మనం నిజంగా మరణిస్తామా!!
అది మనకు తెలుస్తుందా? మనం నిజంగా మరణించామా? ఎప్పుడు ఏసమయంలో మరణిం చామో మనకు తెలుస్తుందా?మరణించాక అంటే గుండె కొట్టు కోవడం ఆగిపోతే బ్రెయిన్ కు సంకేతాలు ఎంతసేపు అందుతాయి ?మరణిం చక ముందు మన స్మృతులు గుర్తుకు వస్తాయా? కొందరు దాదాపు మరణానికి దగ్గరాగా వెళ్లి వచ్చారా వారి కళ్ళ ముందే జరిగిందా ? ఇదే కేవలం భ్రమేనా,కల్పిత కదా. వాస్తవం ఎంత అయితే ఈ విషయానికి సంబంధించి అసలు నిజం తెలుసుకోవాల్సిందే.రోగులు మర నించడానికి ముందు వారిలో వచ్చే మార్పులు కొంతమంది వైద్య్యులు చనిపోతున్న వ్యక్తి యొక్క బ్రెయిన్ యాక్టివిటి రికార్డ్ చేసారని తెలుస్తోంది.బ్రెయిన్ స్కాన్ లో ఆ వ్యక్తికి బ్రెయిన్ స్కాన్ చేస్తున్న సమయంలో కార్దియోక్ అరెస్ట్ వచ్చింది.ఆవ్యక్తిలో వచ్చిన బ్రెయిన్ సిగ్నల్స్ ను చనిపోక ముందు గుండె ఆగిన తరువాత సిగ్నల్స్ ను రికార్డ్ చేసారు.చనిపోయే ముందు ఆ వ్య్సక్తి గత స్మృతుల ను వైద్యులు రికార్డ్ చెయడం గమనార్హం.కొంత మంది ప్రజలు మరణపు అంచుల వరకూ వెళ్లి వచ్చామని వారి కళ్ళ ముందే ఒక్కో సారి చూపించిందా అంటే అలా గని నిర్దారించలేము ఈ రకమైన అనుభవం వారు మరణించినప్పుడు జరగ వచ్చు ఇది సహజం.అయితే ఆరోగ్య నిపుణులు సహజంగానే అంగీకరిస్తారు గుండె ఆగిపోయి నప్పుడు గుండె కొట్టుకు పోవడం వినిపిస్తుంది అయితే ఇక్కడ తెలుసు కోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎంతవరకు బ్రెయిన్ సజీవంగా ఉంటుంది ఎంతవరకూ బ్రెయిన్ నుండి సిగ్నల్స్ పంపిస్తుంది. అన్న అంశం పై చేసిన కీలక అధయనం లో కొన్ని ఆశక్తి కర అంశాలు వెలుగు చూసాయి. గుండె ఆగిన తరువాత కూడా బ్రెయిన్ సిగ్నల్స్ ౩౦ సెకండ్లు పని చేస్తూ ఉంటాయని గుర్తించారు.ఏది ఏమైనప్పటికీ డాక్టర్ జెస్సికా ఆండ్రూ హన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యురాల్ సిస్టమ్స్ అరిజోన్ యునివర్సిటి లో పని చేస్తున్నారు. అయితే ఆమె ఈ పరిశోదనలో పాల్గో నప్పటికీ పరిశోదన అందరి విషయం లో కాదని ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని 97 సంవత్సరాల రోగిపై పరిశోదన నిర్వహించారని తెలిపారు.నేతర్టిలేన్ అనే ఆమె మాట్లాడుతూ ఆ వ్యక్తిలో బ్రెయిన్ వేవ్స్ పెట్రన్స్ చనిపోయేముందు కు దారి తీసిందని దీనికి అనుబంధంగా వారిలో జ్ఞాపక శక్తి,కలలు ఇతర ఆలోచన విధానం ఈ మధ్య కాలం లో క్రాస్ టాక్స్ జరిగిందని ఈ రకమైన పరిశోదన చాలా అరుదైనదని కొన్ని రకాల గ్లిమ్స్ చివరి క్షణం లో చోటు చేసుకునే పరిణామాలు అనుకోకుండా కనుగొన్నారని నిపుణులు పేర్కొన్నారు. పరి సోదకులు 87 సంవత్సరాల పురుష రోగి సంరక్షకుడు వెన్ కోరర్ ఆసుపత్రిలో కెనడాలో 2౦16 లో బ్రెయిన్ లో రక్త స్రావం సమస్యతో చేరారని వారికి శస్త్ర చికిత్స ద్వారా రక్త స్రావం నిలువరించేందుకు ప్రయత్నించారని అన్నారు. రెండురోజుల సమయం లో ఆవ్యక్తికి ఫైట్స్ వచ్చాయని వివరించారు.అయితే ఆరోగ్య సంరక్షకులు నిర్వాహకులు మూర్చ నివారణకు దానికి గల కారణాలు తెలుసుకునేందుకు మందులు యాంటి ఎపిలేప్టిక్ ఫినై టో ఇన్ లేవేరేసెటెంఇచ్చి వాటి పనితీరు తెలుసుకునేందుకు ఇ ఇ జి చేసారు. ఇ ఇ జి చేస్తున్న సమయం లోనే 12 వేరు వేరు రకాల ఎలక్ట్రో గ్రాఫిక్స్ లో ఫైట్స్ ను పరిశీలించి నట్లు వైద్యులు పేర్కొన్నారు.ఇ ఇ జి దమయం లోనే రోగికి గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ వారి కుటుంబం లో చర్చించిన తరువాత ఆ రోగిని బతికించ లేక పోయామని నంతరం మూర్చ కు సంబందించిన చికిత్స నిలిపివేసినట్లు తెలిపారు. ఆసమయంలో 9౦౦ సెకండ్లు ఇ ఇ జి రికార్డ్ చేసారు.పరిశోదనలో నిశితంగా గమనించిన అంశం ఏమిటి అంటే మెదడు పనితీరు సీజేర్స్ ఫిట్స్ వచ్చిన వెంటనే ౩౦ % పెరిగిందని వారిలో ఎక్కువ స్థాయిలో గామా సిగ్నల్స్ కార్డియాక్ అరెస్ట్ కు ముందే ౩౦ సెకండ్లు జీవిన్చాగాలిగినట్లు గమనించమన్నారు.మరో పరి శోదన భాగం గా న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జేమ్మార్ లివిస్ విల్లె విశ్వ విద్యాలయం లో న్యూరో సర్జన్ మరో పరిశోదన ఇప్పటికీ ఎవరూ నిర్వహించలేదని అన్నారు . ఒస్కలేట్రీ వేవ్స్ చనిపోతున్న సమయం లో న్యూరో ఫిజియో లాజికల్ సబ్ స్టాన్స్ లో బ్రెయిన్ సిగ్నల్స్ వల్ల దాదాపు చనిపోయిన సంకేతం కలుగు తుందా?చనిపోయే అనుభవాన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుందా?...ప్రశ్న ఏమిటి అంటే మనం నిజంగా చనిపోయమా? అన్నదే పరిశోదన గుండె ఆగిపోయిన తరువాత బ్రెయిన్ మెదడు ఎంత సేపు పని చేస్తుంది. సజీవం గా ఉంటుంది.ఒక కేసు లో దీనిని సాధారణ అంశం గా పేర్కొన్నారు.రోగి యొక్క మెదడు పని తీరు వల్ల లేదని. కేవలం స్కాన్ ద్వారా మెదడులో ఫిట్స్ వచ్చినట్లు గుర్తించా మని.అప్పుడు గుర్తించాం. అప్పుడు మందులు తీసుకున్న తరువాత మెదడు పని తీరు ఎలా ఉందొ తెలుసుకున్నాం. అప్పటికే వారికి అనారోగ్యం తో బాధ పడుతున్నందునఆ వ్యక్తి పరిస్థితి బాగా లేనందున తెలుసుకునే ప్రయ్యత్నం చేసాం.౩ పరిశోదన ప్రకారం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇదో రక మైన అసలేటరీ గామా వేవ్స్ ఎలుకలలో వచ్చాయని. కార్డియాక్ అరెస్ట్ తరువాత ౩౦ సెకండ్లు ఉన్నట్లు గుర్తించారు.అదే విషయాన్ని రోగిలో గమనించామని అన్నారు.పరిశోధకులు అందించిన వ్యాసం లో పేర్కొన్న సమాచారం లో మెదడు ద్వారా వాచే సంకేతాలు జ్ఞాపక శక్తిని రప్పిస్తుంది. ఆరోగ్య నిపుణులు ఖచ్చితంగా వచ్చే వేవ్స్ దాదాపు మరణం అనుభూతి కలిగిస్తుంది.అది మెదడులో ఎక్కడ జరిగిందో వస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని పరి శోదనలు అవసరం అని ప్రొఫెసర్ ఆండ్రూ బెర్గ్ పేర్కొన్నారు.ఈ పరి శోదనలో మరణానికి ముందు జరిగే పరిణామాల ను సూచిస్తుంది అలాగే మెదడు పని తీరు గుండె ఆగిన తరువాత మెదడు ఎంత సేపు ఉంటుంది వంటి సంకేతాలు అందిస్తుంది అని అంటున్నారు పరిశోధకులు.వాస్తవానికి చావుకు దగ్గరాగా వెళ్ళిన గదను ఒక స్త్రీ వివరించింది. దాదాపు చావుకు దగ్గరగా వెళ్ళడం అనే అను భూతి యదార్ధమా? అది మనకు అనుభవ పూర్వకమా అన్నది మరో సందేహం.?లేక ఒక కాల్పనిక కధగా పేర్కొన వచ్చా?అదీ కాక ఊహాజనిత ప్రపంచం లో విహరిస్తూ ఇలా జరిగింద ని వివరించాడ దానిని జరిగిన ఘటన యదార్ధ గాధగా చిత్రీక రించే ప్రయ్య్త్నమా? అని అనుకుంటున్నారు నిపుణులు దీనిని మానసిక అంశం లో చూసినప్పుడు. మారో దృశ్యం చూస్తారని కేవలం ఒక భావనగా చెప్పవచ్చని అంటున్నారు.అనుకోకుండా నొప్పి అక్కడ ఒక లైట్ ను చూసారు. కొద్ది దూరం లో పడి పోయి ఉన్నారు. నేను దగ్గరగానే ఉన్నాను. నొప్పి నన్ను తీవ్రంగా వేదిస్తోంది నేను అక్కడే ఉన్నాను వేరొకరి లాగానే నేనూ పడిపోయాను. వారి చేత్తులు నన్ను చుట్టేస్తున్నాయి. అయితే పెద్దగా నేప్పిలేదు కేవలం అది ఒక సంరక్షణ ఈ ఘటన 48 సంవత్సరాల స్త్రీనుండి వచ్చింది. ఒకా నొక సందర్భంగా దాదాపు చని పోయి నట్టే ఆమెకు వెన్నుపూసలో వచ్చిన ట్యూమర్ తీవ్రంగా ఉండడం తో బాధ పడుతున్నారు.దీనివల్ల ఆమె మానసిక ఆందోళన ఉద్వేగాలు వచ్చిన ట్యూమర్ తీవ్రంగా ఉండడం తో బాధ పడుతున్నారు.దానివల్ల ఆమె మానసిక ఆందోళన ఉద్వేగాలకు గురి అయ్యారు. అప్పుడే ఆమె మరణపు అంచునకు చేరిన భావనకు గురి అయ్యిందన్నది కధ. వివిధ అం శాల పై పరిశోధనా బృందం గమనించిన విషయం దీనిని నియంత్రించ లేము పాశ్చాత్య ప్రపంచం ఎన్నో సంస్కృతులు దాదాపు ఇలాంటి అనుభవాలు పిల్లలు సైతం ఎన్ డి ఎఫ్ అంటే నియర్ డెత్ చావు అంచుకు వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి.ఎన్ డి ఎఫ్ అంటే నియర్ టూ డెత్ ఒక కాంతి వస్తుంది. వెలుతురు వైపు నడవడం అదీ చివరి దశకు అది ఒక లోయా లేకా టన్నల్ కు చేరడం వారు వారి బంధువులతో మాట్లాడడం దీర్ఘ కాలం చనిపోయిన వారితో వారి శరీరం లేకుండా ఉండడం. ఆ కాంతిలో భగవంతుడు కనిపిస్తున్నడన్న భావన తనతో మాట్లాడాడని అందరూ అంగీకరిస్తారా నియర్ టో డెత్ లో మాట్లాడిన భావన జీవితం తర్వాత చర్చ కానిపోయిన తరువాత మానసిక స్థితి లేక అనుభూతి ఇది సూడో సైన్స్ లేదా పర్వర్షన్ నేచారా?ఇందులో ౩% అమెరికన్లు ఎన్ డి ఇ లో శాస్త్రీయ పరిశోదన జరగాల్సి ఉంది. అని అంటున్నారు. మరణం ముందే తెలిస్తే బాధ తెలియ కుండానే పోతారు కదా. మానసికంగా సిద్ధమైన వారు ఏ స్థితిలో ఉంటారు వారి మానసిక స్థితి ఏమిటి అన్నదే పెద్ద చర్చనీయ అంశం అసలు మరణానికి ముందు మనకు తెలుస్తాయా నిజమాఅన్నది రూడి చేసుకోవాల్సి ఉంటుంది.
read moreఅతి వ్యాయామం గుండెకు చేటు...
గుండె నొప్పిని వైద్య పరిభాషలో మాయో కార్దియల్ ఇన్ ఫార్మన్ అంటారు. రక్త నాళాలలో ఉన్న అడ్డంకి కొన్ని సార్లు పగిలి పోయి కణాలన్నీ ఓక దానికి ఒకటి అతుక్కుని పోయి క్లాట్ అంటే రక్తం గడ్డ ఏర్పడుతుంది.దాంతో అడ్డంకి మరింత పెద్దదై రక్త నాళం పూర్తిగా మూసుకు పోతుంది. అలాంటి అప్పుడే గుండె పోటు వస్తుంది. అధిక ఒత్తిడి,ఎక్కువ వ్యాయామం చేయడం సాధారణంగా ఇందుకు కారణం గా అవుతున్నాయి. అని అపోలో ఆసుపత్రికి చెందినప్రముఖ కార్దియలజీ డైరెక్టర్ డాక్టర్ ఎ శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేసారు. ఈమేరకు తెలుగు వన్ హెల్త్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో పేర్కొన్నారు.వ్యాయామం అతిగా చేయారాదని వ్యాయామాన్ని నె మ్మ్సదిగా మొదలు పెట్టి వేగం పెంచాలి. అదే విధంగా ఆపివేసే టప్పుడు వార్మప్ వ్యాయామాలు తప్పనిసరిఅన్నారు . ఈ సమయంలో గుండె తనపై ఒత్తిడిని సర్దుబాటు చేసుకుంటుంది ఒక్కసారి ఒత్తిడి పెడితే బేజారు అవుతారు.రీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వస్తే గుండెలో సమస్య ఉందని అర్ధం. దీని తరువాత ఎకో చేస్తారు. గుండె కొట్టుకునే టప్పుడు దానిలో డ్యామేజి అయిన ఆభాగం సరిగా కదలదు అలా డ్యామేజి ని గుర్తిస్తారు అని డాక్టర్ ఎ శ్రీనివాస్ అన్నారు.ఇ సి జి,ఎకో ట్రోపోనిన్ నార్మల్ గా ఉంటె ఇంకా అనుమానం ఉంటె థ్రెడ్ మిల్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో ట్రేడ్ మిల్ పై నడిపిస్తూ ఇ సి జి రీడింగ్ చూస్తారు. 7౦ -8౦% బ్లాక్ ఉంటె దీనిలో తేడాలు కనిపిస్తాయి.దీనిలో పోజిటివ్ వస్తే బ్లాక్ ఎక్కడ ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఆంజియోగ్రామ్ చేయించాలి. సరిగ్గా ఖచ్చితమైన ఫలితం తెలియాలంటే కరోనరీ ఆంజియో గ్రామ్ పరీక్షే మేలు అని డాక్టర్ శ్రీనివాస్ సూచించారు.టి ఎం టి పరీక్షలో నెగెటివ్ వస్తే రిస్క్ ఫ్యాక్టర్ ను పరిగణలోకి తీసుకోవాలని టి ఎం టి లో నెగెటివ్ వచ్చినప్పుడు 9౦% నార్మల్ గానే ఉంటుంది. కాని బీపి,డయాబెటిస్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటె సిటి ఆంజియో గ్రామ్ చేయాల్సి వస్తుందని సిటీ అన్జియో గ్రామ్ నార్మల్ గా ఉంటె పరవాలేదని సిటీ ఆంజియో గ్రామ్ అబ్నార్మల్ గా ఉంటె సాధారణ అన్జియో గ్రామ్ చేయాల్సి వస్తుంది.అని డాక్టర్లు సూచించవచ్చని స్పష్టం చేసారు.ఆంజియో గ్రామ్ ను ఇప్పుడు డే కేర్ క్లినిక్ లోనే చేయవచ్చని అంటే పరీక్ష అయిన మూడు నాలుగు గంటలోనే ఇంటికి వెళ్లి పోవచని అన్నారు.ఇక్కడ కొన్ని అంశాలు రోగులు రోగితలూకు అటెండర్ లు కూడా తెలుసుకోవడం అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ట్రేడ్ మిల్ వరకూ అన్ని పరీక్షలలోను నార్మల్ ఉండి గుండెలో సమస్య లేదేమో అనుకున్నప్పుడు అది నిర్ధారణ చేసుకోడం కొసం సిటి ఆంజియో గ్రామ్ ఇప్పుడు చేస్తారు.కేవలం గుండెపోటు మాత్రమే కాకుండా పల్మనరీ త్రాం బో ఎంబా లిజం పి టి ఇ అయో ర్టిక్ దిసేక్షన్ అంటే మహా ధమనిలో పగుళ్ళు సమస్యలు ఉన్నా సిటి ఆంజియో గ్రామ్ లో బయట పడే అవకాశం ఉంది. చికిత్స తో పాటుగా... పరీక్షలు చేయించిన తరువాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్స చేయవచ్చని.అన్నారు. జబ్బు కొంచమే ఉంటె అంటే5౦% కన్నా తక్కువ బ్లాక్స్ మాత్రమే ఉంటె స్టాటిన్స్ మందుల ద్వారా సమస్య కాకుండా నివార్రించ వచ్చని 5౦ -7౦% బ్లాక్స్ ఉంటె బార్డర్ లైన్ లో ఉన్నారని అర్ధం అని శ్రీనివాస్ వివరించారు.అలాంటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ సమస్య తీవ్రత ను అంచనా వేసి తదను గుణంగా చికిత్స్ చేయాల్సి ఉంటుందని ఒక బ్లాక్ 7౦% దాటితే తప్పనిసరిగా స్టెంట్ వేయాల్సి ఉంటుందని చికిత్స ఏదైనా దానితో పాటుగా మంచి ఆహారం తీసుకుంటూ యోగా వాకింగ్ లను జీవన శైలిలో భాగం చేసుకోవాలని .పొగ తాగడం లాంటి దురలవాట్లు కు స్వస్తి చెప్పి బిపి,షుగర్, ని నియంత్రించడం అవసరాని సూచించారు డాక్టర్ శ్రీనివాస్. గుండె పోటు మళ్ళీ రాకుండా ఉండాలంటే... ఇందుకోసం సెకండరీ ప్రివెన్షన్ గా కొన్ని మందులను ఇస్తారు.అడ్డంకి పెరగ కుండా స్టాటిన్ నివారిస్తుంది. కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఆస్ప్రిన్ బీటా బ్లాకర్ బ్లాకార్స్ కూడా ఇస్తారు. ఎ సి ఇ ఇంహిబిట ర్స్ కూడా ఇస్తారు. హార్ట్ బర్న్ గుండె నొప్పి ఒకటేనా ... కొంత మందిలో అన్నం తినగానే కొన్ని సార్లు పొట్టపై భాగం లో చాతీ లో నొప్పిగా అసౌకర్యం గా అన్పిస్తూ ఉంటుంది. అది గ్యాస్ నొప్పి గా భావిస్తారు.పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు.కొన్ని సందర్భాలాలో అది గ్యాస్ కు సంబందించినదే కావచ్చు కానీ దీని వెనుక గుండె సమాస్య కూడా ఉండచ్చు అని డాక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అన్నం తిన్న తరువాత జరిగే శోషణ ప్రక్రియ కోసం రక్తం పొట్ట వైపు ఎక్కువగా వస్తుంది.తద్వారా గుండెకు రక్త సరఫరా తగ్గి అసౌకర్యం ఏర్పడుతుందని డాక్టర్ శ్రీనివాస్ విశ్లేషించారు. ఈ రకమైన చాతీ నొప్పి ని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా అని అంటారు.చాలా సందర్భాలలో దానిని గ్యాస్ నొప్పిగా ఏసీ డిటి పొరబడతారు.కాని కడుపు ఉబ్బరం గా కాకుండా ఛాతీలో అసౌకర్యం కలుగు తుంది అంటే అనుమానించాల్సిందే . ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా ఉన్నప్పుడు సా ర్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెడితే రిలీఫ్ వస్తుందని సూచించారు.ఇది ఒక రకంగా గుండె పోటుకు హెచ్చరిక లాంటిది గా భావించాలి రెండూ మూడు అయ్యిందంటే అది తీవ్రమై గుండె పోటుకు దారి తీస్తుందని .ఇలాంటి సమయం లో విశ్రాంతి గా కూర్చుని ఉన్న గుండేనొప్పి వస్తుంది. అందుకే నిర్లక్షం చేయవద్దని అపోలో ఆసుపత్రికి చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. ఆతి వ్యాయామం గుండె కు చేటు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్ హెచ్చరిక.
read moreకోవిడ్ రోగులలో 2౦ రకాల గుండె సమస్యలు...
కోవిడ్ బారిన పడ్డ వారిలో గుండె సంబందిత సమస్యలు వస్తున్నాయా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ను ఎదుర్కున్న రోగులలో 2౦ రాకల గుండె సంబందిత వ్యాస్క్యులర్ వ్యాధులు వస్తున్నాయని నిపుణులు అధ్యయనం వివరాల ను వెల్లడించారు. కోవిడ్ తో ఆసుపత్రిలో చేరని వారికి సైతం గుండె సంబంధిత వ్యాధులు వచ్చాయా లేదా అని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. కోవిడ్ బారిన పస్దవారిలో దీర్ఘ కాలిక ప్రభావం ఉంటుందని వేల్లడించారు. ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ తరువాత హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఫైల్యూర్ , హార్ట్ బీట్ సరిగా లేకపోవడం.హార్ట్ బాట్ లో హెచ్చు తగ్గులు.రక్తం గద్దకట్టడం వంటి వ్యాధులు హార్ట్ ఇంఫ్లామేషణ్ ,హార్ట్ డి జార్దర్స్ పెరి కార్డి డైటిస్ ,మాయో కార్డియో దైటిస్ వంటి సమస్యలు వచ్చినట్లు గుర్తించారు.కొత్తగా ఆర్తి తమ్లాస్ వల్ల గుండె లో హార్ట్ బీట్ లో హెచ్చు తగ్గులు రావడం వల్ల శారీరక అంగ వికలాంగులుగా మారిపోవడం గమనించమని నిపుణులు వెల్లడించారు.పరిశోధకులు దాదాపు 11 మిలియన్ల ప్రజల డాటా సేకరించామని తెలిపారు.యుఎస్ కు చెందిన నేషనల్ హెల్త్ కేర్ డేటా బేస్,డిపార్ట్ మెంట్ ఆఫ్ వెటరన్ ఎఫ్ఫైర్స్ విభాగం లో ఒకసంవత్స్రం క్రితం కోవిడ్ బారిన పడ్డ వారి వివరాలు సేకరించారు. వెటరన్స్ లో మాజీలు వృద్ధులు లలో 2౦ రకాల హార్ట్ కండిషన్స్ అసలు కోవిడ్ రానివారికి సైతం హార్ట్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ రోగులలో 1,54,౦౦౦ వెటరన్స్ 2౦2౦ -జనవరి2౦21 సంవత్సరానికి సంబంధించిన వారిలో 2౦ రకాల కార్దియోక్ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.వెటరన్స్ లో చాలా తీవ్రమైన 2౦ రకాల గుండె సమస్యలు రక్త నలాళ లో వివిదరకాల సమస్యలు చాలా ప్రామాదకరం గా ఉన్నాయని కోరోనా వైరస్ రానివారికి సైతం గుండె సంబంధిత సమాస్యలు దాదాపు 17,౦౦౦ వరకు చేరింది. వారిలో చాలామంది ఆసుపత్రిలో చేరిన వారు ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందారు.వృధు లలో కోవిడ్19 ఎదుర్కున్నవారిలో 72% ఎక్కువే అని 12 నెలల తరువాత హార్ట్ ఫైల్యూర్ సమస్యలు వచ్చాయని. వారికి కోవిడ్ పోజిటివ్ పరీక్షలు చేయించలేదని అన్నారు.ఈ పరిణామాల వల్ల మరో 12 మందికి వ్యాపించిందని ఈ పరిణామ క్రమం లో మరో 1౦౦౦ మంది హస్రత్ ఫైల్యూర్ కు దారి తీసిందని నిర్ధారించారు. మొత్తం మీద 45 మందిలో ఇన్ఫెక్షన్ సోకడం వల్ల 1౦౦౦ మందిలో 2౦ రకాల కండీషన్స్ ఇన్ఫెక్ట్ కాని వారిలో కూడా హార్ట్ సమస్యలు గుర్తించినట్లు పేర్కొన్నారు.వ్యాక్సిన్ అందు బాటులోకి రాక పూర్వమే పరిశోదన పూర్తియ్యిందని 99.7%ఇన్ఫెక్షన్ కు గురైన వెటరన్స్ వ్య్సాక్సిన్ వేసుకొని వారే అని తెలిసింది.కోవిడ్ 19 సోకిన వారిలో సైన్స్ ప్రకారం కోవిడ్ 19 పై చేసిన పరిశోదనలో దేర్ర్ఘకాలం పాటు కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలు వస్తాయని అలాగే కోవిడ్ బ్రేక్ తరువాత వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ లు వచ్చాయా? అన్న అంశం పై పరిశీలన చేయాల్సి ఉంది.మరో పరిశోదనలో తలెత్తిన పలు ప్రశ్నలకు జవాబులు పునః సమీక్ష చేస్త్గూ రిపోర్ట్స్ ను సిద్ధం చేస్తున్నారు.అదనంగా పరిశోదన చేస్తున్న రచయితలు గుర్తించిన మరో అంశం ఏమిటి అంటే ముఖ్యంగా వృద్ధుల జనాభా వారి లో వార్ధక్యం తో పాటు పురుషులలో అనారోగ్య సమస్యలు9౦%రోగులలో 7౦% స్వేతజాతీయులే ఇందులో వారి వయస్సు 6౦ సంవత్సరాల వారే అని తేల్చారు.పరిశోదనా బృందం కోవిడ్19 రోగుల చేయగలిగిన వారిలో 9౦%పురుషులే కావడం గమనార్హం. 6౦ సంవత్సరాల వారిలో కార్డియోవ్యాస్క్యులర్ సమస్యను నియంత్రించ గలిగారా .ఈ సమాస్యలన్నిటి కి ప్రధమ ముద్దాయి కోవిడ్ గానే నిర్ధారించారు. ఈ ఆమ్శాల్ పై ప్రముఖ రచయిత పరిశోధకులు జియాద్ ఆల్ అలై చేసిన పరిశోదన వాస్ట్ లూయిస్ హెల్త్ కేర్ సిస్టమ్స్ గురించి వివరించారు.వృద్ధులలో కార్డియో వ్యాస్క్యులర్ సమస్యల పై యువకులలో ఉందని గుర్తించారు. డయాబెటిస్ దయీబెటిస్ లేనివాళ్ళలో ఊబకాయం ఉన్న వాళ్ళలో ఊబకాయం లేనివాళ్ళలో పోగాతాగిన,పొగతాగని వాళ్ళలో కోవిడ్19 ప్రభావం గుండె రక్త నాళాలను ఎలా నాశనం చేస్తుంది. ప్రామాద తీవ్రత ఉన్న అంశం పై కోరోనా వైరస్ నేరుగా గుండె కండరాల పై దాడి చేస్తుంది. ఇన్ఫెక్షన్ తో పాటు కండరాల పై తీవ్ర ప్రభావం,కణాలలో ఇంఫ్లామేషణ్ గుండె,రక్త నాళాలు కూడా ఇంఫ్లామేషణ్ కారణంగా నల్లటి చారలు, గుండె నాళాల పై ప్రభావం ఉంటుందని అలై వివరించారు.ఒక పరిశోదన ప్రకారం కోవిడ్19 బాధితులు మిలియన్ల సంఖ్యలో ఉన్నారని. యు ఎస్ లో చాలా మంది కోవిడ్ బారిన పడి బతికి బట్ట కట్టిన వారుఉన్నారని పేర్కొన్నారు.దీర్ఘకాలం పాటు పరిణామాలు స్టెయిన్ కారణంగా వైద్య విధాన పద్దతులు అనుసరించడం వల్ల జీవితకాలం తగ్గిపోతుందా. కొన్ని రకాల పరిస్థితులు దీర్ఘ కాలిక పరిస్థితులు విద్యావంతులు సైతం భయ పడ్డారని జీవిత కాలం రేపటికోసం మనం మేల్కో వాలి దీర్ఘకాలం పాటు హార్ట్ ఫైల్యూర్ వస్తాయా అన్న ప్రశ్నకు సమాధానం ఆయా పరిస్థితులు వైరస్ ప్రభాం తీవ్రత పై ఆధార పడిఉంటుంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ బాధితులు జాగ్రత్త.
read moreమహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
అమ్మ, మహిళ గా అటు పురాణ ఇతహసాలాలో స్త్రీకి సమ్మున్నత స్థానం ఉందనే చెప్పాలి.భారతీయ సంస్కృతిలో స్త్రీకి సమున్నత స్థానం కల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అవమానం జరుగుతూనే ఉంది.స్త్రీని ఒక ఆట వస్తువుగా అంగడి బొమ్మగా భోగలాలస వస్తువుగా భావించడం లేదా ఎవరికీ తోచిన విధంగా వాడడం దురదృష్టకరం.స్త్రీల పట్ల ఈ రకమైన వైఖరి ని పూర్తిగా ఖండించాల్సిన విషయం. గర్హించాల్క్సిన విషయం. మేమే దేశ భక్తులం దేశభక్తికి మేమే పేటెంట్ హక్కుదరులమంటూ చెప్పే నేతలు ఉన్న ఈ సమాజం లో స్త్రీల పట్ల ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్దతులు, తీసుకుంటున్న చర్యలు విశృంఖల చేష్టలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా వ్యవహరించడం గార్హనీయం. అన్నిటికీ మించి పురాణాలలో చెప్పిన విధంగా మీరు ఆచరిస్తున్నారో లేదో దేశభక్తులు చెప్పాలి. ఈ సందర్భంగా మీకు ఒక శ్లోకాన్ని గుర్తుచేద్దామని నా ప్రయత్నం యస్య నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అవును దీని ఆర్ధం బహుశ దేశ భక్తులకు తెలుసో తెలియదో.. ఎక్కడ స్త్రీలు గౌరవింప బడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అన్నది దాని ఆర్ధం నిలువేత్తువిగ్రహాలు కాదు స్త్రీని గౌరవించ లేని వారు రక్షణ కల్పించలేని మనం ఉన్న ఈ ప్రపంచానికి దేవతలు ఎలా వస్తారో దేశభక్తులు చెప్పాలి. అసలు దేశం లో స్త్రీ కి రక్షణ కల్పించే విషయం లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్దతులు లేదా చేస్తున్న చట్టాలు వాటి అమలు కు సిగ్గుపడాలి. ఇక్కడ కొన్ని అం శాలు చెప్పాలి. పురాణాల లో స్త్రీ... పురాణాలలో సైతం స్త్రీపాత్ర స్లాఘానీయం. అమ్మ అన్న పదానికి ఆర్ధం స్త్రీ స్త్రీని ఎప్పుడూ అమ్మతో సమానం గా చాలా పవిత్ర మైన రూపంగా భావిస్తారు.మాత అంటే జననీ అంటే అమ్మే ఈశ్వరునికి కన్నా ఎక్కువ ఆమె, ఈశ్వరునికి జన్మ నిచ్చింది స్త్రీ పురాణం లో అందుకు ఆధారం కృష్ణుడికి జన్మనిచ్చింది దేవకీ,కార్తికేయుడికి జన్మనిచ్చింది పార్వతి. శత్రు వినాశనానికి రాక్షస సంహారానికి పూనుకున్నది ఆది శక్తి అమ్మ వారే.నరకా సుర సంహారానికి సంహక రించింది స్త్రీ ఆమె సత్యభామ. చరిత్రలో స్త్రీ... వేల సంవత్సరాల బ్రిటీష్ పాలనను ఎదుర్కోడానికి నడుము భిగించింది భారాతీయ స్త్రీ. ఉద్యమాన్ని ముందుండి నడిపిన మహా శక్తి స్త్రీ ప్రతి ఉద్యమానికి ముందున్నది స్త్రీ ఇలా పురాణం లో చరిత్రలో స్త్రీ పాత్ర అజరా మారం శ్లాఘనీయం.పాలనలో స్త్రీ,అలనలో స్త్రీ, సైన్యం లో స్త్రీ,క్రీడలలో స్త్రీ,పోలీసులో స్త్రీ,సైన్యం లో స్త్రీ, ఇలా స్త్రీ లేని ప్రాంతం ఇది అనిచేప్పగాలమా? ఆకాశం లో సగం అంటారు రాజ్య పాలన లోనూ స్త్రీ కీలకంగా మారింది. ఆధునిక సమాజం లో స్త్రీ ప్రాధాన్యత తగ్గిందా ?... స్త్రీ గతం గొప్పది కాని వార్తమానం అంటే ఆధునిక సమాజం లో స్త్రీ ప్రాధాన్యత తగ్గింది. ఇది చింతించాల్సిన విషయం డబ్బు, పై వ్యామోహం, స్వార్ధం,లో మునిగి పోయారు. జన్మ నిచ్చిన స్త్రీ ని గౌరవించడం అన్నది చూస్తే వాస్తవానికి తగ్గిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సంతానం ఉత్పత్తి విషయం లో అమ్మయొక్క ప్రాధాన్యత తగ్గింది. ఇది చింతించాల్సిన విషయం. జన్మనిచ్చిన తల్లి రూపం లోనే ఉన్న స్త్రీని గౌర వించడం అనివార్యం.ఇప్పుడు ఈ ప్రశ్న ఒక యక్ష ప్రశ్నగా మారిపోయింది.అమ్మ యొక్క ప్రాధాన్యత అంశం పై నేటి యువతులకు అవగాహన కల్పించాలి. అదునిక యువతులలో పోటీ పెరిగింది... నేడు మనం ఉన్నది 21 వ శతాబ్దం లో వివిధ అంశాల పైన దృష్టి పెట్టినప్పుడు కొన్ని రాగాలలో ముందడుగు వేస్తున్న మాట వాస్తవం అన్ని రంగాలాలో పూర్తిగా ముందడుగు వేస్తున్నారు. ఆడపిల్లలలో పోటీ పెరిగింది గత కొంత కాలం వరకూ స్త్రీని తక్కువగా బలహీనం గా చూసినట్లు తెలుస్తోంది.కాని వారి కష్టం,శ్రమ మేధా శక్తి తో ప్రతిరంగం లో ప్రావీణ్యం సాధిస్తున్నారు. అప్రతిభకు మనం పట్టం కట్టాల్సిందే. ఆడాళ్ళూ మీకు జోహార్లు. తల్లే ఆది గురువు... పిల్లవాడికి తల్లే ఆది గురువు అన్నది వాస్తవం. అది చరిత్ర చెప్పిన పాటం. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెరిగే దాకా అమ్మనే అనుసరిస్తాడు దెబ్బ తగిలినా మొదట పిలిచేది అమ్మనే. అమ్మ నేర్పిన తొలి పలుకు, అమ్మ వేయించిన తొలిఅడుగు, అన్నిటి లోనూ అమ్మ స్మృతి లో పెరిగే ఆబిడ్డ అమ్మచేప్పే పాట్టం గొప్పది చరిత్రలో చత్ర పతి శివాజీని తీర్చి దిద్దిన జిజాబాయి తొలి గురువుగా మారారు.కాబట్టే దేశ భక్తుడిగా పోరాడే యోధునిగా చరిత్రలో నిలిచిపోయాడు .ఆ అనితర సాధ్యమైన స్త్రీశక్తిని హేళన చేయడం, అవమానించడం నేడు ఒక ఫ్యాషన్ గా మారింది. ఇప్పుడైనా ఒక్కరోజు ఉమెన్స్ డే కాదు స్త్రీలు తమ కాళ్ళ పై నిలబడే అంతవరకూ చేయూత నివ్వడం ఆడపిల్లకు రక్షణ కల్పించడం వారి ఆరోగ్యాన్ని కాపాడడం మన కర్తవ్యంగా భావించాలి.కోవిడ్ సమయంలో లేడీ డాక్టర్స్ గా వారి సేవలు అజరామరం. అప్పుడు రోగులు కుప్పలు తెప్పలుగా పిట్టలా రాలి పోతున్నారు కోవిడ్ అంటు కుంటున్నాయని అంటున్నారు. కొంతమంది ఫ్య్జీశియన్లు సైతం చికిత్స చేసేందుకు భయపడుతున్న రోజులవి. కాని వృత్తిపరంగా ఒక రోగి ప్రాణం కాపాడడం ముఖ్యం అనుకున్నారు ఫీజీశియన్స్ గా రోగికి సేవచేయడమే కర్తవ్యం గా భావించారు. Also Read: ఆసేవలు మరువలేం..వెలకట్టలేం.... ఒక పక్క కోవిడ్ రోగుల బాధలు చూస్తూ తమ కుటుంబానికి కోవిడ్ వస్తుందేమో అన్న భయం వస్తే ఎలా చికిత్స చేయాలి అని ఒక బాధ మరోపక్క అత్తమామలు, పిల్లలు భర్త బాధ్యత ఈ రెండిటి నడుమా నలిగి పోయినా మహిళా ఫిజీ షియన్ల కధలు వర్ణ ణా తీతం. అందరినీ మెప్పిస్తూ రోగులని కాపాడుతూ. కళ్ళ ముందు చని పోతున్న వారిపట్ల కన్నీరు కారుస్తూ కోవిడ్ సమయం లో పోరాడి,కోవిడ్ తో పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా అశావర్కర్స్, నర్సులు. అందరికీ తెలుగు వన్ హెల్త్ వారు చేసిన సేవలకు చేస్తోంది సెల్యూట్.మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
read moreనోరు ఆరోగ్యంగా ఉంటే గుండె ఆరోగ్యం గా ఉంటుంది...
అన్ని అనారోగ్యాలకు రహదారి నోరే అన్న నానుడి ప్రచారం లో ఉంది. వాస్తవం మనం తీసుకునే ఆహారం మనం నోటిని ఎంత పరిశుభ్రం గా ఉంచుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటారని దంత వైద్యులు సెలవిస్తున్నారు.ఓరల్ హెల్త్ అంటే నోటిని దంతాలను పూర్తిగా శుభ్రం చేసుకోవడం లేదా నోటిని పుక్కి లిస్తే నోటి ఆరోగ్యం మెరుగు పడుతుందా? అసలు నోటి అనారోగ్యానికి గుండె అనారోగ్యానికి సంబంధం ఏమిటి ? అన్న సందేహాలకు సమా దానం దొరికి నట్లేనా?ఒక పరిశోదనలో మీనోరు ఆరోగ్యం గా ఉంటేనే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది ఇటీవల వరుసక్రమం లో గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య గణ నీయంగా పెరుగు తున్న నేపధ్యం లో నోటి ఆరోగ్యం పై వస్తున్న సందేహాలకు నిపుణులు పరిశోదనలు చేస్తున్నారు.ఆవివరాలు మీకోసం.గుండె నొప్పి వచ్చినప్పుడు నోరు ఆకారం లో ఏ మాత్రం మారదు. మననోతిలో ఉండే ఒరల్ హెల్త్ కు గుండెకు సంబంధం ఉందని తెలుస్తోంది. వృద్దులలో కొన్ని రకాల నోటిలో ఉంటుంది. దీనివల్లే హై బిపి వస్తుంది.ఈ విషయం పై దాదాపు 1౦ సంవత్సరాల పాటు 1,2౦౦ మంది పై చేసిన పరిశోదన లో వారి నోటిలో దాదాపు 15 రకాల బ్యాక్టీరియా లు ఉంటాయాని.దీనివల్ల హై బిపి పెరిగే అవకాశం ఉందని కొన్ని రకాల బ్యాక్టీరియా నుండి మనం తప్పించుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.మన నోటిలో ఉండే లాలాజలము తోపాటు మైక్రోబ్స్ వల్ల బిపి కి కారణ మౌతుందా అన్న విషయం నిరూపితం కాలేదు.వీటిపై న్యూయార్క్ కు చెందిన బఫెల్లో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చేస్తున్న పరిశోదన వివరాలను వెల్లడించారు.ఓరల్ హై జీన్ అంటే మనం నోటిని సరిగా శుభ్రం చేయడం అంటే పళ్ళను తోమడమేనా? నోటిలో నీళ్ళు పోసి పుక్కిలించడమా ? ఒకరకంగా నోటిని పుక్కిలించి ఉమ్మడం వల్ల కొంతమేర బిపి ని నియంత్రించ వచ్చనేది వీరి అభిప్రాయం.ఇటీవల చేసిన పరిశోదనలో పెద్దగా ఉపయోగ పడే ఫలితాలు రాలేదు. ఉపయోగ పడలేదు. చాలా మందిలో చిగుళ్ళ సమస్యలు వ్యాధులకు కారణం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంటె వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈ సందర్భంగా ఒక పాట గుర్తుకు వస్తుంది.ధనమేరా అన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మనవ దర్మం అలాగీ దానిని కొంచం మార్చిచూడండి. నోరెర అన్నిటికీ మూలం నోటివిలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఇదేంటి అంటారా.అదే లేటెస్ట్ మరి ఎందుకంటే వెన్నుపోటు కన్న గుడే పోటు ప్రమాదమో.దానికి అదీ మీనోరే కారణం అంటే హైజీన్ ఓరల్ లేకుంటే చిగుళ్ళలో వాపులు,రక్తం కారడం,నోటి దుర్వాసన దీనికి తోడు ఏమాత్రం నోటిని శుభ్రం చేయడం లో అలసత్వం ప్రదర్సించామో నోటిలో బ్యాక్టీరియా చేరి అక్కడనుంచి పొట్టలోకి అక్కడనుంచి శరీరంలోకి ఒక్కసారి బ్యాక్టీరియా వెళ్ళిందా. అది రక్తనాళా లను చేరి ఇంఫ్లామేషన్ కు దారి తీస్తుంది. ఒక పరిశోదనలో హై బిపి ఉన్న వాళ్ళలో రకరకాల బ్యాక్టీ రియాలు వారి నోటిలో ఉంటాయి. అయితే వారిలో సహజంగానే బిపి ఉంటుంది.అది ఒక వ్యక్తిలో ట్రిలియన్ల కొద్ది బ్యాక్టీరియా ఉంటుంది. అదీ ఎక్కువగా గట్ లో ఉంటుంది. బ్యాక్టీరియాకు నూరు ఆవాసం అక్కడే అవి అంటి పెట్టుకుని ఉంటాయి.లేయోన్టేస్ బృందం ఓరల్ బ్యాక్టీరియా ను గుర్తించేందుకు దానివల్ల వచ్చే హై బిపి వల్ల భవిష్యత్తులో వచ్చే తీవ్ర పరిణామాల పై పరిశోధనలు చేస్తున్నారు.ఇందుకోసం 1,255 మంది స్త్రీల పై పరిశోదనలు నిర్వహించారు. స్త్రీ ఆరోగ్యం అంశం పై పరిశోదన నిర్వహించారు. వీరి పరిశోదన 5౩ సంనుండి 81 సంవత్సరాలు ఉన్న స్త్రీలతో చేసిన పరిశోదన లో వారి నోటి ని పరీక్షించారు. వారి పళ్ళ పై ఉన్న గార ఫ్లాక్స్ స్యంపుళ్ళను తీసుకుని నిశితంగా పరీక్షించారు. వారి నోటిలో ఉన్న బయో బయో క్రోం ను పరీక్షించారు.రానున్న 1౦ సంవత్సరాల లో 7౩5 స్త్రీలలో హై బిపి వచ్చే అవకాశం ఉందని నిర్ధారించారు. లా మేనోట్స్ బృందం చేసిన పరిశోదనలో వారి నోటిలో 15 రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. బగ్ మేఅట్ ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇదు రకాల బ్యాక్టీరియా ఉండడం వల్ల కొంత మేర హై బిపి తగ్గించ వచ్చని అభిప్రాయ పడ్డారు.ఈ అంశాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించారు.హై బిపిని తగ్గించేందుకు ప్రభావ వంత మైన మెకానిజం కోసం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయనారంభించారు. నైట్రిక్ ఆక్సైడ్ నోటిలో ఉండవచ్చు అది రక్త నాళాల ను శాంత పరుస్తాయి.అని నిపుణులు పేర్కొన్నారు.బిపి పెరగడానికి ఇతర బ్యాక్టీరియా కూడా కారణం అవుతుంది.అయితే కొన్ని సందర్భాలాలో ఏది కాక పోవచ్చు.ఈ అంశం పై అమెరికా హార్ట్ అసోసియేషన్ వెల్లి లారెన్స్ హైపర్ టెన్షన్ ఇనిషియేటివ్ సలహా మండలి చైర్మెన్ పరిశోదనలో పాల్గొనలేదు.సలహా మండలి సభ్యులు బిపి ని ప్రభావితం చేసే ఆంశాలలో శారీరక బరువు,చదువు,ఆహారం వ్యాయామం, ధూమ పానం పొగతాగడం అలవాటు వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు డయాబెటిస్,కొలస్ట్రాల్, శాతం అధికంగా ఉండవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి కొన్ని కారణాలు... ఓరల్ బ్యాక్టీరియా బిపికి కారణాలు ఉన్నట్లు గుర్తించారు. బిపి కి కా రణాలాలో మానసిక సంబంధమైన సమస్యలు కూడా ఉండవచ్చు. కొంతమంది కొన్ని విష యాలాను మనసులోనే ఉంచుకోవడం గమనించ వచ్చు. ఎప్పుడైతే సమాస్యని ఇతరులతో పంచుకున్తామో భారం తగ్గినట్లుగా భావిస్తాము.ఎప్పుడైతే మనసు లో ఏదోఒక ఓపెన్ మైండ్ ఉండదో అక్కడే సమస్యలు వాస్తాయి. ఒరల్ బ్యాక్టీరియా వల్ల భవిష్యత్తు లో బిపి ప్రమాదం పొంచిఉందని పురుషులలో అన్ని కోణాలలో పరిశీలించాలి. ఓరల్ బ్యాక్టీరియా ప్రభావం ఉంటుంది.బిపి ఉన్నవారి పై ప్రో బయోటిక్స్ ఓరల్ మైక్రో బయోం పనితీరు మెరుగు పరుచుకోవచ్చు. ఓరల్ హై జీన్ అంటే నోట్లో పళ్ళు రుద్దడం కాదు ,నీళ్ళు పుక్కిలించి ఉమ్మడం కాదు,మౌత్ వాష్ తో శుభ్రం చేస్తే నోట్లో బ్యాక్టీరియా చావదు. ముఖ్యంగా డయాబెటిస్,హార్ట్ స్టంట్,లేదా హార్ర్ట్ ట్రాన్స్ ప్లాంట్, చేసేవారికి ఓరల్ హెల్త్ చక్ అప్ చేస్తారు. సో ఓరల్ హెల్త్ ఉంటేనే మీరు హేల్తి అన్న విష్యం గుర్తుపెట్టుకోండి.
read moreజోకర్ ఫోర్ట్ తో గుండెకు చికిత్స...
మీ గుండె ను సంరక్షించుకోడానికి ఎలా సహకరిస్తున్నారు?.. జోకర్ చికిత్స తో గుండెకు చికిత్స -కాని సైడ్ ఎఫెక్ట్స్ జాగ్రత్త.నిపులతో సంప్రదించిన తరువాతే చికిత్స కు వెళ్ళాలని సూచన .నిపుణుల సమాక్షంలోనే చికిత్స ఏమాత్రం అశ్రద్ధ చేసినా జోకర్ తో ముప్పు ఉందని నిపుణుల హెచ్చరిక. మిమ్మల్ని మీరు సంరక్షించు కోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికీ మీకు గుండె పోటు లేదాహార్ట్ స్ట్రోక్ వస్తే మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ ను అడగాలి. మీరు మీగుండే ను మీరు సంరక్షించుకున్న వారు సహకరించిన వారు అవుతారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు మెర్క్ జోకర్ తో గుండెను ఎలా సంరక్షించుకోవడం అన్న అంశం పై పరిశీలన చేసారు. జోకర్ సిం వస్తాటిన్ విధానం కేవలం కొలస్ట్రాల్ కు మాత్రమే చికిత్స చేసేవారు. దీనివల్ల గుండె పోటు,హార్ట్ స్ట్రోక్ వల్ల వచ్చే ప్రమాదాన్ని గణ నీయంగా తగ్గించగలిగి నట్లు విజయవంతం నిరూపించ గలిగారు హార్ట్ స్ట్రొక్ ,లేదా హార్ట్ అట్టాక్ కు కనికరం లేకుండా కొలస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్లే గుండె వ్యాధులకు కారణంగా పేర్కొన్నారు. గుండె సంరక్షణ పై జరిగిన పరిశీలన కు ముందు జోకర్ సిం వస్తాటిన్ పై సమయాను సారంగా పూర్తి పరిశీలన చేసారు. గతంలో కొలస్ట్రాల్ తగ్గించేందుకు మందులు దాదాపు 16౦ మిలియన్ల ప్రిస్క్రిప్శన్స్ ఇచ్చె వారు.మీ రు ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఎటువంటి ఆహారాన్నిసూచించారని అడిగేవారు. వారు తీసుకునే ఆహారం సమాచారం సేకరించి అది మీ గుండె సంరక్షణ కు సహాయపడుతుందో లేదో నిర్ధారించే వారు జోకర్. హార్ట్ ప్రొటక్షన్ గుండె సంరక్షణ కు సంబందించిన వివరాలను సమాచారం ఒక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. లేదా నేరుగా సంప్రదించాలని అందుకు అవసరమైన కాల్ సెంటర్ మెర్క్ 75 లో కీలక మైన విగా పరిశీలిస్తామని అన్నారు అయితే జోకర్ ప్రిస్కిప్షన్ మందులు అందరికీ సరికాదని ముఖ్యంగా ఎవరైతే నర్సింగ్ ,లేదా గర్భిణీ స్త్రీలకు లేదా లివర్ సమస్యతో బాధ పడుతున్న వారికి ,ముఖ్యంగా ఎలర్జీ సమస్యతో బాధపడే వారికి జోకర్ ఇచ్చే ఇంగ్రీడి యాంట్స్ వల్ల జోకర్ ప్రభావం వల్ల కండరాల బలహీనత అది అరుదుగా వస్తుందని. అయితే అది అత్యంత ప్రమాద కరమని ఈ విషయాన్ని మీ డాక్టర్ ను నేరుగా వివరించాలని దీనివల్ల రానున్న ప్రమాదాన్ని కొంత మేర నివారించవచ్చని పేర్కొన్నారు మీ డాక్టర్ ముందుగానే కొన్ని రక్త పరీక్షలు చేయిస్తారని చికిత్స సమయంలో కూడా అవసరమైన పక్షం లో రక్త పరీక్ష చేయించాలని సూచించారు.అయితే కొందరిలో లివర్ సమస్యలు రావడాన్ని గమనించారు.ఇది ప్రమాదక కరమని దీనిని అత్యసరంగా నివారించాలని లేని పక్షం లో మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని దీనిపై మీ డాక్టర్ తో చర్చించాలని మందులు లేదా ఆహారం నివారించాలా అన్నదే కీలక మనిఅభిప్రాయ పడ్డారు. జోకర్ వాడడం సరైనదా కాదా ?...జోకర్ వల్ల ఉపయోగాలు... జోకర్ ప్రిస్కిప్షన్ మందు అది మీ ఆహారానికి అదనంగా చాలా మంది రోగులకు ఇస్తారు. ఎవరైతే కరోనరీ హార్ట్ డిసీజ్ తో ప్రమాదం లో ఉన్నారో (సి హెచ్ డి) దీనితో పాటు గుండె జబ్బుతో పాటు,డయాబెటిస్, వ్యాస్క్యులర్ వ్యాధులు ఉన్న వారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని జోకర్ తో పాటు ఆహారం తీసుకోవాలో సూచించారు దీనివల్ల కొంత మేర మరణాల రేటును నివారించవచ్చు. గుండెపోటు,స్ట్రొక్ ను నివారణకు రి వాస్క్యులేషణ్ పద్దతులను అనుసరిస్తారని పరిశీలనలో పేర్కొన్నారు. జోకర్ ను మనం ఎప్పుడు వాడకూడదు... జోకర్ మందును ఎవరు వాడకూడదు ?...ఎవరైతే తీవ్రమైన ఎలర్జీ తో ఇబ్బంది పడుతున్నారో వారు తీసుకునే ఇంగ్రీడియంట్స్ కు అదనంగా సీమా వస్టిన్ లో ప్రతి ట్యాబ్ లేట్ లో కింద పేర్కొన్న ఇంగ్రిదీయంట్స్ ఉంటాయి.సెల్యులోస్,లాక్టోస్,మెగ్నీషియం ,స్లేరేట్,ఐరన్ ఒక్షిడెస్,టై టేనియం, డయాక్సైడ్,స్ట్రాచ్,బుటిలేటేడ్ హైడ్రాక్సీనిసోల్ ను నిల్వ చేసేందుకు వినియోగిస్తారు. లివర్ సమస్యలు ఉన్న రోగులు ... జోకర్ మందును ఎవరైతే లివర్ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారోఅదేపనిగా రక్త పరీక్షలలో వచ్చే ఫలితాల ఆధారంగా వారు ఏ రకమైన లివర్ సమస్యతో బాధ పడుతున్నారో నిర్ధారించ వచ్చు.( పరీక్షించిన ప్రతి సారీ అది మనకు తీవ్రత గురించిన సంకేతాలు అందుతాయి) స్త్రీలు ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలు... గర్భం దాల్చిన మహిళలు జోకర్ మందును వాడరాదు. అది గర్భం లోఉన్న పిండానికి ప్రమాదం. ఎవరైతే బాలింతలు ఉన్నారో జోకర్ మందును వాడరాదు.తెలిసి తెలియకుండా మీరు గర్భం దాల్చినా జోకర్ మందును వాడరాదు.గర్భిణీ స్త్రీలు జోకర్ మందు వాడాలా వద్దా అన్న విషయంలో వాడినా కూడా మీ డాక్టర్ కు తెలియచేయాలి. లేదా జోకర్ వదలా వద్ద అన్న విషయం డాక్టర్ ను సంప్రదించి వాడాలి. హెచ్చరిక...కండారాలు...మీరు మీకండ రాలలో ఏ రకమైన ఇబ్బంది కలిగినా,నీరసం, అలసట వంటి సమస్యఎదుర్కున్న చెప్పలేని కండరాల నొప్పి ని ఎదుర్కున్నా జోకర్ చికిత్స సమయం లో వాటిని వాడాల వద్ద అని నిర్ణ యిస్తారు. లేదా సందర్భాన్ని బట్టి నిలివేస్తారు.జోకర్ వాడుతున్న వాళ్ళలో క్రమంగా కండరాలు పనిచెయ కుండా పోతాయి లేదా మీ కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.మీకందరాలు పనిచేయకుండా పోవడానికి జోకర్ తో పాటు వాడే ఇతర మందులు కూడా కారణం కావచ్చు.జోకర్ ఎక్కువమోతాదులో వాడడం. మీకండ రాలు పని చేయ కుండా పోడానికి సింవాస్టాటిన్ ఓవర్ డోస్ కూడా కారణం కావచ్చు.జోకర్ మందులో వాడే ఇతర ఇంగ్రీడియంట్స్ వాడకం లో మీ డాక్టర్ నిర్ణయం కీలకం అని చెప్ప వచ్చు. ఒకవేళ మీ డాక్టర్ జోకర్ తో పాటు ఇతర మందులు వాడడం వల్ల ప్రయోజనం ఉందని భావిస్తే లేదా ప్రామాద మని భావించ వచ్చు.మీ డాక్టర్ మీ కు వచ్చే కండరాల నొప్పులను నిశితంగా పరిశీలించాలి.కండ రాల నొప్పి,సున్నితత్వం లేదా నీరసం బలహీనం గా ఉండడం. అదీ కొన్ని నెలలో మరీ ఎక్కువగా ఉంటుంది.అయితే దీనికి కారణం మీరు తీసుకునే మందు మోతాదు ఎక్కువైనా అయ్యి ఉండవచ్చు.మీ శరీరం లోని కండరాల లో ఉండాల్సిన ఎంజైమ్ల శాతం ఎంత ఉందొ గుర్తించ వచ్చు. డాక్టర్ల పర్యవేక్షణ లో చేసే ప్రతి అంశం తీవ్రమున కండరాల నొప్పులను నివారిస్తుందని చెప్పలేము.కండరాలు పనిచేయకుండా ఉండడం వల్ల ఎదురయ్యే పరిణామాలు రోగులలో ఎక్కువగా వస్తే దానికి కారణం కిడ్నీ,లేదా డయాబెటీస్ కావచ్చు.మీ కండరాలు పనిచేయని స్థితి కి క్రమం గా పెరుగుతూ ఉంటె కిడ్నీ కూడా పాడయ్యి ఉండవచ్చు.ఈ సమయంలో జోకర్ చికిత్సను తాత్కాలికంగా నిలుపుదల చేయ వచ్చు.జోకర్ ద్వారా వాడుతున్నప్పటి నుంచి ఏదైనా ఇతర తెరఫీలు తీసుకుంటున్నా జోకర్ చికిత్సను కొన్ని రోజుల ముందు తప్పనిసరిగా ఆపాలి.లేదా ఇతరా కీలక సర్జరీఅత్యవసర చికిత్సకు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు మీ డాక్టర్స్ తో చర్చించండి. లివర్ పై ప్రభావం... జోకర్ తీసుకున్న 1% మందిలో క్లినికల్ ట్రైల్స్ నిర్వ హించగా లివర్ లో అనూహ్యంగా కొన్ని రకాల ఎంజైమ్స్ పెరిగినట్లు గుర్తించారు.అయితే రోగులాలో వారికీ ఎంజైమ్స్ పెరిగినట్లు వారికి తెలియదు.జోకర్ తెరఫీ తరువాత వారిలో ఎంజైమ్ శాతం తగ్గుముఖం పట్టిందని తెలిపారు.జోకర్ సర్వైకల్ స్తడీలో వారిలో ఒకరు లివర్ ఎంజైమ్ మూడు రెట్లు పెరిగినవారు ఉండడం గమనించారు.ఆతరువాత క్లినికల్ గా వచ్చిన సూచనల ప్రకారం జోకర్ 8౦ ఎం జి ను తీసుకోవాలి మరల మూడు నెలల తరువాత ఆతరువాత పిరియాడికల్ గా సంవత్సరం పాటు చేయాలి. అయితే మీ శరీరం లో ఎంజైమ్ శాతం ఏ మేరకు ఉందొ రక్త పరీక్ష చేసి జోకర్ ట్రీట్మెంట్ చేస్తారు.ఒకవేళ మీ శరీరంలో ఎంజైమ్లు క్రమేణా పెరిగితే మీ చికిత్సను నిలిపివేయవచ్చు.ఏదైనా లివర్ సమస్య వచ్చినప్పుడు గతం లో మీరు ఎంత శాతం ఆల్కాహాల్ తీసుకున్నారో తెలుసుకుంటారు.మీ లివర్ లో అసహజ మైన ఆల్కాహాల్ పెరిగే పక్షం లో జోకర్ తప్పనిసరిగా వాడమని కొన్ని పద్దతులు జాగ్రతలు పాటించాలని సూచిస్తారు. ఒక వేళ మీ ఎంజైమ్ శాతం క్రమంగా పెరిగే పక్షం లో మీ జోకర్ మందును వాడవద్దని చెప్పవచ్చు. జోకర్ చికిత్స వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్.. జోకర్ మందు వాదం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇవి...కేంద్ర నదీ మండల వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే కాన్సర్, వివిధ రకాల మార్పులు ముఖ్యంగా వినికిడి సమస్య,వందత్వం పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం చాలా రకాల ప్రిస్కిప్ షన్స్ లో జోకర్ లాంటి మందులను మార్కెట్ లోకి అందు బాటులో తెచ్చేందుకు వివిధ రకాల జంతువులపై ప్రయోగించాలి.ఎందుకంటే ఎక్కువమోత్తం లో వాడే మందులు పైగా ఎక్కువ మోతాదులో వాడకం జంతువుల పై చేసిన ప్రయోగంలో జంతువుల నరాల పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.పరిశోదనలో ఎక్కువ మోతాదులో జోకర్ ను వాడడం వల్ల కాన్సర్స్,కణితలు లేదా కొన్ని రకాల మార్పులు చెందినట్లు పరిసోదనలో కానరాలేదని నిపుణులు వెల్లడించారు. జోకర్ మందులు వాడిన వారిలో మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. పురుషులలో సంతాన లేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణి స్త్రీల పై జోకర్ ప్రభావం ... గర్భిణీ స్త్రీలు జోకర్ ను వాడరాదని పేర్కొన్నారు.అయితే గర్భిణి స్త్రీలలో ఉన్న పిండం పై తీవ్రప్రభావం వల్ల వారు గర్భాన్ని కోల్పోయారని తెలుస్తోంది. జోకర్ తో పాటు లిపిడ్ లౌరింగ్ ఏజెంట్స్ వాడకం వల్ల జోకర్ వాడకం వల్ల పుట్టినపిల్లలో కొన్ని రకాల సమస్యలు వచ్చినట్లు చాలా అరుదుగా గమనించమన్నారు. అయితే వ్యక్తి లోని స్కేలిటేన్ డై జేస్టివ్ సిస్టం పై ప్రభావం చూపడం వల్ల అటు తల్లి పిల్లలలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది.అనుకోకుండా ,లేదా అయిష్టం గా గర్భం దాల్చిన వారు జోకర్ లోని ఇంగ్రీడియంట్స్ ఉన్నందున వారు జోకర్ ను వాడరాదు.ఒక వేళ మీరు జోకర్ మందును వాడే పక్షం లో మీ డాక్టర్ ను సంప్రదించడం అత్యవసరం.బాలింతల పై జోకర్ ప్రభావం...ముఖ్యంగా ఎవరైతే బాలింతలు చూలింతలు వారు జోకర్ మందును వాడడం వల్లవారి వక్షోజాల లో జరిగే పాలఉత్పత్తి పై ప్రభావం చూపడం వల్ల పుట్టిన పిల్లలక పై ఎదుగుదల పై తీవ్ర ప్రభావం చూపవచ్చు ఏది ఏమైనా పాలిచ్చే తల్లులు జోకర్ ను వాడరాదు.ఇక పిల్లలకు జోకర్ చికిత్స...జోకర్ మందును 1౦ సంవత్సరాల పిల్లలకు ఇవ్వరాదు అని సూచించారు. జోకర్ వాడితే వచ్చే సైడ్ ఎఫ్ఫ్రేక్ట్స్...చాలా మంది రోగులు జోకర్ చికిత్సను భరిస్తూ వచ్చారు. ఇతర ప్రిస్కిప్షన్ మాదిరిగానే వాడుతున్నారు.అయితే జోకర్ వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అవి కొందరిలో తీవ్ర రూపం దాల్చవచ్చు.అయిది కొందరిలో కాస్త తక్కువ ప్రభావం ఉండవచ్చు.ఆయితే మీ డాక్టర్ ను సంప్రదించిన తరువాత మాత్రమే జోకర్ చికిత్స ను చేసుకోవాలి. జోకర్ ప్రభావం తీవ్రత,లాభ నష్టాల పై ఒక అంచనా కు వచ్చిన తరువాతే మందును సూచిస్తారు.క్లినికల్ గా జరిపిన పరీక్షలలో కేవలం 1.5%సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని దీనికారణంగా కొందరు పరిశోదనలో విరమించుకున్నట్లు నిపుణులు వెల్లడించారు.ఈ కారణంగానే 5 సంవత్సరాలు ఆలస్యం జరిగిందని తెలిపారు.ప్లసిబో వల్ల డయాబెటిస్ రోగులకు వస్తుంది.కాగా జోకర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి డాక్టర్ తో చర్చించండి. మీ శరీరం లేదా పెద్ద పేగు చిన్నపేగు అన్న వాహిక లో నొప్పి, మంట,హెపటైటిస్,క్రామ్ప్సఅరుగుదల తగ్గడం,పూర్తిగా అసహనం గా ఉండడం,పెంక్రియాస్,పచ్చకామెర్లు,ఫ్యాటీ లివర్,లివర్ డ్యామేజ్ కావడంలేదా మీ శరీరం లో స్పందన లేకపోవడం అంటే దాదాపు చచ్చు బడి పోవడం ,లివర్ క్యాన్సర్ కు దారి తీయ వచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.కండరాలు పట్టె యడం, జాయింత్స్ లో తీవ్రమైన నొప్పి,జ్ఞాపకశక్తి క్షీణించడం,నరాల్ బల హీనత,యానక్జైటీ,ఒత్తిడికి గురికావడం,కంటి పై తీవ్రప్రభావం, ఇక పూర్తిగా వందత్యం వస్తుంది.ఎలేర్జీ కారణంగా చర్మం పై తీవ్ర సమస్యలు వస్తాయి. గుండె చికిత్సలేదా కొలస్త్రాల్ నియంత్రణకు జోకర్ తెరఫీ సఫేనా ?
read moreమడమ నొప్పికి కారణం తెలుసా??
మీ పాదాలు మడమల నొప్పికి మీ హై హీల్స్ కారణం అని మీకు తెలుసా ?...పాదాలను సంరక్షించుకోవడం ఎలా?...సహజంగా సాధారణ వ్యక్తి దాదాపు తక్కువలో తక్కువ రోజుకు 8,౦౦౦ నుండి 1౦,౦౦౦ అడుగులు వేస్తారు. అంటే దాదాపు 15౦,౦౦౦ మైళ్ళు తన జీవితకాలం లో నడిచి ఉండవచ్చు.అంటే నాలుగు రెట్లు ప్రపంచం లోని పరిస్థితుల దృష్ట్యా.మనకు ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే 25%అంటే మనశరీరంలో ఉన్న 52 ఎముకలు మన పాదాలలో ఉంటాయి. ఆశ్చర్యాన్ని కలిగించే మరో అంశం ఏమిటి అంటే ఇటీవల జరిపిన పరిశోదనలో 6౦ నుండి 7౦% ప్రజల పాదాలలో కొన్ని రకాల సమస్యలు వాటి కారణం గా వారి పాదాలు, మడమలు అరికాళ్ళు అసహజంగా ఉండడం సరిగా పనిచేయక పోవడం గమనించారు.ప్రత్యేకంగా ఉపాద్యాయులు,గృహిణులు, వారి శరీరంలో కీలకంపాదాలే . . అయితే స్త్రీలు వారి వారి పా దాలాలో చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటున్నారని నిపుణులు గమనించారు.మొదటగా వీరు అరికాళ్ల ను పాదాలను ఎక్కువగా వినియోగించడం,అయితే ఈ భూమిపై నిలబడాలంటే అరికాళ్ళలో పాదాలలో బలంగా ఉండాలి. ఈ కారణంగానే వారి పాదాలలో అమరికలు సరిగా ఉండకపోవడం గమనించ వచ్చు.వారి పాదాలలో వారు నిలబడే భంగిమలలో అందుకే వారు కొన్ని సందర్భాలాలో మోకాళ్ళ లోను పాదాల లోనూ ఆర్తరైటిస్ కు సంబందించిన సహాయం తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మళ్ళీ అమరికలు సరి చేయబడి శరీరం యొక్క ఆకృతి భంగిమ సరిచేయవచ్చు తద్వారా తిరిగి యదా స్థానానికి చేరుతాయని నిపుణులు వెల్లడించారు.సహజంగా ఎదుర్కునే మరో సమస్య మడమ నిప్పి లేదా అరికాళ్ళ ను అంటి పెట్టుకున్న ప్పుడు అరికాళ్ళు ఒక పీచులాంటి గట్టి పొరతో కప్పబడి ఉంటుంది. అది అరికాలి కింది భాగం లో ఏర్పడిన ఒక ద్వారంలా ఉండి సహకరిస్తుంది. ఒక వైపు అరికాలు ని అంటి పెట్టుకున్న హీల్ బోన్ అలాగే పాదాలు అరికాలి మడమను అంటి పెట్టుకుని ఉంటుందిప్రతి కలిమడమకు అంటిపెట్టుకుని ఉంటుంది.సహజంగా పాదం మడమ ను అంటి పెట్టుకునే కణజాలం అంత కిందికి వంగుతుంది దీనిని మనం ఎక్కువగా శ్రమకు గురి అవుతుంది. అంటే ఈ భాగాన్ని ఎక్కువగా శ్రమకు గురి చేస్తున్నాము. దీనిఫలితం గానే మడమ పాదం చుట్టూ ఉన్న కణ జాలం వ్యాప్తి చెంది పెరుగుతూ ఉంటుంది. మనం ఎక్కువగా నడవడం కారణం గానేపీచులాంటి కణాలు పెరిగి ఇంఫ్లామేషణ్ కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అరికాలిలో మడమ లో తీవ్రమైన నొప్పికి గురి అవుతున్నారు.తిరిగి వాటిని అస్తవ్యస్తమైన అమరిక పాదం వ్యాప్తి చెందకుండా తగ్గించ వచ్చు. కాలి మడమ నొప్పిని తగ్గించ వచ్చు.మడమ కండరం బంధింప బడడం మూలం గా ఇంఫ్లామేషణ్ సహజంగానే వస్తుంది.కాలి మడం సాగడం లేదా గట్టిగా బంధింప బడడం.లేదా ఎముక ప్రాంతం అరిగిపోవడం, ఎముకలలో విరగడం వంటి సమస్యలు వస్తాయి.కండరం బంధనం కీలుకు వెనుక భాగం. కండరం లోపల మరింత ప్రమాదానికి గురి అవుతుంది.దీనికి కారణం అదనంగా వాటికి శ్రమ కల్పించడమే మడమ బంధనానికి లేదా కండరం పట్టడానికి కారణం గా పేర్కొన్నారు. దీనిఫలితంగానే కాలిమడమ లో కండరాలు గట్టిగా సంబంధింపబడి నట్లుగా కనిపిస్తుంది. ఈ కారణంగానే కాలిమడమ వెనుక భాగం ఆపైన తీవ్ర నొప్పికి గురి గురి అవుతుంది. స్త్రీలలో మరో పెద్ద సమస్య వెన్ను పూసకింది భాగం లో నొప్పి తీవ్రంగా ఉంటుంది.కాళ్ళు తీవ్రంగా నొప్పికి గురి అవుతాయి. ఈ సమస్యను పరిసీకించి నప్పుడు. కాలి బోటనివేలు కాల్లుసెస్ తడి తర కారణాలు కావచ్చు.అరికాళ్ళు పా దాలు సమస్యలు తెలుసుకోడానికి చాలా ఉపయుక్తమైనవి. దీనికి కారణం అధిక శ్రమ,అలాగే మీ పాదాలు అరికాళ్ళలో ఉన్న కండరాలు ఎముకలు క్రమ పద్దతిలో అమర్చలేదని అర్ధం చేసుకోవచ్చు. మీరు నడుస్తున్నప్పుడు మీపాదాలు అరికాళ్ళలో సరిగా విస్తరించి ఉండకపోయి ఉండవచ్చే లేదా అమరికలో లోపాలు ఉండి ఉండవచ్చు.అందుకే మీరు వివిదరకాల ను ఎదుర్కుంటూ అసౌకర్యానికి గురి అవుతున్నరనేది వాస్తవం. మీ అరికాళ్ళు పాదాల లో గాయాలు అయ్యి ఉండవచ్చు.ఆర్తో పెడిక్స్,లేదా ఫిజియో తెరఫిస్ట్ సూచనల మేరకు మీరు మీరు పద రక్షలు ధరించాల్సి ఉంటుంది. ఫ్యాషన్ మీ పాదాలలో సమస్యలు సృస్టిస్తోండా... ఆధునిక యువతులు ముఖ్యంగా ఏ కారణం చేతనైన పాదరక్షల లో అందంగా కన పాడేందుకు తాము ఒయ్యారంగా నడిచేందుకు.హై హీల్స్ తొడగడం ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. అయితే కాస్త ఎత్తు తక్కు వ ఉన్న వాళ్ళ ఆత్మ విశ్వాసం నింపేందుకు రక రాకల పాదరక్షల సంస్థలు వారి పొడవును పెంచేందుకు పాదరక్షలు వేసుకోవడం ఒక కొత్త ట్రెండ్ గా మారింది.అయితే దీర్ఘకాలం లో ఇలాంటి హై హీల్స్ చాలా రకాల సమస్యలకు కారణం అవుతుందనేది వాస్తవం. హై హీల్స్ వాడకం వల్ల మీ పా దం పై ఒత్త్జిడి పెరుతుంది కొన్ని సందర్భాలలో మీ పదాల భాగం కిందికి పైకి కదలికలు ఉంటాయి. అయితే మీ పదం అలాగే ఫిక్స్ అయ్యి ఉంటుంది. మీ శరీరం పై భాగం కొంత బలంగా ఉన్నా మీ శరీరం వెనుక భాగం లో బలహీనం గా ఉండడం వల్ల శరీరం సరైన అమరిక ఉండదు. ఈ కారణం గానే మీ వెన్నుపూస లోని ప్రాధాన కండరాలు అతిగా వినియోగించడం వల్ల దీర్ఘకాలంగా వెనుక కింది భాగం లో తీవ్రమైన నొప్పికి గురి అవుతారు. ఈ రకమైన పరిస్థితి వల్ల కారణంగానే పెరిగి కీళ్ళలో ఉన్న మోచిప్పల పై ఒత్హిడికి గురి అవుతాయి. ఈ కారణంగా మీ మోచిప్ప అలాగే కాలి పా దాలు మడాలు శరీరం పై భాగం కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందు వల్లే మీ కా ళ్ళలో ఆస్టియో ఆర్తరైటిస్ లో మార్పులు వస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎవరైతే ఎత్తు చెప్పులు హై హీల్స్ వేసుకుంటారో మీ పాదాలు మడమలు బయటికి వస్తాయి. దీనిని కాఫ్ మజిల్ అంటే దూరకండరంఅంటారు.దీర్ఘ కాలంగా చిన్నదిగా మారి పోయి ఉండవచ్చు. అయితే మీ పాదాలు అలాగే ఉంటాయి. అంటే ఎ కదలికా లేకుండా బంధింప బడి ఉంటుంది.ఈ అరికాలి పాదం వల్ల పై ఒత్తిడి పెరిగి పదాన్ని అంటి పెట్టుకున్న తంతు మూత కణ జాలం బందింప బడి దీర్ఘ కాలం పాటు హై హీల్స్ వాడడం వల్ల అంటే మూడు ఇంచులు తక్కువగా మీ మదలకు వాడవచ్చు. అయితే హై హీల్స్ బూట్లు మీ పాదాలను అనేకరకాల కండరాలు ఎముకలు బొటన వేళ్ళు కొన్ని రకాల చర్మం తో చుట్ట బడి పీచు తో అల్లి నట్లు గట్టిగా ఉంటుంది. మీరు వాడే షూ వల్ల ఒత్తిడికి గురి అయితే మీరు ఎం చేస్తారు?... మీరు కొనే చెప్పులు లేదా షూ మీ కాలికి గట్టిగా ఉండే టట్టు కొనండి.మీరు కొనుగోలు చేసే షూ సైజ్ సరిగా ఉండే తట్టుగా జాగ్రత్త పడండి.అయితే మీరు ముందు న్యారోగా ఉండే వాటికన్నా మరింత వెడల్పాటి చెప్పులు కొనుగోలు చేయండి.మీరు షూ కొనుగోలుకు షాపుకు వెళ్లి నప్పుడు మధ్యాహ్న వేళలలో మాత్రం వెళ్ళకండి ఎందుకంటే మీ పదాలు ఆరోజు అంతా వాచి ఉంటాయి.మరీ ఎత్తు చెప్పులను అంటే హై హీల్స్ ను కొనుగోలు చేయడాన్ని నిరాకరించండి.మీరు ఒక వేళ దీర్ఘ కాలంగా పదాల లో మదమలలో నొప్పులకు గురి అవుతుంటే మీరు హై హీక్స్ ను వాడకండి. మీరు మీ పదాలాలో నొప్పి కాల్లుసెస్ కార్నస్ తో బాధ పడుతుంటే డాక్టర్ సలహాను తీసుకోండి.ప్రతి రోజూ పిడియాట్రిక్స్ కు వెళ్ళండి మీ పాదాలను అటు ఇటూ స్ట్రెచ్ చేయండి.కాఫ్ స్త్రెత్చింగ్ తో కూడిన వ్యాయామం కొంత మీ పాదాలకు ఉపసమనం ఇస్తుంది.మీరు చేసే కోర్ స్ట్రెంత్ వ్యాయామం మీ వెన్ను పూసా వెనుక వైపు కండరాలను బలాన్ని ఇస్తుంది. మీ పాదాలను సంరక్షిన్చుకోడానికి టిప్స్... మన పాదం కేవలం చాలా మృదువైన మీత్తని భూమిపై మాత్రమే నడవడానికి రూపొందిన్చాబడిం దన్న విషయం గ్రహించాలి ముఖ్యంగా ఇసుక, గడ్డి, తడి తరాలలో నడిచేందుకు అనువుగా ఉంటుంది. ఆధునికత పేరుతో ఇందుకు విరుద్ధంగా అంటే గట్టిగా ఉండే ప్రాంతాలు అంటే బాగా కాంక్రీట్ వేసిన ప్రాంతాలలో నడుస్తున్నాము దీని వల్ల మన మడాలు,పాదాలలో లో ఉన్న అమరికల పై తీవ్రప్రభావం చూపుతాయి. మనం వేసుకునే హై హీల్స్ ను దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మడమలు పదాలు భుజాలు తీవ్రమైన నొప్పికి గురి అవుతాయి.హై హీల్స్ కారణంగా మోచిప్పలలో నొప్పులు వస్తాయి కాబట్టి హై హీల్స్ ను నివారించండి.ప్రతి రోజూ వేసుకునేందుకు చాలా మెత్తగా ఉండే చెప్పులను వాడండి.అలా చేయ్స్డం వల్ల మీ శరీరం లోని భంగిమలు మారవచ్చు.ప్రతి రోజూ వ్యాయామం శరీ రానని సాగ దీయడం పని చేసేతపౌడు సైతం ఇలా మీరు చేయవచ్చు. మీరు మీ పాదాలను మడా లనుమసాజ్ చేయడం వల్ల పదాలకు రక్త ప్రసారం సమగ్రంగా జరుగుతుంది.కండరాలు బలంగా ఉంటాయి.
read moreఫిట్ నెస్ అంటే...
మనం మన శరీరాన్ని ఫిట్ గా ఉంచితేనీ మనం ఆరోగ్యం గా ఉంటాము. అయినా పిచ్చిగానీ ఈరోజుల్లో ఫిట్ నెస్ గురించి చెప్పాలా? ఎవరికీ తెలియదు చెప్పండి. దీనిగురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు అప్పుడప్పుడు సెలవు రోజులు వచ్చినప్పుడు సమయం కుదించి ఇక ఫిట్నెస్ విషయాన్ని పక్క న పెట్టేస్తారు.దాదాపు 6౦% అంటే ౩౦౦౦ మంది ప్రజల పై ఇటీవలే హెల్త్ డాట్ కాం నిర్వహించిన పోల్ లో వర్క్ అవుట్ చేస్తున్నప్పుడు ఆసమయం లో సంవత్సరం లో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కున్నట్లు అయితే వాస్తవానికి కొంత శాతం అంటే ఒక పౌన్ బరువును పెరిగినట్లు దీర్ఘ కాలం అది ఉపయోగ పడుతుంది.అని గుర్తించారు. ఆశ్చర్యాన్నికలిగించే అంశం ఏమిటి అంటే స్త్రీలు మహిళలు చాలా యాక్టివ్ గా ఉండడాన్ని గమనించ వచ్చు. అని ఫిజి యాలజిస్ట్ మరియు పరిపాలనా డై రెక్టర్ గా ముఖ్యంగా మహిళా క్రీడా కారులకు ఇచ్చే చికిత్సా కేంద్రం మరియు ప్రత్యేక చికిత్సలను కు రోబైన్ స్తుహార్ న్యూయార్క్ ఆసుపత్రిలో నిర్వహిస్తారు. మహిళలు ముఖ్యంగా హాలిడే మేజీషియన్స్ వారికి సమయం దొరకదు. వారికి అతి తక్కువ సమయం కూడా వర్క్ ఔట్స్ కు సమయం దొరకదు. అయినప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటున్నారని ఆమె అన్నారు. సమయంలో రోజూ ప్రతి నిత్యం ఎదో ఒక పనిలో నిమగ్న మయ్యే మేము ఫిట్ గా ఉండేందుకు ప్రయ్యతించక తప్పని స్థితి.అయితే మీరు ఎన్ని ఎక్కువ వీలైనన్ని వర్క్ ఔట్స్ సెలవు రోజుల్లో చేస్తే మీరు జిమ్ చేయాల్సిన అవసరం లేదు.అని అన్తుయ్న్నారు రోబైన్ స్తుహార్. మీరు ఎక్కువసార్లు జిమ్ చేయనప్పటికీ మళ్ళీ మీ ఫిట్ నెస్ ను తిరిగి పొందవచ్చు. అలాగే ఫిట్నెస్ ను సంరక్షించు కోవచ్చు.అని స్తుహార్ అన్నారు. అంటే దీని ఆర్ధం మీ ఫిట్నెస్ ను పెంచుకోవడం కాదని.మీ ఫిట్నెస్ ను సమర్ధవంతంగా నిర్వహించుకోమని ఆమె అన్నారు.దీనికోసం చిన్న పాటి సృజనాత్మకత ప్లానింగ్ అవసరం అయితే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఇక్కడా వ్యాయామం విషయం కాదు మీరు మీ సెలవు దినాలలో ఎంత మిమ్మల్ని మీరు వ్యాపకం లో బిజీ గా ఉన్నారన్నది కీలకం అని ఆమె స్పష్టం చేసారు. ఈ విషయంలో 5 గురు మహిళలు దీనిని నిరూపించారు. వారి వారి వ్యక్తిగత, వృతి పరంగా జీవిస్తునే వారి ని వారు తీరిక లేకుండా చాలా బిజీ అయిపోయారు. అయినప్పటికీ అన్ని తినీ సమార్ధంగా నిర్వహించుకుంటూ వారి బరువును ఒత్తిడిని అదుపులో ఉంచుకోగాలిగారని అన్నారు. నేను కొన్ని వర్క్ ఔట్స్ వారంలో చేస్తాను... ఈమె పేరు రోచెల్ల యంకోస్కి ౩1 సంవత్సరాలు కొత్త స్టాన్టన్ పెన్సెల్వేనియా లో సేల్స్ రేప్రేజెంటే టివ్ గా పని చేస్తుంది.పూర్తి సమయం ఆమె చదువుకుంటుంది పెళ్ళికూడా అయ్యింది ఆమెకు ఇద్దరు పిల్లలు యునైటెడ్ పార్సిల్ సర్వీసెస్ ను ఆమె నిర్వహిస్తుంది. హాలిడే లో ఆమె 4.5 మిలియన్లు తీసుకుంటుంది. ఆమె కంపనీ ఇచ్చే జీతం కన్న మూడు రెట్లు ఎక్కువ అంటే ఆమె ఆమె సేల్స్ పనికన్నా అదనంగా ఉంటుంది. యంకోస్కి సేల్స్ డెలివరీ చేసేందుకు నిత్యం పరుగులు పెడుతూ ఉంటుంది.ఇంకా ఆమె బిజినెస్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని పెన్సిల్ వేనియా స్టేట్ యునివర్సిటీ లో చదువుతోంది వర్క్ అవుట్ చెయడం కష్టం... నేను రెండు నుంచి మూడు మైళ్ళు ప్రతి రోజూ పరుగు పెడుతూనే ఉంటాము. క్రంచ్ టైం లో ఎలా వ్యవహరించాలి... వారానికి మూడు సార్లు ఆమె మూడు సార్లు మాత్రమే పరుగు పెడుతుంది అయితే దీనికి బదులు వ్యాయామం చేయాలని ఆమెకు తెలుసు కొన్ని సందభాలలో ఆమె ట్రక్ .పైకి పాకడం, ట్రక్ నుండి దిగి నడవడం.ఆ రకంగా ఆమె త్రాజ్ తో పాటు ఆమె రోజుకు రెండు మైళ్ళు అంటే ౩27,౦౦౦ స్క్వేర్ ఫుట్ మాత్రం ఆమెకు అందు బాటులో ఉంది.ఆమె ఈ సమయంలో ఆమె ఎంత ఒత్తిడికి గురి అవుతుందో కూడా ఆమెకు తెలుసు.అలాగే ఎల్లా బయట పడాలో కూడా తెలుసు.నాకు ఆరోజు బాగుంటే నేను మరో రెండు మైళ్ళు పరిగెత్తగలననిఅలాగే ఆరోజు బాగో లేకుంటే ఆరోజు నేను నాలుగు కిలోమీటర్స్ పరుగు పెడతాను. నేను స్త్రెంత్ ట్రైనింగ్ ను ఎగ్గొడతాను... ఈమె పేరు షెల్లీ మార్క్స్ఎకొలుక్షె ఆర్గానిక్ డ్రై క్లీర్స్ సంస్థల గ్రూప్ కు ఆమె ఓనర్. ఆమె సెలవు దిన్నల్లో జమైకాలో మార్స్ లో వ్యాపారం చేస్తూ ఉంటారు. అందారు ఆమె ఉత్పత్తి చేసే క్లాత్స్ ను కొనుగోలు చేసేందుకు ఆమె ఆశక్తి చూపిస్తారని ఆమె అన్నారు. అందుకోసం ఆమె ఒక స్టోర్ నుండి మరో స్టోర్ కు క్లీనింగ్ బాగింగ్ డెలివరీ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో రాత్రి పొద్దు పోయి న 9 గంటల నుండి 11 గంటల వరకూ డ్రాప్ అఫ్స్ చేస్తూ ఉంటుంది. వర్క్ అవుట్ చేయడం కష్టం... వారంలో 4 రోజులు ఆమె జిమ్ కు వెళుతుంది. ఒక క్వార్టర్ మెయిలు థ్రెడ్ మిల్ చేస్తుంది.25 నిమిషాలు స్ప్రింట్ చేస్తుంది. అందులో దీనికి అనుబంధంగా ౩5 నిమిషాలు స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకుంటారు. క్రంచ్ టైం స్టేటర్జీ... దీనికోసం ఉఅదయం 6-౩౦ నిమిషాలకు ఇద్దరు మిత్రులతో వర్క్ ఔట్స్ చేస్తుంది. చార్పూలింగ్ కోసం ఆమె ఈ ప్రయత్నం చేస్తుంది. ఆమెకు సోషల్ కామిట్ మెంట్ అంటే భయం పదేళ్ళలో ఆమె విశ్రాంతి లేనంతగా ఆమె తనను తాను బిజీ గా ఉంచుకుంటుంది.అయితే ఆమె కొన్ని సందర్భ్హలలో కొన్ని రకాల వ్యాయామాన్ని ఆమె తగ్గించి స్కిప్పింగ్ మాత్రమే చేస్తుంది. మిమ్మలను మీరు ఫిట్ గా ఉంచుకోవలనుకుంటే చేయండి ఇలా --- keep fit stay fit
read moreనాడీ వైద్యం తో ఆయుష్షు పెరుగుతుంది!
నాడీ పతి -ప్రపంచం లోనే మొట్ట మొదటి చికిత్స విధానం అని మీకు తేకుసా ? వేల సంవత్సరాలసాంప్రదాయ చికిత్సలు వాటి వివరాలు --- అతి ప్రాచీన మైన సాంప్రదాయ చికిత్సల్లో ముఖ్యంగా భారత దేశం లో ఒకటి నాడీ తెరఫీ. నాడీ తెరఫీ కి ప్రత్యామ్నాయం ఏ మిటి సంప్రదాయ తెరఫీలకు వివిధ దేశాలలో ఏమని పిలుస్తారు వాటి పేర్లు ఈ వ్యాసం లో చూద్దాం. నాడీ పతి ని వివిధ దేశాలు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే వారి వారి పద్దతులలో చిన్న చిన్న మార్పులు చేసుకుని అమలు చేస్తున్నారని ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు వివరించారు.నాడీ పతి వైద్యం ప్రాధాన్యతను చైనా గుర్తించింది. చైనా తెరఫీ లో కీలక మైన వైద్యం అక్యుపంక్చర్,లేదా అక్యు ప్రెషర్... అక్యు పంక్చర్,అక్యు ప్రెషర్ అని దీనిని పిలుస్తారు.దీనిని నాడీ పతి ఆధారంగానే రూపొందించారని అంటున్నారు. దీనికి ఆధారంగా మనశరీరంలో అంటే సూక్ష్మ శరీరంలో శక్తి నిచ్చే 14 చానళ్ళు ఉంటాయని వాటిలో ఏ చానల్ లో అయినా అడ్డుకుంటే అంటే ఎక్కడైనా బ్లాక్స్ వస్తే శరీరం లో అనారోగ్యానికి దారి తీస్తుంది.దీనిని చై నీయులు మెరీడియన్ అని అంటారు. దీనికి అనుబంధం గానే నాడీ పద్దతి ని అనుసరిస్తూ ఈ ప్రక్రియ చేస్తారని నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు. ఇజిప్శియన్ తెరఫీ... ఇజిప్శియన్స్ కనుగొన్న తెరఫీ శక్తి ని ప్రసరింప చేయడం. ఈ శక్తి పిరమిడ్ నుండి వస్తుందని ఇది పిరమిడ్ ఆకారం లేదా ప్రకృతిలో ఉండే అనిరకాల ఆకారాలు ఉంటాయని వారి నమ్మక ప్రగాడ విశ్వాసం. వీరి నమ్మకం విశ్వాశం ఎంత గొప్పది అంటే పిరమిడ్ ను గిజా అంటారు ఇది ఇక్వేటర్ అని దేమునితో సమానమని పిరమిడ్ ద్వారా శక్తి నిస్తాడని అఆకారం వారి మందిరం యొక్క ఆకారంగా బావిస్తారు. వారివద్ద ఉన్న ఆహార పదార్ధాలు ధాన్యాలు దినుసులు వాటిని గడ్డితో నిర్మిస్తారు కాబట్టి వీటిని పవిత్ర మందిరాలు గా భావిస్తారు. గడ్డి తో నిర్మించిన పిరమిడ్ ఆకారం లో ఉన్న ఇళ్ళలో ధాన్యం,దినుసులు దాచుకుంటారు దీనికి కారణం అంతా ఆ పిరమిడ్ ఆకారం లోనే ఉందని ఇజిప్శియన్ల నమ్మకం అందుకే చని పోయిన వారి మృత దేహాలను పిరమిడ్ లలో నిల్వుంచు తారు. పిరమిడ్ లకు మరో పేరు మమ్మీలు అందుకే మీ తల్లి తండ్రులను మమ్మీ అని పిలవ వద్దని అంటారు. ఆధునిక కాలం లో బ్రంహర్షి పత్రి గారు ప్రపంచ పిరమిడ్ ఆధ్యాత్మిక సమాజాన్ని నిర్మించడం ద్వారా పిరమిడ్ ప్రాధాన్యతను గుర్తించి నట్లయ్యింది. ప్రాధాన్యత కల్పించినట్లు గా భావించవచ్చు. మెసపుటో మియా తెరఫీ... మెసపు టోమియా న్లు ఏమని వర్నించారంటే మన శరీరం గుండానే శక్తి ప్రసరిస్తుందని. ఆ శక్తి లేదా ఎనేర్జీ కొన్ని జోన్లు గా విభజింపబడి ఉంటుందని అంటారు. మన చేతిలోని వేళ్ళలో లేదా కా లివేళ్ళలో ఉన్నట్లు గుర్తించారు. ఈ శక్తి సాధనాలను ఆధారంగా చేసుకుని కొన్ని పరిశోధనల అనంతరం కొన్ని తెరఫీ పద్దతులను ఆయా జోన్ లలో చేయవచ్చని నిర్ధారించారు.దీనికి అనుబంధం గానే వివిధ దేశాలలో శక్తిని గుర్తించారు.దీనిని స్పైడర్ ఎనర్జీ,లేదా డైమండ్ ఎనర్జీ, గా రూపకల్పన చేసారు. ఇవన్ని క్రీస్తు పూర్వం 8౦౦౦ బి సి నాటిదని మందులు లేకుండా చికిత్స చేయడమే దీని విధానం. భారాతీయ సాంప్రదాయ వైద్యం... భారత దేశంలో6౦౦౦ సంవత్సరాల కు పూర్వమే ఆయుర్వేద పితామహుడు చరకుడు వివిధ రకాల వ్యాధులకు నాడిని పరిశీలించి వ్యాధి ని నివారించే వారని చికిత్స కోసం ప్రకృతి నుండి లభించే ఔషద మొక్కలు,లేదాహెర్బల్ మూలిక లను వినియోగించి శస్త్ర చికిత్స చేసేవారని తెలుస్తోంది.మన ప్రాచీన వైద్య విధానం లోనే సుశ్రుతుడు సర్జరీలు శస్త్ర చికిత్సలు చేసే వారని తెలుస్తోంది. వాగ్బటుడు ఈ అంశాల పై సమగ్ర పరిశోదనలు చేసారని చిత్సలు కాయ చికిత్సలు శస్త్రచికిత్సలు మన పూర్వీకులు మనకు అందించినవే అని అంటున్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు ఏ డి ఏ మైనా వైద్య విధానానికి తొలి అడుగు మాత్రం భారతీయులే అందం లో ఏ మాత్రం సందేహం లేదు. చికిత్స పద్దతులలో కొత్త పుంతలు... సాంప్రదాయ వైద్య విధానాల నుండి మనం కొత్త శస్త్ర చికిత్స పద్ధతులకు శ్రీకారం చుట్టింది భారాత్దేశం లోనేఅన్నది వాస్తవం ఇందుకు నిదర్శనం సుశ్రుతుడు అని మన వేదం గ్రంధాలలో ఉంది. మరి కొందరు మాత్రం ఇక శాస్త్రీయ పద్దతిలో సూక్ష్మ శరీరానికి హాహ్నేమనన్ చికిత్స చేసే పద్దతిని కనుగొన్నాడు. హిపోక్రాటేస్ అలోపతి ద్వారా శరీర తత్వాన్ని బట్టి అలోపతి వైద్యాన్ని వెలుగులోకి తెచ్చాడు. అప్పుడే సూక్ష్మ శరీరానికి బదులు శరీరానికి చికిత్స చేపట్టారు.శరీర స్థితిని బట్టి శరీరానికి చికిత్స అందించే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. సూక్ష్మ శరీరం నుండి స్తూల శరీరానికి చికిత్స ప్రారంభ మయ్యిందో మనషి జీవిత ప్రమాణం జీవించే కాలం పెరిగింది అని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మన పూర్వీకులు 12౦ సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు కానీ ఆధునిక వైద్యం వల్ల 5౦ సంవత్సరాలకు మించి బతకడం లేదు. అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఒక విషయాన్ని మనం తీవ్రంగా ఆలోచిస్తే చూసిన పరిశీలించినా ఆధునిక యుగంలో నూ మందులకు బదులు తెరఫీలు వాడుతున్నారని గ్రహించవచ్చు. ఆధునిక యుగంలో మన ఆహారపు అలవాట్లు వాతావరణం పూర్తిగా కాలుష్యం కావడం వల్ల అనారోగ్యం తీవ్రంగా పెరుగు తొందనేది వాస్తవం. మనం మన సాంప్రదాయ తెరఫీ లను ఒక్కసారి చూసినప్పుడు. వారి జీవిత కాలం జీవన శైలి అద్భుతం కాబట్టే అనారోగ్యం అన్న పదం వారి డిక్షనరీలో లేదు వాటికి అర్ధం కూడా వారికి తెలియదు అనే చెప్పాలి. ఆక్యుపంక్చర్, అక్యు ప్రెషర్ వంటివి మన పూర్వీల మూలాల నుండి వచ్చిందని చెప్పవచ్చు.అయితే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య మైన అంశం ఏమిటి అంటే తెరఫీ పద్దతులు అన్నీ కేవలం శరీరానికి మాత్రమే అని అంటున్నారు. మనం మన ప్రశాంతత మానసి క అనారోగ్యానికి యోగా మెడిటేషన్ తప్పని సరిగా చేయాల్సిందే. అని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు. నాడీ పతి అత్యంత ప్రాచీన భారతీయ చికిత్స ఏ మందులు అవసరం లేని సమగ్ర చికిత్స . 1౦౦ రకాలకు పైగా ప్రాచీన చికిత్సా పద్దతులు -ఎవిధమైన్స మందులూ అవసరం లేదు. నాడీ పతిలో ప్రకృతి సిద్ధమైన చికిత్స,మీ అయుష్టు ను పెంచుతుంది, మీశారీరం లో ఉన్న వ్యర్ధాలను తొలగిస్తుంది.వ్యాక్షి మరికొన్నాళ్ళు శక్తి వంతం గా జీవిస్తాడు. నాడీ పతి చికిత్సా విధానాలు... నాడీ పతిలో వ్యాధి మూల కారణాన్ని అదే మన వైద్య పరిభాషలో రూట్ కాజ్ తెలుసుకు చికిత్స చేస్తారు. రోగ నిర్దారణే కీలకం రోగి యొక్క నాడి ని పరీక్షించడం ఇతర మార్గాల ద్వార వ్యాధిని నిర్ధారించి ప్రాచీన ప్రక్రియనే నేడూ అనుసరిస్తున్నారు.సూక్ష్మ శరీరానికి చేసే చికిత్స తో బౌతిక స్థూల శరీరానికి స్వస్థత.చేకూరుతుందనేది నాడీ వైద్యుల విశ్వాసం. నాడీ పతి ద్వారా వ్యాధి మూలాలు కనుగొనడం ముఖ్యం... నాడీ పతి వైద్యం లో వ్యాధి కి మూల కారణాన్ని కనుగొనడం ముఖ్యం. శరీరానికి గతం లో వచ్చిన ఇప్పుడు ఉన్న భవిష్యత్తులో రాబోయే వ్యాధులను పసిగట్టి భవిష్యత్తులో వ్యాధులు సంక్రమించ కుండా నివారించడానికి నాడీ పతి దోహదం చేస్తుంది.భావిష్యతులో వ్యాధులను నిలువరించగలమని అంటారు నాడీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు. నాడీ వైద్యం తో ఆయుష్టు పెరుగుతుంది... శరీరం లోకి వచ్చి చేరిన రక రకాల మలినాలు వ్యర్ధాల వల్లే అనారోగ్యం అని అంటారు వైద్యులు. శరీరం లో పేరుకు పోయిన మలినాన్ని ప్రాచీన చికిత్సా పద్దతుల ద్వారా తొలగించ వచ్చనే నమ్మకాని కలిగిస్తూ 18 సంవత్సరాలుగా నాడీ పతి చికిత్స పద్దతిని సాధన చేస్తున్నట్లు నాడీ వైద్యులు స్పష్టం చేసారు. నాడీ పతి వైద్యలో దీర్ఘ కాలిక వ్యాధులకు చెక్... శరీరంలో కొన్ని సార్లు స్వల్పకాలిక అనారోగ్యం లేదా దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు మనల్ని వేదిస్తూ ఉంటాయి. ముఖ్యంగా థాయ్ రాయిడ్,డయాబెటిస్, పక్ష వాతం, ఆర్తరైటిస్, మూత్రపిండాల సమస్యలు,వెన్నెముక, వెన్ను పూసలో సమస్యలు, జీర్ణ కొస సమస్యలు, కంటి సమస్యలు, గాళ్ బ్లాడర్ లో సమస్యలు, కాలేయ వ్యాధులు, మైగ్రైన్, మానసిక శారీరక సమాస్యలకు నాడీ చికిత్స ఉంటుంది. నాడీ పతి చికిస వ్యాధి తీవ్రత ను బట్టి కొన్ని ఘంటలు లేదా రోజుల్లోనే నివారించ వచ్చు అనుతున్నారు నాడీ నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు.
read moreహార్ట్ ఎటాక్ నిర్ధారణ ?
వ్యాధి నిర్ధారణ... పేషంట్ ఆరోగ్య చరిత్రను బట్టి,కొన్ని ప్రత్యేక టెస్టులు ద్వారావ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. తక్షణంగా ఇ సి జి పరీక్ష చేస్తారు. అప్పటికే డ్యామేజి అయిన గుండె కండరం రక్తం లోకి రిలీజ్ చేసే కొన్ని రకాల ఎంజైమ్ పరీక్షలు జరుపుతారు.ఒక వేళ సర్జరీ చేయాలన్న ఆలోచనకు వస్తే ఎమర్జెన్సీ కోరోనరీ ధమని యంజియో గ్రఫీ ని నిర్వహిస్తారు. డాక్టర్ ఏమి చేస్తారు?... తగిన మందులతో మొదట నొప్పిని తగ్గించడానికి ప్రయాత్నిస్తారు.మందులతో ఇంటి వద్దే వైద్యాన్ని కొనసాగించాలా వద్దా అన్న విషయాన్ని తగిన నిర్ణయం తీసుకోవాలి.నిర్ధారణకు ఇ సి జి బ్లడ్ టెస్ట్ లు మొదలైన వాటిని చేయిస్తారు. హార్ట్ అట్టాక్ ఎంతవరకూ ప్రమాదం?.... హార్ట్ అట్టాక్ వచ్చిన కొన్ని గంటల దాకా తట్టుకోగలిగి వారిలో 8౦%మంది కోలుకోడానికి అవకాశం ఉంది.హార్ట్ అట్టాక్ సీరియస్ గా వచ్చినా కూడా పేషంట్ 4౦ ఏళ్ల లోపు వాళ్ళయితే పెద్ద ప్రమాదమేమి జరగదు.చాలా మంది తిరిగి తమ పనుల్లో పాల్గొన గలుగుతారు.కొద్ది మందికి మాత్రం శరీరానికి శ్రమ నిచ్చే పనుల్లో పాల్గొంటే యాంజైనా తలెత్తే అవకాశం ఉంది. కొందరు పేషంట్లు మాత్రం శారీరక శరం అంటూ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది తిరిగి మళ్ళీ గుండె పోటు రాకుండా ఉండడానికి డాక్టర్స్ సూచించిన విధంగా తగు ఆహారం విషయంలో జాగ్రతలు తీసుకోవడం శరీరం బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొగతాగడం మానివేయాలి.మీ శరీర అవసరాన్ని బట్టి నిపుణులైన వ్యాయామ పద్దతులు అనుసరిస్తూ దీర్ఘకాలిక జాగ్రత్తలు పాటించాలి. గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేయాలి? గుండె పోటు ఎవరికైనా రావచ్చు. ఏ సమయం లోఅ యినా రావాచ్చు. ప్రతి యేటా వేలాది మంది గుండె పోటు మూలంగా చనిపోతున్నారు. వీళ్ళంతా అధి కబరువు ఉన్న వాళ్ళు కాదు. వొత్తిళ్ళ కు గురి అవుతున్న వాళ్ళూ కాదు.అంటే చాలా సాదా సీదాగా కనిపించే వాళ్ళు కూడా గుండె పోటు తో చనిచానిపోతున్నా రన్న విషయం మీరు తెలుసుకోవాలి.గుండె పోటు అందించే వార్నింగ్ సిగ్నల్స్ ని పసిగట్టడం ద్వారా దాని నుండి బతికి బయట అవకాశాన్ని మెరుగు పరుచుకోవచ్చు. గుండె పోటు వచ్చే అవకాసం ఉందన్న వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుందా?... ఛాతీ మధ్య భాగాన,చాతి ఎముకకు వెనుక వైపున బిగాదీసినట్లుగా బరువుగా నొప్పి ఉంటుంది.ఆ నొప్పి భుజాల వైపు కు అక్కడినుండి అక్కడి నుండి చేతులకూ వ్య్యపిస్తుంది.తూలు తున్నట్లుగా అనిపించడం.చెమటలు పోసి ఊపిరి అందక పోవడం లాంటి లక్షణాలు కనిపించినప్పుడు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.గట్టిగా దగ్గండి.మీ గుండె అప్క్రమామ్గా కొట్టుకుంటే గట్టిగా దగ్గడం వల్ల హార్ట్ బీట్ మళ్ళీ మామూలు క్రమానికి రావచ్చు. యామ్బులేన్సును పిలవండి... కారులో రావడం కంటే యాంబు లెన్స్ లో వచ్చినప్పుడు మిమ్మల్ని వెంటనే ఎడ్మిట్ చేసుకుంటారు. యాస్పిరిన్ తీసుకోండి... వెంటనే ఒక యాస్ప్రిన్ టాబ్లెట్ ను చప్పరించండి. (మింగవద్దు) దీనివల్ల క్లాట్ ఫార్మ్ కాకుండా నివారించ వచ్చు. డాక్టర్ ను పిలవండి... మీ ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ చెయ్యండి. మీ మెడికల్ ఆయనకు బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఎమెర్జెన్సీ డాక్టర్లకు వాటి గురించి అయన వివరిస్తారు. నిబ్బరంగా ఉండండి... ఒకవేళ ఎమర్జెన్సీ రూముకు తీసుకు వెళ్తుంటే బెదిరి. పోకండి గుండె ధైర్యంగా ఉండండి మీరు పెద్ద విపత్తులో ఏమి లేరు. నాకు ఏమి జరగా లేదనే భావన లో ఉండండి. బి పోజిటివ్ గా ఉండదానికి ప్రయాత్నించాలి అనుకోకుండా హార్ట్ అట్టాక్ వచ్చిన వాళ్ళలో ౩౦ నుండి 4౦% మంది చనిపోడానికి అవకాసం ఉంది.అనుకోకుండా హార్ట్ అట్టాక్ తో పోయే వాళ్ళలో 75% మంది మొదటి రెండు గంటల్లో చనిపోతున్నారు వాళ్ళలో సగం మంది వైద్య సహాయం లభించే లోపు 5 నుండి 1౦ నిమిషాలలోనే చనిపోవడం మనం గమనించ వచ్చు.అందుకే హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు తక్షణం స్పందించడం తప్పనిసరి. తక్షణం తీసుకోవాల్సిన చర్యలు... ఎత్తిపరిస్తుతుల లోనూ భయపడ కూడదు.రోగి చుట్టూ ఉన్నవాళ్ళు హడావిడి చేయకుండా భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి. మీరు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే 5 నుండి1౦ నిమిషాలే కీలకం అది గడిచిందా చనిపోయే అవకాశాలు 5౦% తగ్గినట్టే ఆసుపత్రిలో ఉన్నా కాని వెంటనే తక్కువ వ్యవధిలో వైద్య సహాయాన్ని పొందలేరన్నది అందరికీ తెలిసిందే.మీకు కడుపులో అల్సర్లు లేకపోతే సగం అస్ప్రిన్ టాబ్లెట్ నోట్లో వేసుకోవచ్చు. వంటి మీద దుస్తుల్ని వదిలి వేయండి.మీకు ఎగదిలో అయితే గాలి వీస్తుందో ఆ మంచం మీద మీకు అనువైన విధంగా పడుకోండి. శ్వాస ఇబ్బందిగా ఉంటె ఒకటి రెండు దిళ్ళ ను తలకింద ఉంచుకోండి.డైజిన్ లాంటి యాంటీ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటె 2-లేదా ౩ టాబ్లెట్స్ వేసుకోండి.గ్లూకోజ్ నీళ్ళు లేదా కొబ్బరి నీళ్ళు తాగండి.మధ్యం లేగా సిగరెట్ల జోలికి పోకండి. హార్ట్ అట్టాక్ నుండి కోలుకున్నాక... హార్ట్ అట్టాక్ నుంచి కోలుకున్నాక ఎవరైనా చాన్నాళ్ళ దాకా మనస్సులోపల భయం వర్రీ, డిప్రెషన్, లాంటి వాటికి లోనవుతారు. హార్ట్ అటాక్ కి ముందు ఛాతీలో చిన్న చిన్న నొప్పి వచ్చినా కూడా పట్టించుకోక పోయి ఉండవచ్చు. గాని ఇప్పుడు మాత్రం ఏ చిన్న నొప్పి వచ్చినా కూడా గుండెల్లో రైళ్ళు పరు గెట్టు తుంటాయి. ఇది సహజం కొన్నాళ్ళకి మామూలుగా అయిపోతారు.హార్ట్ అట్టాక్ నుంచి కోలుకున్న పేషంట్లలో 8౦ -9౦% మంది 8 -1౦ వారాల లోపల తిరిగి తమ మా,మూలు పనులు చేసుకోవచ్చు.గుండెకు ఎంత మేర డ్యామేజ్ జరిగిందన్న దానిని బట్టి అతను ఎంత శ్రమకు తట్టుకో గలుగు తాడనేది ఆధార పది ఉంటుంది దీనికి సంబంధించి డాక్టర్స్ తగిన సలహాలు సూచనలు అందిస్తారు.< హార్ట్ పేషంట్ వచ్చిన వారు వ్యాయామం క్రీడలు ఆడవచ్చా... బరువు లేత్తకూడదు.హడా విడిగా భోజనం చేయకూడదు.రాత్రి మీరు తీసుకునే భోజనం పాడుకోడానికి రెండు గంటలు ముందుగా తీసుకోవాలి. అది కూడా తేలిక పాటి ఆహారాన్ని తీసుకోవాలి.డాక్టర్స్ సూచించిన విధంగా రెగ్యులర్ గా మందులు వాడాలి. డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్గా మందుల్ని వాడాలి.ఇండ ర్నల్, సిప్లర్, టెనో మీనన్ ,బేటా -బ్లాకింగ్ మందుల్ని వాడుతున్నప్పుడు.ఎప్పుడూ వెంట తెచ్చు కోవాలి. ఈ మందులు తయారు చేసిన 6 నెలల లోపల ఉండాలి.ముఖ్యంగా ఎక్సపైరీ డేట్ కు ముందు వాడాలి.హార్ట్ చాలా చిన్నది ఆ చిన్న గుండెకే నొప్పి వస్తే భద్రం మరి.
read moreఉదయాన్నే గుండెపోటు ఎందుకు వస్తుంది??
గత కొన్ని ఏళ్లుగా అంటే 2౦14 నుండి 2౦19 వరకు గణనీయం గా గుండె పోటు తో మరణిస్తున్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.ముఖ్యంగా గుండె పోటు తో మరణిస్తున్న వారిలో చలా మంది సెలబ్రటీ లు ,రాజ కీయ నాయకులు ఉండడం గమనార్హం అయితే వయస్సుతో నిమిత్తం లేకుండా వస్తున్న గుండెపోటుకు కారణాలు ఏమిటి? ముఖ్యంగా గుండెపోటు ఉదయం 7 గం నుండి 11 గంటల మధ్యలోనే ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏమిటి ? అన్న సందేహం వస్తుంది. అదీకాక ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఉదయం వేళ్ళల్లో జిమ్ చేస్తున్నప్పుడు కుప్ప కూలిపోవడం లేదా జిమ్ చేసిన తరువాత హార్ట్ ఎట్టాక్ గుండెపోటు రావడం గమనించవచ్చు .మరొక కోణం చూసినప్పుడు పోస్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళకు గుందేపోటుకు గురికావడం మరొక కోణం గా చెప్పవచ్చు.అసలు పోస్ట్ కోవిడ్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తం గా ఉండాలని వైద్యులు సూచించక పోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గుండెపోటు వచ్చి నట్లయితే తక్షణం ఎలాంటి చికిత్స అందించాలి అన్న అంశం పై కోవిడ్ రోగులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత చికిత్స చేసిన డాక్టర్లదే కదా. అసలు కోవిడ్ బారిన పడిన తరువాత శరీరం పై ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా ఊపిరి తిత్తుల లో ఇబ్బందులు వచ్చి,ఆతరువాత శరీరంలోని రక్త నాళాలు ఎలా బలహీన పడే అవకాశం ఉంది? ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ అందక పోవడం తద్వారా గుండెనుండి మెదడుకు చేరాల్సిన రక్త ప్రసారం లో ఇబ్బందులు వస్తున్నాయా? ఇది కోవిడ్ తరువాత వచ్చే పరిణామం గా చెప్పవచ్చ.వీటి అన్నిటి సామగ్ర సమాధానం వెతికే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. గుండె పోటు హార్ట్ అట్టాక్... గుండె కండరానికి రక్తాన్ని తీసుకు వెళ్ళే కరోనరీ ధమనిలో ఎదో ఒక భాగం లో లేదా కొన్ని భాగాలాలో కొవ్వు గాని, రక్తపు గడ్డ కాని పేరుకుని ఆమార్గం పూర్తిగా మూసుకు పోయి నప్పుడు రక్త ప్రవాహానికి ఆటంకం కలిగి అక్కడ రక్త సరఫరా నిలిచిపోతుంది.దానితో రక్త సరఫరా నిలిచిపోయిన గుండె కండరం లోని కొద్ది భాగం నిరుపయోగం అయిపోతుంది. దీనిని వైద్య పరిభాషలో మై కార్దియల్ఇంఫ్రాక్షన్ అని అంటారు. ఆసమయంలో వ్యక్తిలో కలిగే లక్షణాలని బట్టి మనం గుండె పోటు అని అంటున్నాము.గుండె పోటు వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు...గుండె పోటు సమయంలో తగిన జాగ్రత లు తీసుకుంటే మనిషి బతికి బయట పడితే మెత్తగా అయిన గుండె కండరం కొన్ని వారాలకు మచ్చలాఅయి క్రమేపి తరువాత గట్టి పడిపోతుంది. హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు ఎలాంటి బాధ ఉంటుంది... హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు మనుషులు బాధ పడే విధానాలు వేరు వేరుగా ఉన్నా కూడా ఆ సమయాన సహజంగా కనిపించే ముఖ్య లక్షణం.చాతిలో నొప్పి ఇంగ్లాండ్ లో ప్రతియేటా 2,5౦,౦౦౦ మంది గుండె పోటు కు గురిఅవుతున్నట్లు అంచనా. వారిలో 1,6౦.౦౦౦ మంది మృత్యు వాత పడుతున్నారు.అమెరికాలో ప్రతి ముగ్గురిలోనూ ఒకరు గుండె పోటు కు గురి అవుతున్నారు. అభివృ ద్ది చెందిన దేశాలలో మనుషుల మరణాలకు గుండె పోటు ముఖ్య కారణంగా ఉంటుందంటే అతిశయం కాదు వాస్తవం అని అంటున్నారు నిపుణులు.గుండె చుట్టూ ఉండే కరోనరీ ధమనులలో ఏ ఒకాటన్నా బ్లడ్ క్లాట్ మూలంగా పూడుకు పోయినప్పుడు గుండె కవాటానికి వెళ్ళాల్సిన ముఖ్యమైన రక్త సరఫరా ఆగిపోయి గుండె కండరపు కణజాలం నసిన్చిపోతుంది. గుండె పోటు లక్షణాలు / చాతి నొప్పి తీవ్రతకు గుండె పోటు తీవ్రతకు సంబంధం ఉందా? సడన్ గా చాతి మధ్య భాగం లో నొప్పి రావడం. హార్ట్ అట్టాక్ ముఖ్య లక్షణం.నొప్పి యాంజైనాలో లాగానే చాతీ మీద బరువుగా ఉన్నట్లు నొక్కి పెడుతున్నట్లు గా ఉండవచ్చు.యాంజైనా నొప్పి పది ఇరవై నిమిషాల లోపు తగ్గిపోతుంది. అలాగే చేస్తున్న పనిని ఆపేసి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది.కాని హార్ట్ అట్టాక్ నొప్పి అలా కాదు.రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా రావచ్చు రాగానే రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గదు. విడవకుండా అరగంట దాకా నొప్పి వచ్చిందంటే దానిని పూర్తి స్థాయి హార్ట్ అట్టాక్ కింద తీసుకోవచ్చు.చాతి భాగాన తిమ్మిరి ఎక్కుతున్నట్లు లేక సూదితో పొడుస్తున్న అనుభూతి ఉంటుంది.నొప్పి క్రమంగా భుజాలకు,మెడ వైపుకు,చేతులకు వ్యాపించ వచ్చు. ముఖ్యంగా నొప్పి ఎడమ భుజం నుంచి వ్యాపించి మోచేయి వద్ద ఆగిపోవచ్చు.నొప్పి తీవ్రంగా ఉంటె తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లుగా అనుకోవాల్సి న పనిలేదు. ఒక్కోసారి స్వల్పమైన నోప్పి తో నే తీవ్రమైన గుండెపోటు రావచ్చు. కాబట్టి చాతి నొప్పి తీవ్రతకు గుండె పోటు తీవ్రతకు సంబంధం లేదు.కొన్ని సందర్భాలలో అసలు నొప్పి అనేదే లేని హార్ట్ అట్టాక్స్ కూడా ఉంటాయి. అవి ముఖ్యంగా డయాబెటిస్, వ్యాధి గ్రస్తులకు వ్రుధులకు వస్తూ ఉంటాయి.చల్లటి చెమటలు పోయటం హార్ట్ అట్టాక్ లోని మరో ముఖ్య లక్షణం.తేమలటం,వాంతి తో పాటు శరీరం చచ్చు బడ్డట్లు గా మరీ బలహీనంగా అనిపిస్తుంది. ఊపిరి ఆడక పోవడం,అందక పోవడం తల తిరుగుతున్నట్లు,స్పృహ కోల్పోతున్నట్లు కూడా అనిపించ వచ్చు.చచ్చి పోబోతున్నట్లు లేక ఎదో విపత్తు జరగ బోతోంది. అన్న ఫీలింగ్,ఆందోళన కలగ వచ్చు.ఒక్కో సారి ఛాతీ నొప్పి అనేది లేకుండా ఈ చెప్పిన లక్షణా లాతో పాటు మాత్రమే హార్ట్ అట్టాక్ వస్తుంది.హార్ట్ అట్టాక్ రావడానికి కొన్ని వారాలముందు ఏ కారణమూ లేకుండా అలసట ఊపిరి అందక పోవడం అంతకు మునుపు ఎన్నడూ లేని అజీర్ణం లాంటి లక్షణాలు.కనిపించ వచ్చు. ఉదయం వేళలో గుండెపోటువస్తోందికారణం... సహజంగా మనం చూస్తున్న మరణాలలో ఉదయం వేళలో నే ఎక్కువమంది సెలబ్రేటీ లు ఉదయం వేళలో హార్ట్ అట్టాక్జ్స్ తో మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు వెల్లడించారు. ప్రమాద భరితమైన గుండెపోటు ఎక్కువగా ఉదయాన 7 నుంచి 11 గంటల మధ్యనే వస్తుందని ఒక పరిశీలనలో వెల్లడైయ్యింది.ఇందుకు కారణం బహుశా రాత్రంతా రెస్టు తీసుకున్న శరీరం పగలు చేయాల్సిన పనులకు సన్నద్ధం అవుతున్న క్రమం లో ఒత్తిడి కి లోనవుతున్నందునే ఉదయం హార్ట్ అట్టాక్స్ వస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమయం లో నే అంతకు మునుపు దాకా ప్రశాంతం గా ఉన్న బిపి,గుండె చలనాలు వేగవంతం కావడం మొదలెడతాయి.అలాగే ఈ సమయంలోనే రక్తం తాలూకు ప్లేటిలేట్స్ గడ్డ కట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానాదీనా మనిషి మీద పడే హార్ట్ అట్టాక్స్ కు కారణాలు ఇవీ అయ్యి ఉండవచ్చు. మీ వయస్సు 4౦ ఏళ్ళు పైన ఉన్నాయా ? ఛాతీలో మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా ? చాతీ ఎముకకు వెనక వైపున అజీర్ణం గ్యాస్ కి చెందిన మంట లాంటి ఫీలింగ్ అనిపిస్తే గ్యాస్ కాదు అది హార్ట్ అట్టాక్ అయ్యిఉండవచ్చు.ఎ మాత్రం అశ్రద్ధ చేసినా అది హార్ట్ అట్టాక్ కు దారి తీయ వచ్చు. చాతీ లో ని ఈ నొప్పి బరువుగా ఉండి. అక్కడి నుంచి ఎడమ భుజం ఆకింద మోచేతి దాకా వ్యాపిస్తుందా ?.చాతి నొప్పితో పాటు చెమటలు పోసి ఊపిరి అందనట్లుగా అనిపిస్తోందా ?నొప్పి పైన పేర్కొన్న విధంగా ఉంటె అది మీ గుండెకు రక్త సరఫరా అందక పోవడం వల్ల వచ్చినదై ఉంటుంది.మీకు 4౦ ఏళ్ళు ఉండి మీ కుటుంబీకులలో ఎవరికన్నా బీపి గుండె జబ్బులు డ యాబెటిక్స్ లాంటి వ్యాధులు చరిత్ర మీకు ఉంటె తప్పనిసరిగా మీరు కార్డియాలజిస్ట్ ను కలిసి ఇ సి జి టెస్ట్ ను చేయించుకోవడం అవసరం.ఇ సి జి టెస్ట్ నార్మల్ గా ఉండి పైన చెప్పిన లేదా పేర్కొన్న లక్షణాలు మీలో ఇంకా కొనసా గుతుంటే. స్ట్రెస్ టెస్ట్ నుకూడా చేయించు కొండి. హార్ట్ అట్టాక్ కు సొంత వైద్యం... హార్ట్ అట్టాక్ రాగానే లేచి కూర్చోడం మంచిది. లేదా దిళ్ళకు అంటే తలగడా కు ఆనుకుని కూర్చోవాలి. ఇలా చేయడం వల్ల గుండె మీద ఒత్తిడి కొంత తగ్గుతుంది. హార్ట్ అట్టాక్ ఎవరికీ వస్తుంది... స్త్రీలకంటే పురుషులకు ఎక్కువగా వస్తుంది.అయితే స్త్రీలకు మెనోపాజ్ దశ వచ్చి వాళ్ళలో హార్మోన్లు ఉత్పత్తి తగ్గిపోవడం ప్రారంభించగానే వాళ్ళకు హార్ట్ అట్టాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి. అక్కడి నుంచీ వాళ్ళు హార్ట్ అట్టాక్ విషయం లో పురుషులతో పోటీ పడతారు.పొగతాగని వాళ్ళ కంటే పొగ తాగే వాళ్ళకు ఎక్కువగా హార్ట్ అట్టాక్స్ వస్తాయి.హార్ట్ అట్టాక్ తో చనిపోయిన వారి పిల్లలకు వార సత్వంగా సంక్రమించ వచ్చువయస్సు మీద పడుతున్న కొద్దీ అంటే 5౦ ఏళ్ళు పై బడ్డ వాళ్ళకు హార్ట్ అట్టాక్ రావడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ౩౦ నుంచి5౦ ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్య కాలం లో హార్ట్ అట్టాక్స్ రావడం పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా ఎవరికీ వస్తుంది?... స్థూల కాయులకు హై పర్ టెన్సన్ బిపి తో బాధపడుతున్న వాళ్ళ కు హార్ట్ అట్టాక్ వస్తుంది. డయాబెటీస్ వ్యాధి గ్రస్తులకు హార్ట్ అట్టాక్స్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఉద్రేక పూరితంగా ఉండే వారికి చీకు చింత చికాకు ఉండేవాళ్లకు హార్ట్ అట్టాక్ వచ్చే అవకాశం ఉంది. థాయ్ రాయిడ్ వ్యాధి ఉన్న వాళ్ళకి హార్ట్ అట్టాక్స్ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ అట్టాక్ వల్ల వచ్చే అనార్ధాలు... గుండె కండరానికి జరిగిన డ్యామేజ్ తీవ్రంగా ఉంటె అది హార్ట్ ఫెయి ల్యూర్ కి దారి తీయవచ్చు. దీనికారణంగా గుండె క్రమ బద్ధత లేకుండా అపసవ్యంగా కొట్టుకోవచ్చు. ARRHYMIAS అంటారు. గుండె పంప్ చేసే సామర్ధ్యం మీద దీనిప్రభావం ఉంటుంది.గుండె పోటుతో మరణించిన మరణించిన పేషంట్లలో చాలా మంది మరణానికి ముందు కొన్ని ఘంటల పాటు VENTRICULAR FIBRILLATION అన బడే గుండె దడ తో బాధ పడినట్లుగా పరిశీలనలు చెపుతున్నాయి. అయితే పేషంట్ ను సకాలం లో హాస్పిటల్ కు తీసుకెళ్తే డాక్టర్ దీనిని సరి చేయగలరు.హార్ట్ అట్టాక్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి?...మీ ఎదురుగా ఉన్న వ్యక్తి కి...తీవ్రమైన చికాకు ఆందోళన తో కనిపిస్తే.విపరీతంగా చెమటలు పోస్తుంటే.మొహం తెల్లగా పాలిపోతుంటే. ఊపిరి అందక ఇబ్బంది పడిపోవచ్చు.ఇది మామూలే అప్పుడప్పుడూ వచ్చి పోతూ ఉంటుంది అంటూ తోసి పాడే యకండి. సహజంగా పేషంట్ ఆసుపత్రికి వద్దు అంటూ ఉంటారు ఒక మిత్రునిగా స్నేహితునిగా అంబు లెన్స్ ని పిలవడం,లేదా మీకు అందుబాటులో ఉన్న కారులో కార్డియాక్ సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి. ఆ వ్యక్తి స్పృహ కోల్పోయి ఉంటె మీకు సి పి ఆర్ అంటే కార్డియో పల్మనరీరిసుస్ సిటేషన్ నోటితో అతని నోట్లోకి గాలిని ఊదడం.చేతులతో చాతీని నొక్కి పెట్టడం లాంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ ని పాటించాలి. అసలు హార్ట్ అట్టాక్ వచ్చిన లక్షణాలు ఉన్నవారికి సరైన సమయం లో సహకారం అందిస్తే బతికి బట్ట కట్టవచ్చు. గుండె రక్తనాళాలపై కరోనా దెబ్బ వర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి ఫిబ్రవరి 22: కరోనా వైరస్.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ (యూకే) పరిశోధకుల బృందం అధ్యయనంలో తేలింది. తమ పరిశోధనలో భాగంగా.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను కప్పి ఉంచే పెరిసైట్స్పైకి కరోనా వేరియంట్లన్నింటినీ ప్రయోగించారు. కానీ, అవేవీ పెరిసైట్స్ను ఇన్ఫెక్ట్ చేయలేకపోయాయి. అయితే కేవలం స్పైక్ ప్రొటీన్లను ప్రయోగించినప్పుడు మాత్రం.. ఆ ప్రొటీన్లు ఎండోథీలియల్ కణాలతో సంభాషించకుండా పెరిసైట్లను నియంత్రించడమే కాక, వాపును కలిగించే సైటోకైన్లను స్రవించేలా చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగుల్లో ఉండే స్పైక్ ప్రొటీన్లు, మొత్తం రక్తప్రసరణ వ్యవస్థ అంతా ప్రయాణిస్తూ అన్ని అవయవాలనూ దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ అధ్యయనాన్ని ‘క్లినికల్ సైన్స్’ జర్నల్లో వారు ప్రచురించారు. కాగా అపోలో ఆసుపత్రికి చెందినా కార్దియాక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ గోకలే మాట్లాడుతూ దివంగత మంత్రి గౌతం రెడ్డి కి రక్తం గడ్డ కట్టడం వల్లే మరణించారని అన్నారు. అయితే మంత్రి గౌతం రెడ్డి కి ఒకసారి గుండె పోటు వచ్చిందా అన్న సందేహం కలుగుతుందని హార్ట్ అట్టాక్ ఒక్కసారిగా రాదనీ హెచ్చరిక చేస్తుందని మనం ఆసంకేథాన్ని గమనించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే తీవ్రగుండే పోటు కు దారి తీస్తుందని అంటున్నారు.ఇదిలా ఉంటె మాన్ శరీరం రాత్రి నిద్ర పోతుందని అనంతరం నిద్ర లేవగానే శరీరం డీ హైడ్రే షణ్ వల్ల రక్తప్రసారం సరిగా లేకపోయినా రక్తం చిక్కపదిపోతుందనిఅనుతున్నారు. ఈ క్రమంలో ఉదయం లేచిన తరువాత మంచి నీళ్ళు తీసుకోవాలని రక్తం చిక్కబడ కుండా రక్త ప్రసారం సరిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు
read moreనాడీపతి వైద్యం అంటే ...
నేడు సామాన్యులకు వైద్యం ఆర్ధికంగా భారంగా మారింది. మోయలేనిభారం కావడం తో ప్రజలు ప్రత్యామ్నాయ వైద్యం పై ఆధార పడుతున్నారు. ఈ ప్రక్రియలో శస్త్ర చికిత్స లేకుండా మందులు లేకుండా దీర్ఘ కాలిక వ్యాధులకు ప్రత్యామ్నాయ వైద్యం ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం లేదా ప్రత్యామ్నాయ వైద్యం పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపధ్యం లో నాడీ పతి వైద్యం చరిత్ర దాని ప్రాసస్త్యం గురించి తెలుసుకుందాం. నాడీ వైద్యం గురించి... మన పూర్వీకులు ఒక సామెత చెపుతూ ఉండేవారు. ఆరోగ్యమే మహా భాగ్యము. అది మన దీర్ఘ కాలం జీవిం చేందుకు ఉపయోగ పడుతుంది. అని అంటారు. వ్యక్తి కి ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకుంటే వృధా, కొందరికి అన్నీ ఉంటాయి అలాగే రోగాలు ఉంటాయి. కన్నీ అనారోగ్యం కారణం దేనిని అనుభవించ లేరు.ఇలాంటి దీర్ఘ కాలిక వ్యాధులకు మన పూర్వీకులు మనకు అందించిన అత్యంత పురాతన వైద్యం నాడీ పతి అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.నాడీ పతిలో దాదాపు ౩౦౦ కు పైగా చికిత్సలు ఉన్నాయని అంటునారు వీటితో రిగాన్ని పూర్తిగా నయం చేయలేమని కేవలం ఉపసమనం కల్పించడం లేదా దీర్ఘకాలికంగా మార కుండా నియంత్రించ వచ్చని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు. వాస్తవానికి మనం జీవితాన్ని అనందం గా విజయవంతంగా జీవించవచ్చు. అయితే మన శరీరం అలిసిపోతోంది.అనారోగ్యానికి గురి అవుతుంది. ఈ కారణంగానే మనిషికి జీవించడం కష్టంగా మారుతోంది.ఇందులో ఈ మధ్య కాలం లో ఎన్నోరకాల తెరఫీ విధానాలు అందుబాటులోకి రావడం తో తిరిగి మనజీవితాన్ని తిరిగి పొందవచ్చని నాడి పతి చికిత్స నిపుణులు డాక్టర్ పి కృష్ణంరాజు తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. ప్రత్యామ్నాయ తెరఫీలలో హోమేయో పతి, అలోపతి, ఆయుర్వేద, యునాని పద్దతులు అందుబాటులో ఉన్నాయని.ప్రాచూర్యం పొందిన తెరపి పద్ద తులలో నాడీ పతీ ఒకటిగా చేపవచ్చని డాక్టర్ కృష్ణం రాజు వివరించారు.ఇతర ప్రభావ వంతమైన తెరఫీ అయినప్పటికీ పెద్దగా ప్రాచుర్యం లేకపోవదం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.కొన్ని వేల సంవత్సరాల క్రితం బౌతిక శరీరం అనారోగ్యానికి గురి అయినప్పుడు. వారు సూక్ష్మ శరీరానికి చికిత్స చేసేవారు. అప్పుడు శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవారు.మళ్ళీ సూక్ష్మ శరీరామ్ వల్ల శరీరం తో ఏర్పడిన భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉండేది.సూక్ష్మ శరీరం 2,72,౦౦౦ నాడులతో తయారు చేయబడిందని వాటిని పరీక్షించిన తరువాతే పాత వ్యాధులకు నివారణ చికిత్స సాధ్యమని అన్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు స్పష్టం చేసారు ఇటీవలి కాలం లో వ్యాధి ని పూర్తిగా నివారణ చేయాలంటే కేవలం నాడులను సరి చేస్తే చాలని అంటున్నారు అలాగే అన్ని వైద్య విధానాలాలో ఇచ్చినట్లుగా నోట్లో వేసుకునే మందులు ఇవ్వబోమని. ఇటీవలి కాలం నాడీ తెరఫీ ని ప్రత్యామ్నాయ చికిత్సగా పేర్కొనడం తో మనం మందుల వల్ల వచ్చే కొన్ని రకాల రీయాక్షన్స్ వస్తాయని నాడీ వైద్యంలో ఎలాంటి రీయాక్షన్స్ ఉండవని అంటున్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. నాడీ పతి ని అందుబాటులోకి తెచ్చినప్పుడు ఎన్నో సందేహాలు లేవనేత్తారని ఇదెలా సాధ్యమని కనుబొమ్మలు ఎగరేశారుతమలో తాము గోణుక్కున్నారని అని అన్నారు.నేడు నాడిపతి ప్రత్యామ్నాయ వైద్యంగా ఎదిగిందని ఎలాంటి మందులు అవసరం లేకుండానే నాడీ పతి వైద్యం చేయవచ్చని అంటున్నారు డాక్టర్ పి కృష్ణం రాజు నాడీ వైద్యం లో షుమారు 18 సంవత్సరాల నాడీ వైద్యం అనుభవం గడించామని. మరెన్నో వ్యాధులకు నాడీ పతి లో పరిశోదనలు చేపట్టినట్లు తెలుగు వన్ కి తెలిపారు. నాడీ వైద్యం చరిత్ర... నాడీ వైద్యం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప ప్రక్రియ గా పేర్కొన్నారు. కాగా కొన్ని6౦,౦౦౦ సంవత్సరాల క్రితం రాజులు పరిపాలించే వారని ఈ భూమిపై జీవించేందుకు వారి వారి శరీరం పై ఏమాత్రం శ్రద తీసుకునే వారు కాదని. 4౦,౦౦౦ సంవత్సరాల తరువాత అంటే క్రీస్తు పూర్వం భారతదేశానికి చెందిన మునులు, సిద్ధులు,యోగులు, రెండు రకాల శరీరాలను కనుగొన్నారు. అది ఒకటి బౌతికమైనది,రెండవది సూక్ష్మమైనది గా పేర్కొన్నారు. బౌతిక శరీరం కనిపిస్తుంది. మరొకటి మనశరీరంలో 2,72,౦౦౦ నాడులు బౌతిక దేహానికి అనుసంధానం చేయబడి ఉంటాయని తెలిపారు. నిపుణులు కనుగొన్న మరో అంశం ఏమిటి అంటే సూక్ష్మ శరీరం ఆధారం గా నే వీటి మధ్య తేడా తెలుస్తోంది. కాగా సూక్షం శరీరానికంటే ముందు బౌతిక శరీరం ముందుకు వస్తుంది ఈ పరిణామ క్రమం లోనే 72వేళా నాడుల తో పాటు ౦7 నాడులు చక్రాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయని కనుగొన్నారు. అలాగే వీటిని కలుపుతూ నాడీ కేంద్రాలు సూక్ష్మ శరీరానికి కలపబడి ఉంటాయి. అవి మన అరచేతులు మడమలు అరికాళ్ళలో అవి సమగ్రంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనశరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకుంటే మనం అనారోగ్యం పలు కాక తప్పదు.అని నిపుణులు అంటున్నారు. వ్యాధి ఎలా విస్తరిస్తుంది... వ్యాధి రెండుకార ణాలని తేల్చారు. రెండు మార్గాలలో వస్తుందని నిర్ధారించారు. వ్యాధి క్రమంగా పెరగడం, త్వరగా పెరగడం. నాడీ వైద్యం మనదే అనేందుకు మన పురాణాలే సాక్ష్యం... నాడీ వైద్యం మనదే అని మన పూర్వీకులు దీనిని కనుగొన్నారని దీనికి ఆధారం గా మన పురాణాలను ఆధారాలుగా చూపవచ్చని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు ఇందుకు ఉదాహరణ గా క్షీర సాగరమదనం చేసినప్పుడు. వెలువడ్డ విషం నుండి కాపాడేందుకు ధన్వంతరి వచ్చాడని. అప్పుడే అమృతం తెచ్చాడని. ఆ సమయం లో దేవతలకు చేసిన వైద్యమే నాడీ వైద్యమని. నాడి ని తిరిగి పురుద్ద రించేందుకు శరీరాన్ని బౌతిక,సూక్ష్మ శరీరాల ద్వారా నాడీ వ్యవస్థను క్షుణ్ణంగా తెలుసుకోవడం ద్వారా ఒక వ్యక్తిలో ఉన్న అనారోగ్య సమస్యలు,శారీరక స్థితి, మానసిక స్థితిని అంచనా వేయవచ్చని అతనికి దీర్ఘకాలం పాటు ఎదుర్కునే వైద్య సమస్యను సైతం కనిపెట్ట వచ్చని అంటున్నారు. నాడీ వైద్యం ఒక చారిత్రక ఆధారం... నాడీ వైద్యం అందే మన భారతీయులు మన పూర్వీకులు మనకు అందించిన వరమని అన్నారు.క్రీస్తుపూర్వం మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ రాజధానిగా దేశాన్ని పరిపాలించమని అంతర్గత యుద్దాలలో మన సంపదను ఒక చోట బద్ర పరిచామని యుద్ధసమయంలో మన ఆయుర్వేద గ్రంధాలు కొన్ని తస్కరించారని మరికొన్ని తగుల పెట్టరాని ఇప్పుడు ఈ వైద్య ప్రక్రియా మాదే అని అంటున్నారని డాక్టర్ కృష్ణం రాజు అన్నారు.యోగులు సిద్ధులు చరకుడు,సంహితుడు మనకు అందించిన వైద్య ప్రక్రియ మనకు వరమని నేడు మనపూర్వీకులు మనకు మాత్రమే సాధ్యమైన నాడీ వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు తీవ్రమైన కృషి చేస్తున్నామని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.మరో సంచికలో నాడీ పతి చికిత్స నిర్ధారణా చేసే నాడీ పరీక్ష/ నాడీ వైద్యానికి మందులుఅవసరమా /చికిత్స పద్దతులు పరిశోదన అంశాలు పూర్తిగా అందిచే ప్రయత్నం చేస్తాము.
read moreసర్జన్ లేకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయవచ్చా ?...
అండగా ఉండాలని చూడగానే ఆకట్టుకునే అంగసౌష్టవం కావాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అలాగాని శాస్త్రీ యత లేని క్రీములు ఇంజక్షన్లు వాడారో అంతే మీరు మీ సౌందర్యం దేముడెరుగు శరీరం ముఖం చచ్చుపడి పోకుండా చూసుకోండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలం లో ఆధునిక యుగం లో చర్మ సంరక్షణ చికిత్స లు చాలా ప్రభావ వంతంగా ఉంటున్నాయి.ముఖ్యంగా కత్తి, నీడిల్ లేకుండానే సర్జరీలు చేసేస్తున్నారు.అది ఎలా అని అనుకుంటున్నారా అసలు కాస్మెటిక్ పద్దతులు చాలా ప్రాచుర్యం లో ఉన్నాయి. ఇప్పటికేగత సంవత్సరం లో 6.9 మిలియన్ల ప్రజలు చికిత్సలు చేయించుకున్నారు. మీకు సరైన్స సమయం డబ్బు లేకుంటే మీఊబకాయాన్ని మీ పొట్టను తొలగించాలంటే క్లినికల్ పద్దతికి వెళ్ళాల్సిందే. సౌం దర్య సాధనాలను ఉత్పత్తి చేసే సంస్థలు నలుగు రకాల చికిత్స పద్దతుల లతో కూడిన ఉత్పత్తులను అందిస్తున్నాయి. వీరు అందించే అనాలుగు ఉత్పత్తులు ఏమిటి?... బొటో క్స్, కాల్లజెన్ ఇంజక్షన్స్, మైక్రో డెర్మఅబ్రేషణ్, లేదా కెమికల్ పీల్స్, దీనిని ఎదుర్కోడానికి దాదాపు గా ఏరకమైన ఊహాత్మక ప్రిస్కిప్షన్ లేదా బలం చేకూర్చే కొన్ని రకాల పదార్ధాలు చూసినప్పుడు మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా ఈ పద్దతికి డాక్టర్స్ అవసరం లేదా అంటే ఈ సమాధానం చూస్తే మీకే ఆశ్చర్యం కలగక మానదు. ఫాక్స్ బోటక్స్...డాక్టర్స్ ఆఫీస్ లో... బొటో క్ష్ను ప్రాధమిక స్థాయిలో బ్రౌ ఫుర్రోస్ కు మధ్య వినియోగిస్తారు.కాగా ఇది ఒక ప్యూరిఫైడ్టాక్సిన్ ను ఇంజక్ట్ ను మీ ముఖం లోని కండరాలకు ఎక్కిస్తారు. దీనిధర 4౦౦$ ఉంటుంది. అమెరికన్ సొసైటీ ఇచ్చిన వివరాల ప్రకారం ఏస్తటిక్ ప్లాస్టిక్ సర్జరీ గా పేర్కొన్నారు. ఇది చాలా తగ్గింపు ధరలో సాధారణ ధరలో అన్ని రకాల పద్దతులలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.దీనిని ఒకరంగా పెరలైజ్ చేయడం వల్ల సంప్రదించరు. ఇంటి వద్దే చికిత్స... ఉత్పత్తి దారులు బొటో క్ష్ను క్రీం పద్దతిలో వాడడం వల్ల మంచి ఫలితాలు రెండువారాల్లో ఉంటాయని. లేదా రెండు నెలలలు ప్రతిరోజూ వాడండి ఈ పదార్ధం చాలా ప్రభావ వంతం గా పనిచేస్తుంది. హెక్ష పెప్ట యిడ్, లేదా ౩ అచటి థెక్ష పెప్టైడ్ ౩ పేరుతో ఉత్పత్తి చేస్తున్నామని ఉత్పత్త్తి దారులు తెలిపారు కాగా ఇందులో వినియోగించే సబ్ స్టాన్ సెస్ కండరాల్ లోకి ఇంకిపోతాయి. ఎంజయం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎంజాయిం కాంట్రాక్షన్ కు అవసరం కొన్ని సందర్భాలలో ఇది వికటిస్తే ముఖం కదలకుండా సమస్య లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్ సి ఓ టో పికల్ బొటో క్ష్ ... ఎస్ సి ఓ టో పికల్ ఇంఫ్యుజన్ 76 $జువామెడిస్పాస్ పెప్ టైడ్ ఐ లిఫ్ట్ క్రీం 65$డాలర్ల తో ఉత్పత్తులు అందిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం... మీ శారీరక సౌందర్యాన్ని అందాన్ని మరింతగా పెంచే మోఇస్చ రైజర్స్ వాడండి. మీకంటి కింద చారలు,ముడతలు ముఖ్యంగా డ్రై స్కిన్ అంటే పొడిబారిన చర్మం మీకు తెలిపిన ఉత్పత్తులు అన్నీ కూడా మీ ముఖం లోని కండరాలకదలిక లను నిలిపి వేస్తాయి. ప్రెసిడెంట్ ఎలెక్ట్ అమెరికన్ సొసైటీ కి చెందినా ర్హోడా ఎస్ నారిన్స్ ఎం డి డెర్మటాలజీ సర్జరీస్ ఒక టోపికల్ క్రీం ద్వారాచర్మం లో ఉండే అన్ని లేయర్స్ ఇందులో ఉండే కణాలు రక్తనాళాలు కండరాలలోకి నీడిల్ వెళ్ళినంత లోతుగా ఏ క్రీం వెళ్ళదని నారిన్స్ ఇతరులు ఇతనిపుణు లు మాట్లాడుతూ దీనికి ఏరకమైన సాక్ష్యాలు లేవని హెక్షపెప టై ట్ ౩ వల్ల పూర్తిగా చచ్చుబదిపోతాయని తెలిపారు. అందం కోసం సౌందర్యం కోసం క్రీములు వాడారో అంతే --- సర్జన్ లేకుండానే ప్లాస్టిక్ సర్జరీ చేస్తే సమాస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.
read moreసామాన్యుడి ప్రశ్న..నిపుణుల సమాధానం..
మీరు వైద్య చికిత్స కు సంబందించిన సందేహం ఏదైనా సరే మా నిపుణులు మీకు సమాధానం ఇస్తారు. ప్రశ్న1 ) నేను రాత్రి పూట ధరించే కాంటాక్ట్ లెన్స్ గురించి విన్నాను పొద్దున్న కాంటాక్ట్ లెన్స్ లేకుండా ఎలా ఉండగలం అసలు అవి విలు వైనవేనా ఉపయోగపడతాయా? జవాబు ....వీటిని డాక్టర్స్ దీనిని రిఫ్రాక్టివ్ తెరఫీ లో ఈ లెన్స్ ను వాడతారు.యు ఎస్ ఎఫ్ డి పాలనా విభాగం జూన్ 2౦౦2 లో అనుమతిం చారని తెలిపారు. అవి ఎలా పని చేస్తాయి....ఇవి చాలా ప్రత్యేక మైనవి దృడంగా ఉంటాయి. పారగమ్యమైన లెస్స్ గా పేర్కొన్నారు. కంటి కి ముందు భాగం లో ఉండే కార్నియా ఉండే విధంగా అదే ఆకారం లోగుండ్రంగా ఉంటుంది. దీనిని మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీరు ధరించండి. దీనిని ప్రతిరోజూ నెల లేదా రెండు నెలలు ధరించండి . మీరురోజు మొత్తం కూడా మీరుమీ కళ్ళ అద్దాలు లేకుండా భయపడకుండా గడప వచ్చు. కాంటాక్ట్ లెన్స్ ఎలా వేసుకోవాలో మీ దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించి ఎలా వేసుకోవాలో అసలు మీకు అవసరమో కాదో పరీక్షలు చేయించుకుని వాడ వచ్చు.కాంటాక్ట్ లెన్స్ వేసుకున్న వాళ్ళకు చాలా దగ్గరలోదూరపు చూపు, లేదా దగ్గర చూపు కు దగ్గరలో ఉన్నవారికి ఎవరైతే బైఫోకల్ అద్దాలు వాడుతున్నారో. వారికి సి ఆర్ టి లెన్స్ ద్వారా వారి దృష్టి లోపాన్ని అంటే దూరపు చూపు సరిదిద్దేందుకు అలాగే దగ్గరి చూపు ముఖ్యంగా రీడింగ్ గ్లాస్ పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది. కాగా దీనివల్ల దీర్ఘ కాలం లో కార్నియా పై ఎలాంటి ప్రభావం,వివిదరకాల సమస్యలు ఉంటాయి అన్న అంశం పరిశీలించాల్సి ఉంది. కొన్ని రకాల ఫిర్యాదులోచూపు సరిగా లేకపోవడం మబ్బుగా అస్పష్టం గా ఉండడం, కంటిలో నీరు లేక పోవడం కళ్ళు ఎందిపోయినట్లుగా డ్రై గా ఉండడం వంటి సమస్యలు ఇతర రకాల లేన్సెస్ లో కూడా వస్తాయి. ఇక ఉదయం వేళ మీ కంటి చూపుకు కాస్త విముక్తి లభించినట్లే అని అంటున్నారు.అయితే కంటికి సంబందించిన రక రకాల వస్తువులు చాలా తక్కువధరకు రావు. ముఖ్యంగా సి ఆర్ ఐ లేన్సెస్ గతం లో ఉన్న వాటికి బదులుగా మార్చారు. దీని ధర దగ్గరదగ్గర 1౦౦౦ $అంటే దీనికి దాదాపు పదిరెట్లు దీనిధర రోజూ మీరు వాడే చాలా బలమైన కాంటాక్ట్స్ అవి ఇన్సూరెన్స్ పరిధిలోకి రావు. ఇన్ఫెక్షన్లు...ప్రశ్న2 ) నేను మా డాక్టర్ సూచించిన సలహాలను అనుసరిస్తాను అయినా నాకు బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ వేదిస్తోంది.నేను ఏమిచేస్తే సమస్య నుండి బయట పడగలను? అందుకు ఏమి చెయ్యాలి? జవాబు...ఇప్పటికీ డాక్టర్స్ వివరించలేని అంశం ఏమిటి అంటే యాంటి బాయిటిక్స్ కొన్ని సార్లు పనిచేయవు ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం రాదు. ముఖ్యంగా బ్లాడర్ ఇన్ఫెక్షన్ ను నివారించడం లో విఫల మయ్యాయి. మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. దీనికి కారణం ఆలోచిస్తే బ్లాడర్ లో బ్యాక్టీరియా వల్లే ఇన్ఫెక్షన్ కు కారణం గా గుర్తించారు. అయితే ఇటీవల జరిగిన పరిశోదనలో మళ్ళీ మళ్ళీ వచ్చే కొన్ని రకాల ఇంఫెక్షన్లకు కారణం బ్యాక్టీరియాయే కారణం కొన్ని సందర్భాలాలో వారు వాడే ప్యాడ్స్ అంటే బయో ఫిలింక్లింగ్స్ బ్లాడర్ వాటి చుట్టూ కొన్ని రకాల క్రిములు పెరుగు తాయి. యాంటి బాయిటిక్స్ మీ శరీరం లో ఉన్న రోగనిరోధక శక్తి ఎలా స్పందిస్తోంది స్వతహాగా రాండం గా పోడ్ తెరుచుకుని ప్రనిజం ను విడుదల చేస్తాయి.ఒరగానిజం కారణం గానే మరో ఇన్ఫెక్షన్ ఇలాంటి పరిశోదనలు చాలా ప్రభావ వంతమైన తెరఫీస్ కు కనుగొనవచ్చు అని అంటున్నారు నిపుణులు. మీకోసం ఇపుడు చాలా నాణ్యత తో కూడిన సలహా ఏమిటి అంటే... ఇన్ఫెక్షన్ నివారణకు యాంటి బాయిటిక్స్ తీసుకుంటూనే ఎక్కువగా రసాలు తీసుకోండి పరిశుబ్రం పాటించండి. 64 ఔన్సుల్ మంచి నీరు. 1౦ ఔన్సుల క్రంబెర్రీ రసం రోజూ తీసుకోండి. సోయా మంచిదేనా ? ప్రశ్న౩) నాకు వేరుసేనక్కాయలు అంటే పల్లీ తింటే ఎలర్జీ, మరి నేను సోయా తినవచ్చా ?జవాబు....ఇవి దాదాపు గుల్లగా ఉండే అల్పాహారామే వీటిని పప్పులు గానే భావిస్తారు. వాస్తవానికి వీటిని లేగ్మేస్ ఇవి బీన్స్, బట్టానీ మాదిరిగా ఉంటుంది.ఎవరైతే ఎలర్జీ తో సత మత మౌతున్నారో వారు ఒక్క పల్లీ తిన్న ఎలర్జీ వస్తు ఇటీవలికాలం లో జరిగిన పరిశోదనలో లేగ్మెస్ వల్ల అలాగే జరుగుతుందని ఎలర్జీ వస్తుందని చెప్పలేము. ఎందుకైనా మంచిది ఎలర్జీ టెస్ట్ చేయిస్తే మంచిది మీ ప్రశ్నకు సరైన సమాధానం. . .
read moreఆసేవలు మరువలేం..వెలకట్టలేం....
అది కోవిడ్ మహమ్మారి ఉసురు తీస్తున్నవేళ ఆసుపత్రులు రోగులతో క్రిక్కిరిసిన వేళ అటు పురుషులు సైతం కోవిడ్ సేవలకు జంకుతున్న వేళ. ప్యాండ మిక్ ను సవాలుగా స్వీకరించి న ఫిజిషియన్ల సేవలను స్మరిస్తూ ఫిబ్రవరి నెలలో జాతీయ మహిళ ఫిజిషియన్ల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మజుందార్ షా మెడికల్ సెంటర్ నారాయణ హెల్త్ సిటీ లో నిర్వహించిన కార్క్రమం లో కన్సల్టెంట్ నియో నాటలజిస్ట్,పిడియా ట్రీ షియన్, డాక్టర్ హరిణీ శ్రీధరన్ మాట్లాడుతూ కోవిడ్ ప్యాండ మిక్ జీవితాలనే మార్చేసిందని అని అన్నారు. వృత్తి పరమైన సవాళ్ళు ఎదురయ్యాయని,వ్యక్తి గతంగా కుటుంబాలలోనూ మార్పులు వచ్చాయని అన్నారు. జాతీయ మహిళా ఫిజీషియన్ల దినోత్సవం సందర్భంగా ఇతర రంగాల లోనూ జరుపుకున్నప్పటికీ ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న మహిళలు పలు సవాళ్ళను కష్టాలను ఎదుర్కుంటూ అధిగమించామని డాక్టర్ హరిణీ శ్రీధరన్ వివరించారు . వాస్తవానికి ప్యాండమిక్ జీవితం సవాలుగా మారిందని అన్నారు. ప్యాండ మిక్ సవాళ్లు.... ప్యాండ మిక్ ను మూడు రకాల సవాళ్లు గా విభజించారు.అవి వృత్తిపరమైన సవాళ్ళు, వ్య్సక్తిగత మైన సవాళ్ళు కుటుంబ పరమైన సమస్యలు ఎదుర్కున్నామని డాక్తర్ హరిణీ శ్రీధరన్. వివరించారు. సార్క్ కోవిడ్ 2 ప్యాండ మిక్ మూడవ సంవత్సరం లో ప్రస్తుతం మనం ఉన్నామని. ప్రతి సంవత్సరం మన ఊహలకు అందకుండా చాలా కొత్తగా విచిత్రమై నదిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వ్యక్తి గత మైన సవాళ్లు.... పెద్ద సంఖ్యలో మరణాలు,మార్బి డిటీస్ ఫిజీషియన్ గా చూసామనిఅన్నారు. ప్యాండ మిక్ ఫిజీషియన్లకు మానసికంగా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిందని. ప్రతి రోజూ ఒక్కోవాతావరణం లో కొన్ని ఘంటలు గడిచిపోయయని. సరైన సమయంలో నిద్ర ఉండేది కాదని,సరైన సమయానికి ఆహారం సైతం ఉండేది కాదని చాలా అలిసిపోయే వారమని డాక్టర్ హరిణీ శ్రీధర్ అనుభవాన్ని పంచుకున్నారు.ఇంత సేవచేసిన ఒక్కోసారి సరైన ప్రోత్సాహం ప్రేరణ లభించేది కాదని చాలా మంది వైద్య రంగం లో కి వచ్చినవారికి ఒకటే లక్ష్యం ఉంటుందని అది కేవలం రోగికి ప్రజలకు వ్యాధి నయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె అన్నారు. అయితే అలా చేయనప్పుడు ఒత్తిడి గురై సందర్భాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. చాలా అనారోగ్యం తో ఉన్న వారిపట్ల ఆందోళన ఉంటుందని నా కుటుంబం కూడా రేపు ఇలాంటి పరిస్థితే వస్తే అదే సమయానికి ఇంట్లో ఇన్ఫెక్షన్ వస్తే? అన్న సందేహం భయం మమ్మల్నీ మాకుటుంబాన్ని వెంటాడేది. ఈ అంశాన్ని గురించి అమెరికన్ జర్నల్ సైకియాట్రీ లో కోవిడ్ వచ్చినవారిలో సహజంగానే ఆత్మ హాత్య చేసుకోవాలనే ఆలోచన ఒత్తిడి వంటివి ఉండేవని స్త్రీలలోను సాధారణ ప్రజానీకం లోనూ చాలా ఎక్కువగానే ఉండేదని ఇతరులతో పోల్చి చూసినప్పుడు ఫిజీషి యన్లలో ప్యాండ మిక్ సమయం లో మరింత ఎక్కువగా ఉండేదని ఆమె అన్నారు. చాలా మంది మహిళలు తాత్కాలికంగా వారి వారి ఉద్యోగాలను వృతిని మానుకున్నారని దీనికి వివిదరకాల ఉన్నాయని డాక్తర్ హరిణీ శ్రేధరన్ అన్నారు. మాకు చాలా గిల్టీ గా ఉండేదని మాకుటుంబానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందేమో అన్న భయం ఒకపక్క కుటుంబం ఎలా ఎదుర్కుంటుంది అనేవిష యం మమ్మల్ని మాకుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసిందని అలాగే మరో పక్క వైద్యరంగం లో ఉంటూనే కోవిడ్ రోగులతో కాంటాక్ట్ ఉంటూనే పిల్లల సంరక్షణ పై నిర్లక్ష్యం చేసచేసమని పిల్లలకు ఎక్కడైనా వై రస్ కాంటాక్ట్ వస్తుందేమో అన్న భయం తో పిల్లల్ని దూరంగా ఉంచే వరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.ఎందుకంటే వాళ్ళు చాలా చిన్నపిల్లలని అలాగే మాఇంట్లో వృద్ధులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారని మళ్ళీ లాక్ డౌన్ రెండు సంవత్సరాలుగా సాగుతున్న పరిణామ క్రమం లో ఇంట్లో వారికి పెద్దగా సహాయ పడలేదు. అసలు ఎలాంటి సందర్భం ఎదుర్కోవాల్సి వచ్చిందంటే ముఖ్యంగా స్త్రీలు రెండు రకాల సందర్భాలలో ఎదుర్కునేందుకు శక్తి కావాలి. రెండు ఒత్తిడిని కలిగించే అంశాలే వృత్తిలోను, ఇంట్లోనూ ఒత్తిడే ఉంటుంది ఆ సమయంలో అటు భర్తకు భార్యగా, వృత్తిపరం గా వైద్యురాలిగా ఒక మెట్టు దిగి ప్యాండ మిక్ లో ఉన్నరిస్క్ ను పక్కన పెట్టి ఇంటికి సంబందించిన విషయాలలో ముందుండి నడిపించమని వివరించారు.స్వచ్చందంగా కొన్ని ఘంటలు అదనంగా పనిచేశామని అమ్మే చెప్పారు. అయితే చాలామంది స్త్రీలు వారి వారి బాధ్యతల వల్ల ఇంటివద్దే ఉండిపోయారని అలాగే గిల్టీ తోనే పనిచేశామని ఆమె స్పష్టం చేసారు. వృత్తిపరంగా ఎదురైన సమస్యలు.... వృత్తిపరంగా చాలా మంది మిత్రులు ముఖ్యంగా బంధువులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురియ్యరనిచాలా చిన్న ఆసుపత్రులలో సైతం కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులుగా మార్చారని అందులో చాలామంది వృతి పరమైన ఉద్యోగాల అవసరం ఎక్కువగానే ఉంటుందని కొన్ని చోట్ల స్త్రీల అవసరం తక్కువగా ఉంటుంది. అయితే సందర్భాలలో వారు ఇచ్చే జీతాలకు రాజీ పడక తప్పలేదని ఆమె పేర్కొన్నారు. ఆర్ధికంగా ఎక్కడి కక్కడ లావాదేవీలు నిలిచిపోయాయని ఒక స్లంప్ ఏర్పడిన సందర్భంలో చాలా మంది స్త్రీలకు గర్భం దాల్చిన లేదా నెలలు నిండిన స్త్ర్రేలకు ఇచ్చే మెటర్నటీ సెలవులు తిరిగి ఇవ్వలేదని ఇటీవల వెలువడిన వ్యాసం లో పేర్కొన్న అంశాలలో తాత్కాలిక కాంటాక్ట్- టేన్యుర్ పోస్టులు ఉన్న వారే ఉద్యోగం కోల్పోయారని ఉద్యోగం కొనసాగించినవారి పట్ల వ్యతిరేకత వ్యక్తం వచ్చింది. విద్య పరంగా,ప్రచురణలు ,కిలినికల్ గా వారు నిర్వహించిన పనితీరు. పురుషులు రానందువల్ల వారి అవకాశాల పై తీవ్రప్రభావం చూపింది.వారి అవకాశాలు మరింత దెబ్బతిన్నాయి. దానికరణంగా వారికి రావాల్సిన ప్రమోషన్స్ మహిళా ఫిజీషియన్స్ కు అవకాశాలు మెరుగు పడ్డాయి.బయటికి రాక తప్పలేదని ఆమె అన్నారు.వ్యక్తిగత ప్రభావం...నాకు నేనుగా చాలా అదృష్ట వంతు రాలినని అన్నారు. నాకుటుంబం నాకు పూర్తి మద్దత్తు ప్రకటించింది. పనిచేసే ప్రదేశంలో ప్యాండమిక్ సమయం లో చాలా మంది మహిళా ఫిజీషి యన్లు అందరికీ అలాజరగ లేదని ప్రస్తుత ప్యాండమిక్ మహిళా ఫిజీషియన్ల పై బాధ్యత ఉందని ఆసుపత్రులలో వైద్య పరంగా కాని పనిచేసే ప్రదేశాలలో పనిచేసిన ఆపని తీరును ఇప్పుడు గుర్తింపు లభించడం అభినందనీయమని ఆమె అన్నారు. ఎవరికీ తోచిన విధంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందరి సహకారం తో సవాళ్ళను ఎదుర్కున్న మహిళా ఫిజీశియన్లు మాట్లాడతారని వారి అనుభవాన్ని మనకు పంచుతారని ఇప్పుడైణా చాలామంది స్త్రీలు వృత్తిపట్ల ఆకర్షితులు అవుతారని వస్తారని ఆశిస్తున్నట్లు అందుకే ప్యాండ మిక్ సమయంలో వారి సేవలు మరువలేమని-వారి సేవలకు వెలకట్ట లేమని డాక్టర్ హరిణీ శ్రీధరన్ అన్నారు.
read moreప్రాణాలు హరిస్తున్న ఎఫ్ జి ఎంపై పోరాటానికి సిద్ధం కావాలి మహిళల పిలుపు...
జననేంద్రియ వికృతీ కరణతో 2౦౦ మిలియన్ల మంది మరణిస్తున్నారు. యవన్నం లోఉన్న బాలికలు 24 ఘంటల లో జననేంద్రియ వికృతీకరణ ఎఫ్ జి ఎం తో మరణిస్తున్నారని యునిసెఫ్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు,బాలికలు ఏకం కావాల్సిన అవసరం ఉందని. ఎఫ్ జి ఎం వ్యతిరేక పోరాటం చస్తున్న సంఘాలు పిలుపు నిచ్చాయి. కొన్ని సంవత్సరాలుగా అవగాహన కల్పించేందుకు సాధన చేస్తున్న ఇంకా ప్రపంచ లోని మహిళలకు పూర్తిగా అవగాహన కల్పించలేక పోయామని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రపంచ జనాభాలో స్త్రీల సంఖ్య గణనీయం గా పెరుగుతున్నప్పటికీ ఆధునికత ను అంగీకరించ లెం. మనం చేస్తున్న అవలంబిస్తున్న పద్దతులలో కారణంగానే హాయిగా సాగాల్సిన యవ్వనం బుగ్గిపాలై పోతోందన్న మరణిస్తున్నారన్న విషయం గ్రహించాలి. అంచనా ప్రకారం 2౦౦ మిలియన్ల బాలికలు ౩౦ దేశాలలో ఎఫ్ జి ఎం జననేంద్రియ విక్రుతీకరణ చేసుకుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21 సంవత్సరాల మసేరి కి తీవ్ర రక్త శ్రావం కావడం ఎఫ్ జి ఎం శస్త్ర చికిత్సకు వెళ్ళడం ఇలాంటి అంశాల పైన స్లేరా లియాన్ దృష్టి పెట్టింది. ఎఫ్ జి ఎం అంటే వివిదపద్దతుల ద్వారా బాహ్య జననేంద్రియాల ను తొలగించడం దీనివల్ల కొన్నిరకాల ప్రమాదాలు ఏర్పడా వచ్చు. ముఖ్యంగా జననేంద్రియాలు అవయవాలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలుసుకోవాలి. కొన్ని పద్దతులలో శాస్తీయత లేనికారణం గా సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ జి ఎం /సి స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలలో భాగమే అని, స్త్రీ హక్కులను హరించడమే దీనిని మనహక్కుల ను కలరాయడమే అంటున్నారు అంతార్జాతీయ మనహక్కుల సంఘం సంఘాలు. ఆఫ్రికన్ యునియన్ ఎఫ్ జి ఎం ను తీవ్రంగా ఖండించింది.ఇది చాలా ప్రమాదకరమైన క్రేడగా పేర్కొన్నారు. కాగా ఎఫ్ జి ఎం స్త్రీల హక్కులను హరించడమే అని అంటున్నారు. ఎఫ్ జి ఎం లో రకాలు... ఎఫ్ జి ఎం లో 4 రకాలు ఉన్నట్లు వెల్లడించారు. టైప్ 1 లో క్లిమో టోరిస్ దాని చుట్టూ ఉన్న భాగం కొంతభాగం లేదా పూర్తిభాగాన్ని తొలగిస్తారని అంటున్నారు. టైప్ 2 లో క్లిటోరిస్ ను తొలగిస్తారు. దాని చుట్టూ పక్కల మడత పడ్డ చర్మం లోపల మడత పడ్డ పుల్వా బయట ఉన్న వాటిని తొలగించడం లేదా తొలగించాకుండానే క్లిట్టర్ ను తొలగిస్తారు. టైప్ ౩ లో వజీన్ ను తెరచి దానిని మరింత దగ్గరగా చేస్తారు. దీనిని ఇంఫబులేషన్ అంటారని నిపుణులు పేర్కొన్నారు. టైప్ 4 లో ఫ్లేరిసింగ్ ఇంసిసింగ్ ఇందులో వైద్య విధానం అంటూ ఉండదు. కాని ప్రామాద కరమైన పద్దతులు అమలు చేస్తే ప్రామాడమే అని అంటున్నారు నిపుణులు. ఎఫ్ జి ఎం /సి రేట్స్... ౩౦ సంవత్సరాలుగా మొత్తం మీద ఎఫ్ జి ఎం ను వ్యతిరేకిస్తున్నారు. అన్నిదేశాలు సమాంతరంగా అభివృద్ధి సాధించలేదు.ఎఫ్ జి ఎం ను తగ్గించుకున్న బాలికల లో 15 నుండి 19 సంవత్సరాల వయస్సు ఉన్నవారే అని ఈజిప్ట్ లో 96% 1985 -2౦౦5 మధ్య కాలం లో 7౦% ఉన్నారని పొరుగు దేశాలలో చోటు చేసుకుంటున్న ఘటనలను యుని సేఫ్ వెల్లడించింది. ఆఫ్రికాలో సేలేరా లియోన్ అధికశాతం లో ఉందని. ఎఫ్ జి ఎం 8౩% మహిళలు బాలికలు ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారని వేల్లడించింది. ప్రస్తుతం తగ్గినప్పటికీ జనాభా సంఖ్యా పెరుగుతుందనే ఉంది. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే బాలికల సంఖ్య మహిళలు రానున్న 15 ఏళ్లలో ఎఫ్ జి ఎం /సి పెరిగే అవకాసం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే స్త్రీలు,మహిళలు, ఎఫ్ జి ఎం/సి చేయిన్చుకున్నారో ప్రపంచ వ్యాప్తంగా తక్కువలో తక్కువ 2౦౦ మంది మిలియన్లకు ౩౦ దేశాలలో 15 సంవత్సరాల బాలికలు 44 మిలియన్లకు చేరినా మనం ఆ శ్చర్య పోనవసరం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఎఫ్ జి ఎం ఇండోనేషియాలో సహజంగా ఉందని. ఈ జిప్ట్,ఇథియోపియా, లో కొనసాగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నెదర్లాండ్స్ లో 41.౦౦౦ బాలికలు మహిళలు ఎఫ్ జి ఎం తో జీవిస్తున్నట్లు సమాచారం. సి డి సి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ అందించిన వివరాల ప్రకారం ఇందులో చాలా మంది సగానికి సగం బాలికలు అంటే 5౦ యాభై మిలియన్ల ప్రజలు యుఎస్ లో ఎఫ్ జి ఎం చేయించుకుంటున్న వారి సంఖ్య మరింత పెరగవచ్చని ఇది అత్యంత ప్రమాదకరమని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎఫ్ జి ఎం చేయించుకున్న వారు,లేదా చేయించుకుంటున్న వారి కి భవిష్యత్తులో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక సాంఘిక అంశాల కారణం గానే ఎఫ్ జి ఎం కు సి ద్ధపడుతున్నారని తెలుస్తోండమి విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఈ పరిణామం దేశం పైన ఆ ప్రాంతం పైన ఆధారపడి జీవిస్తున్నారు.చాలా ప్రాంతాలలో ఎఫ్ జి ఎం సాంస్కృతిక సాంప్రదాయ అంశం గా వివిధ కారణాలను జోడించారు. 1) ఎఫ్ జి ఎం కు గల కారణాల పై సోదించినప్పుడుకొన్ని అంశాలు వెలుగు చూసాయి.వారిని సామాజికంగా బహిష్కరించినప్పుడు సామాజిక ఒత్తిడి ఖచ్చితంగా ఉందని పేర్కొన్నారు. 2) ఒక బాలికను ఎదిగే వరకు పెంచడం పెళ్లి చేయడం వంటి సామాజిక కట్టుబాటుకు ఆమెను సిద్ధం చేయాలి. ౩) పెళ్ళికి ముందే ఆమె కన్యకాదా? ఆమె పెళ్ళికి అర్హురాలా కదా అన్న విషయంతెలుసుకునే ప్రయత్నం చేయడం శోచనీయం ఒకవిధంగా ఆమెను అవమానించడమే అని అనక తప్పదు.ఆయా దేశాలలోసంస్కృతులు అచార వ్యవహారాల పై ఆధారపడి ఉందిఅని నిఒపునులు విశ్లేషిస్తున్నారు . 4) ముఖ్యంగా ఫెమినిటి, ఆధునిక భావాజాలం పరిశుభ్రత అందం వంటి అంశాలు సైతం కలిగి ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.చాలా దేశాలలో ప్రభుత్వాలు అనుమతి లేకుండా ముఖ్యంగా స్త్రీ,లేదా బాలిక అంగీకారం లేకుండా అయిష్టంగానే ఎఫ్ జి ఎం సియరా లియాన్ ను అమలు చేయడాన్ని తప్పు పడుతూ ఎఫ్ జి ఎం ను నిషె దించడం తప్పనిసరి అని ప్రపంచ మానహక్కుల మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్ జి ఎం సంబంధిత నేరాలు,ప్రాసిక్యూషన్ ను అడ్డ్డ్డుకోవాలని చూస్తున్నారని. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్ ఆధారంగా పార్లమెంట్ లో సియారా లియాన్ చేయించుకున్న వారికి ఎఫ్ జి ఎం చేసుకున్న బాలికలకు రూపాయాలు 15౦ /-చెల్లించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఎఫ్ జి ఎం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయా?... ఎఫ్ జి ఎం వల్ల ఆరోగ్య లాభాలు లేవు. అదీకాక ఆరోగ్యంగా ఉన్న కణాలాను తొలగించడం ద్వారా జీవితాంతం సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్ జి ఎం తరువాత వెంటనే వచ్చే సమస్యలలో అధిక రక్త శ్రావం, నొప్పి , జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా షాక్ తో మరణిస్తారని నిపుణులు తమ పరిశీలనలో గ్రహించారు. దీర్ఘ కాలం లో జీవితాన్ని కుదించడం కొన్నిరకాల సమస్యలు చేరతాయి. మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పి, మూత్ర నాళాలలో ఇన్ఫెక్షన్, నెలసరి సమస్యలలో మరింత నొప్పిగా ఉండడం రక్త శ్రావం లో సమస్యలు వచ్చి అప్పుడే పుట్టిన కొత్తగా పుట్టిన వారు చనిపోవడం మళ్ళీ మళ్ళీ సర్జరీలు చేయాల్సి రావడం. మానసిక అనారోగ్యం,ఒత్తిడి, యాంగ్ జయిటీ పి టి ఎస్ టి వంటి సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు తమ పరిశోదనలోగమనించినట్లు వెల్లడించారు. ఎఫ్ జి ఎం ని అమలు చయడం అంటే అంతర్జాతీయ స్త్రీహక్కులను హరించడమే... అంతార్జాతీయ మానవహక్కుల సంస్థ స్త్రీల,బాలికల సంరక్షణ పై దృష్టి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్ జి ఎం ను నేరంగా పరిగణించలని అంతర్జాతీయ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ప్రభుత్వాలు సిరా లియాన్ చట్టాన్ని తయారు చేయాలనీ ఖటి నంగా చేయడం ఎఫ్ జి ఎం కు వ్యతిరేకంగా స్త్రీలు,బాలికల సంరక్షణ చేపట్టడం అవసరం. ఎఫ్ జి ఎం రాక్షస క్రేడకు ముగింపు పలకాలి... ప్రపంచం మొత్తం అందరినీ సమానంగా చూడాలని ప్రపంచ వ్యాప్తంగా ౩౦ దేశాలలో సంరక్షణ సంస్థలు చేపట్టాలని మహిళలు బాలికలు ఒక లేఖ పై సంతకాలు చేసినట్లు తెలిపారు. ఎఫ్ జి ఎం ను నిషే దించాలని లేదాసమూలంగా పారద్రోలాలని వివక్ష చూప్స్డం తగదని,జండర్ లో 8 వ స్థానం కల్పించాలని. చట్టపరంగా పోలీసు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.పలు చోట్ల చట్ట వ్యతిరేకంగా వారిని పడుపు వృత్తి చేయడం వల్లే చిన్న వయస్సులో ఆర్దాంతరం గా మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఎఫ్ జి ఎం పై ఫిబ్రవరి 1౦ -2౦ 22 లో పలు సమావేశాలు నిర్వహించారు. ఎఫ్ జి ఎం బారిన పడిన వారికి రక్షణ వ్యవస్థ తోపాటుధైర్యంగా ఎదుర్కునే శక్తిని స్పూర్తిని ఇవ్వగలిగి నప్పుడే ఎఫ్ జి ఎం బాధితులను కాపాడగలం అని నిపుణులు అంతర్జార్జాయ మనవ హక్కుల ఉద్యమ నేతలు మానవహక్కుల సంఘాలు మాట్లాడుతూ మంచి సాంప్రదాయాలు కావాలంటే చెడు ను తొలగించాలి ఎఫ్ జి ఎం కు వ్యతిరేకంగా పార్లమెంట్ కు లేఖ రాయాలని నిర్ణ యించినట్లు స్పష్టం చేసారు.
read moreరుమటాయిడ్ ఆర్థరైటిస్...
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక దీర్ఘ కాలిక వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డ ర్ లలో ఒకటిగా చెప్ప వచ్చు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణకు అలోపతి కాక ఇతర ప్రత్యామ్నాయ వైద్యం చేసుకోవచ్చని అందులో మూలికలు మరెన్నో సప్లిమెంట్స్ ఉన్నాయని నిపుణులు తెలిపారు. మూలికలు /సప్లిమెంత్స్... రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మీ ఎముకలలో ఉన్న జాయింట్స్ కదలక పోవడం గట్టిగా బిగుసుకు పోయి వాపులు,తీవ్రమైన నొప్పులు తో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యకు కొన్ని రకాల హెర్బల్ చికిత్సపద్దతులను అనుసరించడం ద్వారా వాపు,నొప్పులు తగ్గించ వచ్చు అంటున్నారు నిపుణులు. బోన్ వేరియో ఇండియన్ ఫ్రంకిన్సస్.... పిల్లి పంజా దండర్ గాడ్ వైన్ పసుపు మూలికతో రోమటైడ్ కు చికిత్స... ముఖ్యంగా పసుపులో ఉండే కుర్కొమిన్ ఇది చాలా సహజమైన మూలికలు ఇతర మందుల వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి కొన్ని రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్న విషయం మీ వైద్యులకు తెలుసు. ఆక్యు పంక్చర్ చికిత్స... చైనా దేశపు సాంప్రదాయ వైద్య పద్దతిలో చేసే ఆక్యుపంక్చర్ చికిత్సలో నీడీల్స్ ద్వారా శరీరానికి తిరిగి మరల శక్తి నిచ్చి రక్త ప్రవాహం మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది.ఆక్యుపంక్చర్ కింది స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియ ట్యూమర్ ,నేక్రోసిన్ ఫ్రాక్చ్గర్ వల్ల జాయింట్లలో వాపు సహజంగా నేఉంటుంది. కాళ్ళ నొప్పుల కు పెయిన్ కిల్లర్స్ వాడతారు. అయితే ఒక పరిశోదనలో ఆక్యుపంక్చర్ పెయిన్ వాపులు తగ్గిపోయి,నొప్పి తగ్గిస్తుందని నిరూపితం కాలేదు.ఇంకా వీటిపై పూర్తిగా పరిశోదన చేయాల్సిన అవసరం ఉంది. అని నిపుణులు స్పష్టం చ్ర్సారు. టాయిచి-చికిత్స... మీరు శారీరక వ్యాయామం చేస్తే జాయింట్లలో ఉండే వాపుతగ్గాలంటే ఇందుకోసం టాయిచి వైద్యం సరైన జవాబు చెపుతుందని ఇది మూలకణాలును కదిలిస్తాయని మీ మూడ్ ను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. పోషక ఆహారం తోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎదుర్కొ గలం... ఇంఫ్లా మేషన్ ను ఎదుర్కోవాలంటే మంచి ఆహారం తీసుకోవడం అవసరం. సాల్మన్, ట్యునా, పళ్ళు, శాఖా హారం, పప్పులు, ఆలివ్ ఆయిల్ వంటివి తీసుకుంటే కీళ్ళ మధ్యలో ఉన్న జాయింట్ లలో వాపు రాదని, రోమాటాయిడ్ ఫ్యాక్టర్ ను తగ్గిస్తాయి. రిలాక్సే షాన్ టెక్నిక్... రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి విముక్తికి మీ కండరాలు బిగుసుకు పోకుండా కండరాలు వదులుగా ఉంటాయి. మీ శరీరం లో ఉన్న తల నుండి కింద పాదం వరకు మీరు మీ శరీరాన్ని వదులుగా ఉంచడం వ్యాయామం చేయడం వల్ల మీ మెదడు, నొప్పి, శ్వాశ పీల్చుకోవడం వదలడం వంటి టెక్నిక్ ఉపయోగిస్తే మీరు మీశరీరం చాలా ఒదులుగా ఉంటుంది. యోగా తో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు చక్... యోగాలో ను ఉచ్వాస నిశ్వాస లు తీసుకోవడం. ధ్యానం చేయడం మీ దృష్టి యోగ సాధన పై నిలిపి నప్పుడు రోమటాయిడ్ ఫ్యాక్టర్ పెద్దగా ప్రభావం చూపదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. యోగ సాధన ద్వారా మీ చేతులకు బలం పెరుగుతుంది. చేతులు, శరీరం లోని జాయింట్స్ నొప్పుల నుండి కాస్త ఉపసమనం లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు బలోపేతమై మీ శరీర సమతౌల్యం సాధిస్తుంది. మసాజ్ దేరఫీ... మీ జాయింట్స్ బాగా బిగుసుకు పోయి నట్లయితే మసాజ్ దేరఫీ ద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. నొప్పులకు గల కారణాలలో జరిపిన పరిశోదన లో ముంజేయి, చేయి, మర్దనా మసాజ్ చేయడం ద్వారా మీకు శారీరకంగా కండరాలకు బలం లభించడం తో పాటు. కొంత పట్టు లభిస్తుంది. బాగా మసాజ్ చేసిన తరువాత పై నుండి కిందకు చేయడం వల్ల ఒత్తిడి యాంగ్ జయిటి ని తరిమి కొట్టవచ్చు. మీరు ప్రశాంతంగా నిద్ర పోయేందుకు మీకు మసాజ్ దోహదం చేస్తుంది. మొదటి దశలో మీరు మీ రోమటాల జిస్ట్ ను సంప్రదించండి. అది మీకు ఏమాత్రం ప్రమాదకరం కాదని సురక్షిత మని తెలుసుకున్న తరువాతే మసాజ్ దేరపిస్ట్ రోమటాయిడ్ ఫ్యాక్టర్ గురించి వివరించి చికిత్స చేయించుకోండి.
read more













.webp)








.webp)