నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ పై భూ కబ్జా ఆరోపణ

Publish Date:Apr 21, 2023

Advertisement

విశ్వ భారతి యూనివర్శిటీ నోబుల్ గ్రహీత అమర్త్యసేన్ కు ఇచ్చిన కబ్జా ఆరోపణలు  రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. 13 దశాంశాల భూమిని సైతం ఖాళీ చేయాలని యూనివర్శిటీ నోటీసులు జారీ చేయడం నోబుల్ గ్రహీతను అవమానపర్చడమేనని విశ్లేషకులు అంటున్నారు. 
అమర్త్యాసేన్ ఒక కబ్దాదారు అన్న లెవల్ లో కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం చూస్తే బీజేపీ ప్రభుత్వం  అమర్త్యా సేన్ ను టార్గెట్ పెట్టుకున్నట్టు కనబడుతోంది. వాయువ్య మూలలో ఉన్న 13దశాంశాల భూమిని సైతం వదులుకోవడానికి సిద్దంగా లేదు. పైగా రూల్స్ మాట్లాడుతోంది. చట్టవిరుద్దంగా  భూమిని అమర్త్యాసేన్ ఆక్రమించాడని బీజేపీ ప్రభుత్వ ఆరోపణ. అమర్త్యాసేన్ వంటి దిగ్గజానికి భూమిని ఆక్రమించాల్సిన అగత్యం ఏమిటి? ఉద్దేశ్యపూర్వకంగా 13 దశాంశాల భూమిని ఆక్రమించాడా? ప్రభుత్వమే అమర్త్య సేన్ ను టార్గెట్ చేసి కబ్జా ఆరోపణలు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి  జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ‘‘ ప్రధానమంత్రి తనను విమర్శించే ఎవరినైనా టార్గెట్ చేస్తాడని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేతుల మీద భారత రత్న అవార్డు అందుకున్న అమర్థ్య సేన్ ను టార్గెట్ చేయడం శోచనీయం’’ అని ఆయన ట్వీట్ చేశారు. 
అమర్త్యసేన్ గొప్ప ఆర్థికవేత్త. 1998లో నోబుల్ పురస్కారం దక్కింది. పేదరిక నిర్మూలనకు ఆయన పాటుపడ్డారు. 
వివాదాస్పదమైన ఈ భూమిని తన తండ్రి కొనుగోలు లీజుకు తీసుకున్నాడని, ఇందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని అమర్త్య సేన్ చెబుతున్నారు. పేదల అభ్యున్నతికి ఆయన అనేక ఆర్థిక విధానాలను రూపొందించాడు. 99 సంవత్సరాల కోసం అమర్త్యసేన్ తండ్రి విశ్వ భారతి విశ్వ విద్యాలయానికి చెందిన 1.25 ఎకరాల  భూమిని లీజుకు తీసుకున్నాడని వైస్ చాన్సలర్ చెబుతున్నారు. 15 రోజుల్లో వివాదాస్పద 13 దశాంశాల భూమిని వెనక్కి తీసుకుంటామని వైస్ చాన్సలర్ అంటున్నారు.  అమర్థ్య సేన్ ముగ్గురిని వివాహం చేసుకున్నాడు.  ఆయన 1933లో జన్మించారు. 89 సంవత్సరాల వయసులో కూడా అమర్థ్యా సేన్ కబ్జా ఆరోపణలు ఎదుర్కోవడం పలువురిని విస్మయపరుస్తుంది. అమర్త్యా సేన్ తండ్రి అశుతోష్ సేన్ కెమిస్ట్రీ  ప్రొఫెసర్ గా పని చేశాడు. అతను ధాకా యూనివర్శిటీలో పని చేశాడు. అమర్థ్యా సేన్ కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజిలో చదువుకున్నారు. తర్వాత హార్వార్డ్ యూని వర్శిటీలో చదువుకున్నారు. 

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.