చర్చలకు ఓకే.. కానీ.. ఇరాన్ అధ్యక్షుడి సంచలనం.!

Publish Date:Aug 8, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపిండం లేదు. అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు విరామం ఇచ్చి చర్చలకు మార్గం సుగమం చేసినా.. దిగి రావడానికి ఇరాన్ ససేమిరా అంటోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్  టెహ్రాన్‌లో నిర్వహించిన ఒక  కార్యక్రమంలో   పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలపై విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లకు తాము భయపడేది లేదని, శాంతియుత వాతావరణంలో సంప్రదింపులకు సదా సిద్ధంగానే ఉన్నా..  బెదిరింపులకు భయపడి లొంగే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టారు. 

అమెరికా,  యూరోపియన్ యూనియన్   గత కొన్నేళ్లుగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నెపంగా చూపుతూ ఆ దేశంపై  ఆర్థిక ఆంక్షలను విధించిన సంగతి వదితమే. ఈ రకమైన ఏకపక్ష ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవచ్చని వారు భావిస్తే..    అది వారి భ్రమమాత్రమేనని పెజెష్కియాన్ అన్నారు.  ప్రపంచంలోని ఏ దేశంతోనూ ఇరాన్ శత్రుత్వాన్నీ, యుద్ధాన్నీ కోరుకోవడం లేదని స్పష్టం చేసిన ఆయన.. వివాదాలను   సంప్రదింపులు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

అయితే..  చర్చల పేరుతో తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా ఏకపక్ష నిబంధనలు, షరతులు రుద్దాలని చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. తమ దేశ ప్రయోజనాలు, భద్రత విషయంలో రాజీపడే ప్రశ్నేలేదనీ,  పరస్పర గౌరవం, సమానత్వ ప్రాతిపదికన మాత్రమే ఏ దేశంతోనైనా చర్యలు జరుగుతాయని, అలాగే ఇరాన్ పై  ఆంక్షల ఉపశమనం  జరగాలని పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.  

Masoud Pezeshkian, Iran sanctions news, Iran US tensions, Tehrans nuclear issue, Iran President warning, China Russia Iran relations

By
en-us Political News

  
అదుపుతప్పి బోల్తా పడిన 100 అడుగుల లోయలో పడ్డ ప్రైవేటు బస్సు..!
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండంత అండగా నిలిచారు.
అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్)  ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి  సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్,  కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. 
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, నియామక ప్రక్రియకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
క్యాన్సర్ మందుల విపరీతమైన ధరలపై కేంద్ర ప్రభుత్వ వివరణను పార్లమెంటరీ స్థాయి సంఘం తోసిపుచ్చింది. ట్రేడ్ మార్జిన్లపై తక్షణమే పరిమితులు విధించి, ప్రాణరక్షణ ఔషధాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో 9.81 మీటర్ల త్రోతో పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ స్ఫూర్తిదాయక జీవిత కథ మరియు పోరాట విశేషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు! హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా ప్రధాన నగరాల్లో నేటి 18, 22, 24 క్యారెట్ల తులం పసిడి రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పిరమల్ ఫైనాన్స్ మరియు బైన్ క్యాపిటల్ మద్దతుగల ఇండియాఆర్‌ఎఫ్, బెలగావికి చెందిన అశోక్ ఐరన్ వర్క్స్ యూనిట్ ఫైన్ ఎడ్జ్ ఇంజనీరింగ్ లో దాదాపు ₹2,000 కోట్లతో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ బిగ్ డీల్ విశేషాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఇక్కడ తెలుసుకోండి!
అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.
లైనక్స్ వినియోగదారుల కోసం NordVPN వర్షన్ 5.3.0 నూతన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఆటోమేటిక్ GUI యాప్ ఇన్స్టాలేషన్, కొత్త డయాగ్నోస్టిక్స్ కమాండ్ మరియు సిస్టమ్ సపోర్ట్ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోండి.
దశాబ్దాల నాటి పాత ఎస్‌క్యుఎల్ ఇంజెక్షన్ లోపం మరియు ఒరాకిల్ డేటాబేస్ ట్రిక్ ఉపయోగించి హ్యాకర్లు విండోస్ సర్వర్లను ఎలా హైజాక్ చేస్తున్నారో తెలుసుకోండి. ఖంట్ టూల్‌కిట్ ప్రమాదం మరియు సెక్యూరిటీ రక్షణ చిట్కాలు ఇక్కడ చూడండి.
ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు డీకే శివకుమార్ 3 కొత్త భారీ పార్కులను ప్రకటించారు. 452 ఎకరాల వైమానిక దళ స్థలంతో పాటు నగర అటవీ ప్రాంతాల్లో లాల్‌బాగ్ తరహా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఐకియా, డెలాయిట్ సమీపంలోని రూ. 2,000 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం కోర్టు వివాదాల వల్ల 15 లక్షల టన్నుల అక్రమ డంపింగ్ యార్డ్‌గా మారిన పూర్తి కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.