Publish Date:May 18, 2023
యుపిఏ భాగస్వామ్య పార్టీలలో చేరే పార్టీలు, చేరబోయే పార్టీలు కర్ణాటక ఫలితాలను సమర్ధిస్తున్నాయి. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2021 హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కెసీఆర్ బిజెపిని టార్గెట్ గా పెట్టుకున్నారు. సిట్టింగ్ బిఆర్ఎస్ స్థానం బిజెపి చేతిలోకి వెళ్లడాన్నిఅప్పట్నుంచి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణ భవన్ లో ఎంఎల్ఏ, ఎంఎల్సి, ఎంపీల సమావేశంలో కేసీఆర్ అన్న మాటల ప్రకారం మనకు బిజెపి ప్రధాన శత్రువు అని సంభోధించారు. కర్ణాటకలో బీజెపి పరాజయాన్ని బీఆర్ఎస్ విజయంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బిగ్ విక్టరీ అయినప్పటికీ ఆయన పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. కాకపోతే తెలంగాణలో ఆ పార్టీ ప్రభావం లేకుండా ఉండాలన్నది కెసీఆర్ అభిమతం. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యుకెలో ఉన్నారు. ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చిన్పటికీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. కర్ణాటక ప్రభావం తెలంగాణలో ఉండదు అని కార్యకర్తలకు మనో ధైర్యాన్నిచ్చింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సీట్లు ఎగరేసుకుపోతుంది అన్న భయం కావొచ్చు కెసీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదు అని కెసీఆర్ సెలవిచ్చారు. కేంద్రంలో యుపిఏ ప్రఢుత్వం ఉన్న సమయాన ప్రత్యేక తెలంగా ణ రాష్ట్ర సాధ్యమయ్యింది. కాబట్టి యుపిఏ ప్రభుత్వాన్ని అంత ఘాటుగా కెసీఆర్ ఆరిపోసుకోవడం లేదు కెసిఆర్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-our-main-rival-bjp-says-kcr-25-155519.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.