Publish Date:May 31, 2023
హైద్రాబాద్ లో సెల్ఫీ సుసుడ్ కలకలం రేపింది. జగిత్యాల జిల్లాకు చెందిన హీరో షోరూం యజమాని నరేష్ హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు నరేష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ప్రతాప్ అనే వ్యక్తి తనను మోసం చేసినట్లు వివరించారు. వ్యాపారంలో నష్టం రావడానికి తనే కారణమని ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలు వైరల్ కావడంతో అప్పటికే డిప్రెషన్లో ఉన్న వ్యక్తులను ప్రోత్సహించే విధంగా ఈ వీడియోలు ప్రేరణ ఇస్తాయని సైకియాట్రిస్ట్ లు అంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలో మెడికో ఆత్మహత్య చేసుకున్న తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఆత్మహత్యలు పెరిగాయి. తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు వైరల్ అవడం వల్ల మనస్థాపంతో మెడికో ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులు వచ్చి ఆ మెడికోను గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడంతో మెడికో తీవ్ర మనస్థాపానికి గురైంది. పరువు పోయింది నేను బతకడం అనవసరం అనుకుంది ఆ మెడికో. వెంటనే ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు నుంచి తెలంగాణలో కొందరు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదా చేసుకోవడం నేరం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తులకు శిక్షలు ఉంటాయి.
ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాగానే ఇతర సబ్జెక్టు మీద మనసును డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలను నిరోధించవచ్చని సైకియాట్రిస్ట్ లు చెబుతున్నారు. యూట్యూబ్ లలో ఇలాంటి వీడియోలు వెంటనే డిలీట్ అయ్యే టెక్నాలజీ ప్రవేశ పెడితే కొంతవరకు ఆత్మహత్యలను నిరోధించవచ్చని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-post-that-type-of-posts-39-156127.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.