వరల్డ్ స్ట్రొక్ డే 2022 ప్రత్యేకం

స్ట్రోక్ ను చాలా తీవ్రంగా పరిగణించండి. దీని లక్షణాలు, కారణాలు, రక్షణ పద్దతుల గురించి తెలుసుకుందాం. జీవన శైలి లో మార్పు, ప్రతిరోజూ చేసే పనులలో క్రమపద్దతిలేకపోవడం.. స్ట్రోక్ కు కారణం అవుతాయి. అనుకోకుండా మెదడులో వచ్చే ఈ సమస్య ఎదురైనప్పుడు సరైన సమయంలో చికిత్చ చేస్తే వ్యక్తి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా కోలుకుంటారు. చికిత్చ అందించడం లో ఏమాత్రం ఆలస్యం చేసినా స్ట్రోక్ చాలా తీవ్రంగా ఉంటుంది. మానసిక స్థితి పై తీవ్ర ప్రభావం చూప్తుతుంది. స్ట్రోక్ పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా అక్టోబర్ చివరి వారంలో(అక్టోబర్ 29) ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ స్ట్రోక్ డే నిర్వహిస్తారు. స్ట్రొక్ ప్రారంభ లక్షణాలు: *ఒకవైపు కాలు చేయి బలహీన పడడం. *మాట సరిగా మాట్లాడ లేకపోవడం తడబాటు. *చూసేటప్పుడు ఆందోళన గా ఉండడం పిచ్చిచూపులు చూస్తున్నట్లు ఉండడం స్పందన లేకపోవడం. *ముఖంపై బలహీనం గా ఉండడం ముఖం పాలిపోవడం లేదామూతి  ఒకపక్కకు వంకర పోవడం గమనించవచ్చు. *శరీరంలో ఏదైనా ఒకభాగం చచ్చు బదిపోవడం. శరీరం పై పట్టుకోల్పోవడం. ప్రధాన కారణాలు: *హై బి పి *డయాబెటిస్. *గుండెసమస్యలు. *పొగతాగడం. *అత్యధిక కొలస్ట్రాల్ *మధ్యం సేవించడం స్ట్రొక్ రావడానికి రెండు కారణాలు మెదడులో రక్త ప్రసారం కావాల్సినంత కాకపోవడం. ఇందులో ఆర్టరీలు పగిలిపోవడం మెదడులో ఏ సమయంలో ఐనా రక్తం గడ్డ కట్టుకుపోతుంది. దీనిని మాడర్న్ స్ట్రోక్ అని అంటారు. ఆర్టరీ పగిలిపోవడం వల్ల అధికరక్త స్రావం జరిగి మెదడులో రక్తం ఎక్కడైనా గడ్డ కట్టవచ్చు. మెదదు పనితీరు స్తంబించిపోవడం. దీనిని మేజర్ స్ట్రోక్ గా పేర్కొన్నారు. మేజర్ స్ట్రోక్ స్థితి పరిష్కారం కోసం సర్జరీ తప్ప మరోమార్గం లేదు. స్ట్రోక్ వచ్చిన అధిక సంఖ్యాకులలో మెడ నరాల వ్యవహారం లో దంమో లెటిక్ తెరఫీ చాలా విజయవంతమైంది. దీనిని సరైన పద్దతిలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రోగికి నాలుగు గంటలలో సపర్యలు చికిత్సలు చేస్తే త్వరగా కోలుకోవచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మనకు మనిషి దక్కే అవాకాశం దాదాపు లేనట్లే. ఒకవేళ ఉన్నా కోమాలో ఎవరిని గుర్తించలేని స్థితికి చేరతారు.

read more
బ్రెయిన్ ఫాగ్ కోవిడ్‌కే పరిమిత మైందా?

అసలు మనకు బ్రెయిన్ ఫాగ్ ఉందొ లేదో తెలుసుకోవడం ఎలా? కోవిడ్ 19 ప్యాం డమిక్ మనకు ఎన్నో శాస్త్రీయమైన వైద్య విధానాలను మనకు అవగాహాన కల్పించింది. మనం ఎన్నో భాషలలో మనకు సమాచారం  లభిస్తుంది. వాటిని చాలామంది అనర్గళంగా స్పష్టంగా మాట్లాడ గలుగుతున్నారు. వైరల్ వైరస్ ల గురించి మాట్లాడుతున్నాము. పి. సి .ఆర్ పరీక్షలు కోవిడ్ మరణాల రేటు.బ్రెయిన్ ఫాగ్ కూడా అంశం లో చేరింది. కోవిడ్ దీర్ఘ కాలం వచ్చే కోవిడ్ లక్షణాలు దగ్గరదగ్గర గా ఉంటుంది.  అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే కోవిడ్ అనే చెప్పాలా? బ్రెయిన్ ఫాగ్ ను వైద్య పరంగా గుర్తించలేము. రోగుల వివరణ ను బట్టి వారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నిటివ్ డిస్ ఫంక్షన్ గా నిర్ధారిస్తారు. సమాచారం  ఏకాగ్రతవారి లక్షణాలను బట్టి బ్రెయిన్ ఫాగ్ గా డాక్టర్స్ గుర్తించారు. వైద్య పరిభాషలో కాగ్నేటివ్ డిస్ ఫంక్షన్ ఏకాగ్రత సమాచారం గుర్తున్దకపోవడం. మతిమరుపు,జ్ఞాపక శక్తి ఆలోచన కారణాల అన్వేషణ అప్పటికప్పుడు భాషను మాట్లాడడం బ్రెయిన్ ఫాగ్ అన్నది కేవలం ఒక శబ్దమ లేక ఫీలింగ్ మాత్రమే నా అదేదో దట్టంగా అలుముకున్న ఫాగ్ ఆలోచనలు,జ్ఞాపకాలు ఒకరకమైన కన్ఫ్యూజన్ కొన్నిసమస్యలు జ్ఞాపకశక్తి గుర్తులేకపోవడం ఇవన్ని బ్రెయిన్ ఫాగ్ లక్షణాలుగా పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ బారిన పడిన వారు అనుభవం ప్రకారం జ్ఞాపశక్తి కోల్పోవడం,ఏకాగ్రత కోల్పోవడం ఆహారాన్ని స్టవ్ పైన పెట్టడం. గంటతరువాతగాని మాడు వాసన వచ్చిన తరువాత గాని గ్యాస్ స్టవ్ పైన  ఆహారం పెట్టామన్న విషయం గుర్తుకు రాదు. ప్రతిరోజూ నిత్యం చేసేపని మర్చిపోవడం పరుగెత్తడం పనిచేసే ప్రదేశంలో సమావేశం గురించి మార్చిపోతూ ఉంటారు. బ్రెయిన్ ఫాగ్ ఎలా ఉంటుంది అంటే... కిరాణాకోట్టులో సరుకులు కొని మర్చిపోతారు. వాహనం ఎక్కడ పార్క్ చేసారో కూడా మర్చిపోతారు. కొనుగోలు చేయాల్సిన సరుకులను మర్చిపోతారు.ఒకవేళ సరుకు కొన్నా వాటిధర అందులో ఏముందో కూడా చూడరు అసలు అవిఎమిటి అన్నవిషయంపై దృష్టి పెట్టరు. పరోక్షంగా చెప్పాలంటే... అంత సంతోష దాయకమైన అంశం కాదు అది కొంతకాలం తరువాత మీరు పనిచేసే ప్రదేశం లో కష్టంగా ఉండచ్చు. సామాజిక కార్యక్రమాలలో,కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబందాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వృత్తిపరంగా వ్యక్తిపరంగా ఇబ్బందులు  తలెత్తుతాయి. బ్రైయిన్ ఫాగ్ పై ఇటీవలి పరిశోదన... దీర్ఘకాలం పాటు సాగిన కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ వచ్చినప్పుడు ఈ విషయం చెప్పేందుకు సిగ్గుపడేవారు. అసలు బ్రెయిన్ ఫాగ్ బారిన ఎలా పడ్డారు. వారు తమ సామార్ధ్య్సాన్ని ఎలాకోల్పోయారు. వారు పనిలోకి ఎలా తిరిగి రాగలరు.వారి సంబంధ బాందవ్యాలు సైతం మర్చిపోయిన దాఖలాలు గమనించవచ్చు. బ్రెయిన్ ఫాగ్ అల్జీమర్స్ వ్యాధి ఇతర పరిస్థితులు కారణం కవచ్చు. వయసు పై బడ్డ వాళ్ళు వృద్ధులు మాత్రమే అనుకుంటే పొరపాటే ఏ వయస్సులో ఉన్నవాళ్ళకైనా బ్రెయిన్ ఫాగ్ రావచ్చు అని అంటున్నారు నిపుణులు. బ్రెయిన్ ఫాగ్ అత్యంత ప్రమాదకరం కాక పోవచ్చు అయితే మీసమర్ధతను ఎప్పటికీ కోల్పోతారు. బ్రెయిన్ ఫాగ్ కు కోవిడ్ కు సంబంధం... బ్రెయిన్ ఫాగ్ ఫాగ్ చాలా సహజమైన లక్షణం. కోవిడ్ ప్యాండమిక్ మొదటినేలలో కలిసిపోయింది. 2౦ %నుండి ౩౦%ప్రజలలో బ్రెయిన్ ఫాగ్ మూడు నెలల తరువాత ఇన్ఫెక్షన్ 85%దీర్ఘకాలం పాటు బ్రెయిన్ ఫాగ్ బారిన పడ్డారని అయితే బ్రెయిన్ ఫాగ్ తో  పాటు కోవిడ్ రావడం తో తీవ్ర ఆందోళనకు గురి అయ్యారు. బ్రెయిన్ ఫాగ్ విషయం  లో మాత్రం శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ ను ఒక బయోలాజికల్ డిజార్దర్ ప్రాసెస్ జరిగి ఉండవచ్చని. రూడిగా చెప్పలేదు బ్రెయిన్ ఫాగ్  కు కోవిడ్ కు సంబంధం ఉందా అన్న విషయం ఇది మిద్దంగా తేల్చలేదు. ఇతర వ్యాధుల తో పాటు ఈ లక్షణాలు ఉండవచ్చని కొన్ని రకాల డిజార్డర్స్ఉండవచ్చని పేర్కొన్నారు. బ్రెయిన్ ఫాగ్ ప్రజలలో సహజం మెదడుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోస్ట్ కాంక్షస్ నెస్ ఉంటుందని లేదా క్రానిక్ ఫాటిగో దీర్ఘకాలం అలసట ఫైబ్రో మైలేజియా  టకియా కార్డియో సిండ్రోం, లూపస్, కీమోతేరఫీ వల్ల లైమో డిసీజ్ సిండ్రోం, కొలియాక్ వ్యాధి ఉన్నవారిలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు భావిస్తున్నారు. గ్లూటిన్న్ వల్ల మేనోపాజ్ ఉన్నవాళ్ళ లో బ్రింఫాగ్ వస్తుంది. బ్రెయిన్ ఫాగ్ కు కారణాలు.... కోవిడ్ తరువాత మీమేదడులో కొంతభాగం కుంచించుకు పోయి ఉండవచ్చు.అయితే దానికదే మెదడు చిన్నగా కుంచించుకు పోదని అది మ్యాగ్నేటిక్ రీజువెన్స్ ద్వారా కనుగోన్నారు. లేదా ఎం ఆర్ ఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కొత్త కేసులలో ఇద్దరు వ్యక్తులలో సాధారణ ఎం ఆర్ ఐ లో గుర్తించారు. మెదడుకు ఆక్సిజన్ అందాక పోవడం వల్ల దీనిని సేగ్యులేట్ కార్టెక్స్ అది మన ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని నికిక్షిప్తం చేసే కేంద్రం. బ్రెయిన్ ఫాగ్ కు ఈ యొక్క పరీక్ష మాత్రమేకాదు దీనిని నిర్దారించడం కూడా కష్టం. వివిదరకాల పరీక్షలు మామూలుగా చేసే పరీక్షలు సహాయపడవచ్చు. అయితే ఒక్కోవ్యక్తిలో లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఇతరులలో ఈ స్థితి మరింత దిగజార వచ్చు. మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? సాంప్రదాయ పద్దతిలో అంచనా వేయడం. వ్యక్తియొక్క పనితీరు నిర్వహణ అతని కాగ్నేటివ్ స్టేటస్ కోవిడ్ బ్రెయిన్ ఫాగ్ కలిసినప్పుడు గుర్తించడం కష్టం ఏకాగ్రత,నిర్వహణ పనితీరు కోవిడ్ సమయం లో ఎలా ఉన్నారు. బ్రెయిన్ ఫాగ్ కోవిడ్ తో సంబంధం ఉందా? కోవిడ్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా దిగాజారుతుంది. ఇతర పరిశోధనలలో కాగ్నేటివ్ స్క్రీనింగ్ పరీక్షలలో బ్రెయిన్ ఫాగ్ ఉన్నట్లు గుర్తించలేదు. నెగెటివ్ రేపోర్ట్ గా ఉండవచ్చు అయితే బ్రెయిన్ ఫాగ్ తీవ్రత పెద్దగా లేదు. వివిదపరీక్షల ద్వారా ఒకనూతన పరిశోదన సూచన ప్రకారం మెదడులో పనితీరు మార్పులు పనితీరులో భాగం గా బ్రెయిన్ ఫాగ్ రావాచానిరవచ్చునని గమనించారు. కోవిడ్ తీవ్రత కొన్నిసమస్యలు వచ్చి ఉండవచ్చునని నిపుణులు చెప్పిన అంశాన్ని బట్టి వ్యక్తి  పనితీరు జ్ఞాపకశక్తి పరీక్షలు మెదడుపై తీవ్రత పెద్దగా లేదు. ఇతర దేశాల్ శాస్త్రజ్ఞులు బ్రెయిన్ ఫాగ్ లక్షణాల్ ఆధారంగా నిర్ధారణ చేస్తారు. ఇతరాకారణాలు నిద్రలేమి ఒత్తిడి హార్మోన్లలో మార్పులు వంటి అంశాలాను తోసిపుచారు. మీకు బ్రెయిన్ ఫాగ్ వచ్చిందని భావిస్తే లక్షణాలు ఒక ఒక పుస్తకం లో రాసుకోవాలి. కొన్నివారాల పాటు గమనించాలి వాటిలో ఏవైనా మార్పులు ఉన్నాయేమో గమనించాలి. ఒత్తిడి, ఆహారం నిద్ర మార్పులు వస్తున్నాయని ఒత్తిడి సాధారణ మార్పులు తోసిపుచ్చారు. మీరు ఇచ్చేసమాచారాం మీ డాక్టర్ కు ఉపయోగపడుతుంది మీ సమస్యను సమర్ధంగా ఎదుర్కోవడం నిర్వహించడం సాధ్యమని నిపుణులు పేర్కొన్నారు. ఎలా నిర్వహించాలి... ఎవరైతే బ్రెయిన్ ఫాగ్ ఉందని భావిస్తున్నారో ఒకరకమైన క్రమపద్దతిలో కొన్నిసార్లు కొన్నిరకాల లక్షణాలు ఉండడం గమనించారు. క్లినికల్ ట్రైల్స్ ఇంకా కొనసాగుతున్నాయి.మందులు కేవలం, మధ్యం ఓపి యం డ్రగ్ తీసుకున్న వారికి చికిత్చ దాని ద్వారా బ్రెయిన్ ఫాగ్ తగ్గించవచ్చు. ఇప్పటికీ బ్రెయిన్ ఫాగ్ చికిత్చ లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా,లో ప్రాధమిక పరిశోదనలు ఐర్లాండ్ లో తక్కువమోతాదులో చికిత్చ అందుబాటులో ఉంది. బ్రెయిన్ ఫాగ్ నుండి త్వరగా కోలుకోవాలనుకుంటే ప్రజలను సరిపడా నిద్రపోఎవిధంగా ప్రోత్చహించాలి.అసలైన ఆరోగ్య పరిస్థితి పై సమీక్షించాలి ఆరోగ్యకరమైన ఆహారం న్యురాలజిస్ట్ కు చూపించడం లేదా న్యూరో సైకలజిస్ట్ ద్వారా సమర్ధ నిర్వహణ సాధ్యం. 

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
ప్రపంచానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు...

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కొన్నిరకాల వైరస్ లు మందులను సైతం  తట్టుకుని నిలబడుతున్నాయని ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్నిరకాల్ వైరస్ లు తట్టుకుని నిలబడుతున్నాయని. త్వరగా వ్యాపిస్తుందని హెచ్చరించింది. యు ఎస్ సంస్థ ఒకేరకమైన వైరస్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పెంచుతున్నాయని అయితే వైరస్ లు చికిత్చకు కూడా లొంగకుండా తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే ఈ అంశం పై ఏ మాత్రం దృష్టి సారించకుండా అవగాహన లేకుంటే ఇలాంటి వాటిని నిశితంగా పరిసీలించకుంటే చికిత్చలు నిర్ధారణ పై అవగాహన అవసరం. ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది... ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది అన్న అంశం అంచనా వేయడం కష్టమే అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఎందుకంటే వీతిగురించిన సమాచారం డాటా లేదని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.ఇందుకోసం ప్రభుత్వం పరిశోధకులు 19 రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ పై పనిచేయాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది. ప్యాండ మిక్ తరువాత బ్యాక్టీరియా యాంటి మైక్రో బయల్ రెసిస్టేన్స్ అంటే తట్టుకునే శక్తి ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నాయని చికిత్చకు సైతం లొంగడం లేదని ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబందించిన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యాంటి మైక్రోబయాల్ రేసిస్టెంట్ డాక్టర్ హన్నన్ బల్ఖి పేర్కొన్నారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు తీవ్ర అనారోగ్యం పాలైన వారిలో తరచుగా వస్తూ ఉంటాయి. క్యాన్సర్,లేదా టి .బి రోగులలో కవిడ్ 19 సమయం లో ముఖ్యంగా ప్యాండ మిక్ సమయం లో అధిక మందులు వాడకం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్ కు నాలుగు రకాల చికిత్చాలు అందుబాటులో ఉన్నాయి.కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే అభివృధికి అవకాసం ఉంది. వాతావరణం లో వస్తున్న మార్పులు అంటే అక్కడ జరిగిన ఘటనలు,జియో గ్రాఫిక్ వల్ల పెతోజన్స్ లో మార్పులు యాంటి ఫంగల్ మందులు వ్యవసాయ రంగం లో యాంటి ఫంగల్ మందులు కూడా కారణం కావచ్చు అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఫంగల్ పెతోజన్స్ ను మూడు విభాగాలుగా విభజించారు. వాటిప్రభావం ఆధారంగా నిర్ధారించారు. దీనివల్ల ఎన్నో అవుట్ బ్రేక్స్ ఆసుపత్రి పాలైన ఘటనలు క్రిప్టో కాకస్, నియో ఫోర్మన్స్, అస్పెర్ గిల్లెస్, ఫుని గటస్, కాన్దిడాఅల్బికన్స్, వంటి ఉన్నాయాని అయితే అత్యంత ప్రభావవంతమైన కాందిడా అరిస్ ఇది అన్ని మందులను తట్టుకుంటుంది. ఇదే కుటుంబానికి చెందినా మ్యుకోరేల్స్ ఫంగీ ఇది చాలా ప్రభావవంతంగా పెరిగిందని తీవ్ర అనారోగ్యానికి దారితీసింది. మధ్యస్తంగా ఉండే వాటిలో ఇతర ఫన్గీలు ఉన్నాయని సి ఓ సి సి ఐ డి ఐ డి ఇ ఎస్ ,ఎస్ పి పి క్రీ ప్టో కో కుస్ గట్టి వంటివి ఉన్నాయని. రానున్న ఫంగల్ ఇన్ఫెక్షన్  ముప్పు నుండి ప్రజా ఆరోగ్యాన్ని కపాడుకోవాలాని సూచించింది.                                   

read more
ఆస్టియోపోరోసిస్ ప్రత్యేకం!

మనుష్యులను పట్టి పీడించే సమస్యలలో కీళ్ళ నొప్పులు,కీళ్లలో వాపులు. ఆర్త్రైటిస్,రోమటైడ్ ఆర్తరైటిస్, అన్నిటికన్నా అత్యంత భయంకరమైన మరోసమస్య ఆస్టియో ప్రోరోసిస్. ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాదిఅంటే ఇందులో ఎముకలు శక్తి క్షీణి స్తుంది. దీనికారణంగా ఎముకలు బలహీన పది పోవడం లేదా ఎముకలు క్షీణించి నుజ్జునుజ్జు అయిపోవడం ఎముకలలో శక్త్జి కోల్పోయి విరిగిపోవడంఎముకల నుండి రజను లాంటిపొడి రాలిపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆస్టియో ప్రోసిస్ కు కారణాలు... ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాధి అంటే ముఖ్యంగా ఎముకలు క్షీణించి పోతాయి. వాటి అంతట అవే విరిగిపోతాయి. అవును ఆస్టియో ప్రోరోసిస్ వ్యాధిలో ఎముకలు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. అయితే ఈ వ్యాధి 4౦ సంవత్సరాల తరువాత మాత్రమే వస్తుంది. అని అనుకుంటారు కాని నేటి ఆధునిక సమాజంలో చిన్న వయస్సు వారిని సైతం ఆస్టియో ప్రోరోసిస్ వస్తోందని నిపుణులు గుర్తించారు. అంటే 2౦ నుండి ౩౦ సంవత్సరాల మధ్య వయసు లో ఉన్న యువతను ఈ సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు.  ఆస్టియో ప్రొరోసిస్ మనలను ఈరకంగా ఇబ్బంది పెడుతుంది... ఆస్టియో ప్రోరోసిస్ కు అసలు చికిత్చ లేదని అంటున్నారు నిపుణులు. ఈ సమస్య పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా అక్టోబర్ మూడవ వారం లో వరల్డ్ ఆస్టియో ప్రోరోసిస్ డే ను నిర్వహిస్తున్నారు. ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన కారణాలు... ఈ విషయం లో అయుర్వేద నిపుణులు రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ఆస్టియో ప్రోరోసిస్ సమస్య ఎక్కువగా కాల్షియం,విటమిన్ డి ప్రోటీన్, పోస్పరస్ ఇతరమినరల్స్ తగ్గినండువల్లె ఆస్టియో ప్రోరోసిస్ కు కారణమని ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడుతున్నవారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారన్న విషయం మరువరాదని ఎముకలు మాంస కండరాలు బలహీన పడడం దీనికితోడు జీవన శైలి లో మార్పులు నియంత్రణ చేసుకోవాలి సరైన పోషక విలువలు లేని ఆహారం సమయానికి ఆహార నియమాలు అలవాట్లను  జీవన శైలిని పాటించక కుంటే ఆస్టియో ప్రోరోసిస్ తీవ్రతను తగ్గించడం అసాధ్యం. ఎముకలు బలహీన పడడానికి ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన శత్రువులు ఇవే... ఉప్పు... సహజంగా ప్రతిఒక్కరు సేవిస్తూ ఉంటారు. ఉప్పు అతిగా సేవిస్తే మీ ఎముకలు శరీరం బలహీన పడతాయని తెలుసా?ఉప్పు అధికంగా తినడం వల్ల ఎముకలు బలహీన మౌతాయి. ఉప్పులో సోడియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా సోదియుం కాల్షియం ను బయటికి పంపిస్తుంది.ఈ కారణంగానే శరీరంలో కాల్షియం తగ్గుతుంది ఆశియా పేసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యుట్రిషియన్ లో అధ్యయనం వివరాలను ప్రచురించారు.ఎవరికైనా ఉప్పుపదార్ధాలు ఎక్కువగా తినే అలవాటు ఉంటె వారికి ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు హెచ్చరిస్తున్నారు. చక్కర... పంచదార ఎక్కువగా తీసుకునే వారితో అత్యంత ప్రమాదకరం అతిగా పంచదార తింటే శరీరానికి ఆహారం తోపాటు ఇతర పోషక తత్వాలు లభిచవు. దీనివల్ల ఎముకల బలహీనపడి చర్మ సౌందర్యం కోలోపోతారు. వారి వయసుకన్న ఎక్కువవయసు ఉన్నవారిల కనిపిస్తారు. కేఫెన్... కేఫెన్ కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. కేఫెన్ మీ ఎముకల నుండి కాల్షియం తొలగిస్తుంది. అందుకే ఎముకలు బలహీనంగా ఉండడం మెత్తబడి పోవడం ఎముకలనుడి రాపిడి జరిగి సున్నం రాలినట్టు ఎముకలలో పట్టు కోల్పోవడం సంభవిస్తుంది.అందుకే చక్కర కలిపిన టీ, కాఫీ, చాక్లెట్ వంటి వాటిలో కేఫెన్ ఉన్నట్లు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యం... మధ్యం నేటి యువతను మత్తులోకి కూరుకు పోతోంది దీని కారణం గానే యువతమద్యానికి బానిసలుగా మారుతూ ఇళ్ళు ఒళ్ళు గుల్లచేసుకున్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అతిగా మధ్యం సేవెంచడం వల్ల   నిద్రమత్తులోకి జారుకుంటూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.అని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమైన విష్యం ఏమిటి అంటే రోజూ మధ్యం తాగడం వల్ల బోన్ డెన్సిటి స్కోర్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత గట్టితనం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అది ఆస్టియో ప్రోరోసిస్ కు దారితీస్తుందని దీనికితోడు మీకు మద్యం అలవాటు ఉంటె ఆర్తరైటిస్,ఆస్టియో ప్రోరోసిస్ వంటి రోగాలు పెద్దకారకాలుగా చెప్పవచ్చు. షోడా కూల్డ్ డ్రింక్స్... మొత్తం పరిశోదన అంత సోడా లాంటి ద్రవపదార్ధాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి. సోడా ఎక్కువగా తాగడం వల్ల మీచర్మాం కాంతి ని కోల్పోతారు వ్యక్తి శరీరం వయస్సులో ఉన్నప్పటికీ వారికి ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళలా కనిపిస్తారు. ఆహారం జీవన శైలిలో మార్పులు చేయండి... ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమాకాంత్ శర్మ వివరాల ప్రకారం ఉత్తమమైన ఆహారం పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. జీవితం లో అంటే వయసులోని ప్రతిమలుపులో శ్రద్ధ పెట్టడం తప్పనిసరి ౩౦ సంవత్చ రాల తరువాత చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తంగా లేకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కష్టం. *మీఆహారం లో ఆధిక మొత్తం  తీసుకోకుండా తగ్గించండి. ప్రతిరోజూ మామూలు భోజనం ఆకుకూరలు, మజ్జిగ, పెరుగు సలాడ్ వంటివి కలిపి తీసుకోండి. *ప్రోటీన్ కోసం సోయాబీన్,స్ప్రవుట్స్,పప్పు, మొక్కజొన్న, బీన్స్, తది తరాలు మీ ఆహారం లో చేర్చండి. కాల్షియం లోపం తగ్గించేందుకు పాలు, పచ్చి పన్నీర్, పెరుగు,వెన్న,ఇతర పదార్ధాలు తీసుకోవచ్చు. *అరటి పండులో కాల్షియం ఉంటుంది.రోజు కనీసం రెండు అరటి పండ్లు తినవచ్చు. దీనికితోడు అయాకాలాలలో వచ్చే ఫలాలను ఆహారం లో చేర్చండి.నట్స్ లో అపారమైన పోషక తత్వాలు బాండా గారం ఉంటుంది. కాల్షియం తో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉంచడం లో సహాయపడుతుంది. *వీటితో పాటు నియమిత పద్దతిలో వ్యాయామం చేయండి దీనికోసం నిపుణుల సలహా సూచనలు తీసుకోండి ఫిజికల్ వర్క్ అవుట్ చేయడం వల్ల ఎముకలకు సంబందించిన సమస్యలు మరింత పెరిగే అవకాసం ఉంది.

read more
జాతీయ ఆయుర్వేద దినోత్సవం 2౦22

అఖిల భారత ఆయుర్వేద సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామా కాంత్ యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యనియంత్రణ జీవన శైలి ఆయుహ్ ప్రమాణం పెంచడమే.ఆయుర్వేదం లక్ష్యం. దంతే రస్ సందర్భంగా ఆయుర్వేద మూల పురుషుదు భగవంతుడు ధన్వంతరి ని పూజించడం తో ప్రారంభ మౌతుంది ఆతరువాతే దీపావళి పండుగ జరుపుకుంటారు.అసలు ఆయుర్వేదానికి మనసంస్కృతికి సంబంధం ఉంది. ప్రపంచానికి ఔషదీయ విలువలను అందించిన ఘనకీర్తి మనదేశానిదే.  క్రమశిక్షణ గల జీవితానికి ఆధారం ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటేనే ఆయుషు పెంచేది అని ఆర్ధం. ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభించింది.భారత ప్రభుత్వం ఆయుర్వేద వారోత్చవాలను నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. ఆయుర్వేద వారోత్చావాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆయుర్వేదాన్ని బలోపేతం చేయడమే. ప్రాచుర్యం కల్పించేందుకు అయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమ్మాన్ని చేపట్టింది.ఇందులో ఒక తీం ను ప్రకటించింది.అదే ప్రతిరోజూ ప్రతిఇంటా ఆయుర్వేదం చికిత్చ.అన్న అంశం ప్రకటించింది. ఆయుర్వేదం నేడు ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.  దీనికి కారణం ఆయుర్వేదం నేడు ప్రపంచ వ్యాప్తంగా అంగీకరిస్తున్నారు.దీనికి కారణం ఆయుర్వేదం మానవాళికి వ్యక్తితో కాని రోగంతో కాదు రోగ నియంత్రణ కు మాత్రమే అన్నది వాస్తవం. వ్యక్తులు అనారోగ్యంతో ఉంటె శరీర పరిరక్షణ శరీరానికి బలం చేకూర్చడం. జీవన శక్తి కి బలం అందించడం ఆయుర్వేద చికిత్చలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది అదే ఆయుర్వేదంలో ఉంది అద్ఫే ఆయుర్వేదం బోధిస్తుంది కూడా.ఆయుర్వేద చికిత్చ విజ్ఞానం శరీరాని కి బలం చేకూర్చడమే దీనిద్వారా వ్యక్తి అనారోగ్యం పాలుకాడు..ఒకవేళ అనారోగ్యం పాలైనా శరీరానికి తీవ్ర నష్టం కలిగించరాదు.వారు ఆరోగ్యంగా ఉండాలి ఈ చికిత్చ పద్దతిలో ఆహారం తోపాటు విహారం అంటే యోగా సాధన,ప్రాణాయామం ,సూర్య నమస్కారం ఇతర పద్దతులు చేర్చారు. చికిత్చా పద్దథులలో మూలికలు,రాసాయనాలు. సూచిగా శుభ్రంగా చేసి తయారు చేస్తేనే ఔషదం ప్రమాణం పాటించినట్లు అవుతుంది.దీనిద్వారా పరిరక్షణ ప్రణాళిక ను బలోపేతం చేసేందుకు ఆయుర్వేద రసాయనం స్థాయి కీలక పాత్ర పోషిస్తుంది. దీనిద్వారా సంపూర్ణ ఆరోగ్యం పెంపొందించుకోవచ్చు.శరీరాన్ని ఇతర వ్యాధులు వైరస్ లు సంక్రమించకుండా రక్షణ కవచంలా ఆయుర్వేదం సురక్షచక్రం లా నిలుస్తుంది. అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆయుర్వేదం లో వాడే రసాయనం, పలు రకాల మొక్కల బెరడులు, వేర్లు, ఆకులు పూవులు,మూలికలు అన్నీ ఉంటాయి. అంతా ప్రకృతి కంగా ఆయుర్వేదం లోని పద్దతులను అనుసరించి ఆరోగ్య మూలాల పైన పూర్తి ప్రాకృతికంగా చర్య ప్రతిచర్య ల పై ఆధార పడిఉంటుంది. అందుకు ఆయుర్వేదం చికిత్చ్స పద్ధతి జీవన శైలి పై ఆధార పడి ఉన్న రోగాలను డయాబెటిస్ హై బిపి ఊబకాయం పై చాలా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ప్రతి ఇంటా ఆయుర్వేద మొక్కలు... గతం లో ఆయుర్వేదం మొక్కలు వాటి ఔశాదాల గురించి న అవగాహన చాలా తక్కువమందిలో మాత్రమే ఉంటుంది. కోరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోకోరోనా ను నియంత్రించడం లో ఆయుర్వేదం దోహదం చేసింది రోగులు సత్వరం కొల్కునేందుకు ఆయుర్వేదం ఉపయోగపడింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చికిత్చ పద్ధతిపై పోటా పోటీ గా సాగింది.అంటే ఒకరకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే జరిగింది అధిక సంఖ్యాకులు ప్రతి ఇంట్లో గిలోయ్, అలోవేరా, అశ్వగంధ,తులసి సుదర్శన మొక్కల ఇంట్లో కనిపిస్తాయి. అయుష్ మంత్రిత్వ శాఖ కృషి ఫలించింది... అయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేద చికిత్చ పద్దతిని పెంపొందించేందుకు ఆరు వారాలఆయుర్వేదం ఉత్చవాలను నిర్వహించే కార్యక్రమాన్ని తయారు చేసింది. ఇందుకోసం అనుభవజ్ఞులైన వైద్యుల చేత ఆయుర్వేదం పై అవగాహన కల్పించడం కోసం మొబైల్ ద్వారా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధ మయ్యింది. ప్రజలకు అవగాహన కోసం షర్ట్ ఫిలిం మాధ్యమాన్ని ర్యాలీలు ప్రకటనలు వంటి కార్యక్రమాలు చేపట్టా లని నిర్ణయించారు..                 

read more
వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ మంత్ ప్రత్యేక వ్యాసం!

వక్షోజాల పునర్నిర్మాణ సర్జరీ సురక్షితం! వయసు పెరుగుతున్న కొద్దీ స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.౩౦ సంవత్సరాల లోపు స్త్రీలకు క్యాన్సర్ రావడం అరుదు.మొత్తం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులలో ౩౦ ఏళ్ల లోపు వాళ్ళకు వచ్చే అవకాశం 1.5 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.4౦ ఎళ్ళ లోపు స్త్రీలకు --217 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుందని గణాంకాలు చెపుతున్నాయి.5౦ ఎల్లా వయస్సు ఉన్న వారికి 5౦ మందిలో ఒకరికి వస్తుంది అని నిపుణులు విశ్లేషించారు.85 ఏళ్ళు దాకా జీవించే స్త్రీలకు 8 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని నిపుణులు తమ పరిశోధనలలో వెల్లడించారు.సాధారణంగా ఈ క్రింది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంటాయి.సామాజికంగా ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు.వృత్తి వ్యాపారాలు చేసే స్త్రీలు,అవివాహిత స్త్రీలు పిల్లలు కలగని స్త్రీలు వక్షోజంలో అసాధారణ లక్షణాలు కల స్త్రీ.నన్స్, ఆలస్యంగా పిల్లలు కలిగిన స్త్రీలు.ప్రసవం సమయంలో పాలు ఉత్పత్తి కాని స్త్రీలు.   బిడ్డలకు పాలు ఇవ్వని స్త్రీలు.చిన్నవయసులోనే రసజ్వల అంటే 12 ఏళ్ల లోపే రసజ్వల అయిన వాళ్ళలో వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.గర్భాశయం, జీర్ణాశయం, రేక్తం అందసయాలలో క్యాన్సర్ వచ్చి చికిత్చ తీసుకున్న వాళ్ళు.కొవ్వుపదార్ధాలు అధికంగా తినే స్థూల కాయం గల స్త్రీలు.దీర్ఘకాలం పాటు హార్మోన్లతో కూడుకున్న గర్భనిరోధక మాత్రలు వాడిన స్త్రీలు. వక్షోజాల క్యాన్సర్ బారిన పడచ్చు.అమ్మ,అమ్మమ్మ, అక్కాచెల్లెళ్ళు,కూతుళ్ళలో ఎవరికైనా వక్షోజాల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సర్జరీ... మొదటి రెండవ దశలో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కు శస్త్ర్హచికిత్స్చ ద్వారా బ్రెస్ట్ లోపల ఉన్న కణితను తొలగించడం కాని అవసరమని భావించే బ్రెస్ట్ మొత్తాని తొలగించడం చేస్తారు. అది ఏవిధంగా ఉంటుంది.కణిత 2 సెంటిమీటర్లు లోపల ఉంటె లంపెక్టమి అనే శస్త్ర చికిత్చ ద్వారా లోపలి గడ్డను దాని చుట్టుపక్కల ఉండే కొద్దిపాటి ఆరోగ్యకర కణాలను తొలగించి తర్వాత ఆభాగానికి రేడియేషన్ తెరఫి అందిస్తారు. కణితి 2 సెంటిమీటర్ల నుండి 5 సేమిలు మధ్య ఉంటె కనితిని మాత్రమే తొలగించడం లేక బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించే మాసేక్టమి అనే శస్త్ర చికిత్చ చేస్తారు కణితి 5 సేమీలు ఉంటె ఆపైన ఉంటె సాధారణ బ్రెస్ట్ మొత్తాన్ని తొలగిస్తారు.బ్రెస్ట్ క్యాన్సర్ మూడవాదశ లో బ్రెస్ట్ మొత్తాన్ని తొలగించడం తోపాటుగా శరీరం మొత్తం మీద పనిచేసే విధంగా హార్మోనల్ తెరఫి లేదా రెండిటినీ కలిపి ఇవచ్చు.నాల్గావదశలో క్యాన్సర్ కణాలు బ్రెస్ట్ నుండి ఇతర భాగాలకు విస్తరిస్తే అడితీవ్రమైనడిగా భావించవచ్చు. నయం చేసేందుకు వీలుకానిదిగా వైద్యులు పేర్కొన్నారు. నాల్గవ దశలో ఉన్న పేషంట్ కు కణితిని సర్జరీ ద్వారా రేడియేషన్ ద్వారా తొలగిస్తారు. దీనివల్ల రోగి జీవితకాలాని పొడిగించవచ్చు.హార్మోనల్ వాడేందుకు వీలుకానిరోగులకు కీమోతేరఫీ మాత్రమే వాడడం కుదురుతుంది.క్యాన్సరు ఎముకలలోకి వ్యాపిస్తే రేడియేషన్ వల్ల లాభం.నొప్పి వల్ల ఎముకలు విరిగి తే నొప్పికి విముక్తి కల్పించవచ్చు. సామాన్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక మల్లె వచ్చేఅవకశాం ఉంది ట్యూమర్ హార్మోన్ కు స్పందిస్తుంది.ఇన్ని శస్త్ర చికిత్చలు జరిగిన తరువాత కూడా లాభం లేదనిపిస్తే చివరగా వక్షోజాల క్యాన్సర్ తోపోరాడుతున్న వారు బ్రెస్ట్ రీకన్స్త్రక్షన్ కు వెళ్ళడం సముచితమని ప్లాస్టిక్ సర్జన్లు సూచిస్తున్నారు.గుర్గావ్ కు చెందిన డాక్టర్ ఆదిత్య అగర్వాల్ మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలాలో ఇంకా 1% మాత్రమే బ్రెస్ట్ రీకన్స్త్ ట్రక్షన్ పునర్నిర్మాణం గురించి అటు విద్యావంతులు నిరక్షారస్యులకు బ్రెస్ట్ పునర్నిర్మాణం రీ కన్స్ట్రక్షన్ గురించి చాలామందికి తెలియదు. కనీసం ఈ అంశం గురించి  అందరిముందూ మాట్లాదేన్దేందుకు సిగ్గు పడుతున్నారు.వారివారి వివాహా సంబంధాలు దేబ్బతింటా ఏమో అన్న అనుమానం భయం వారిని వెంటాడుతూ ఉందవచ్చని డాక్టర్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.   వక్షోజాల్ క్యాన్సర్ తో పోరాడుతున్న సామాజికంగా,శారీరకంగా కొనసాగడం కష్టంగా మారుతుంది కారణం బ్రెస్ట్ పునర్నిర్మాణ సర్జరీపై అవగాహన లేకపోవడమే దీనిని పోస్ట్ మాస్టెక్టమి అంటే వక్షోజాలను తొలగించడం పునర్న్రిర్మాణం చేయడం మాత్రమే అని ఈ అంశంపై పెద్దేత్తున సదస్సు జరగడం ఇదే తోలిసారికవడం విశేషం.కింగ్ జార్జెస్ వైద్యకళా సాల లో జరిగిన రెండురోజుల సదస్సులో 2౦ కి పైగా ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొన్నారని బ్రెస్ట్ క్యాన్సర్ పై అన్కాలజిస్ట్లు మాత్రమే పరిష్క రించగలరని పేర్కొన్నారు.వక్షోజాల పునర్నిర్మాణం వల్ల రెండురకాల్ లాభాలు ఉంటాయని అగర్వాల్ అన్నారు. ఊబాకయామ్తో బాధపడేవారికి టమ్మీ టక్ సర్జరీ మ్యన్దేటరీ పురుద్ధారణ చేయవచ్చని డాక్టర్ ఆదిత్య అగర్వాల్ అభిప్రాయ పాడారు.

read more
కోవిడ్ XBB సబ్ వేరియంట్ ?!

వేవ్ నవంబర్ మధ్య లో 15,౦౦౦  గా  ఉండవచ్చు.నిపుణుల అంచనా! సింగపూర్ లో x b b సబ్ వేరియంట్  తీవ్రరూపం దాల్చేఅవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా అక్టోబర్ ౩ నుండి 9 వ తేదీవరకు 54 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.XBB వైరస్ ఆనవాళ్ళు ఇప్పటికే 17  దేశాలలో ఉందని. ఆస్ట్రేలియా,డెన్మార్క్, భారత్, జపాన్ లో ఉందని చానల్ న్యూస్ ఆశియాలో వెల్లడించింది. సింగపూర్ లో ప్రస్తుతం కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ x b b సబ్ వేరియంట్ ప్రభావం ఉందని నవంబర్ మధ్య నాటికి ప్రతిరోజూ 15,౦౦౦ కేసులు పెరగవచ్చని అంచనా గతంలో వచ్చిన వేవ్ ఇన్ఫెక్షన్ ఆధారంగా ఒక అంచనాకు వచ్చారని తెలుస్తోంది. అయితే సింగపూర్ లో సరిపడా ఆరోగ్య సంరక్షణ అందించగల సామర్ధ్యం ఉందని కోరోనా వైరస్ కేసులు పెరిగినా తట్టుకోగల శక్తి ఉందని అంటున్నారు నిపుణులు. సింగపూర్ xbb ప్రభావ వంతంగా ఉన్న వేరియంట్. అక్టోబర్ ౩ నుండి 9 వ తేదీ వరకు స్థానికంగా 5౩ కేసులు నమోదు అయ్యాయని xbb సబ్ వేరియంట్ చాలా ప్రభావ వంతమైనదని ఆరోగ్యశాఖ మంత్రి ఒంగ్ యే కుంగ్ విలేకరులకు వెల్లడించారు.నవంబర్ నాటికి మరింత తీవ్ర రూపం దాల్చ వచ్చని అన్నారు.చాలా త్వరిత గతిన విస్తరిస్తుందని తక్కువ కాలం ఉంటుందని ఒంగ్ అన్నారు. ప్రతిరోజూ సగటున 15,౦౦౦ కేసులు ఉండవచ్చనిఒంగ్ పెర్కొన్నార్రు.సింగపూర్ కరోనా సమయంలో వెనుకబడలేదని నియమ నిబంధనలు అమలు చేయాలా వద్ద అన్న విషయం ఇంకానిర్ణయించలేదనికోరోనా ప్యాండమిక్ 2౦2౦ నాటికి నియంత్రిన్చాలేదని దానిబారిన పడకుండా వ్యక్తి గత బాధ్యత తీసుకోవాలాని సింగపూర్ ప్రభుత్వం భావించిండి. మాస్క్ తప్పనిసరి ఇతర బద్రత చర్యలు అమలు చేయాలన్న అంశాన్ని తోసిపుచ్చారు. xbb ని నిశితంగా పరిసీలిస్తున్నాము అయితే మాస్క్ ధరించాలని సూచించారు. సమూహాలలో ఇళ్ళలోనూ మాస్క్ ధరించాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న వారుసైతం ఇంటినుంచే పనిచేయాలని ఫ్లూలక్షనాలు ఉన్న వారు టెలి కన్సల్ టేషన్ ద్వారా సంప్రదించాలి. అక్టోబర్ 14 నాటికి సింగపూర్ లో 1,997,847 కేసులు 1,641 మరణాలు వీటికి సంబందించినవే అని పేర్కొన్నారు.           

read more
వరల్డ్ ఆర్థరైటిస్ డే..

అర్తరైటిస్ వచ్చినప్పుడు 6 రకాల అపోహలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకోవడం అవసరం.నేడు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఆర్తరైటిస్ డే సందర్భంగా కొన్ని అపోహ నమ్మకాల పై ఉన్న అంశాల పై అవగాహన వాస్తవాలను తెలిపేందుకు ఈ సదస్సులు   నిర్వహిస్తున్నారు. ఇతర అన్నిరకాల రోగాల లాగే కొన్ని అపోహలు ఉన్న్సాయని వాటిని గురించి తెలుసుకుందాం.ప్రతి సంవత్చరం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ రెండవ వారం లో అర్తరైటిస్ డే ను నిర్వహిస్తారు. ఈ రోజు ప్రజలలో ఉండే ఎముకలకు నరాలకు సంబంధించి వచ్చే కొన్ని తీవ్రమైన పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మొదటి అపోహ... అర్తరైటిస్ వృద్ధులలో మాత్రామే వస్తున్నది అపోహ నిజమా ఇందులో ఏది నిజం! వాస్తవం- ఆర్తరైటిస్ సహజంగా వృద్ధులలో తాకుండా వస్తుంది. అయితే కేవలం వృద్ధాప్యం లో మాత్రమే కాదు ఆర్తరైటిస్ ఏ వయసులో ఉన్న వారికైనా దీనిబారిన పడక తప్పదు రోమటైడ్ ఆర్తరైటిస్ ప్రమాదం ౩౦ సంవత్సరాల తరువాత వచ్చే అవకాశం ఉంది. రెండవ అపోహ... వాస్తవం-శరీరంలో ని జాయింట్స్ లలో నొప్పులు ముఖ్యంగా కీళ్ళలో జాయింట్స్ లో నొప్పులు అంటే ఆర్ధం  ఆర్తరైటిస్ వచ్చినట్లేనా?అన్నిరకాల జాయింట్లు అన్నిరకాలనొప్పులు ఆర్తరైటిస్ కాదు ముందు ముందు సుదీర్ఘ కాలం తరువాత మరింత జటిల మై పోతాయి. ముఖ్యంగా ఆకండరాలు జాయింట్లు గట్టిగా పట్టుకుపోతాయి ఆప్రాంతంలో నొప్పికి అనేకరకాల కారణాలు ఉంటాయి.టేన్టి  నాయిడ్స్,బశ్రిటిస్ లో చిన్నచిన్న దెబ్బలు ఉండి  ఉండవచ్చు. మూడవ అపోహ... ఎవరి కైతే ఆర్త్య్హరైటిస్ వస్తుందో వారు వ్యాయామం చేయకూడదా ?! వాస్తవం-వ్యాయామం సహజంగా చాలామంది సరైన వ్యాయామం చేయని వాళ్ళు  ఉంటారు. అంటే అస్సలు వ్యాయామం చేయకుండా ఉంటారో గౌట్ ఆర్తరైటిస్ ఉంటుందో తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాయామం కీళ్ళు మోచిప్పలు శరీరంలోని ఇతర జాయింట్స్ లో పునరుత్తేజం ఇస్తుంది.పెళుసుగా గట్టిగా బిగుసుకు పోయిన జాయింట్స్ సమస్యలు ఉన్నవాళ్లు ఫిజియో సహకారంతో వ్యాయామం చేయాలి.ఎవరికైతే ఆర్తరైటిస్ వస్తుందో వారు ప్రతిరోజూ  వ్యాయామం చేయగలరు.దానివల్ల కాళ్ళ నొప్పులు కొంతమేర తగ్గుతాయి. అలా రోజూ వ్యాయామం చేయడం వల్ల శక్తి నిస్తుంది. చాలా బాగా నిద్ర పోగలరు. ఆరోజుంతా వారు పనులు చేసుకోగలుగుతారు. నాల్గవ అపోహ... కీళ్ళ నొప్పులు తగ్గాలంటే కోల్డ్ ప్యాక్,లేదా హాట్ ప్యాక్ మర్దన చేయాలా? వాస్తవం-ముఖ్యంగా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు , లేదా శరీరంలో ఇతర శాస్త్రచికిత్చ చేసుకున్న వాళ్ళకు మోకాళ్ళ కీళ్ళజాయింట్స్ లో తీవ్రమైన నొప్పులు వస్తూ ఉంటాయి.అనొప్పి తగ్గించేందుకు కొందరు పాత పద్దతిలో కాపడం వేడినీటి కాపడం పెడుతూ ఉంటారు. దానివల్ల కొంతమేర నొప్పుల నుండి ఉపసమనం పొందవచ్చు . పాతకాలం నాటి రోజుల్లో వేడినీటిలో యూకలిప్టస్ ఆకులు వేసి స్నానం చేస్తే ఒంటినొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయని నమ్మకం. ఆధునికంగా అభివృద్ధి చెందినా తరువాత   వేదినీటి కాపడం బదులు హట్ ప్యాక్,లేదా కోల్డ్ ప్యాక్ వాడడం వల్ల కాళ్ళలో శరీరంలో నొప్పులు కొంత మేర ఉపసమనం కలిగిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రజలు వ్యాయామం చేయడానికి వేడినీటి కాపడం అదే హాట్ ప్యాక్ దీనిని హాట్ కంప్రిసే చేయవచ్చు.అప్పుడు కీళ్ళలో పెళుసుతనం లేదా గట్టిగాఉండడం పట్టేయడం వంటి సమస్యనుండి కొంత ఉపసమనం పొందవచ్చు.ఒకవేళ కీళ్ళ లో జాయింట్స్ లో వాపులు ఉన్నా తగ్గుతాయి. ఐదవ అపోహ ... కీళ్ళలో జాయింట్స్ లో గట్టిగా పెళుసుగా ఉండకుండా ఆపడం కష్టమా ? వాస్తవం- అన్నిరకాలుగా జాయింత్స్ కళ్ళు గట్టిగ పెళుసు గా వంగలేనిస్తితికి వచ్చినప్పుడు. వృద్ధులు లేదా ఇతరులు కాళ్ళ కీళ్ళ నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు.ముఖ్యంగా ఎముకలు అరిగిపోవడం. లేదా ఎముకలు మెత్తగా అయిపోవడం కీళ్ళుఅరిగిపోవడం, జాయింట్స్ కదలక పోవడం వంటిసమస్య వారిని వేదిస్తుంది.పెళుసుగా మారిపోయిన జాయింట్స్ ను ఏమి చేయగలం ఏమిచేయలేని స్థితిగా పేర్కొన్నారు.అది ఒక్కోసారి ప్రమాదకారి కావచ్చు. పెరుగుతున్న వయస్సు కారణంగా శరీరం పట్టుకోల్పోవడం మోకాళ్ళు ,మోచిప్పలు ఎముకలలో బలం సన్నగిల్లడం వంటి సమస్యలకు పెళుసు పట్టుకుపోవడాన్ని వృద్ధిచెందకుండా లేదా దీర్ఘకాలిక సమస్యగా కాకుండా నెమ్మదించే విధంగా ప్రమాదం గా మారకుండా ప్రయత్నం చేయవచ్చు. మోకాళ్ళ లో వచ్చే ఆస్టియో ఆర్తరాయిట్స్ పెరిగే అవకాశం ఉందని ముఖ్యంగా వారి పొడవుకు తగ్గ బరువు తగ్గించుకోగలిగితే మోకాళ్ళు కీళ్ళు గట్టిగా కాకుండా తగ్గించుకోవచ్చు.పొగతాగడం ,పొగాకు తీసుకోవడం, పెళుసుగా మారిపోకుండా జాగ్రత తీసుకోకుంటే ప్రమాదానికి దారితీస్తుంది. ఆరవ అపోహ... ఒక్కసారి గట్టిగా పెళుసుగా మారిపోతే ఆతరువాత ఏమి చేయడం సాధ్యం కదా ? వాస్తవం-ఆర్తరైటిస్ కు ఎటువంటి చికిత్చ లేదు ఒక్కోసారి డాక్టర్లు సైతం దీనికి ట్రీట్మెంట్ ఏమిటి అండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు.కొన్నిరకాల నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్చ పద్దతులు వేరు వేరుగా ఉంటాయి. చాలా రకాలుగా గట్టిగా పెళుసుగా మారిపోయిన వాటికి మందులు అందుబాటులో ఉంటాయి.ఈ వ్యాదిలక్షణాలను మాత్రమె తగ్గిస్తుంది పెళుసుగా వృద్ది చెందడాన్ని   కొంతమేర నిలువరించేందుకు సహకరిస్తుంది. దీనికి అనుగుణంగా జీవన శైలి లో కొంతమార్పు చేసుకుంటే ఆర్తరైటిస్ వృద్ధిని తగ్గించవచ్చు. సరైన బరువు కలిగి ఉండడం వల్ల పొగతాగడం మానివేయాలి ఆరోగ్యంగా ఉండేందుకు డాక్టర్ సలహా ప్రకారం పోషక ఆహారం తో పాటు సరైన సమయం లో నిద్ర పోవడం అవసరం. అని సూచిస్తున్నారు నిపుణులు. 

read more
అంతర్జాతీయ బాలికా దినోత్సవం!

బాల్యం, కౌమారం,యవ్వనం దశలో కి చేరినప్పుడు బాలిక బాలురలలో శరీరంలో అనేక మార్పులు వస్తాయి.ఒక వయస్సు వచ్చేసరికి బాలురు,బాలికలలో హార్మోన్ విడుదల ప్రారంభమౌతుంది. హార్మోన్ పిట్యుట రీ గ్లాండ్ కు చేరి వెంటనే గ్లాండ్ రెండు హార్మోన్లను విడుదల చేస్తుంది.లూటినింగ్, ఫాలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ అది బాలికల ఒవేరియన్ ను చేరుతుంది. యుక్తవయస్సు రాగానే శరీరంలో మార్పులు వాస్తాయి బరువు పెరగడం, బాలికలకు వక్షోజాలు రావడం అంటేపెరగడం ఋతుస్రావం నెలసరి ప్రారంభమౌతుంది.శరీర మార్పులు మానసిక మార్పులకు దారితీస్తుంది. తల్లి తండ్రులు యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు.. యుక్త వయస్సు వచ్చిన పిల్లలతో సరిగా వ్యవహరించక పోవడం తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. ఒక్కోసారి వారితో దురుసుగా ప్రవర్తించడం వారిని నియంత్రించేందుకు ప్రయత్నించడం కొన్నిరకాల సమస్యలకు పిల్లలకు అవగాహన కల్పించడం లో ను పిల్లల ను వారిసమస్యలను అర్ధం చేసుకోక పోవడం లో వారి సమస్యకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లో ఏమాత్రం తాత్సారం చేసిన పిల్లల మనో భావాలు దెబ్బతినడం వల్ల వచ్చే శారీరక మానసిక సమస్యలకు సమాధానం చెప్పగాలిగినప్పుడే పిల్లలు తల్లి తండ్రుల మధ్య సంబంధాలు బాగుంటాయి.ముఖ్యంగా బాలికలలో వచ్చే మార్పుల వల్ల వారిలో వచ్చే శారీరక మార్పులు సహజమే అని వక్షోజాలు పెరగడం సహజమే అని వారిలో రుతుశ్రావ సమస్యలు  వచ్చినప్పుడు తల్లి ఆమెతో చర్చించాలి వారు అసమస్య వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎలా ఆరోగ్యంగా ఉండాలో కూడా చెప్పడం తల్లి తండ్రుల బాధ్యత.ఇక మగపిల్లలో వచ్చే మార్పులు వస్తున్నపుడు వారిని గమనించడం ఇతర అంశాల కన్నా జీవితంలో ఎదురయ్యే సవాళ్లు,మానసికంగా ఎదురయ్యే సవాళ్లు లక్ష్యం దిశగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఒక మార్గదర్శిగా సామాజికంగా ఇతరులతో వ్యవహరించేతీరు పలు అంశాల పై పిల్లకు చెప్పడం అవసరం అప్పుడే పిల్లలు వక్రమార్గం లో కాక సక్రమైన మార్గం తండ్రి,తండ్రి అడుగుజాడల్లో నడవడానికి వీలుంది.     

read more
పాండమిక్ మిక్ ముగిసింది..కోవిడ్ ఇంకా మిగిలే ఉంది?

శాస్త్రజ్ఞుల విశ్లేషణ... భయంకరమైన ప్యాండమిక్ ముగిసిందా ? కాని కోవిడ్ మాత్రం అలాగే ఉందని అంటున్నారు.శాస్త్రజ్ఞులు ప్రపంచంలోకోవిడ్ బాధితుల సంఖ్య కొనసాగుతోందని పేర్కొన్నారు.భయంకరమైన కోవిడ్19 మనల్ని భయపెట్టింది ప్రాణాలే హరించింది.కోవిడ్ 19ముగిసినట్లే అని శాస్త్రజ్ఞులు అంటునారు.తొలిసారిగా రెండు సంవత్సరాల ప్యాండమిక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎదో రూపం లో ప్రభావితం చేసిందని అనడం లో సందేహం లేదు.కాకుంటే ప్యాండమిక్ తీవ్రత తగ్గి ఉండవచ్చు. కోవిడ్ ఇంకా అలాగే ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.భారత్ లోకూడా కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు.   వ్యాధికి గల కారణాల పై ఇంకాపరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి.కేసులు కోవిడ్ వ్యాప్తి కేసులు అమాంతం పెరగడం అమాంతం తగ్గిపోవడం అంచనాలను తలకిందు చేస్తూ కోవిడ్ రూపం మార్చుకోవడం దాని తీవ్రత ఎలాఉంటుందో కనీసం అంచనాలకూడా అందని ఘటనలు మనం గతంలో చూసాము.కేసులలో రకరకాల లక్షణాలు ఉంటూ ఉండడం తో ఏరకం కోవిడ్ గా నిర్దారించాలో వైరస్ వేటికి లొంగుతుందో అర్ధంకాక ఏ చికిత్చ చేయాలో డాక్టర్లకు సైతం పెద్ద సవాలుగా మారింది.   ఒక్కోసారి మనకు తెలీకుండానే మరణానికి తీసుకుపోతుంది.మనం కోరోనాతో సహజీవనం చేయాల్సిందే అని సర్దుకు పోవాల్సిందే అని అశోక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గౌతం మీనన్ అభిప్రాయ పడ్డారు.ప్రపంచం ఎప్పటికీ అత్యవసరంగా అప్రమత్తంగా ఉండాల్సిందే కోవిడ్ ప్రారంభ మైన నాటినుంచే కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య నిశితంగా పరిశీలించిన గౌతం మీనన్ రెండుసంవత్సరాలుగా పరిశీలించిన తరువాత కోవిడ్ అంతర్జాతీయంగా అత్యవసర పరిస్తితిని ప్రకటించిన విషయాన్ని మరచిపోరాదని ప్యాండమిక్ ముగిసిన కోవిడ్ ఇంకా ఉందని కోవిడ్ కూడా త్వరాలో ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేసారు.ఇంకా కోవిడ్ అప్పుడప్పుడు హెచ్చరికలు పంపుతోందని ఎప్పుడు ఎలామారుతుందో చెప్పడం అంచనాకు అందని అంశంగా శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడ్డారు.

read more
నాగ్ పూర్ లో 5600 టి బి కేసులు మహిళలే ఎక్కువ నివేదిక వెల్లడి..

2,4౦౦ మంది రోగులలో 2౦-49 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో 44%కేసులు ఆరోగ్యంగా ఉండాల్సిన యువతీయువకులే ముఖ్యంగా గాలికాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు తెలుస్తోంది.గత 5 సంవత్సరాకుగా నాగ్ పూర్ నగరం 6౦౦౦ నుండి 5౦౦౦ మధ్య టి బి కేసులు ఉన్నట్లు నాగ్ పూర్ మెట్రో సిటి లో టి బి కేసులు నమోదుకావడంగమనించినట్లు అధికారులు తెలిపారు. టిబి రోగులకు చాలా అధికమోతాదు మందులను సంవత్సరం తీసుకుంటున్నారని తెలిపారు.నాగ్ పూర్ నగరంలో 5,657 కేసులునమోదు కాగా ఇంకా టిబి రోగులను స్క్రీనింగ్ లో గుర్తించినట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని పోరా ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించిన వారిలో 2,5౦౦ మందిస్త్రీలు ౩,114 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాంతాలలో టి బి రోగుల ను చాతి ఊపిరితిత్తుల వ్యాధికి వాదేమందు లను సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులు వైద్యకళా శాలలో జి హెచ్ ఎం సి స్త్రీ,పురుషుల కు ఒక పరిశోదన చేసింది ఈమేరకు 5౦% చికిత్చ చేస్తున్నట్లు వెల్లడించారు.నగరాలలో స్త్రీలు ఎక్కువగా టి బి బారిన పడుతున్నట్లు ఇది నగరాలలో 44% చేరిందని పేర్కొన్నారు. 2,4౦౦ రోగులలో 2౦ -49 సంవత్సరాల్ వయస్సు ఉన్నవారిలో 45% కేసులు ఉన్నాయని అందరిలోనూ ఉత్పాదకత సామార్ధ్యం ఉన్నవారే అని నిపుణులు పేర్కొన్నారు.ఎల్లప్పుడూ వాయుకాలుష్యం తో వచ్చే వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. గత 5 సంవత్సరాలుగా 6౦౦౦ --5౦౦౦ మధ్య కేసులు నమోదుకావడం గమనించవచ్చు. అత్యంత ప్రభావవంతమైన టి బి వాడకం వల్ల సంవత్సరం తరువాత కోలుకుంటున్నారు. గత సంవత్సరం 6,6౦౦ రోగులను నగరంలో  కనుగొన్నారు. ఆసుపత్రిలో మరిన్ని కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్ పేషంట్ రోగులుగా నెలలు సంవత్సారాల తరబడి వస్తూనే ఉన్నారు. సంవత్సారాల తరబడి డ్రగ్ రేసిస్టెంట్... మల్టి డ్రగ్ రేసిస్టెంట్ ట్యూబక్లోసిస్ డ్రగ్ రేసిప్టివ్ మందుల వాడకం వల్ల చలాసున్నితంగా టి బి బ్యాక్టీరియా ఎం డి ఆర్ -టి బి ఇసోనిజిడ్,అర్ ఐ ఎఫ్ యమ్పిసిన్ మందులు డి ఎస్ టి బి రోగులు హార్బర్ టి బి ఐసోలేట్స్ అనుమానితులు టిబి రాకుండా మందులు ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పరిశోదన ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు విభాగం 19-౩9 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 58% 19౦9 మందిరోగులు ఎం డి ఆర్ టి బి ఉన్నవారు ఉన్నారని కాగా ఎం డి ఆర్  టి బి లో 5౦% మరణాలు ఉన్నాయని ఇది 15 సంవత్సరాలుగా సాగుతోంది.ఈ రిపోర్ట్ 2౦౦ 7 -2౦ 22 స్త్రీలు సంఖ్య మరింత పెరగడం డి అర టి ఐ పురుషులను మించి 18 సంవత్సరాల లోపు మహిళలు 4౦% టి బి బారిన పడ్డట్లు సమాచారం. 2౦18-2౦22 తోపోలిస్తే 28% 2౦౦ 8 లో -12% ఉన్నట్లు పరిశోదన వివరాలలో పెర్కొన్నారు.మొత్తం మీద మహిళలు టి బి బారిన పడడం ఆందోళనకు గురిచేస్తోంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.                                                                                           

read more
నిపుణుల సమక్షంలో చేసే సర్జరీలు సురక్షితం!

ఏ సర్జరీ శస్త్ర చికిత్చ అయినా నిపుణుల సమశంలో చేసిన విజయవంత మౌతాయి.కింగ్ జార్జెస్ వైద్యకళా శాల లో నిర్వహించిన వైద్య కళాశాల లో రెండు రోజుల సదస్సులో పలు కీలక అంశాలపై నిపుణులు చర్చించారు. ముఖ్యంగా దీర్ఘ కాలిక అంశాల లో సర్జరీ తప్పనిసరి అంటే నిపుణుల సమక్షంలో ముఖ్యంగా డయాబెటి క్ ఫుట్,చేతి పక్షవాతం వంటి అంశాలు వక్షోజాల క్యాన్సర్ వంటి అంశాల పై సదస్సులో వక్తలు తమ అభిప్రాయాని స్పష్టం చేసారు. డయాబెటిక్ ఫుట్... డయాబెటిక్ ఫుట్  వల్లభయానికి గురిఅవుతున్నారని  మొత్తం కాలు తీసివేయాల్సి రావచ్చు అన్న విషయం లో చాలామందిలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని అపోహలు అనుమానాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.వాటి నివృత్తికి కొన్ని సూచనలు చేసారు.డయాబెటిక్ ఫుట్ ను నివారించే ప్రయత్నం ఎలాతోలగిస్తారొ వివరించారు. ఈ అంశం పై కోయం బత్తూర్ కు చెందిన డాక్టర్ మధు పెరియ స్వామి మాట్లాడుతూ డయాబెటిక్ ఫుట్ ను గుర్తించిన వెంటనే వచ్చే అల్సర్ సర్జరీ వల్ల గాయం తీవ్రం కాదని రక్త ప్రసారం సమర్ధవంతంగా ఉంటుందని పెరియ స్వామి అన్నారు. డయాబెటిక్ ఫుట్ కు సంబందించిన సర్జరీ తమిళనాడులో చేస్తున్న విషయాన్ని పెరియ స్వామి తెలిపారు. శాశ్వత పక్షవాతం నుండి విముక్తి ... భారత్ కు చెందించిన ప్లాస్టిక్ సర్జన్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ భండారీ బ్రాంకియల్ ఫ్లేక్సీస్ చేతి పక్షవాతం గురించి మాట్లాడారు.బండారీ మాట్లాడుతూ ఇందులో 5% రోడ్డు ప్రమాదాలలో ఉన్న వారే అని వారి చేయి పనిచేయకుండా పోవడం వల్లే బుజానికి గాయాలు అయితే నొప్పి నివారకు నొప్పి తగ్గించే మందులు వాడుతున్నారని కొన్ని సందర్భాలలో నిర్ణయాల జాప్యం కారణంగా శాశ్వతంగా పక్షవాతానికి గురై చేయి పనిచేయని పోస్ట్ పేషంట్ రికవరీ దానంతట అదే జరుగుతుంది అని నిర్లక్ష్యం చేయారాదని వెంటనే డాక్టర్ను సంప్రదించాలని డాక్టర్ భండారీ సూచించారు.సకాలంలో నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా చేయి తిరిగి మరల పనిచేస్తుందని సర్జరీ చ్గేయాల్సి ఉంటుందని భండారీ తెలిపారు.     

read more
మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడారో అంతే!

సిక్స్ ప్యాక్ బాడీ బిల్డింగ్ కోసం మీరు ఇంజక్షన్ వాడితే మీ ప్రాణాలు పోతాయి. వైద్యుల హెచ్చరిక.మీకందరాలు పెరగాలంటే రోజూ జిమ్ కు వెళ్తున్నారా కండ రాలు పెరగడానికి మీరు ఆహారం తీసుకుంటున్నారా. మీకండరాలు త్వరగా పెరగాలంటే మీరు డాక్టర్ సలహా లేకుండా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ విచ్చల విడిగా వాడారంటే మీప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం అని హెచ్చరిస్తున్నారు కార్దియాలజిస్ట్లులు. ఈ అంశాన్ని గురించి ఆరోగ్య రంగ నిపుణులు మాట్లాడుతూ కొన్ని మందులు డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మరాదని.వైద్యుల సలహా సూచన మేరకు వైద్యుల పర్యవేక్షణలో మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ వాడడం క్షేమదాయకమని సూచించారు. ఈ ఇంజక్షన్ వాడడం వల్ల శరీరంలో వచ్చే మార్పులలో వణుకు, గుండె దడ, కాలలు,ఎదోజరిగిందన్న ఆందోళన, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం కంటి చూపు  మందగించడం చూపు కోల్పోవడం మరణించడం దానికి కారణం గుండెపోటు గా నిపుణులు నిర్ధారించారు. జిమ్ లో ఎక్కువగా పాల్గొనేవారు మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ద్వారా త్వరాగా సినిమా హీరోల్ల సిక్స్ ప్యాక్ కోసం కండరాలు పెంచి బాడీ బిల్డర్ గా తయారు కావాలని నేటి యువత చేస్తున్న ప్రయత్నం వికటిస్తోంది ఇంజక్షన్ అతిగా వాడితే మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.పూనాలో ఫే డి ఏ అధికారులు నిర్వహించిన దాడిలో 246 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.ఎఫ్ డి ఏ అధికారు ఇంజక్షన్లను స్వాదీనం చేసుకోవడం ఈ సంవత్సరంలో మూడవసారని అధికారులు పేర్కొన్నారు. వారం క్రితం నుర్వహించిన దాడిలో పూనాకు చెందినా ఎఫ్ డి ఏ అధికారి కివసర్ తెలిపారు. ఈ ఘటన ను స్వర్ణ తే క్రైమ్ విభాగం లో కేసునమోదు చేసినట్లు తెలిపారు కాగా మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ అసలు ధర 299 రూపాయలు కాగా 1౦౦౦ రూపాయాలు అంతకుమించి ఎక్కువ ధరకే మార్కెట్లో అక్రమంగా అమ్మకాలు సాగిస్తున్నట్లు అనుమతులు లేకుండా డాక్టర్ల సూచన ప్రిస్కేప్షణ్ లేకుండా యదేచ్చగా ఇంజక్షన్ అమ్మకాలు సాగించడాన్ని అధికారులు గుర్తించారు. స్వాదీనం చేసుకున్న మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ విలువ దాదాపు 1.7౦ లక్షలు ఉంటుందని కివాసర్ తెలిపారు. ఈ ఇంజక్షన్ ను ప్రతిరోజూ వాడితే మత్తుగా ఉంటుందని భయంకరమైన  మానసిక అశాంతి ఎదో ఆందోళన, భయం వణుకు ఒక్కోసారి మూర్చ రక్తప్రసారంలో మార్పులు హెచ్చుతగ్గులు కంటి చూపు కోల్పోవడం ఒక్కోసారి తీవ్రంగా పరిణమించి మరణానికి దారితీస్తుంది అని హెచ్చరించారు. ఇదే అంశం పై మణిపాల్ ఆసుపత్రికి చెందిన కార్దియలజిస్ట్ డాక్టర్ అభిజిత్ జోషి మాట్లాడుతూ అత్యవసర సమయంలో అంటే ట్రోమా సర్జరీలలో గుండెను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఈ మందు ఇంజక్షన్ వాడతారని గుండె వేగం అతిగా కొట్టుకోవడం పల్స్ పడిపోయిన అత్యవసర విభాగంలో చేర్చాల్సి ఉంటుంది.మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఇతర రాష్ట్రాల నుండి చట్ట వ్యతిరేకంగా విక్రయిస్తున్నారని చట్ట వ్యతిరేకం గా ఇంజక్షన్లు అమ్మే వారిపై ఖటిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ డి ఏ అధికారులు హెచ్ చర్చించారు.           

read more
సురక్షితమైన,ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం అవసరం...

2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్- పంపిణీ మధ్య 1.46 --1.2 5 యూనిట్ల వ్యత్యాసం ఉంది. మనదేశం లో రక్త దానం చేసే అర్హత ఉన్న కుటుంబాలు దాదాపు 5౦౦ మిలియన్లకు పైగానే రక్తదాతలు ఉన్నట్లు సమాచారం.రక్తదానం ఆరోగ్య సంరక్షణ లో అత్యంత కీలకం రక్తదానం కేవలం రక్త మార్పిడి చేయడం అన్ని అనారోగ్య సమస్యలకు ఒక ముందడుగుగా భావించవచ్చు.రక్తం కొన్ని సందర్భాలలో అంటే చికిత్చ కు శస్త్ర చికిత్చ కు అత్యవసరం మనకు జీవితాన్ని ఇస్తుంది.జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. రకరకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు,అత్యవసర సమయంలో అంటే అత్యవసర శస్త్ర చికిత్చ సమయంలో ఎదురయ్యే శవాళ్ళను అధిగమించడానికి అలాగే గర్భవతులు గా ఉన్నప్పుడు ప్రసవం సమయంలో వచ్చే వివిదరకాల సమస్యలు పిల్లలలో వచ్చే రక్త హీనత,ట్రోమా సమయంలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదం లో క్యాన్సర్ సర్జరీల సమయంలో సమర్ధవంత మైన మెడికల్ మేనేజ్ మెంట్ రక్త సంబంధిత సమస్యలు సమతుల్యం లోపించినప్పుడు రోగికి రక్తం ఎక్కించడం లేదా ట్రాస్ ఫ్యుషణ్ చేయడం అత్యవసరం.2౦21 గణాంకాల ప్రకారం రక్తం డిమాండ్-పంపిణి మధ్య వ్యత్యాసం 1.46 --1.25 గా ఉంది. మనదేశం లో రక్తదానం చేయగల అర్హులైన ఆరోగ్యవంతమైన వ్యక్తులు 5౦౦ మిలియన్లకు పైగానే ఉన్నారు. రక్తం సురక్షితం... మన దేశం లో దురదృష్ట వశాత్తు చాలామంది ప్రజలకు రక్త మార్పిడి సమయానికి జరగడం లేదు. అదీ సురక్షితమైన సరైన స్క్రీనింగ్ చేసిన రక్తం లభించక పోవడం వల్ల చాలామంది మరణించిన దాఖలాలు ఉన్నాయనేది వాస్తవం. అదీకాక రక్త మార్పిడి తరువాత ఇన్ఫెక్షన్లు వస్తూ ఉండడం తో సురక్షిత మైన రక్తం కదా అన్నానుమనాలు వస్తున్నాయి.ముఖ్యంగా తలసీమియా రోగులకు ఎక్కువసార్లు రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడు రక్తం బ్లడ్ బ్యాక్ లో అందక రక్త దాతలు దొరకక అటు తల్లి తండ్రులు ఇటు తలసీమియా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడడం మనం చూసాము ఈ విషయం లో తలసేమియా సంస్థ అవగాహన సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది రోగులను ఆదుకునే ప్రయత్నంచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్త దాతలు అందరూ స్క్రీనింగ్ చేయాలని హెచ్ ఐ వి, హెపటైటిస్ బి, హేపటైటిస్ సి, సిప్లిస్, ఇన్ఫెక్షన్లు ఉన్నవారి రక్తం వినియోగిస్తే కొన్నిరాకల సమస్యలు తప్పవని  స్క్రీనింగ్ లో ఇన్ఫెక్షన్ లేని దాతల రక్తం మాత్రమే వినియోగించడం  దానికే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నిరకాలుగా సురక్షితం అనిపెర్కొన్నారు.భారత్ లో సేరాలజికల్ స్క్రీనింగ్ తప్పనిసరి అని అందులో హెపటైటిస్ బి, వైరస్ హెచ్ బివి,హెపటైటిస్ సి, వైరస్ హెచ్ సి వి ,హెచ్ ఐ వి,కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్లు కొంతకాలమే ఉంటాయి.స్క్రీనింగ్ లో కొన్నికొన్ని సార్లు నెగెటివ్ రావచ్చు. కొత్త కొత్త వేరియంట్లు పెరగవచ్చు.ఎవరైతే వ్యక్తి రక్తం తీసుకుంటారో టి టి ఐ ఎస్ పెరిగే అవకాశం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అత్యవసరంగా ప్రమాణాలకు అనుగుణంగా స్క్రీనింగ్ చేయడం అవసరం . బ్లడ్ స్క్రీనింగ్ తప్పనిసరి ... ఏ షియన్ అసోసిఎషన్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యుషణ్ మెడిసిన్ ప్రతిఒక్కరు దాతలు న్యుక్లిక్ ఆసిడ్ టెస్టింగ్ ను ఆయా బ్లడ్ బ్యాకులలో తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల ప్రతివ్యక్తిలో దేశంలోని 9౦,౦౦౦ కొత్త ఇన్ఫెక్షన్లు నివారించవచ్చు.న్యూ క్లిక్ ఆసిడ్ ఏమ్ప్లిఫికేషణ్ టెస్ట్ రక్తం సురక్షితం గా ఉండేందుకు దోహదం చేస్తుంది.ఉన్నత ప్రమాణాలు సాధించినట్లు అవుతుంది. దీనివల్ల గణనీయంగా హెపటైటిస్ బి,సి హెచ్ ఐ వి ,న్యూక్లియర్ ఆసిడ్సాంకేతికత తో వైరస్ ను గుర్తించవచ్చు.రక్తమార్పిడిలో వచ్చే ప్రమాదాన్ని గుర్తించవచ్చు.న్యుక్లిక్ ఆసిడ్ టెస్ట్ ను కేవలం భారత  దేశంలో మాత్రమే అనుమతించింది.చాలా అత్యంత ప్రభావ వంతమైన సరైన సమయంలో పి సి అర సాంకేతికతను వ్యక్తి గత దాతలు చేసుకోవచ్చు. ముందుకు ఎలావేళ్ళాలి.... సురక్షితమైన ప్రభావ వంతమైన నాణ్యమైన రక్తం ఉత్పత్తులతోపాటు సమర్ధవంతమైన సమన్వయం రక్త నిధి బ్యాకులు నిర్వాహకులు హక్కుదారులు ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తమ సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా దాయాజ్ఞాస్టిక్ రంగం,లో ప్రమాణాలు పాటించడం ద్వారా మాత్రమే సురశితమైన రక్తం అందించగలం.               

read more
 దీర్ఘకాలిక గుండెజబ్బులకు  భారత్ ప్రాధాన కేంద్రం!

భారత దేశం లో అనుకోకుండా గుండె పోటుకు గురై చనిపోతున్న వారి సంఖ్య  పెరగడం పై సి ఎస్ ఐ ఆందోళన.ముఖ్యంగా ఇటీవలి కాలం లో 22 సంవత్సరాల వయసులో ఉన్నవారు అనుకోకుండా గుండెపోటుకు గురై చనిపోవాదాన్ని  కార్డియో లజీ సొసైటి ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాగా అకారణంగా అర్ధాంతరంగా గుండెపోటు తో మరణించడం పై ప్రజలలో అవగాహన పెంచాలిఅని అభిప్రాయ పడింది. కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా  లో 5౦౦౦ పై చిలుకు రిజిస్టర్ చేసుకున్న కార్దియాలజిస్ట్ లు భారాత దేశమంతా ఉన్నారని అనుకోకుండా గుండెపోటు తో అర్ధాంతరంగా గుండె పోటుతో తనువు చాలించడం పై వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా కన్వీనర్ డాక్టర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ ప్రివెంటివ్ కార్డియాలజీ కౌన్సిల్ చైర్మెన్ కార్డియాలజీ ఇంటర్నల్ మెడిసిన్ ఎటర్నల్ హార్ట్ కేర్ రీసెర్చ్ సెంటర్ జయపూర్ కు చెందినడాక్టర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ పాటశాల విద్యార్ధులకు హృద్రోగసమస్యలు - వాటి తీవ్ర ప్రభావం పై అవగాహన పెరిగిన తరువాతే ఉత్తమ పోరులుగా ఎదుగుతారని గుప్తా అభిప్రాయ పడ్డారు.  ఈ సమావేశం లో దీర్ఘకాలిక గుండె వ్యాధులకు గల కారణాలు.. వాయుకాలుష్యం ,ఒత్తిడి,ఎక్కువసేపు స్క్రీన్ ముందు కూర్చోవడం చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం శరీరం వ్యాయామం లేకపోవడం గుండె వ్యాధులకు గుండె పోటుకు కారణాలుగా తేల్చారు.కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా గౌరవ కార్యదర్శి దేబబ్రత రాయ్ మాట్లాడుతూ జీవన శైలి లో మార్పులు ,శరీరానికి  వ్యాయామం లేకపోవడం. 86 % కార్బోహైడ్రేడ్స్ అత్యధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యంగా పొగాకు మద్యానికి బానిసలు  కావడం అలాగే పోస్ట్ కోవిడ్ వల్ల కొవ్వు పదార్ధాలు ఉప్పు చక్కర అధికశాతం సేవించడం అధికంగా జరగడాన్ని నిపుణులు గుర్తించారు. ఈ సమయం లోనే అంటే ఈ వయస్సు లోనే పాట శాల  విద్యార్ధులకు అవగాహ పెంచాల్సిన అవసరం జీవన శైలి లో మార్పు తోపాటు జీవన ప్రమాణం పెంచే ప్రయత్నం చేయడం ద్వారా విద్యార్ధులని సి హెచ్ డి అంటే దీర్ఘకాలిక గుండె సమస్యలనుండి బారిన పడకుండా బయట పడగలరని పేర్కొన్నారు. నాణ్యత తోకూడుకున్న ఇంధనం వాడడం.. కాలుష్యానికి ప్రధానకారణ మైన ఇంధనం నాణ్య మైనదిగా ఉండాలని. ఈ కారణంగానే  గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని రవాణా వ్యవస్థలో మార్పు చేస్తే కొంచం మార్పు రావచ్చు దానిప్రభావం కొంత మీరైనా తగ్గవచ్చనేది నిపుణుల అభిప్రాయం. ఫోన్లు స్క్రీన్లకు అతుక్కుపోవడం.. కోవిడ్ తరువాత చాలామంది వ్యక్తులు ప్ర్రాదమిక వుద్యకోసం పనికోసమో వినోదం కోసమో ఎక్కువసేపు ఫోన్లకు అతుక్కుపోవడం ఈ కారణంగానే స్క్రీన్ ను చూసే సమయం ఎక్కువ ఉండడం.అది వారి వారి జీవితలాలో పెనుమార్పులు తీసుకొచ్చింది.ఈ కారణంగానే మరణాల రేటు పెర్గుతోంది. కార్డియో వాస్క్యులర్ వ్యాధులకు కారణంగా నిపుణులు తేల్చారు. సామాజిక అసమానతలు.. సామాజిక అసమానాతలు వల్ల నిరుద్యోగం పెరగడం. నిరుపేదలు గా మారడం వల్ల ఒత్తిడికి గురికావడం. పరోక్షంగా దీర్ఘకాలంగా గుండె వ్యాధులకు దారితీస్తుంది. ఆర్ధికంగా బాధపడే నిరుపేదలుగుండెపోటు తో మరణించడం బాధాకరమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు. అవగాహనా కార్యక్రమం అజెండా.. లక్ష మిలియన్ల ప్రజలే లక్ష్యంగా కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియాఅవగాహన కల్పించే  ప్రయత్నం చేస్తుందని  నిపుణులు ప్రకటించారు. అకారణంగా ఊహించని విధంగా యువత గుండెపోటుకు గురికావడం మరణించడం. ఇందులో శారీరక వ్యాయామ సంస్థలు,విద్యాసంస్థలు, పోలిస్స్టేషన్లు,పోస్ట్ ఆఫీసులలో అవగాహన కల్పించాలని,లేదా వర్చువల్ లర్నింగ్ ప్లాట్ ఫార్మ్స్ లేదా ఆన్ లైన్ మీడియా ద్వారా అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని సి ఎస్ ఐ అభిప్రయ పడింది. సిపి ఆర్ లైఫ్ స్కిల్.. కార్డియాలజీ సొసైటి ఆఫ్ ఇండియా సిపి అర్ లైఫ్స్కిల్ ఎస్ సి డి ద్వారా పడిపోకుండా 2 1/2 పునరుద్ధరించడం ఎస్ సి డి లక్షణాలను గుర్తించిన వెంటనే వాటికి లక్షణాలను గుర్తిబ్చడం వివరించడం.అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సి పి అర అమలు చేసే విధానం పై అవగాహన కల్పించాలని నిపుణులు భావిస్తున్నారు.

read more
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిటిజన్ చార్టర్ అమలు చేయాలి ? సామాన్యుడి డిమాండ్

ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యుడి ని నిలువునా దోచేస్తున్నాయి. రోగులకు  సర్జరీకి అసలు అయ్యేది ఎంత? అన్న అంశం పై అటు రోగికి కాని రోగి బంధువుకు కాని కనీస అవగాహన లేకపోవడం తో ఆసుపత్రుల భాగోతం శ్రుతిమించి రాగాన పడుతోంది. జనరల్ వార్డ్ బెడ్ రోజుకు ఎంత? షేరింగ్ రూమ్ రోజుకు ఎంత? స్పెషల్ రూమ్ రోజుకు ఎంత ?అన్న విషయం   రోగి బంధువుకు  అవగాహాన లేదు సరికదా  ఏ సర్జరీకి ఎంత అవుతుంది. ఆయా ఆసుపత్రులలో ఐ సి యు బెడ్ ఎంత? నాన్ ఏ సి బెడ్ ఎంత? రోజుకు ఎంత అన్న సమాచారం తప్ప ని సరిగా సిటిజన్ చార్టర్ రూపం లో పెట్టాల్సిందే. అలాగే డాక్టర్ కన్సల్టెంట్ ఫి ఎన్నిసార్లు కు వినియోగించవచ్చు ప్రస్తుతం డిజిటల్ వ్యవస్థ వచ్చాక ఆయా ఆసుపత్రులలో ఎన్నిపడ కల ఆసుపత్రి ఏది ఎక్కడఉంది? ప్రతి టెస్ట్ కు ఎంత ఖర్చు అవుతుంది అన్న సమాచారం సిటిజన్ చార్టర్ లో పెట్టాలి. అక్కడి డాక్టర్ల వివరాలు అయాశాఖలు. హెచ్ ఓ డి వివరాలు సిటిజన్ చార్టర్ లో చేర్చాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఈ సిటిజన్ చార్టర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒకటే మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి పేరుతో మీటర్ నటీ ఆసుపత్రి మల్టీ స్పెషలిటి ఆసుపత్రి పేరుతో వైద్యం చేసినఘటన వెలుగు లోకి వచ్చింది. ఇది ఇలా ఉంటె మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకుండానే ఆసుపత్రి ని నడుపుతూ రోజుకు లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు.  గతంలో కీళ్ళ మార్పిడి సర్జరీ కి లక్షనుండి లక్షా యాభై రూపాయలు సర్జరీకి అయ్యేఖర్చు కోరోనా తరువాత కీళ్ళ మార్పిడి సర్జరీ నాలుగు లక్షలకు చేరింది ఇది ప్యాకేజి మాత్రమే. అయితే సర్జరీ తరువాత రోగికి వచ్చిన ఫైనల్ బిల్ ఎనిమిది లక్షలు దీంతో లబోదిబోమన్న రోగి అంతబిల్లు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడినించి తేవాలో అర్ధం కాక తీవ్ర విషాదం లో మునిగి పోయారు. ఇంతేకాదు కేవలం సర్జరీ కి చెప్పింది నాలుగు లక్షల యాభై వేలు. కాని వచ్చిన బిల్లు ఎనిమిది లక్షలు దిస్చార్జికి ముందు కట్టి వెళ్ళాలంటూ హుకూం జారీ చేసారు సదరు అకౌంట్స్ మనేజర్  అప్పటి కప్పుడు కట్టాలంటే ఇల్లె  అమ్ముకోవాల్సిందే. మామూలు ప్యాకేజికి అదనంగా జిఎస్టే  అంటూ అదనంగా,ఇతర సేవల రూపంలో దోచేయడం పై సామాన్యుడు తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నాడు. అప్పటికప్పుడు అప్పు పుట్టడం అసాధ్యం అసలు ఇన్సూరెన్స్ పోగా అదనపు భారం పడుతూ ఉండడం తో ఏమిచేయాలో అర్ధం కాక వెర్రి చూపులు చూస్తూ చేసేది లేక కట్టేవేలుతున్నారు. ఇదే పరిస్థితి మధ్య తరగతి ఆర్ధికంగా దిగువన ఉన్న వాళ్ళకే వస్తే ఇంకేముంది డబ్బు కట్టలేక ఆత్మహాత్య మినహా మరోమార్గం లేదని సామాన్యుడు వాపోతున్నాడు. అందుకే  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్,లివర్  ట్రాన్స్ ప్లాంట్,హార్ట్  ట్రాన్స్ ప్లాంట్  కి ఎంత ఖర్చు అవుత్నుందో కూడా అంచనా వేయలేము. అసలు సస్త్రచికిచ్చల ఖర్చు సామాన్యుడు భరించగాలడా? వీటి వివరాలను అయ్యే ఖర్చును సిటిజన్ చార్టర్ లో పెట్టాలి అన్నది సామాన్యుడి డిమాండ్. సిటిజన్ చార్టర్ లో స్పష్టంగా ప్రకటించాలని. సాధారణ సర్జరీ లప్రో స్కోపిక్ సర్జరీ,బెరియాటిక్ సర్జరీ వికటించిన సందర్భాలు ఉన్నాయి.రోగి సర్జరీ టేబుల్ పైనే చనిపోయిన ఘటనలు చూసాం. అయితే సర్జరీ ముందుగానే వివరాలు చెప్పకుండా కేవలం కౌన్సిలింగ్ చేసి నిరయం కాకుండా సర్జరీకి వెళ్ళే ముందు ఎన్ ఓ సి పై సంతకం పెట్టించుకోవడం వంటి పద్దతికి స్వస్తి చెప్పాలి రోగి పూర్తి బాధ్యత ను ఆసుపత్రి తీసుకోవాలి. రోగికి చేస్తానన్న సర్జరీ కాక మరోసర్జరీ చేసినా, చెప్పిన ప్యాకేజికి బదులు అదనపు ప్యాకేజి కింద అదనపు డబ్బు వసూలు చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకునే వీలును ప్రభుత్వం కల్పించాలని. ఒకవేళ రోగి ఏ పరిస్థితిలో చనిపోయినా పూర్తి బాధ్యత నష్టపరిహారం. ఆసుపత్రి చెల్లించే వీలునుకల్పించి సామాన్యుడి ఆరోగ్యానికి బద్రత దోపిడీని నివారించే ఆరోగ్య బిల్లును పర్ల్యమేంట్ లో ప్రవేసపెట్టాలని ప్రైవేట్ ఆసుపత్రులకు మేలు చేసే వీలును కల్పిస్తూనే సామాన్యుడి ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేసే విధంగా ఆరోగ్య శాఖ కసరత్తులు చేయాలాని సామాన్యుడు మొరపెట్టుకున్తున్నాడు.  ఎసర్జరీకి ఎంత రేటును బట్టి సర్జరీ నిర్ధారిస్తారు ఎఫారిన్ బాడీ వాడతారు. సర్జరీకి వాడె స్టంట్,సర్జరీ కోసం వాడే లెన్స్ వాటివివరాలు రోగి ఎంచుకున్న సర్జరీ విధానాన్ని సర్జరీకి పట్టే సమయం వాటితో పాటు ఎంతమంది సర్జరీ చేస్తున్నారు వారివివరాలు రోగి బందువులకు అందించాలి ఆతరువాతే ఎన్ ఓ సి పై సంతకాలు పీట్టె వీలును రోగికి రోగి తాలూకు  బంధువుకు వివరించాలని సామన్యుడు సూచిస్తున్నాడు. ఆత్రువాతే ఏ కేటగిరీ రూమ్ రెంట్ నర్సింగ్ సేవల ఖర్చు ,అత్యవసర సమయంలేదా సర్జరీ సమయంలో వినియోగించిన ఇతర సామాగ్రి మందులు సైతం రోగికి లేదా రోగి బంధువులకు ఖచ్చితంగా తేలపాలాని ఏ సేవ చేసినా అయ్యే ఖర్చు అదనపు ఖర్చు ఘంటకు ఎంత అనే వివరాలు పూర్తిగా సిటిజన్ చార్టర్ లో పొందుపరచాలని సామాన్యుడు డిమాండ్ చేస్తున్నాడు. ఊహించని బిల్లుల తో అతలాకుతలం అయిపోతున్నాడు అసలు సామాన్యుడి కి వైద్యం తీసుకోవాలంటే ముందు నుయ్యి వేనుకగోయ్యి మాదిరిగా కనిపిస్తోందని దీనికి బదులు చనిపోతే బాగుండునని రోగులు వాపోతున్నారంటే పరిస్తి ఎలా ఉందొ రోగి బంధువులు రోగి తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం  ఏమిటి అంటే పిర్రచూసి పీట కన్నుచూసి కాటుక వేసారు అన్నట్లు రోగి ని బట్టి ఆర్ధిక స్థితిని బట్టి ఆరోగి ఏ కేట గిరి కిందకు వస్తుందో ఆ కేటగిరీ కింద ఇచ్చేసేవలు వాటికి ఆయ్యే ట్రీట్మెంట్ ఖర్చు ఐ సి యు లో య్యేఖర్చు,సాధారణ చికిత్చకు వినియోగించే వస్తువులు. చికిత్చ వివరాలు చికిత్చకు వినియోగించిన  పూర్తివివరాలు ఆహారంతో పాటు ఇతర డాక్టర్ల సేవలకు తీసుకునే ఫీజుతోసహా సిటిజన్ చార్టర్ లో పొండుపరచాలని సామాన్యుడు డిమాండ్  చేస్తున్నాడు. మారో అంశం ఏమిటి అంటే  ఆసుపత్రి పేర్లు మారితే ధరలు మారతాయా? ప్రైవేట్ ఆసుపత్రుల పై అజమాయిషీ ఎవరిదీ సేవారంగానికి చెందినా వైద్యం విషయంలో రాష్ట్రప్రభుత్వాల పరిధిలో అంశమా కేంద్రానికి సంబంధం లేదా సామాన్యుడికి ఈధరాఘాతం నుండి బయట పడాలంటే ఏది మార్గం అన్నసామాన్యుడుప్రశ్నలకు సమాధానం ఎవరుఇస్తారు.ప్రభుత్వాలు తమ ఆరోగ్య విధానంలో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి వివరాలు,వారిన్ నైపుణ్యం,వివరాలు సిటిజన్ అందించే సేవలు ఎవరు అందిస్తారు అన్న విషయం  కాంటాక్ట్  నంబర్స్ కూడా అందించాలాని  ఆసుపత్రిలో రోగికి ఏ డాక్టర్ చికిత్చ చేస్తున్నాడు.  ఆయా ఫ్లోర్ మేనేజర్స్ వివరాలు నర్సింగ్ స్టేషన్ ఫోన్ నెంబర్ వివరాల తోకూడిన ఇంఫోర్మేషణ్ షీట్ ను తప్పనిసరిగా రోగి చేరికకు ముందే ఇవ్వాల ని సామాన్యుడు కోరుకుంటున్నాడు.ఆసుపత్రుల డమాండ్ తట్టుకోవాలంటే లక్షలు ఎలాసంపాదించాలి అన్న మనోవేదనతో రోగి ముందే గుండె పోటు తెప్పించి విధానానికి ఇప్పటికైనా చెక్ పెట్టాలని కోరుతున్నాడు.ఇన్ని 75  సంవత్సరాల స్వతంత్ర దేశ చరిత్రలో  ప్రజా ఆరోగ్యానికి అసలు ప్రభుత్వాలు ఖర్చుచేసింది ఎంత పట్టణాలలో దోపిడీకి గ్రామాలలో కార్పోరేట్ అసుపత్రులపై నియంత్రణ అవసరం ఆసుపత్రులలో ధరల నియంత్రణకు సిటిజన్ చార్టర్ కు డిమాండ్. లేదంటే రానున్న కాలం లో ప్రాజా ఆరోగ్యం  గాలిలో దీపం లాగానే ఉంటుంది. ఆరొగ్యానికీ రక్షణ ఎవడు.బిల్లు పోటును ఆపేది ఎవడు అన్నది మారోప్రస్నమిగిలింది. ప్రజా ఆరోగ్యానికి ఎప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాలికలు ఉన్నాయో అయాపార్తీలు తమ మ్యానిఫెస్టోలో స్పష్టంగా పెర్కొవలాని సగటు సామాన్యుడు కోరుకుంటున్నాడు.

read more
ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగు పడాలి...సామాన్యుడి డిమాండ్!?

ప్రభుత్వ ఆసుపత్రిలో దేకరు కనీసం పట్టించుకోరు. మీరు మాకు చెపుతారా మాకుతెలుసు ఏమిచేయాలో. మీప్రస్నలకు సమాధానం ఇవాల్సిన అవసరం లేదు. మేము చేయాల్సింది చేస్తాము మీరు ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి. మాదగ్గిర ఇంతే మీరు మంత్రికి చెప్పిన ఎం ఎల్ ఏ కి చెప్పినా మీము చేసేదే ఫైనల్ అంటూ సగటు రోగిపట్ల అసభ్యపదజాలం తో తిట్టడం బాధ్యతారహితంగా ప్రవర్తించడం గమనించవచ్చు.కోవిడ్ సమయంలో సైతం కనీసం రోగి పరిస్థితిని చెప్పేందుకు సైతం అందుబాటులో లేకపోగా కనీసం రోగిబందువులను సైతం రోగిని చూసేందుకుఅనుమతించని స్థితి అప్పటివరకూ బాగానే ఉందని అన్నరోగి అమాంతం చనిపోయింది శవాన్ని అంబ్యు లెన్స్ లోకి ఎక్కిస్తే శరీరం నుండి రక్త కారడాన్ని గమనించారు తీరా చూస్తే రోగి శరీరంపై చీరిక ఉండడాన్ని గమనించి ప్రశ్నిస్తే అమ్బ్యులేన్స్ సిబ్బంది. వార్డ్ సిబ్బంది నుండి నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందని రోగి బంధువులు వాపోయారు.  ఇది ఇలా ఉంటే రోగి శవాన్ని సైతం ఒకరి శవాన్ని మరొకరికి ఇవ్వడం పెద్ద తప్పిదం అయితే ఆసుపత్రి నుండి నేరుగా స్మశానానికి పంపినఘట నలు మనం చూసాం.  ఇదిలా ఉంటె కోరోనా సమయం క్రిటికల్ కేర్ లో ఉన్న డాక్టర్ ఆరోజుకాక వారం రోజులకు వచ్చేవాడని రోగి పరిస్థితి అర్ధం చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో ట్రీట్మెంట్ ఇచ్చారని అసలు ఎచికిత్చ చేసారో కూడా తెలియని చికిత్చని రోగులకు అందించారు.? అన్నది ప్రశ్నార్ధకం గా మారింది. కొందరు  ప్రభుత్వ డాక్టర్లు నేరుగా తమ క్లినిక్ కు రావాలాని ఈ శాస్త్రచికిత్చ చేయమని తమ క్లినిక్ లో 4౦,౦౦౦  ఆపైన ఎంతైనా అవ్వచ్చని చెపుతూ రోగిని నిలివు దోపిడీ చేస్తున్నారు.రోగుల పట్ల ఎంతనిర్లక్ష్యం గా ఉన్నరనేందుకు ఇటీవల రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.సర్జరీ తరువాత సమస్యలు వచ్చాయని రోగి అంటున్నా అలాగే ఉంటుంది అంటూ చెప్పిన సమాధానం ప్రాణాలకు డాక్టర్ వెలకట్టిన తీరు బాధ్యత రాహిత్యం సిబ్బంది ప్రవార్తనా తీరు విస్మయం కలిగిస్తోంది సగటు మధ్య తరగతి వారిపట్ల ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందుకింత నిర్లక్ష్యం.? సగటు జీవిఅంటే అంత చులకన ఎందుకు సగటు జీవులు రోగులు కాదేమో.  ఇది ఇలా ఉంటె ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకుందామని వెళితే డాక్టర్లు ఉండరు ఒకసందర్భంలో అక్కడ ఉన్న నర్సులు పురుడు పోస్తే ఆతరువాత వచ్చిన సమస్యలకు బాధ్యులు అన్న ప్రశ్నలకు సమాధానం లేదు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు,జిల్లా ఆసుపత్రులు మరీ దిగజారాయి. ఇక ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో  ముఖ్యంగా ఏళ్లతరబడి రోడ్లు లేక డో లిలో  రోగులను తరలిస్తున్న తీరు పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శాసన సభలో ఏళ్లతరబడి ప్రశ్నల వర్షం కురిపించిన ఎం ఎల్ ఏ నిధులు రావు ఎం పి నిధులు రావు సగటు గిరిజనుల గోడు ప్రభుత్వాలకి కనపడదు వినపడదు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో సైతం దేశ వ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఒకే డాక్టర్ సరిగా లేని వైద్య సిబ్బంది.సిబ్బంది కొరత,మండులకోరత ,అత్యవసరమైన సమయం లో చేయాల్సిన చికిత్చ కు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనించారు .ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్,లో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూర్ జిల్లలో  మహారాష్ట్రా,తమిళ్ నాడు, రాజస్థాన్, కేరళ, అస్సాం,జమ్మూ కాశ్మీర్లలో సైతం ఇదే దుస్థితి నేలకోనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఒకవైపు నిధులు లేవని రాష్ట్రాలు అంటుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ను నిర్వహించాల్సిన బాధ్యత  రాష్ట్రాలదే అని కేంద్రం అందం మీరంటే మీరంటు సగటు మధ్య తరగతి వర్గానికి ఆరోగ్యాన్ని అందించే ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ను నిర్లక్ష్యం చేసాయాని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరు మెరుగుకు డాక్టర్ల పై నిఘా లేదా వారి ఫోన్లలో జి పి ఎస్ ట్రాకర్లు మాత్రమే సరిపోదు వైద్యుల ప్రవర్తన తీరులో  మార్పు రావాలి.వచ్చిన రోగులపట్ల దురుసుగా ప్రవర్తించడం, వాడు,వీడు అని సంబోదించడం,అన్నిటికి మించి పురిటినొప్పులు పడుతున్న మహిళల పట్ల మొగుడు పక్కలో పడుకున్నప్పుడు లేని నొప్పి ఇప్పుడు వచ్చిందా అంటూ డాక్టర్ల మాటలు మహిళలను ఆత్మహాత్య చేసుకునే విధంగా ప్రేరేపించడంకాదా. అసలు లేని గర్భం ఉందంటూ 9 నెలలు ప్రిస్కిఫ్ షన్ ఇచ్చిన గోప్పడాక్టర్లు.  క్యాన్సర్ ఒకదగ్గర వస్తే మరోచోట రేడియేషన్ ఇచ్చిన ఘనాపాటెల్ విష్యం లో ప్రభుత్వం ఏ చర్యాలు  తీసుకుంటుంది.కొన్ని సార్లు చేసిన సర్జరీల వల్ల కాళ్ళు పడిపోతే నష్టపరిహారం కళ్ళు పోయినవాళ్ళకి నష్ట పరిహారం ఇవ్వాలి. ప్రాణాలే తీసేసిన వాళ్ళకి అటేమ్ట్ టు మర్డర్ కేసు ను నామోడు చేయాలని సామాన్యుడు కోరుతున్నాడు. ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వ వైద్యులు సిబ్బంది తమ పనితీరును మార్చుకోవాలి. లేదా ప్రజా వైద్యానికి రాజీనామా చేసి సొంత క్లినిక్ పెట్టుకోవాలి. వైద్య సేవల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఉండాలి, పనితీరు ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలి. బాగా సేవచేసేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి.                           

read more