తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు...బిజెపి అభ్యర్థులు వీరే...
Publish Date:Jan 10, 2025
Advertisement
తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ ఒక పట్టభధ్ర ఎన్నికకు సంబంధించి అభ్యర్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నల్గొండ -వరంగల్ -ఖమ్మం ఉపాద్యాయ ఎంఎల్ సి స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి , కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్యను ఎంపిక చేశారు. కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సి అంజిరెడ్డిని ఎంపిక చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mlc-elections-in-telanganathese-are-the-bjp-candidates-25-191157.html
http://www.teluguone.com/news/content/mlc-elections-in-telanganathese-are-the-bjp-candidates-25-191157.html
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 2, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Sep 1, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026
Publish Date:Aug 31, 2026





