గుజరాత్ లో 22 మంది పిల్లలను బలితీసుకున్న మహమ్మారి చాండీపురా.!

Publish Date:Aug 4, 2026

Advertisement

పసిపిల్లల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన మహమ్మారి చండీపురా. ప్రస్తుతం ఆ మహమ్మారి గుజరాత్ లో కలకలం సృష్టిస్తోంది. చండీపురా వైరస్ కారణంగా గుజరాత్ లో ఇప్పటి వరకూ 22 మంది పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. వానాకాలంలో ఈగల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. ప్రధానంగా 15 ఏళ్ల లోపు పిల్లల మెదడుపై తీవ్రాతి తీవ్రమైన ప్రభావం చూపుతుంది.  

చండీపురా వైరస్ తో 25 మంది చిన్నారులు ప్రాణాల కోసం పోరాడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు చేపట్టింది గుజరాత్ ప్రభుత్వం.

దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.  పిల్లలలో  జ్వరం, వాంతులు,   ఫిట్స్ వంటి  లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం జాగు చేయకుండా వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం చెబుతోంది.  

Chandipura Virus Gujarat, Encephalitis outbreak, Sandfly infection, Child safety alert, Monsoon health risks, Gujarat health updates

By
en-us Political News

  
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల పోరాటం తర్వాత విషాదాంతం..!
అతి స్వల్ప కాలంలోనే విశాఖ రైల్వే జోన్ రికార్డు స్థాయి రాబడి సాధించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వార్షికంగా 2వేల 493 కోట్ల నికర రాబడిని సాధించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటనలో అధికారికంగాప్రకటించింది.
పశ్చిమాసియా రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..ముస్లిం దేశాల ముక్కోణపు వ్యూహం..!
తనను ఒక్కసారి కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు.
మైనర్లకు వాహనాలు అప్పగిస్తే జరిగే ప్రమా దాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో మరో ఘటన చాటిచెప్పింది.
దళపతి విజయ్ కుటుంబంలో బిగ్ ట్విస్ట్..!
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పార్సిగుట్టలో బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రాజకీయ రసాభాసకు దారితీసింది.
ఓ ఇద్దరు కేటుగాళ్లు ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ వినాయకుడి లడ్డూ వేలంలో ఏకంగా రూ.51 లక్షలు వెచ్చించి అందరి దృష్టిని ఆకర్షించారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నబిడ్డలే వారిని బరువుగా భావిస్తున్న చేదు నిజాలకు అద్దం పట్టే ఘటన హరియాణాలో వెలుగుచూసింది.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యా దపూర్వకంగా కలుసుకు న్నారు.
మల్లన్న సాగర్ జలాశయం నుంచి గోదావరి నీటిని, ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఫ్యూచర్ సిటీకి తరలించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. 10 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది.
ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాను.. అరెస్ట్ చేసి ప్రవేశపెట్టాలని సీపీకి ఆదేశాలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.