పసిపిల్లల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన మహమ్మారి చండీపురా. ప్రస్తుతం ఆ మహమ్మారి గుజరాత్ లో కలకలం సృష్టిస్తోంది. చండీపురా వైరస్ కారణంగా గుజరాత్ లో ఇప్పటి వరకూ 22 మంది పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. వానాకాలంలో ఈగల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. ప్రధానంగా 15 ఏళ్ల లోపు పిల్లల మెదడుపై తీవ్రాతి తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టింది గుజరాత్ ప్రభుత్వం.
దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పిల్లలలో జ్వరం, వాంతులు, ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం జాగు చేయకుండా వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం చెబుతోంది.
Chandipura Virus Gujarat, Encephalitis outbreak, Sandfly infection, Child safety alert, Monsoon health risks, Gujarat health updates
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-epidemic-that-claimed-the-lives-of-22-children-36-227969.html
అమెరికా సెనెట్లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.
లైనక్స్ వినియోగదారుల కోసం NordVPN వర్షన్ 5.3.0 నూతన అప్డేట్ను విడుదల చేసింది. ఆటోమేటిక్ GUI యాప్ ఇన్స్టాలేషన్, కొత్త డయాగ్నోస్టిక్స్ కమాండ్ మరియు సిస్టమ్ సపోర్ట్ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోండి.
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు విరామం ఇచ్చి చర్చలకు మార్గం సుగమం చేసినా.. దిగి రావడానికి ఇరాన్ ససేమిరా అంటోంది.
దశాబ్దాల నాటి పాత ఎస్క్యుఎల్ ఇంజెక్షన్ లోపం మరియు ఒరాకిల్ డేటాబేస్ ట్రిక్ ఉపయోగించి హ్యాకర్లు విండోస్ సర్వర్లను ఎలా హైజాక్ చేస్తున్నారో తెలుసుకోండి. ఖంట్ టూల్కిట్ ప్రమాదం మరియు సెక్యూరిటీ రక్షణ చిట్కాలు ఇక్కడ చూడండి.
ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు డీకే శివకుమార్ 3 కొత్త భారీ పార్కులను ప్రకటించారు. 452 ఎకరాల వైమానిక దళ స్థలంతో పాటు నగర అటవీ ప్రాంతాల్లో లాల్బాగ్ తరహా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఐకియా, డెలాయిట్ సమీపంలోని రూ. 2,000 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం కోర్టు వివాదాల వల్ల 15 లక్షల టన్నుల అక్రమ డంపింగ్ యార్డ్గా మారిన పూర్తి కథనం.
హైదరాబాద్ బస్తీల నుంచి టీమిండియా స్టార్ బౌలర్గా, తెలంగాణ డీఎస్పీగా ఎదిగిన మహమ్మద్ సిరాజ్ స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ, ఆస్తుల విలువ, ఐపీఎల్ సంపాదన మరియు బ్రాండ్ డీల్స్ వివరాలు.
పాకిస్థాన్ హోంమంత్రి హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు. ఆయన ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎకనామిక్ సమ్మిట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో గత ఎనిమిది దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. , దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని తాను బయటపెట్టానని, అందులో ప్రముఖ రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.
భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ 2026లో అమ్స్టర్డామ్ ఫ్లేమ్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్టీవ్ వా, అభిషేక్ బచ్చన్ యజమానులుగా ఉన్న ఈ జట్టులో రహానే సరికొత్త ఇన్నింగ్స్ వివరాలు తెలుసుకోండి.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందించిందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖలు మార్చే అత్యంత ప్రాధాన్యమైన పనుల్లో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం ఒకటి.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో ఇటీవల చోటుచేసుకున్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు, నీట్ పరీక్ష లీకేజీ వివాదాలు దానికి అనుబంధంగా జరిగిన నిరసనలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.