DNA టెస్ట్ పేరుతో వేధింపులు.. 5 నెలల గర్భిణి ఆత్మహత్య

Publish Date:Jun 27, 2026

Advertisement

 

మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి సుస్మిత (24) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఏడాదిన్నర క్రితం వివాహమైన సుస్మిత, భర్తతో కలిసి అత్తింట్లో నివాసముంటోంది. సుస్మితపై భర్తకు అనుమానం ఉండేది. గర్భంలో ఉన్న శిశువుకు DNA పరీక్ష చేయించాలని తరచూ ఒత్తిడికి గురి చేసేవాడు. ఈ విషయంలో అత్తమామలు కూడా భర్తతో కలిసి కోడలు సుస్మితను వేధింపులకు గురి చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాను కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

 కూతురు మరణించిందని తెలియ గానే తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని, అత్తింటి వారే పక్కా ప్రణాళికతో తన కూతురిని హత్య చేశారని మృతురాలి తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యుల ఆరోప ణలు, వేధింపుల అంశం, ఇతర పరిస్థితులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
 

By
en-us Political News

  
భవిష్యత్ లో ఒకరు వద్దు.. ముగ్గురు ముద్దు జనాభా తగ్గుదలపై సీఎం కీలక వ్యాఖ్యలు..
వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న నాలుగేళ్ల బాలుడు టాటా ఏస్ వాహనం చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాధికార యంత్రాంగంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి
కుల, మతాలకు అతీతంగా జరిపే బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ ఎలా మొదలైంది..?
పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్, ప్రపంచ క్రికెట్ లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం
పెళ్లి పేరుతో అమాయక యువకులను వలలో వేసుకుని నగదు, బంగారం దోచుకుని పరారవుతున్న సీరియల్ పెళ్లికూతురు కథ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
పీకలదాకా మద్యం సేవించారు... నేరుగా జ్యువెలరీ షోరూమ్‌లోకి దూసుకెళ్లారు
యాపిల్ మాక్ ఓఎస్ యూజర్ల కోసం నార్టన్ వీపీఎన్ స్ప్లిట్ టన్నెలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరుస్తూ, నిర్దిష్ట యాప్‌లను వీపీఎన్ పరిధి నుండి ఎలా మినహాయించవచ్చో ఈ కథనంలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 లో ఉరుగ్వేపై 1 0 తేడాతో స్పెయిన్ ఘన విజయం. అలెక్స్ బేనా సంచలన గోల్‌తో స్పెయిన్ నాకౌట్ దశకు చేరుకోగా, రెండు సార్లు ఛాంపియన్ ఉరుగ్వే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది.
చిన్న పిల్లల సురక్షిత టీవీ వీక్షణ కోసం హైసెన్స్ సరికొత్త సేఫ్ స్ట్రీమింగ్ మ్యాజిక్ రిమోట్‌ను పరిచయం చేసింది. 50,000 పైగా చైల్డ్-సేఫ్ ఎపిసోడ్‌లతో కూడిన ఈ సరికొత్త టెక్నాలజీ వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.