Publish Date:Oct 14, 2024
సామాజిక రుగ్మతల నివారణకు బుద్ధుని బోధనలు ఒకటే శరణ్యమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
Publish Date:Oct 14, 2024
పరిశ్రమల స్థాపనకు భారత్ లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Publish Date:Oct 14, 2024
ప్రొఫెసర్ సాయిబాబా మృత దేహం రీసెర్చి పర్పస్ గాంధీ హాస్పిటల్ కు అప్పగించారు. గత శనివారం చనిపోయిన సాయిబాబా మృత దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం మౌలాలిలోని నివాసంలో సాయిబాబా భౌతికకాయం ఉంచారు. సోమవారం ఆయన భౌతికకాయాన్ని గాంధీకి ఇచ్చేశారు.
Publish Date:Oct 14, 2024
2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.
Publish Date:Oct 14, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం నాడు ఒకవైపు పల్లె పండుగ కార్యక్రమం జరిగితే, మరోవైపు మద్యం షాపుల లాటరీ పండుగ జరిగింది. ఈ పండుగ వాతావరణాన్ని చూసి పులకరించిన ప్రకృతి ఆనంద బాష్పాలలను కారుస్తూ వర్షాలు కురిపిస్తోంది.
Publish Date:Oct 14, 2024
పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా కంకిపాడులో ప్రారంభించారు.
Publish Date:Oct 14, 2024
వైసీపీ నాయకులు అధికారం కోల్పోయినా రెచ్చిపోవడంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
Publish Date:Oct 14, 2024
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో మాజీ మంత్రి కెటీఆర్ వేసిన పరువు నష్టం దావా సోమవారం విచారణకు వచ్చింది. కేటీఆర్ కంటే ముందు హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
Publish Date:Oct 14, 2024
తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామం ఏర్పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయాడు.
Publish Date:Oct 14, 2024
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ వేడుక జరుగుతోంది. ప్రతి జిల్లాలో లాటరీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
Publish Date:Oct 14, 2024
భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాక్టివ్ అయ్యారు.
Publish Date:Oct 14, 2024
ఆంధ్రప్రదేశ్లో మూడు కీలకమైన కేసులను సీఐడీకి బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Publish Date:Oct 14, 2024
మన ఆంధ్రాలో జగనన్న తరహాలోనే అమెరికాలో కూడా ఒక పెద్దమనిషి వున్నాడు. ఆయన పేరు అమెరికా జగనన్న అలియాస్ డొనాల్డ్ ట్రంప్.