మైగ్రేన్ నివారణకు మూలికా వైద్యం..

Publish Date:Jun 18, 2021

Advertisement

అయితే సాధారణ తలనొప్పితో బాధ పాడుతూ ఉంటారు.అయితే పార్శ్వపు నొప్పి థ్హెరమైన 
తలనొప్పి తో బాధ పడుతూ ఉంటారు .ఇలా తీవ్రమైన తలనొప్పి వేటాడుతూ ఉంటుంది.తలకు ఒక వైపు మాత్రమే తలనొప్పి ఉండడం మైగ్రైన్ లక్షణం మెదడులో తీవ్రమైన ఒత్తిడికి గురై వంతుల తో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు . మెదడులో ఏదో పట్టి వదిలి నట్టు అని పిస్తూ ఉంటుంది.తీవ్ర మైన తలనొప్పి భరించలేక ఆత్మ హత్య చేసుకున్న సందర్భం ఉంది.తల నొప్పి తలకు ఇరువైపులా నొప్పి ఉంటుంది ముఖ్యంగా కేవలం నుదుటి పై నే తల నొప్పి ,లేదా తల వెనుక భాగం లో తల నొప్పి  ఉంటుంది.లేదా మెడ వెనుక వైపు నొప్పి ఉండవచ్చు. దీనికి కారణం సరైన ఆహారం లేక పోవడం,ఆహారం తీసుకోక పోవడం. ఆయా కాలాలలో వచ్చే వాతావరణ మార్పులు ,నిద్ర లేమి ,స్త్రీలలో వచ్చే హార్మోనల్ మార్పుల వల్ల తల నొప్పి వస్తుంది.ఆయుర్ వేదం లో మై గ్రైన్ ను గురించి మాట్లాడుతూ మైగ్రైన్ కు మూలం శరీరం లో పిత్త దోషమే కారణం గా తేల్చారు.మూడు రకాల దోషాలలో పిత్త దోషం వల్లే రక్త నాళాల లో డైలేషన్ జరగడం వల్లే మైగ్రేన్ కు కారణం గా చెప్పవచ్చు. తలనొప్పి తక్కువగా లేదా  తరచుగా అతి తీవ్రంగా ఉంటాయి.తల నొప్పి తో పాటు కన్ను నొప్పి  ముక్కు లో చెవిలో నొప్పి ఉంటుంది. కళ్ళు  బైర్లు కమ్మి నట్లు, వెలుతురు చూడలేక పోవడం,శబ్దం వింటే చికాకుగా ఉండడం. వాంతి వచ్చినట్లుగా ఉంటుంది. లైఫ్ స్టయిల్ లో చిన్న మార్పు చేసుకుంటే చాలు మైగ్రైన్  కు గల కారణాలను తెలుసు కుంటె దీర్ఘ కాలం గా ఎదుర్కునే  మైగ్రేన్ ను  నివారించేందుకు  చికిత్స అందుబాటులో ఉంది.

మైగ్రేన్ నివారణ రెమిడిఎస్...
*పంచ సూత్ర సిద్దాంతన్ని పాటించండి.
*గ్రీన్ సలాడ్స్ మరియు పచ్చ్హి కూరగాయలు.
*పిత్త  దోషాన్ని పెంచే ఆహారాన్ని, అంటే  స్పైసి గా ఉన్న మాంసా హారము,గుడ్లు ను నివారించండి.

*గోధుమ  ఉత్పత్తుల కు బదులు , మిల్లెట్స్ రెడ్ రైస్ తీసుకోండి. 
*అప్పుడే గానుగ నుండి తీసిన రీ ఫైన్ద్ నూనెలు సఫ్ఫ్లౌఏర్,సెసమే కొబ్బరి నూనెను వాడండి.
*పచ్చి మొలకలు,రాగి జావ, మజ్జిగ కలిపి తీసుకోవాలి.
*ఎంజైమ్స్ లో పచ్చటి ఆకు కూరాలు, కాలీఫ్లవర్ ను వాడాలి.
*నెయ్యి ఆవు పాలు జీలకర్ర, మిరియాల పొడి మొర్సెల్  ఆఫ్ ఫుడ్.ను వాడండి.
*ప్రొసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ ను  నివారించండి.
*మీ శరీరానికి స్కల్ప్ కు  రీ ఫైన్ద్ చేయని కొబ్బరి నూనె  వాడాలి.
*గోధుమ పిండితో చేసిన స్వీట్స్, ఆరటి పండును నివారించండి.
*దోస కాయ,, పుచ్చ కాయను తీసుకోవాలి.

*పెప్పర్ మింట్,  యూకలిప్తుస్,లెవెండర్ నూనె. తో తల నొప్పి ని నివారించ వచ్చు.
*రోజు మూడు లీటర్ల వేడి నీళ్ళు కోఫీ వల్ల  డీ హైడ్రేషన్ ఎఫ్ఫెక్ట్స్ తగ్గించు కోవాలి.
చక్కెరతో చేసిన పానీయాలు తల నొప్పికి కారణం కాగలవు.
ఆహారంసప్లిమెట్లు సంప్రదాయ మూలికలు.---
*మల్టీ విటమిన్, బి కొంప్లెక్స్. 
*ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.
*సాధారణ తెల్లటి ఉప్పుకి బదులు హిమా లయా రోక్ సాల్ట్ వాడాలి.
*సుగాంధీ పాల, శతావరి, వేప నూనె.
*ఆవు పాలు, ఏలో వీరా .
*ఆల్కలైసింగ్ హెర్బల్ టీ           
 మూలిక తో  మై గ్రైన్ కు చెక్ పెట్టవచ్చు.  మై గ్రైన్ కు మూలికలతో చికిత్స

By
en-us Political News

  
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.