సిటీలైట్ విషాదం: 16కు చేరిన మృతులు

Publish Date:Jul 9, 2013

Advertisement

 

 

 

సిటీ లైట్ హోటల్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. మరోవైపు సిటీలైట్ హోటల్ శిథిలాల తొలగింపు శరవేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజుతో శిథిలాల తొలగింపు పూర్తవుతుందని ఆయన తెలిపారు. హోటల్ కూలిన ఘటనలో 16 మంది మృతి చెందగా, మరో నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. అలీ,భరత్, వెంకటేష్,కిరణ్ అనే నలుగురు వర్కర్ల ఆచూకీ గల్లంతవడంతో వారి బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు సిటీలైట్ హోటల్ కూలడంతో పాతభవనాలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. పాతభవనాలను ఉపేక్షించేది లేదని కమిషనర్ కృష్ణబాబు తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఆయన తెలిపారు.

By
en-us Political News

  
ప్రజా జీవితంలో మహిళలను కించపరచడం అమానుషమని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు.
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ములుగు జిల్లా రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు.
ఒక మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనలో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.
డబ్ల్యూపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
అమలాపురం రంగాపురం గ్రామంలో దాదాపు 20 వేల పిడకలతో 1000 అడుగుల భారీ భోగి దండను తయారు చేశారు గ్రామస్థులు.
ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి.
థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
సంక్రాంతి పర్వదిన సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఉత్తరాయణంలో మొదటిగా వచ్చే పండుగ భోగి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. ప్రతి ఏడాది ఆలయం ముందు భోగి మంటలు వేసి భోగి వేడుకల్లో భక్తులను భాగస్వాములు చేయడం ఆనవాయితీ.
సంక్రాంతి రంగవల్లులతో అలరారుతున్న తెలుగు వారి ఇళ్లల్లో కొత్త వెలుగులు తేవాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
మన తరువాతి తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే భాద్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని పిలుపునిస్తూ ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన భోగి మంటల కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.