కేసీఆర్ కోరికలు!
Publish Date:Apr 3, 2014
Advertisement
ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందో అప్పటి నుంచి ప్రతి వాడికీ సీమాంధ్రులంటే చులకనైపోయింది. రాష్ట్రాన్ని విభజిస్తూ వుంటే వీళ్ళు చవట దద్దమ్మల్లా ఏమీ చేయలేకపోయారన్న ఫీలింగ్ తెలంగాణ వాదుల్లో బాగా వుంది. ఇది సీమాంధ్రులకు బాగా మండేలా చేస్తోంది. దీనికి తోడు తెలంగాణలో, హైదరాబాద్లో వున్న సీమాంధ్రులను కడుపులో పెట్టి చూసుకుంటాం... గుండెల్లో దాచుకుంటాం లాంటి స్టేట్మెంట్లు తెలంగాణ వాదులు ఇవ్వడం చూస్తే సీమాంధ్రులకు ఎక్కడ మండకూడదో అక్కడ మండుతోంది. ఒక్కొకడు మరీ తెలివిగా స్టేట్మెంట్ ఇస్తూ వుంటాడు. హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. సీమాంధ్రులు కూడా వుండొచ్చు అని ఒకడు అనుమతి ఇస్తాడు. ఇంకోడు సీమాంధ్రులు హైదరాబాద్లో వుండొచ్చు పర్లేదని జాలి చూపిస్తాడు. ఇలాంటివన్నీ వింటున్న సీమాంధ్రులు మీ సానుభూతి వచనాలు ఆపండ్రా అని అరవాలని అనుకున్నా. పట్టించుకునేవాడెవడూ లేడని ఊరుకుంటున్నారు. సరే, ఇప్పుడింతకీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పాడు. ఇంకా తమ పార్టీ గురించి ఏవేవో చెప్పుకున్నాడు. అంతవరకూ ఓకే.. పక్కా తెలంగాణ వాదుల మాదిరిగా ఈయన కూడా హైదరాబాద్లో సీమాంధ్రులు ఎంతమాత్రం భయపడక్కర్లేదు. సీమాంధ్రులకు అండగా నేనుంటా అని అభయం ఇచ్చేశాడు. అసలు హైదరాబాద్లో వున్న సీమాంధ్రులు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? సీమాంధ్రుల కాలిగోటినైనా కదిలించే దమ్ము ఎవరికుంది? టోటల్గా చెప్పాలంటే, ఎవరి సానుభూతి అయినా సీమాంధ్రులు అడిగారా? కాపాడమని ఆక్రోశించారా? అంచేత ఇక ఆపండి.. మీ అభయాలు ఎవడికీ అక్కర్లేదు.
http://www.teluguone.com/news/content/asaduddin-owaisi-filed-his-nominations-45-31958.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్లో ఏ చిన్న
ఉత్తర్ప్రదేశ్లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation





