వరల్డ్ హార్ట్ డే నేడు!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హృద్రోగులందరూ తమ గుండె సమస్యలపై పూర్తిగా అవగాహన కల్పించడం వరల్డ్ హార్ట్ డే లక్ష్యం.గుండె పనితీరు దానినిర్వహరణ పై అవగాహన వైద్య పరిభాషలో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధుల నివారణ పై అవగాహనకై ప్రతి ఏట సెప్టెంబర్ 29 న వరల్డ్ హార్ట్ డే ను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా గుండె సంబందిత వ్యాధుల సమాస్యలు ఎదుర్కుంటున్న వారి సంఖ్య పెరుగు తోంది.ఈ నేపద్యంలో ఈ అంశం ప్రజలకు పూర్తిగా అవగాహన పెంచడం అవసరం.గతంలో 7౦ సంవత్సరాలు పై బడిన వారికి నాత్రమే గుండె సమాస్యలు వాస్తాయని భావించేవారు.అయితే ఇప్పుడు తక్కువ వయస్సు ఉన్న యువతీ యువకులకు గుండె సంబందిత సమస్యలు తీవ్ర తరం కావడం గమనిస్తున్నాము.గత రెండు మూడు సంవత్సరాలలో వారి జీవన శై లి లో మార్పులు  అనారోగ్య సమస్యలు మరోవైపు కోవిడ్ ప్యాన్డమిక్ మరింత తీవ్రంగా మారింది.తక్కువ వయస్సులోనే చాలామంది గుండె సంబందిత వ్యాధి బారిన పడుతున్నారు.దీనివల్ల ప్రజలు ఆరోగ్య సేవలు కోసం వెళ్లేందుకు భయందోళన కు గురి అవుతున్నారు.డబ్ల్యు హెచ్ ఓ సమాచారం ప్రకారం నాన్ కమ్యునికేబుల్ డిసీజేస్ వల్లే మరణిస్తున్నారు.ప్రపంచంలో అత్యంత ప్రమాదకరం నాన్ కమ్యు నికేబుల్ డిసీజ్ వల్ల  చనిపోయిన వారు 25%2౦25 నాటికి 2౦ 12 కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై దృష్టి పెట్టాలి. కార్డియో వ్యాస్క్యులర్ డిసీజ్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.సి వి డి ని సత్వరం గుర్తించడం,తొలగించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ నొక్కి చెప్పింది.డబ్ల్యు హెచ్ ఓ,డబ్ల్యు హెచ్ ఎఫ్ సంయుక్తంగా వరల్డ్ హార్ట్ డే 1999 లో ప్రారంభించింది.నాటి నుంచి నేటివరకు ప్రపంచవ్యాప్తంగా కోర్దియో వ్యాస్క్యులర్ డిసీజ్ తో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.ప్రతి ఏటా సెప్టెంబర్ 29 న గుండె సంబందిత అం శాల పై అవగాహన కల్పిస్తారు.అయితే ప్రతి ఒక్కరు తమని తాము ఎలా రక్షించుకోవాలో,వ్యాధి రాకుండా ఉండాలంటే హానికర రసాయనాలు ఆహారనియమాలు గుండె ఆరోగ్యం ఎలాఉందో పరీక్ష చేయించుకోవాలని. ఒకసారి సర్జరీ తరువాత లేదా స్టన్ టింగ్,లేదా బై పాస్,సర్జరీ,పేస్ మేకర్ లు వేయించుకున్న వారు తప్పని సరిగా మల్లి గుండె పని తీరు మార్పుల పై మీ కార్డియో సర్జన్ ను సంప్రదించాలి.కేవలం గుండె.రక్త ప్రసారంలో మార్పులు,లేదా ఆయాసం,నడవ లేకపోవడం వంటి సమస్యలు పూర్తిగా ప్రాధమిక స్థాయిలో గుర్తించడం వల్ల వ్యాధి లేదా సమాస్య మరింత తీవ్రంగా పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. 

read more
మీ గట్ హెల్త్ బాగుండాలంటే...

మీరు కొన్ని పదాలు విని ఉండచ్చు నా పొట్టలో సీతాకోక చిలుకలు ఎగురు తున్నాయని దీనివల్లె  పొట్ట లో ఉబ్బరంగా ఉందని మనం ఈపదలు ఎందుకు వాడతారా అని ఆశ్చర్యం కలిగేది.మన పొట్టకి మెడకు ఏమైనా సంబంధం ఉందా అని అది కాకతాళీయము అయ్యి ఉండచ్చని అనుకున్న యదార్ధానికి మనం మైక్రో బిఒమే చిన్న పెవులు పెద్దపెవులు అంటే మన పేగులు రెండవ మెదడు అని కనుకున్నారు.మన పేగులకు భావోద్వేగాలకు సంబంధం ఉందని అనిపిస్తోంది.అవి ఎప్పటికీ మనకు తెలియని అంశాలు. మన పొట్టలోని పేగులు మన మెదడులోని నరాల అమరికను పోలి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇదే కేంద్ర కృత మైనా నరలకన్న కాస్త వేరుగా ఉంటుంది.దీనిని ఎన్రిక్ నుర్వేస్ సిస్టం గా పేర్కొన్నారు. ఇది రెండు పలుచటి పొరలతో తయారు చేయబడి ఉంటుంది.దీనిలో కొన్ని వందల వేల నరాలకణాల సమూహంతో కలపడి ఉంటాయి.ఇవికిండా వెన్నుపూసకు,పొట్టలో ఉన్న గ్యాస్ట్రో ఇంటర్ స్త్రైనల్ ట్రాక్ కు కలపబడి ఉంటుంది.ఇది రక్త ప్రసారాన్ని అదుపు చేస్తుంది.ఆప్రవాహం వాళ్ళ వచ్చే కొన్ని స్పందనలు  వస్తాయి దీనివల్ల గ్యాస్ట్రో ఇంటర్ స్తేనల్ ట్రాక్ లో అరుగుదల అసలు లోపల ఏమిజరుగు తోందో తెలుస్తోంది. అందుకే పేగులను రెండో మెదడుగా పేర్కొన్నారు.శరీరంలో బయో కెమిస్ట్రీ వల్ల ఆహారం అరుగు తుంది. అయితే రెండవ మెదడు రాజకీయ చర్చలలో పాల్గోనదు.మన హావ భావాలను ప్రవర్తనను,ఆలోచనలను మెదడులో వివిధ పద్దతులలో మాట్లాడు తుంది. మన మెదడు లో ఆరోగ్యం న్ని గుర్తిస్తుంది.అసలు మన పెద్దపెగుల్లో లేదాచిన్న పేగుల్లో ఏమి జరుగు తుందో దీని ప్రభావం ఇంటర్స్టయిన్ మీద పైన ప్రభావం చూపిస్తుంది.మన మెదడు రోజూ చేసే పని మన మెదడు సంబందమైన నిర్ణయాలు  మన శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ మెంటల్ హెల్త్ కండిషన్స్ మొత్తంగా మన శరీర ఆరోగ్యం,ఇంటేస్తైనల్ బ్యాక్టీరియా మైక్రోబిఒమే శరీర లోని ఇతర వ్యవస్థలతో పని చేస్తుంది.దీనిలో భాగం గా రోగ నిరోధక వ్యవస్థ,ఇమ్మ్యు నిటీ ,డిటో క్సికేషణ్ ,ఇంఫ్లామేషణ్,న్యూరో ట్రాన్స్ మీటర్ విటమిన్ ఉత్పత్తి చేస్తుంది.న్యుత్రిశియన్లను గ్రహిస్తుంది. మనము ఆకలిగా ఉందని గాని,అబ్బ పొట్టనిండుగా ఉందని గాని కార్బో హైద్రేడ్స్ ను వినియోగిస్తామో కొవ్వు లేదా ఇతర పద్దతులు లేదా మనకు వచ్చే దీర్గకాళిక అనారోగ్య సమాస్యలకు అంటే అలర్జీ,అస్తమా,డయాబెటిస్ హై బిపి తది  తరాలు మనకు తెలిపేది ఈ వ్యవస్థే. గట్ నిర్మాణం లో దాదాపు 2౦౦ మిలియన్ల నరాలు కణాలు మన ఇంతేస్తినల్ వాల్వ్ లో ఉన్నాయని ఇది కేవలం జీర్ణ వ్యవస్థ పై మాత్రమే కాదని మెదడు వయా న్యూరో ట్రాన్స్ మీటర్ ద్వారా పనిచేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ఉదాహరణకు సెరొటోనిన్ అది ఒక ఎండో జేనౌస్ మెసెంజర్ గా పని చేస్తుంది.అది మన జీర్ణ వ్యవస్థనుఇమ్మ్యున్ సిస్టం నుక్రమబద్దీకరిస్తుంది.సెరొటోనిన్   రక్త ప్రవాహం ద్వారామెదడుకు చేరి డని వల్ల మేడలో ఉన్న నరాలు కణాల పై ప్రభ్హవితం చేస్తాయి.అందుకే మనకి ఆహారం అంటేఇష్టం సంతోషాన్ని కలిగిస్తుంది.చాలా మంది జరిపిన పరిశోధనలలో ఈసమాచార కారక రసాయనం కేవలం ఒకసారి మాత్రమే మెదడు పై పని చేయదు.ఇంట స్తేనల్ బ్యాక్టీరియా ను గట్ లో సరఫరా అవుతూ  ఆహారం,ఇమ్మ్యున్ సిస్టం నారియు మెదడు పై ప్రభావం చూపిస్తుంది.అసహజంగా ఉండే బ్యాక్టీరియా కు ఇతర మానసిక వ్యాధులకు కారణం అవుతుంది అంటు న్నారు నిపుణులు.ఈ వ్యాదులలో యంక్సయి టీ,ఒత్తిడి,మనం ఎలా తినాలి అన్న అంశాల పైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. తిన్న తరువాత వచ్చే పరిణామాలు వాటిపనే మీమేడకు పని పెడతారు.అందుకే ఆయుర్వేదా శాస్త్రంలో నాణ్యత తో కూడుకున్న ఆహారం తోనీ జీర్ణ వ్యవస్థ పైన నొక్కిచెప్పారు. ఆరోగ్యం గా ఉండాలంటే మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. దీనివల్లే మన మానసిక ఒత్తిడి వల్లే యాసిడ్ పెరగడం తక్కువ స్తాయిలో ఇంఫ్లా మేషన్,ఇంఫెక్షన్లకు స్పందిస్తుంది.అదే దానంతట అదే బయట పడుతుంది.లేదా సద్దుకుంటుంది. తక్కువ శాతంలో ఉండే ఇంఫ్లామేషణ్ ఇతర వ్యాధులకు మార్గాలు వేస్తాయి. మెల్లగా ప్రారంభమైన అనారోగ్య సమస్య దీర్ఘ కాలిక అనారోగ్యంగా మారుస్తుంది.అదే ఒక్కోసారి తీవ్రంగా మారే అవకాసం ఉండని  అంటున్నారు వైద్యులు. ఇందుకు ఉదాహరణగా హై బిపి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్,కొన్ని రకాల బ్యాక్టీరియా లు గట్ లో గుర్తించారు. మంచి బ్యాక్టీరియా మన ఇమ్మ్యున్ వ్యవస్థకు దోహదం చేస్తాయి.ఆవ్యవస్తాను క్రమబద్దీకరిస్తాయి.అందుకే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం మంచి జీర్ణా వ్యవస్థా ఉంటేనే వ్యక్తి పూర్తి ఆరోగ్యంగా ఉంటాడు.

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
దీర్ఘ కాలం కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు సంవత్సరంలో కోలుకుంటారు ?

యురోపియన్ రేస్పిరేట రీ జర్నల్ లో ప్రచురించారు. 1౦6 మందిపై నిర్వహించిన సర్వేలో కోవిడ్ 19 వ్యాధిసోకి ఇన్ఫెక్షన్ నుండి ౩ లేదా 6 నెలలు సంవత్సరం లోపు కోలుకుంటారని ఒక పరిశోదనలో వెల్లడించారు.సార్క్ కోవిడ్ వల్ల చాలామంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని సార్క్ కోవిడ్  2 నుండి కోలుకునేందుకు తీవ్రతను బట్టి 12 నెలల లోపు కోలుకుంటున్నారని పరిశోధకులు వెల్లడించారు.75% ప్రజలు 12 నెలల మార్క్ గా పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ బారిన పడి అనారోగ్యం పాలైన 25% రోగులు ఇంకా మూడు రకాల లక్షణాలు ఎదుర్కున్నారని ఇందులో దగ్గు అలసట ఊపిరి పీల్చుకోవడం వంటి సమస్యలు వారిని వేదిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాలం పాటు కోవిడ్ సమస్యలు ఎదుర్కొన్న వారు పలు సమస్యలుఎదుర్కుంటున్నారని  వారం లేదా నెలరోజుల పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు పాలు అవుతున్న విషయాన్ని గమనించామని నిపుణులు వెల్లడించారు.కెనడాకు చెందిన మెక్ మాస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన  పరిశోధకుల బృందం చేసిన పరిశోదనలో రోగులలో యాంటి బాడీలలో ఆటో ఇమ్యున్ లో అనారోగ్యం ఏర్పడిందని సైట్రో కిన్స్ లెవెల్ శాతం పెరిగిందని తద్వారా వాపులకు దారి తీసిందని  తెలుకున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని యురోపియన్ రేస్పిరేట రీ జర్నల్ లో ప్రచురించినట్లు తెలిపారు ఎవరైతే కోవిడ్ బారిన పడిన వారు మూడు నుండి ఆరు నెలల సంవత్సరం లోపు కోలుకున్న విషయాన్ని గమనించారు.కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వల్ల సంవత్సరం పాటు రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఉంటాయి సహజంగా వారు ఇన్ఫెక్షన్ తరువాత ఆరోగ్యంగా ఉంటె మనం కంగారు పడాల్సిన పనిలేదని వారు 12 నెలలలో కోలుకున్నారని నిపుణులు పేర్కొన్నారు. సార్క్ కోవిడ్2 వైరస్ జీవితం ప్రమాదం లో పడేసింది. రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు సవాలు చేస్తోంది. అది దాదాపు 49 వారాలు ఉంటాయని ఒకపరిశోదనలో వెల్లడించారు.ఈ విషయం యు కే లో నిర్వహించిన పరిశోదనలో వెల్లడించారు. మొదటి వారం లో కోవిడ్ నిర్ధారణ 21 రెట్లు గుండె సంబంధిత సమస్యలు గుండెపోటుకు దారితీస్తుంది దీనికి కారణం గుండె కవాటాలు రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడ మె అని నిపుణులు పేర్కొన్నారు. నాలుగు వారాల తరువాత ౩.9 రెట్లు జీవన ప్రమాణం పడిపోయిన రోగు లను గమనించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోదన బృందం నిర్వహించిన పరిశోదన స్వాన్ సి యునివర్సిటీ యు కే లో కొన్ని కొన్ని పరిస్థితులను సమీక్షించారు. ఈపరిస్తితికి కారణం రక్తం గడ్డకట్టడమె. అందులో డీప్ వెయిన్ త్రాంబోస్ పల్మ నరీ ఎంబాలిజం చాలా బలంగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. మొదటి వారం డయాగ్నోసిస్ లోనే గుర్తించారని. ఆతరువాత మొదటి వారం ౩౩%రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం గమనించారు. 4 వారాల తరువాత 4 రెట్లు లేదా 8 రెట్లు పెరిగితే ప్రమాదమే కోవిడ్ 19 తరువాత పూర్తిగా పరిశోదన నిర్వహించారు.26 వారాల నుండి 49 వారాల వరకు రక్తం గడ్డకట్టడం వల్ల జీవన ప్రామాణ సరళి 1౩% తగ్గిందని కణాలలో 1.8% క్లాట్స్  పెరిగాయని వైద్యులు గుర్తించారు. వ్యాక్సిన్ భారతీయుల ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసింది..  అయితే కోవిడ్ 19 ను నివారించడానికి ప్రమాదం తీవ్రతను తగ్గించేందుకు వేసిన వ్యాక్సిన్ ప్రమాదం తగ్గించినట్లిఅని ముఖ్యంగా గుండెపోటు అయితే కోవిడ్ 19 ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. వాటిని ప్రాధమిక స్థాయిలోనే గుర్తించాలని జనతాన్ స్తర్న్ పరిశోదనకు నాయకత్వం వాహించారు. స్వల్పమైన తీవ్రమైన వ్యాధులు  వచ్చాయని ఎవరైతే ఆసుపత్రిలో చేరలేదో దీనిబారిన పడ్డారని కొందరికి తీవ్రత లేకపోవడం తో ఆసుపత్రులలో చేరలేదని నిపుణులు తెలిపారు.మొదటి వేవ్ లో ఎవరైతే ఆసుపత్రిలో పరిస్తితిని పూర్తిగా గమనించలేదో రక్తం గడ్డకట్టడం తో తీవ్రమైన సమస్యలు తలెత్తాయని అయితే కొందరు వ్యక్తిసమస్యలతో బయట పడ్డ ప్పటికీ అన్జిల వుల్ అన్నారు ముఖ్యంగా ఈ బృందం ప్రజల యొక్క క్లినుకల్ హెల్త్ రికార్డ్స్ 2౦2౦ లో ఇంగ్లాండ్ లోని వేల్స్ జనవరి నుండి డిసెంబర్ వరకూ పరిశీలించారు కోవిడ్ 19 రక్తం గడ్డకట్టడం ఇతరాసమయాలాలో  కోవిడ్ చికిత్చలు సలహాలు ప్రభావం తక్కువే.. 2౦2 ౦ కొంత సమయం సేకరించారు. వ్యాక్సినేషన్ పెద్దేత్తున నిర్వహించినప్పటికీ కోవిడ్ వేరియంట్లు డెల్టా ఓమేక్రాన్ వ్యాప్తి చెందింది. వాటి నివారణా పద్దతులు అంచనా చికిత్చ లో బిపిరోగులకు ప్రమాదకరమని రక్తం గడ్డ కట్టవచ్చు.వైరస్ ఇన్ఫెక్షన్ లు రక్తం గడ్డ కట్టడానికి సంబంధం ఉంది ఇన్ఫెక్షన్ తరువాత నివారణ చర్యలు పరిశీలించారు ప్యాండమిక్ తగ్గాలంటే ఇంఫెక్షలు తగ్గడం ఒకటే మార్గం అని నిపుణులు భావిస్తున్నారు .   

read more
మంకి పాక్స్ లక్షణాలు మెదడు పై ప్రభావం చూపిస్తుందా ?

మంకిపాక్స్ ఒక సాధారణ వైరస్ దీనిని ఒక ఇన్ఫెక్షన్ మాదిరిగానే పరిగణిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్ర సమస్యలు వస్తాయని దీనివల్ల ఎన్సేఫ్లిటిస్ చదవడం,శక్తిని కోల్పోవడం వంటి ఇబ్బందులు మంకి పాక్స్ రోగులు ఎదుర్కుంటున్నారని నిపుణులు వెల్లడించారు. మంకి పాక్స్ ఎలాంటి వైరస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా చుట్టేస్తోంది. కోరోనా వైరస్ తో పాటు మంకి పాక్స్ విస్తరిస్తూ ఉండడం తో ప్రజలలో తీవ్రమైన ఆందోళన వ్యక్త మౌతోంది.దీనితీవ్రతను నియంత్రించేందుకు తాత్కాలిక ఉపాయాలు ప్రారంభించారు. ప్రస్తుత సమయంలో మంకి పాక్స్ తీవ్రంగా విస్తరిస్తోంది.త్వరిత గతిన వ్యాప్తి చెందడం పై ప్రజలు తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారని మంకి పాక్స్ కొన్ని కొత్తలక్షణాలు వ్యాధిగ్రస్తులను మరింత భయపెడుతోందని నిపుణులు అంటున్నారు. మంకి పాక్స్ కొత్తలక్షణాలు... చలిజ్వరం, లింఫ్ నోడ్స్ లో వాపులు, తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి మంకి పాక్స్ లక్షణాలుగా గుర్తించారు. ఇవి మామూలు లక్షణాలే అయినా ఒక్కోసారి తీవ్రంగా పరిణమించవచ్చు అనింతున్నారు నిపుణులు. మంకి పాక్స్ వల్ల చేతులు,కాళ్ళ లో దద్దుర్లు,ముఖంతో పాటు, గొంతు జననేద్రియాలలో రెక్టల్ లో ను దద్దుర్లు రావచ్చు.దీనివల్ల శరీరం కొంత నొప్పిగా ఉండవచ్చు ప్రస్తుతం లభించిన కొన్నినమూనాల ఆధారంగా మంకి పాక్స్ ప్రాణాంతకంతకం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కొంతమంది రోగుల్లో ఎన్సేప్లిటిస్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వారిని వేదిస్తున్నాయి. మంకి పాక్స్ కి సంబంధించి తీవ్రమైన కష్టాలు... మంకి పాక్స్ సాధారణ లక్షణాలు దద్దుర్లు తోపాటు జ్వరంరావచ్చు. ఇలాంటి సమస్యలు చాలామందిలో తక్కువగానే చూడవచ్చని. మంకిపాక్స్ వల్ల న్యురోలాజికల్ సమస్యలు ఒకరకమైన కన్ఫ్యూజన్, తలతిరగడం, కొమావంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. మంకిపాక్స్ కు చికిత్చలు... ప్రస్తుత పరిస్థితులలో సాధారణ వైద్య చికిత్చ 19 అధ్యయనాలు చేసారని ఇందులో 1512 ప్రజలు పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎవరైతే మంకిపాక్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో మెదడులో వాపులు వచ్చినట్లు గుర్తించారు. భయానికి లోనుకావడం న్యూరో లాజికల్ సమస్యలు దీర్ఘ కాలం పాటు శక్తి కోల్పోవడం కారణాలుగా చెప్పవచ్చని నిపుణులు ఒక అధ్యయనం లో వెల్లడించారు. మంకి పాక్స్ వల్ల మానసిక అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది... వైద్య నిపుణుల అంచనా ప్రకారం మంకిపాక్స్ రోగులు మానసిక అనారోగ్యం లక్షణాలు చూసినట్లు గమనించారు.ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకు జవాబు లేదు.అంశం పై స్పష్టత రాలేదని నిపుణులు పేర్కొన్నారు. పశ్చిమ దేశాలలో నిర్వహించిన అధ్యయనం పరిశోదనలో మంకిపాక్స్ సోకిన తరువాత ప్రజల ఆలోచన మారిందని ఆందోళన పెరిగిందని దుర్లభమైన వైరస్ వల్ల న్యురోలాజికల్ సమస్యలు మానసిక రుగ్మతలు రోగాలు దీనివెంట వస్తున్నాయని పేదో ఫిజియాలజీ అర్ధం చేసుకోడానికి ఇతర అంతర్జాతీయ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.    

read more
వాయు కాలుష్యం,పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు అనారోగ్యానికి కారణం...

ప్రపంచ ఊపిరి తిత్తుల దినోత్చవం 2౦22 సందర్భంగా ఊపిరి తిత్తుల ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పుకోక తప్పదు.ఈసందర్భంగా కే జి ఎం యు లక్నో మాజీ అధ్యక్షుడు ఊపిరి తిత్తుల వ్యాధి నిపుణులు పల్మనాలాజి వైద్యుడు డాక్టర్ సూర్యాకాంత్ మాట్లాడుతూ వాయు కాలుష్యం,పొగతాగడం వల్లే ఊపిరి తిత్తులపై తీవ్రప్రభావం చూపుతుందని ఈకారణంగానే నిమోనియా,తో పాటు ఇతర అవయవాల పై తీవ్రప్రభావం చూపుతుందని. ఊపిరి తిత్తుల అనారోగ్యానికి గురి అవుతున్నాయాని సూర్యకాంత్ అభిప్రాయ పడ్డారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫోరం ఫర్ ఇంటర్ స్తైనల్ రేస్పెరేటరీ సొసైటీ ద్వారా 25 సెప్టెంబర్ న ప్రపంచ ఊపిరి తిత్తుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఊపిరి తిత్తుల ఆరోగ్యం పట్ల ప్రపంచవ్యాప్తంగా జాగృతం చేయడం ముఖ్య లఖ్యమని వివరించారు .కాగా కరోనా మహమ్మారి మన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. ఈకారణంగానే ఈసారి లంగ్ హెల్త్ అంటే ఊపిరి తిత్తులు  ఆరోగ్యం గా ఉండాలని సరిగా పనిచేస్తేనే వ్యక్తిఆరోగ్యంగా ఉంటాడని అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం2౦22 లక్ష్యం శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల ప్రజలకు తలకు మించిన భారంగా మారిందని వీటికోసం అయ్యే ఖర్చు సైతం పెరుగుతూ ఉండడం తో ప్రజలు ప్రతిఒక్కరు ఊపిరి తిత్తుల సంరక్షణ కు గలకారణాలు.ఊపిరి తిత్తుల సంరక్షణ వ్యాధి ప్రస్తుత తీవ్ర స్థితి నేరుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేసారు.శ్వాస సంభందిత సమస్యలతో బాధ పడేవారికి సేవలు సపర్యలు చేయడం అత్యవసరమని భావిస్తున్నారు.ఈ అంశం పై ప్రపంచంలోని అన్నిదేశాలు తప్పనిసరిగా పరస్పర సహకారం అవసరమని నిపుణులు సూచించారు. ఊపిరి తిత్తులలో వచ్చే సమస్యల కారణంగా టి బి,ఆస్తమ,సి ఓ పిడి,నిమోనియా,ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మారో 5 రకాల శ్వాస సంభందిత రోగాలు ఉన్నాయి.వాయుకాలుష్యం,పోగాతాగడం,నీటి కాలుష్యం,వాయుకాలుష్యం,లో వచ్చే మార్పులు ఊపిరి తిత్తుల అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.రోగాలను పెంచుతాయి. వాయు కాలుష్యం వల్ల ప్రమాదం.. వాయుకాలుష్యం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణం లో వస్తున్న మార్పులు ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది.ఇది ప్రపంచ మానవాళికి పెను ముప్పుగా పరిణ మిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచం లో 7౦ లక్షల మరణాలకు కారణం వాయులాలుశ్యమే అని నిపుణులు నిర్ధారించారు. వాయుకాలుష్యం కారణంగా ప్రతిఎతా 17 లక్షల మంది మరణిస్తున్నారని.వాయుకాలుష్యం ప్రభావం ఉందన్న కారణంగా నిత్యం ఆర్ధికంగా 8 అరబ్ డాలర్ల ఆర్ధికంగా ప్రభావం చూపుతోందని అభిప్రాయ పడ్డారు.దీనిప్రభావం ప్రపంచ ఉత్పాదక రంగం పై ౩%నుండి 4%నష్టానికి గురికావడాన్ని గమనించినట్లు నిపుణులు పేర్కొన్నారు. డిల్లీలో అత్యధిక వాయుకాలుష్యం.. ప్రపంచ వాయు కాలుష్య నియంత్రణా మండలి రిపోర్ట్ ప్రకారం 2౦21 నాటికి ప్రపంచ లో వాయుకాలుష్య రాజధాని డిల్లి ఉండడం గమనార్హం.గత సంవత్సరం తో పోలిస్తే 15%కాలుష్యం పెరిగింది. 2౦21 లో అన్నిటికన్నా అత్యంత దరిద్రమైన వాయు ప్రమాణాలు ప్రపంచంలోని 5౦% పట్టణాలలో ౩5 పట్టణాలు భారత్ లోనే ఉన్నాయి అని నివేదికలో పేర్కొన్నారు.1౦౦ పట్టణాలలో 6౩ పట్టణాలు భారత్ లోనే  ఉండడం గమనార్హం. మే 2౦22 లో ప్రోంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన రిపోర్ట్  ఆధారంగా పొగాకు,సిగరెట్ తయారు చేసేందుకు 6౦ కోట్ల చెట్లు ప్రతిఏటా సంహరించడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు.ఆఫలితంగానే ప్రపంచంలో పర్యావరణ సమతౌల్యం లోపించి వాతవరణంలో పెనుమార్పులకు కారణంగా పర్యా వరణ శాస్త్ర వేత్తలు ఆందోళన వ్యక్త్గం చేస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాకృతిక విధ్వంసానికి పూనుకుంటారో దానివల్ల వచ్చే ఫలితం ఎంత భయంకరం గా ఉంటుందో అంచనా వేయలేమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అన్నిటికన్నా అత్యంత భయంకరమైన విషయం ఏమిటి అంటే 15౦ హెక్టార్ల అటవీ ప్రాంతం పొగాకు కారణంగా అటవీ సంపద నాశనం అయ్యిందని పేర్కొన్నారు. దీనికి తోడు పొగాకు,బీడీ,చుట్ట,సిగరెట్ తయారీకి 22౦౦ కోట్ల లీటర్ల నీటిని దుర్వినియోగం చేసారని రిపోర్టులో పేర్కొన్నారు. ఈ నీటిని దాదాపు 2 కోట్ల ప్రజల దాహం ఆకలి తీర్గలిగే వారాని పొగతాగడం వల్లే ప్రపంచానికి ముప్పు పొంచిఉందని.ప్రపంచ పర్యావరణానికి తీవ్ర పరిణామాలు తప్పవని గ్లోబల్ వార్మింగ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధూమపానం పొగతాగడం వల్ల 84 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతోందని ఈకారణంగా ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు.మనదేశం లో దాదాపు 12 కోట్ల ప్రజలు పొగాకు సేవిస్తున్నారని.ఎవరైతే పోగాతాగుతున్నారో ఆ వ్యాక్తి విడుదల చేసే పొగ ౩౦ %ఊపిరి తిత్తులలోకి చేరుతోందని మిగిలిన 7౦%పొగ ఆవ్యక్తికి దగ్గరాగా ఉన్న వ్యక్తుల లోని ఊపిరి తిత్తులలోకి చేరి తీవ్రనష్టం కలిగిస్తోందని నిపుణులు ద్రువీకరిస్తున్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని పెసివ్ స్మోకింగ్ చేసే వారికి వారు పోగాతాగిన వారితో సమానమే అని అది మీఊపిరి తిత్తులపై ప్రభావం చూపుతుందని పల్మనాలజిస్ట్లు లు  హెచ్చరిస్తున్నారు.అది అత్యంత నష్ట దాయకమైన అంశమని మీరు పోగాతీసుకోవడం ద్వారా విడుదల అయ్యే పొగ వాతావరణానికి కలుషితం చేస్తోందని అన్నారు. రసాయనాల ద్వారా ఆరోగ్యానికి ముప్పు.. మన శ్వాస నాళాలు పర్యావరణం లో ఉన్న రకరకాల్ హానికారకాలు ఏజెంట్లు కాలుష్యం కోరల్లో చిక్కుకోవడం తో ఊపిరి తిత్తుల పై  తీవ్రప్రభావం చూపుతోంది.ప్రపంచంలో రెండు అరబ్ కోట్ల ప్రజలు బయోమాస్ ఇంధనం దహనం చేయడం వల్ల ఉత్పన్న మౌతున్న విష పదార్ధాలు, పొగలు, బారిన పడ్డప్పుడు రెండు అరబ్ కోట్ల ప్రజలకు పై గానే వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది.ప్రధాన మంత్రి ఉజ్వల పధకం కింద బయోమాస్ ఇంధన వినియోగం  తగ్గడం వల్ల మహిళల ఊపిరితిత్తుల ఆరోగ్యం లో మంచి ఫలితాలు వచ్చాయి. అందరి బాధ్యత.. పర్యావరణం కాపాడుకోవడం మనందరి బాధ్యత. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం రక్షించుకోవడం ముఖ్యం. ఏది ఏదైనా సమావేశం జరిగినప్పుడు సభలు జరినప్పుడు ఒక గులబీ పూల బోకే లేదా పూలబుట్టను గిఫ్ట్ గా ఇవ్వడం పూలతో స్వాగతం పలకడం ఒక సాంప్రదాయంగా వస్తుంది.అయితే వాటి స్థానం లో చిన్న చిన్న చెట్లు మొక్కలు ఇవ్వవచ్చు. ఎవరిపుట్టినరోజున అయినా  ఆసంవత్సరం లో జరిగే ఉత్చవాల లో చెట్లు మొక్కలను పెతాలి తద్వారా అందరికీ కాలుష్యం లేని ఆక్సిజన్ అందరికీ అందుతుంది మనం ఊపిరి తీసుకున్నప్పుడు ౩5౦ నుండి 5౦౦ లీటర్ల ఆక్సిజన్ ప్రతిరోజూ మనకు అవసరం. ముఖ్యంగా 65 సంవత్సారాల వయస్సు ఉన్నవారు దాదాపు 5 కోట్లమంది ఉంటారు వారికి ఆక్సిజన్ మొక్కలు చెట్లద్వారానే ఏమాత్రం ఖర్చులేకుండా పొందవచ్చు.అందుకు మనంమొక్కలకు చెట్లకు కృతజ్ఞత చేపుకోవాలి అందుకోసం మనం ఎక్కువ సంఖ్యలో అత్యధిక సంఖ్యలో చెట్లను నాటాలి. తరువాత మనచుట్టూ ఉన్న చెట్లను సంరక్షించాలి.అలాకాకుండా ఎరాటోసిన్ ఇతరటీకాలు చికిత్చలకు సలహాతీసుకోవాలి అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలాలో మాస్క్ వినియోగించాలి. మాస్క్ వినియోగించడం వల్ల కోరోనా నుండి రక్షించుకోవచ్చు.దీంతో పాటు టి బి నిమోనియా లాంటి తీవ్రమైన వ్యాధులు వాయుకాలుష్యం నుండి రక్షించుకోవచ్చు.అసలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజూ నడక సాగించాలి. సైకిల్ ను వినియోగించడం. ప్రభుత్వ రవాణా వ్యవాస్త ఎలక్ట్రికల్ కార్లు ఉపయోగించాలి. దీనితో పాటు పొగతాగడం మధ్య పానం తీసుకోవడం ఇతర మత్తు పదార్దాలకు దూరంగా ఉండడం అవసరం. శాఖాహారం భోజనం అయారుతువులలో దొరికే పండ్లు ఆకు కూరాగాయలు, వాడాలి.మీఊపిరి తిత్తులు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఆవిరి పట్టాలి మరియు యోగా ప్రాణాయామం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి తద్వారా మీఊపిరి తిత్తులు అనారోగ్యం పాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

read more
అత్యవసర మందుల జాబితాలో మరో ౩4 మందుల చేర్చిన ప్రభుత్వం...

అత్యవసర మందుల జాబితాలో యాంటి క్యాన్సర్ డ్రగ్స్ ను జాబితాలో ప్రభుత్వం చేర్చింది.బెండా ముస్టీన్ ,హైడ్రో క్లోరైడ్,ఐరి నోటి కాన్ ట్రై హైడ్రేట్ ,లేనా లైడో మైడ్,వంటి మందులను ప్రభుత్వం జాబితాలో చేర్చింది.౩ 4 రకాల అత్యవసర మందులను వివిదరకాల క్యాటగిరీలుగా విభజించారు. అందులో 27 రకాల తెరఫీ కేటగిరీలు క్యాన్సర్ యాంటి బాయిటిక్స్ మరియు వ్యాక్సిన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అవి అనుబాతులో కొనుగోలు చేసే విధంగా ఉండే వీలు కల్పించినట్లు ఇది క్యాన్సర్ పెరుగుదల ఆధునిక చికిత్చల నేపధ్యం లో మందుల ధర పెరుగుదల నేపధ్యం లో వీటిని అత్యవసర మందుల జాబితాలో చేర్చారు. హర్షించా దగ్గ పరిణామం గా వైద్యవర్గాలు పేర్కొన్నాయి.ఇప్పటికే ౩84 రకాల మందులు జాబితాలో ఉన్నాయని అదనంగా మరో 26 మందులను గతంలో ఉన్న జాబితానుండి తొలగించారు. 2౦ 15 నాటి జాబితాలో ను పునరుద్దరించినట్లు ఎన్ ఎల్ ఇ ఎం వీటిని మందుల ధరలను నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ ఆధారిటీ ధరలను నియంత్రిస్తుంది.అని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.    

read more
లుకేమియా లక్షణాలు నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు!

లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ వస్తే శరీరంలో కొన్ని రకాల సంకేతాలు చూపిస్తుంది. ఎవరికైనా ఇవి సాధారణం కావచ్చు. లుకేమియా ఎలాంటి వ్యాధి అంటే వ్యక్తి లో బోన్ మ్యారో లింఫాటిక్లో బ్లడ్ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బోన్ మ్యారోలో లుకేమియా కణాలు త్వరగా పెరుగుతాయి. దీనివల్ల శరీరంలోని అవయవాలు అంగాలు తిష్యులో కలిసే ఆక్సిజన్ అందించడంలో సమస్యలు ఎదురౌతాయి. లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు చాలా సహజంగా సదా సీదాగా ఉంటారు ఏ మాత్రం లక్షణాలు ఉన్నట్లు కనపడరు. ఈలక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రింద పేర్కొన్న కొన్ని లుకేమియా లక్షణాలుకావచ్చు.. అలిసిపోవడం లేదా సుస్తీగా ఉండడం.. మీరు 7 నుండి 8 గంటలు నిద్రపోయినా తరువాత కూడా మీరు తీవ్రమైన అలసటకు గురియితే మాత్రం దీనికి చాలానే కారణాలు ఉండవచ్చు. డాక్టర్ ను సరైన సమయం లో సంప్రదించి వైద్యపరీక్షలు చేయించడం అలసటకు కారణం తెలుసుకోవం ముఖ్యం. అలసట లుకేమియా లక్షణం కావచ్చు. బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. చర్మం పై నీలపు రంగుల చారలు.. సహజంగా చర్మం పై నీలపు రంగు గుర్తులు దెబ్బతగిలినప్పుడు కనిపిస్తాయి. అలాగే మీ చర్మం పై నీలిరంగు చారాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే అది బ్లడ్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. బ్లడ్ ఇన్ఫెక్షన్ కు సంకేతము కావచ్చు. ఆయాసం గా ఉండడం... శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం. కొద్దిపాటి పనిచేసిన ఆతరువాత మీరు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటె ఇది లుకేమియా లక్షణం కావచ్చు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా శరీరం లో పనిచేసే శక్తి తగ్గిపోతుంది . 8 నుండి 1౦ మెట్లు ఎక్కగానే మీరు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి సమస్య తరచుగా ఎదుర్కుంటే మీ సమీపంలోని డాక్టర్ ను సంప్రదించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. జ్వరం,చలి మిమ్మల్ని తరచుగా వేదిస్తోందా... త్గారచుగా మీకు జ్వరం వస్తూ ఉంటె చలివేయడం వంస్తే అది వైరల్ జ్వరంగా భావిస్తారు.ఒక్కోసారి జ్వరం రెండురోజులు చికిత్చ తరువాత తగ్గలేదంటే మీరు మీ డాక్టర్ నుసంప్రదించడం అవసరమైన పరీక్షలు చేయించడం చలివేయడం అంటే లుకేమియా లక్షణంగా చెప్పవచ్చు. చిగుళ్ళలో వాపులు... చిగుళ్ళలో వాపులు వస్తున్నాయంటే చాలా మంది దంతసమస్యలు నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా దంతాలు చిగుళ్ళలో వాపులు వస్తే ఇతర సంకేతాలు వస్తే వెంటనే సత్వరం డాక్టర్ ను సంప్రదించండి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకారి కావచ్చు.         

read more
సురక్షితం కాని మందులు ఇవ్వడం ఘోర తప్పిదం!

ప్రపంచఆరోగ్య సంస్థ సురక్షితం కానిమందు లను వాడడం ఘోరతప్పిదం గా పేర్కొంది. సురక్షితం కాని మందులను వివిద్ధ స్థాయిలలో ఇవ్వడం వైద్య రంగాని బలహీన పరుస్తుందని దానివల్ల అలసట వాతావరణం సరిగా లేకపోవడం అలాకాక కొన్ని సందర్భాలలో సిబ్బంది కొరత కూడా ఏర్పడవచ్చని డబ్ల్యు హెచ్ ఓ ఒకప్రకటనలో పేర్కొంది. ప్రపంచరోగుల పరిరక్షణ సంరక్షణ లో హానికారక మైన అంశాలు ఉండరాదని సురక్షితం కానిమందులను ఇవ్వడం ఘోర తప్పిదం కాగలదని దీనికారణంగా ఒక్కోసారి తీవ్రమైన అంగవైకల్యానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని ఒక్కోసారి మరణానికి దారితీస్తుందని సురక్షితం కాని వైద్యం సాధన వల్ల సంవత్సరానికి 42 యు ఎస్ మిలియన్ డాలార్లు ఖర్చుచేస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దిగువ-మధ్య తరగతి ఆదాయం ఉన్న దేశాలు దక్షిణ ఆశియా ప్రాంతాలలో రోగులు వారిపట్ల సరైన సంరక్షణ లేనందు వల్లే 1౩4 మిలియన్ల వ్యతిరేక ఫలితాలు దీనివల్ల 2 -6 మిలియన్ల మరణాలు చోటుచేసుకుంటున్నాయని డబ్ల్యు హెచ్ ఓ దక్షిణ ఆశియ ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనం కేత్రవాల్ సింగ్ అన్నారు. అసురక్షిత వైద్యం చేయడం వంటి తప్పిదాలు వివిదస్తాయిలలో ఉంటుందని అది వైద్య రంగాన్ని బలహీన పరుస్తుందని దీనివల్ల అలసట సరైన వాతావరణం లేకపోగా పనిచేసే వారి సంఖ్య తగ్గిపోవడం వంటివి ఉంటాయాని ఒకకధనం లో పేర్కొన్నారు.        

read more
కోవిడ్ మరణాల నివారణలో ఘోరంగా విఫలం - లాన్సెట్ నివేదిక వెల్లడి

కోవిడ్ 19 ప్రపంచ వ్యాప్తంగా స్పందించడంలో మరణాలను నివారించడంలో ఘోరంగా విఫలమయ్యామని లాన్సెట్ రిపోర్ట్ వెల్లడించింది. లాన్సెట్ వెల్లడించిన రిపోర్ట్ ఆధారంగా ఐ హెచ్ ఎం ఇ అంచనాప్రకారం 417 మిలియన్ల మంది ప్రజలు ఇన్ఫెక్షన్ కాగా 1.6 మిలియన్ల మంది భారతీయులు మరణించారని ఇది జూలై 1-2౦21 నాటి నివేదికలో పేర్కొన్నారు. మొదటి రెండు సంవత్చరాల కోవిడ్ 19 ప్యాండమిక్ ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేక పోయారని ప్రజలు ఏమిజరుగుతుందో ఆర్ధం కాక ప్రాణాలు నిలిపులోక పిట్టల్ల రాలిపోయిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని ప్రపంచవ్యాప్తంగా మరణాలను నివారించలేకపోయారని న్యూ లాన్సెట్ కోవిడ్ 19 కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఈ ఫలితాలు వెలువరించింది. ఒక అంచనా ప్రకారం 17.2 మిలియన్ల మంది మరణించారని కొన్ని మరణాలు నమోదు చేయలేదని కొన్ని చేర్చలేదని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా స్పందించడంలో ఎప్పుడైతే విఫలమయ్యామో అభివృద్ధి మరింత కుంటుపడిందని పురోగమనం నుంచి తిరోగమనం వైపుకు చేరామని వివరించింది. ఇందుకు ఉదాహరణగా యునైటెడ్ నేషన్స్ అభివృద్ధి లక్ష్యాలు ఎస్ డి జి ఎస్ చాలా దేశాలాలో వారి లక్షాలు కోవిడ్ దెబ్బకు అతలాకుతలం అయ్యాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.నూతన లాన్సెట్ కోవిడ్19 కమిషన్ రిపోర్ట్ ప్రకారం చాలా కష్టం మీద అంగీకరించింది.  కోవిడ్ 19 సమయం లో ప్రపంచ వ్యాప్తంగా స్పందించిన తీరు ఆశాజనకంగా లేదని కోవిడ్19 విస్తృత వ్యాప్తిని నివారించడంలో విఫలమయ్యామని పారదర్శకత,జాతి దురహంకారం, ప్రధానంగా ప్రాజారోగ్యం ఆచరణాత్మకంగా నిర్వహించడంలో అంతర్జాతీయంగా పరస్పర సాహకరాం సయోధ్య కోరి నందు వల్లే దాని ఫలితంగా 17.7 మిలియన్ల ప్రజలు మరణించారని నివేదికలో పేర్కొనడం గమనార్హం. చాలా జాతీయ ప్రభుత్వాలు విపత్తును ఎదుర్కునేందుకు సన్నద్ధంగా లేవని ఆయా దేశాలలో స్పందన అంతంత మాత్రంగానే ఉందని బాదితుల పట్ల కనపరాచాల్సిన శ్రద్ధ తూ తూ మంత్రంగా ఉందని తెలుస్తోంది. సమాజం లో వివిద వర్గాలు అంతార్జాతీయంగా శాస్త్రజ్ఞుల మధ్య పరస్పర సహకారం లోపించిందని అందుకు సాక్ష్యంగా కొత్త ఎపిదమాలజికల్ గా,ఆర్ధికంగా,ఆధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. కొన్ని సూచనలు చేసారు.కోవిడ్19 అత్యవసర సమయం లో పరస్పర సహకారం తోనే కోవిడ్ కు ముగింపు మళ్ళీ భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యపరమైన సవాళ్ళను,విపత్తులను ఎదుర్కోడంలో మనకు ఒక గునపాటం గా పేర్కొన్నారు దీర్ఘకాలిక ప్రణాళిక తోనీ సామాజిక ఆరోగ్యాన్ని అందిస్తూ అభివృద్ధి సాగించాలని లాన్సెట్ నివేదికలో పేర్కొంది.

read more
కోవిడ్ కొత్త వేరియంట్ విస్తరిస్తోంది-జరభద్రం!

కోవిడ్19 కొత్తవేరియంట్ ఒమైక్రాన్ బి ఏ 4.6 గురించి 1౦ మాటలు. కోవిడ్ కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. బిఏ .4.6 ఒమైక్రాన్ గా పేర్కొన్నారు. ఈ సమయంలో ఇది ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది?అన్న ప్రశ్నలకు పూర్తి సమాచారం లేదు. అందిన సమాచారం ప్రకారం ఒమైక్రాన్ వేరియంట్ మాదిరి గానే ఉందని తేల్చారు. ఒమైక్రాన్ కు మరో కొత్త వేరియంట్ బి ఏ 4.6 వచ్చింది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో త్వరిత గతిన విస్తరిస్తోంది. ప్రస్తుతం యుకే లో సైతం ఇది దాని ప్రతాపం చూపుతోంది.అని సమాచారం. ఈ వేరియంట్ సౌత్ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాలలో విస్తరించిందని నిపుణులు వెల్లడించారు. కొత్తవేరియంట్ బి ఏ 4.6 గురించి 1౦ అంశాలు.. 1) ఒమైక్రాన్ కొత్తవేరియంట్ బి ఏ 4.6 బి ఏ 4 నుండి వచ్చినదే  బహుశా దీని సబ్ వేరియంట్ గా చెప్పవచ్చు. 2) ఒమైక్రాన్ వేరియంట్ బి ఏ4 మొదటిసారి జనవరి 2౦22 లో దక్షిణ ఆఫ్రికాలో గుర్తించారు. ఆ తరువాత బి ఏ5 వేరియంట్ తో పాటు ప్రపంచంలోని చాలా చోట్ల విస్తరిస్తోంది. ౩) అయితే బి ఏ 4.6 వచ్చింది అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే అప్పటికే ఈ వేరియంట్ బారిన పడి ఉండవచ్చు. 4) బి ఏ 4.6 చాలా నెలలుగా బిఏ 4 వేరియంట్ లాగానే ఉందని ఇది స్పైక్ ప్రోటీన్ గా మారవచ్చు.వైరస్ మాదిరి గానే ఒక ప్రోటీన్ అది మన ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుందని నిపుణుల అంచనా. 5) ఇది దీని ఉప వేరియంట్ గా మారి R ౩461 ను ఇతర వేరియంట్స్ లో చూసి ఉండవచ్చు. వేరియంట్ మీ ఇమ్యునిటిని బోల్తాకొట్టించే పనులు చేస్తుంది. అంటే అది వ్యాక్సిన్ కు ముందు అయిన ఇన్ఫెక్షన్ ద్వారా లభించిన యాంటీ బాడీలు బోల్తా కొట్టించడం లో వైరస్ కు సహాయపడుతుంది. 6) మరో మంచి విషయం ఏమిటి అంటే ఓమై క్రాన్ ద్వారా వ్యాపించిన వ్యాధి సహజంగా చిన్న చిన్న అనారోగ్యం మాత్రమే వస్తుందని ఇప్పటివరకూ ఒమైక్రాన్ ద్వారా జరిగిన మరణాల గణాంకాలు గతం కన్నా తక్కువగానే నమోదు అవుతుండటం విశేషం. 7) ఇప్పటి వరకూ ఈ వేరియంట్ తో ఉన్న వారి లక్షణాలు ఇంకా తెలియలేదు.ఎలా సోకుతుంది దీనికిగల కారణాలు దీని ప్రభావం వల్ల వచ్చే లక్షణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 8) బి ఏ 4.6 నుండి పరిరక్షణ పొందాలంటే బి ఏ 5 తో పోలిస్తే కొంత మేర మెరుగే అని ఇప్పుటి వరకు బి ఏ 5 డామినేట్ వేరియంట్ గా నిపుణులు పేర్కొన్నారు .  9) ఆక్స్ ఫార్డ్ విశ్వవిద్యాలయం అందించిన రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే ఫైజర్ వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నారో బిఏ 4 బిఏ 5 తో పోలిస్తే బి ఏ 4.6 లో యాంటి బాడీలు తక్కువే ఉత్పత్తి అవుతాయని ఇది ఆందోళన కలిగించే అంశమని నిపుణులు పేర్కొన్నారు. దీనిద్వారా బిఏ 4.6 కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ అత్యంత ప్రభావంతమైనదని నిపుణులు అభిప్రాయ పడ్డారు.బి ఏ 4.6 తో పాటు ఇతర వేరియంట్లు పుట్టుకురావడం కొంత ఆందోళన కలిగిస్తోంది కోవిడ్ ను ఎదుర్కునేందుకు వైరస్ కట్టడికి పోరాడేందుకు వ్యాక్సిన్ బ్రహ్మాస్త్రమని ఉత్తమ ఆయుధమని నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ ఉత్తమ ఆయుధం అని నిపుణులు పేర్కొన్నారు.                            

read more
వంధ్యత్వం జయించామోచ్!

వంధ్యత్వం అనేది ఒక వ్యక్తి జీవితానికి ఒక శాపం.అదే కుటుంబాలను కూల్చేసింది. ఒకరినుండి ఒకరికి దూరం చేసేసింది. వంధ్యత్వంన్ని అడ్డుపెట్టుకున్న కొంతమంది వైద్యులు చికిత్చ పేరుతో ప్రజలను దోచేశారు. ఇక తండ్రికావడం కలేనని అనుకున్న వారికి ఇటీవలి పరిశోదన విజయం సాధించడం తో వారి జీవితానికి ఊపిరి పోసినట్లై అయ్యింది. అంటే వందత్వాన్ని జయించడం అనేది వైద్య రంగం లో గొప్ప విజయంగా భావిస్తున్నారు శాస్త్రజ్ఞులు. వంధ్యత్వానికి చికిత్స చేసే ప్రోటీన్‌...  మైయా శాస్త్రవేత్తలు వంధ్యత్వానికి చికిత్స చేయగల ప్రత్యేకమైన ప్రోటీన్‌ను కనుగొన్నారు, దానికి మాతృత్వం దేవత పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు వంధ్యత్వానికి మెరుగైన గర్భనిరోధక చికిత్సకు మార్గం సుగమం చేసే ప్రత్యేకమైన ప్రోటీన్‌ను కను గొన్నారు. వంధ్యత్వానికి సంబంధించిన నిర్ధారణ మరియు చికిత్సలో సహాయపడే స్పెర్మ్-ఎగ్ అడెషన్ మరియు ఫ్యూజన్ సమయంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు మొదటిసారిగా కనుగొన్నారు. కొత్త ఆవిష్కరణ మెరుగైన గర్భనిరోధకాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రోటీన్ కి మాతృత్వం  గ్రీకు దేవత మైయా అని   పేరు పెట్టారు.  చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీకి చెందిన కటీనా కొమ్‌స్కోవా నేతృత్వంలోని అంతర్జాతీ య బృందం నిర్వహించిన పరిశోధనలో మానవ ఓసైట్ ప్రోటీన్ల "ఉత్పత్తి" కోసం సెల్ కల్చర్‌ల అభివృద్ధిని కూడా హైలైట్ చేస్తుంది.సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, గేమేట్ ఫ్యూజన్ అనేది క్షీరదాల ఫలదీకరణం క్లిష్టమైన సం ఘటన, బృందం ఒక కీలకమైన స్పెర్మ్ ప్రోటీన్‌తో బంధించే మానవ గుడ్డుపై కొత్త ఎఫ్‌సి రిసెప్టర్ లాంటి ప్రోటీన్ 3ని కనుగొంది. ప్రోటీన్, సంశ్లేషణ పరస్పర చర్య మానవ స్పెర్మ్-అండ కలయిక మరియు జీవితం యొక్క సృష్టికి దారితీస్తుంది. "ఇది దాదాపు రెండు దశాబ్దాల పరిశోధన, విస్తృతమైన అంతర్జాతీయ సహకారం  ఫలితం, ప్రచురణలో యుకె,యుఎస్‌  జపాన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 17 విభిన్న అనుబంధాలు ఉన్నాయి" అని కొమ్‌స్కోవా ఒక ప్రకటనలో తెలిపారు. మొదట్లో యునై టెడ్ కింగ్ డమ్ లోని యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్‌లోని హ్యారీ మూర్ ల్యాబ్‌లో ఈ అధ్యయనం ప్రారంభమైంది.కణితులకు కారణమయ్యే ఉత్పరివర్తనాల కోసం బృందం వన్-బీడ్ వన్-కాంపౌండ్ (ఓబిఓసి) పరీక్షా పద్ధతిని ఉపయోగిస్తోంది, ఈ సమయంలో పరస్పర భాగస్వాములు ప్రత్యేక పూసలతో బంధిస్తారు మరియు గుడ్డు కణం యొక్క ఉపరితలంపై గ్రాహకాల కోసం వెతకడం ప్రారంభించారు, ఇవి కీలక కారకాలు. స్పెర్మ్ సంకర్షణలో మరియు ఇప్పటికీ సైన్స్‌కు తెలియనివి."మేము వందల వేల వేర్వేరు పూసలను సృష్టించాము, ఒక్కొక్కటి దాని ఉపరితలంపై ప్రోటీన్ భాగాన్ని కలిగి ఉంటుంది. మేము ఈ పూసలను మానవ స్పెర్మ్‌తో పొదిగించాము, ఒకదానితో ఒకటి సంకర్షణ చెందే వాటిని వేరు చేసాము. అనేక ప్రయోగాల తర్వాత, మేము అభ్యర్థి కలయికను గుర్తించగలిగాము.  ప్రోటీన్," కొమ్స్కోవా వివరించారు.పరిశోధన కోసం నైతిక కమిటీ ఆమోదం ఎలా పొందాలి అనేదానితో సహా అనేక సవాళ్ల ద్వారా బృందం చర్చలు జరపవలసి వచ్చింది, ఎందుకంటే ప్రోటీన్ మానవులలో మాత్రమే కనుగొనబడుతుంది. పరిశోధన కోసం మానవ గుడ్లు, స్పెర్మ్‌లను ఉప యోగించడానికి ఆమోదం రెండు సంవత్సరాలు పట్టింది."మేము గుడ్డును అనుకరించే ప్రత్యేక కణ సంస్కృతులను కూడా అభివృద్ధి చేసాము. ఈ కణాలు సాధారణంగా మానవ గుడ్డు యొక్క ఉపరితలంపై కనిపించే ప్రోటీన్‌లను 'ఉత్పత్తి' చేయగలవు, ఇది మాకు అనేక రకాల ప్రయోగాలను నిర్వహించడం సాధ్యం చేసింది" అని ప్రధాన పరిశోధకుడు పేర్కొన్నారు.వారు కనుగొన్న ప్రోటీన్‌కు చెందిన సిగ్నల్‌తో కప్పబడిన మానవ గుడ్డు ఉపరితలంపై మైక్రోవిల్లిని గుర్తించగలిగారు.  ప్రోటీన్ ఆవి ష్కరణ వంధ్యత్వ చికిత్స పద్ధతులను మెరుగుపరచడంతో పాటు భవిష్యత్తులో గర్భనిరోధకాల అభివృద్ధికి దారితీస్తుం దని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు."ఫలదీకరణం అనేది మానవ జీవితంలో ఒక కీలకమైన క్షణం, అయినప్పటికీ దాని గురించి మనకు ఇంకా చాలా తెలియదు. శారీరక ప్రక్రియల అవగాహనకు దోహదపడే ఇటువంటి కొత్త పరిశోధనలు మానవ వైద్యంలో ప్రత్యక్ష అనువర్తనాన్ని కనుగొన గలవు" అని కొమ్ర్స్కోవా అన్నారు.

read more
దివ్యాంగులైన మహిళలు ఆరోగ్యం పై పూర్తి అభద్రత!

అన్నీ అవయవాలు సరిగా ఉంటేనే మనిషి జీవితం పై నమ్మకం సన్నగిల్లడం. లేదా బతకలేమని బతుకు పై ఆశలు  వదులుకోవడం పోటీ ప్రపంచంలో తాము విజయం సాధించడం సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోను కావడం మనం చూస్తున్నాము. ఇటీవలి కాలం లో చాలామంది యువత కోవిడ్ తరువాత వారి జీవన శైలిలో మార్పు వచ్చింది. ఆశావహ దృక్పదం వదిలి కొందరు ఆత్మహాత్యలకు ప్పాల్పడుతున్నారు.ఈనేపధ్యంలో మహిళల లో అంగవైకల్యం వారి మనోధైర్యాని దెబ్బ తీస్తుంది. వారి ఆరోగ్యం పట్ల అభాత్రత భావం కలిగిఉన్నారని సి సి డి పపి వెల్లడించింది. సిసిడి పి సి నిర్వహించిన సర్వేలో 18-44 సంవత్సరాల వయస్సు ఉన్న ౩,57౦ మంది మహిళలతో సర్వ్ నిర్వహించారు.అయితే ఇందులో కొందరు కంటి చూపు కోల్పోయిన వారు, కొంతమంది బధిరులు అంటే వినికిడి శక్తి లేని వారు కొంతమంది పూర్తిగా అంగవైకల్యం తో నడవలేని వారు అసమార్ధులు ఉండడం గమనార్హం.అమెరికాకు చెందిన ఎన్వర్ద్యు స్కూల్ ఆఫ్ గ్లోబల్ పుబ్లిక్ హెల్త్ ద్వారా నిర్వహించిన ఒక నూతన అధ్యయనం లో దివ్యాంగులైన మహిళల లో వారి ఆరోగ్యం పై పూర్తి అభద్రత కలిఉన్నత్లు నిపుణులు గుర్తించారు. కాగా వారు తీసుకునే భోజనం లో సరైన పోషక విలువలు ఉన్నాయో లేదో అన్న భయం వారిని అవరించాదాన్ని అధ్యయనం లో కనుగొన్నారు.సామాన్యులతో పోల్చినప్పుడు వైకల్యం కలిగిన వారిలో రెండు రెట్లు అభద్రతా ఉంటున్బ్దని ఆ ఆధ్యయనంలో ఈ అధ్యయనం నిష్కర్శ ఎకాడమి ఆఫ్ న్యుట్రీషియన్ అండ్ డైటిక్స్ పత్రికలో ప్రచురించారు. ఎల్వర్ద్యు స్కూల్ ఆఫ్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ సాధారణ ప్రజల పోషణ ప్రొఫెసర్ చేసిన అధ్యయనం చేసిన ప్రముఖ రచయిత ఇండియా డియర్ లీస్ చెప్పిన పద్ధతి ప్రాకారం చాలా అనారోగ్యాల నుండి రక్షిమ్పబడా లంటే పౌష్టిక ఆహారం చాలా అత్యవసరం. ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళల విష్యం లో గర్భస్థ సమయం లో మంచి పౌష్టిక ఆహారం తల్లి బిడ్డలకు అవసరం అది తల్లి బిడ్డకు ఆరోగ్యం గా ఉంచడం తో పాటు అద్భుతంగా పనిచేస్తుంది.ఆరోగ్యంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆహారం విష యం లో ఖర్చుతో కూడుకున్నండున శరీరానికి శక్తి అవసరం. దివ్యాంగులు,వికలాందులు  అలా చేయాలేదు అన్గావైకాల్యం తో బాధ పడుతున్న మహిళలు ఆహారం ఎలా ఉండాలో తెలిపేందుకు 2౦1౩-2౦18 సంవత్సారాల మధ్య న్యుట్రీషియన్  సర్వ్ లో గణాంకాలు వెల్లడించారు.ముఖ్యంగా అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు ప్యాక్ చేయబడి ఉంటాయి. బెక్ చేసిన ప్యాక్ చేసి ప్యాక్ చేసిన ఆహారం, అల్పాహారం స్నాక్స్ చిరుతిళ్ళు నిల్వుంచిన ఫ్రిజ్ లో నిల్వుంచిన పానీయాలు చక్కర స్థాయి ఎక్కువగా ఉంటుంది. తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాని వేదిచేసే విధంగా తయారు చేస్తారు. ఈ ఆహారంలో మనకు కావల్సిన దానికన్నా ఎక్కువ స్థాయిలో చక్కర ఉంటుంది లేదా అధిక స్థాయిలో ఉప్పు ఉండడం గమనించవచ్చు. విటమిన్లు పీచు పదార్ధాలు తక్కువగా ఉంటాయి. భోజన తయారీకి అవసరమైన ప్రానలిక భోజనం కొనుగోలు లేదా ఇంట్లో వంట చేసే పూర్తి బాధ్యత మహిళల డే అయితే వీరే అన్నినిర్నయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.సి డి సి సంస్థ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెంక్షన్ సంస్థ నిర్వహించిన సర్వేలో 18-44 సంవత్సారాల వయస్సు ఉన్న ౩,579 మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు సంస్థ వెల్లడించింది.వీరిలో కొంతమంది కి కంటి చూపు లేని అంధులు, కొంతమంది బధిరులు, వినికిడి సమస్య ఉన్నవారు కొంతమంది శారీరకంగా అంగవైకల్యం తో నడవలేని అసమర్ధులు ఉన్నారు.ఇందులో కొంత మంది డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు వారికి రోజూ భోజనం తరువాత అడిగి తెలుసుకున్నారు.వారి వారి లక్షణాలు అనారోగ్య సమస్యల ఆధారం గా వారిని వివిధ స్థాయిలో గణాంకాలు రూపొందించి విశ్లేషించారు. అన్గావైకల్యం తీవ్రత,గర్భిణీ సమస్యలు  అనారోగ్య సమస్యలు వారిలో ఆత్మధైర్యం కోల్పోకుండా వారికి తిరిగి జీవితానికి బద్రత కల్పించాలి.                                      

read more
గర్భవతులకు - పోషకాహారం!

ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు - * గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటంవలన, తక్కువ బరువుతో బిడ్డ పుడుతుంది. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల తల్లీ,బిడ్డల మరణాలకు దారి తీస్తాయి. * పాలిచ్చే తల్లులు  సంపూర్ణ ఆహారం తీసుకుంటే శిశువుకు కావలసినంతగా పాలు ఇవ్వగలరు. గర్భవతిగా వున్నపుడు రోజు తీసుకోవలసిన ఆహారం: 1) ఐదు నెల నుంచి తప్పకుండ ఆహారంలో క్యాలరీస్ ఉండేలా చూసుకోవాలి. 2) గర్బవతికి రోజుకి 300 క్యాలరీస్  శక్తి అవసరం అవుతుంది 3)అదనంగా 15 గ్రాముల మాంసకృత్తులు 4)10 గ్రాముల  కొవ్వుపదార్దాలు ఉండేలా చూసుకోవాలి. గర్బిణీలు కాల్షియం వున్న ఆహారం తప్పకుండ తీసుకోవాలి. దీనివల్ల బిడ్డకి ఎముకలు, దంతాలు దృడం గా  రూపొందుతాయి అలాగే  తల్లికి పాలు కూడా సమృద్దిగా వుంటాయి.  ఐరన్ కూడా తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది.  గర్భవతులు ఆహారం విషయంలో పాటించవలసినవి :  * రోజుకు మూడు కన్నా ఎక్కువ సార్లు భోజనం చెయ్యాలి. * మొలకెత్తినధాన్యాలు,ముడిధాన్యాలు ఆహారం తీసుకొవాలి. * పాలు, మాంసము, కోడిగుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. * ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. * ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభభించి తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి. * టీ, కాఫీ ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది ఇవి శరీరానికి కావలసినంత ఐరన్ అందకుండా చేస్తాయి . ఐరన్, ఫోలిక్ / కాల్షీయంను 14-16 వారాల గర్బం నుంచి ప్రారంభభించి తల్లి పాలు ఇచ్చేంతవరకు పోడిగించాలి. * టీ, కాఫీ ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది ఇవి శరీరానికి కావలసినంత ఐరన్ అందకుండా చేస్తాయి.

read more
జలగల వైద్యం గురించి మీకు తెలుసా?

ఒకడు మనల్ని పట్టి పీడిస్తుంటే వీడెవడండి బాబు జలగల పట్టుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు అంటే జలగలా మనిషే పట్టి పీడిస్తే ఇక అసలైన జలగ మనశరీరం మీద ఉంటె అబ్బో ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదు.అయితే జలగ చేసే తత్వం తెలుసు కాని జలగ చేసే మేలు చేసే మరో కోణం ఉందని అంటున్నా రు నిపుణులు. ముఖ్యంగా యునాని వైద్యం లో ముఖ్యంగా బోదకాలు, వేరికోస్ వైన్స్ వంటి వాటికి జలగ చికిత్స చేయవచ్చని ఇది నాడీ వైద్యం లో కూడా దీని ప్రస్తావన ఉందని నిపుణులు డాక్టర్ యునాని వైద్యురాలుడాక్టర్ ఎస్ జి వి సత్య, నాడీ తెరఫీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు.  హృద్రోగంలో జలగ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ  ప్రైం హాస్పిటల్ కు చెందినా హృద్రోగ నిపుణుడుఇంటర్ వెంష్ణల్ కార్డి యలజిస్ట్  డాక్టర్ రఘు అన్నారు. ఇటీవలి కాలం లో ముఖ్యంగా కోవిడ్ తరువాత రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె రక్త నాళాల లో సమస్యలు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. గుండె నాళా లలో గడ్డ కట్టడం వల్ల తరచూ సమస్యలు వస్తూ ఉంటాయి.   రక్తాన్ని పలుచగా చేసేందుకు వాడే మందులు తక్కువే అందుకే హిరు డిస్ అనే మందును జలగల నుండి ఉత్పత్తి చేసి వాడతారని జలగ నుండి మందు తీయడం కష్టం కాబట్టి ఈ మందుకు ప్రత్యామ్నాయాలు చేసి ఉపయోగిస్తారని డాక్టర్ రఘు వివరించారు. జలగతో వైద్యాన్ని హిరుడో తెరఫీ అంటారు. జలగా సాంకేతిక నామం హిరుడోస్ వీటి గురించి పందొమ్మిది శ తకలాలో  జలగలను వైద్యానికి ఉపయోగ పడతాయని మొట్ట మోదట సారి చెప్పింది హిప్పో క్రాట్స్ శరీరంలో మలినాలు పెరిగినప్పుడు. అనారోగ్యం సంభవిస్తుంది. ఆకాలం నాటి వైద్యులు వైద్య శాస్త్రాన్ని నమ్మేవారు ఎవరికైనా తీవ్ర అనారోగ్యం వచ్చిందో జలగాలతో వైద్యం పెట్టి రోగి రక్తం పీల్చేసే వారని ప్రాచీన వైద్యం లో జలగ అత్యంత కీలక వైద్య విధానంగా జలగ చికిత్స గురించి పందొమ్మిదో శతకం లో వివరించిన అనంతరం ప్రాచుర్యం లోకి వచ్చిందని అంటున్నారు ఇంటర్ వెంష్ణల్ కార్డి యెలజిస్ట్ డాక్టర్ రఘు అన్నారు.జలగ వ్యాపారం చేసే వాళ్ళ లో కోట్లకు పడగలెత్తిన వాళ్ళూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అసలు జలగ చికిత్స సురక్షితమా ? జలగ ఒక జీవిని పట్టుకున్నప్పుడు అశరీర భాగం లో స్పర్శ లేకుండా రసాయన పదార్ధాలు వసులుతుంది ఫలితంగా నొప్పి తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. రక్తం పోతున్నా ఆ వ్యక్తికి నొప్పి తెలియదు.ఈ విధానాన్ని ఉపయోగించి అతి సున్నితమైన ప్రాంతలాలో వైద్యం చేయడానికి జలగను వాడే వారు అని అంటున్నారు. హిరూడిన్ రసాయన ప్రభావం వల్ల రక్తం గడ్డ కట్టదు. జలగకు వైద్యానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు... జలగను ఆంగ్లం లో  గ్రాంధిక పదం లెస్, లెస్ నుండే ఆంగ్లం లో లీచ్ అనే పదం వచ్చిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ లో బ్రిటన్ లోని వైద్యులు సైతం చర్మం గడ్డ కట్టిన కత జలగాను లేఅచ్ ను వాడుతున్నట్లు తెలిపారు.ఊడి పోయిన చెవి ముక్కు  వెళ్ళాను మోకాలి చిప్పలు అరిగిపోయి నప్పుడు. జలగను  వినియోగిస్తున్న విషయం గమనించ వచ్చు. ఏది ఏమైనా జలగ చేసే మేలు వేరేది చెయ్యదు. అని అంటారు డాక్టర్ రఘు.                              

read more
డెంగ్యూ జ్వరంతో ప్రాణాలే పోతున్నాయా ?

డెంగ్యు జ్వరం ఇన్ఫెక్షన్ తో ఫ్లోరిడాలో నరనలు చోటు చేసుకుంటున్నాయి. డెంగ్యు జ్వరంతో 3౦ సంవత్సరాల మహిళ మరణించింది.డెంగ్యు జ్వరం పై  అవగాహన కల్పిం చాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.ఫాటల్ దోమల వల్ల పుట్టిన వైరస్ యు ఎస్ లో కనుగొన్నారు.డెంగ్యు జ్వరం కేవలం వేడిగా అంటే ఊష్ణ మండల ప్రాంతాలలో మాత్రమే కాదు,ఇతర వాతావర ణాల లోను డెంగ్యు విజ్రుం భిస్తుంది.దక్షిణ అమెరికాలోని పర్యావరణంలో మార్పులు ప్రమాణాలు ఇతర కారణాలు చాలామంది అమెరికన్లు డెంగ్యు  వ్యాప్తి చెంది ఉండవచ్చునని అమెరిక సంయుక్త రాష్ట్రం లోని మియామిలో ఉదృతంగా ఉందని సమాచారం. ఒక్క దోమద్వారా ఒక వ్యక్తి మరోవ్యక్తికి డెంగ్యు ఇతరులకు వ్యాపిస్తుందని ఎడాస్ అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యు వస్తుందని జ్వరం,ఎర్రటి దద్దుర్లు,కండరాలు జాయింట్స్ లో నోప్పులు తీవ్రంగా ఉంటాయని ఒక్కోసారి  రక్త శ్రావం తీవ్రంగా ఉంటుందని. ప్రతి ఏటా 4౦౦ మిలియన్ల ప్రజలు ఇంఫెక్షన్ కు గురి అవుతున్నారని యు ఎస్ కు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ ప్రివెంక్షన్ తెలిపింది. 2౦ 19 లో ఫ్లోరిడాలోని 413 మంది గిరిజనులు కు డెంగ్యు ను గుర్తించి నట్లు తెలిపారు. వీరిలో చాలామంది క్యూబా వెళ్లి వచ్చినట్లు సమాచారం ఇందులో స్థానికంగా ఉంటున్న వారిలో 18 మందికి సంబందించిన అందులో మియామికి చెందినవారు ఒకరని ఇన్ఫెక్షన్ వల్ల మరనించిందని. ఆమె ప్రయాణించిన చరిత్రను డాక్టర్స్ పరిశీలించాల్సి ఉందని జనటిక్ గానే వైరస్ ఉందని అది స్థానికంగా  ఉండే వైరస్ గా గుర్తించారు. ఈ అంశం పైన న్యూ ఇంగ్లాండ్ జర్నల్ లో ఆఫ్ మెడిసిన్ జాక్సన్ మెమోరియల్ ఆసుపత్రికి చెందిన ఇన్ఫెక్షన్ దేసీజెస్ నిపుణుడు డాక్టర్ స్టీఫెన్ మోరిస్ వివరించారు. ఫ్లోరిడా నేడు డెంగ్యు తో విల విల లాడుతోంది.దక్షిణ అమెరికాలో ఉన్న డాక్టర్స్ కు ప్రమాదకరమని డెంగ్యు నివారణకు ప్రస్తుతం వ్యాక్సిన్ అబ్డుబాతులో లేదని ఇన్ఫెక్షన్ నివారరణకు గుడ్ బగ్ స్ప్రే ,చేయాలని. మీ చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచాలని నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో ఎక్కువసేపు నిలబదవద్దని .నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో  దోమలు గిడ్లు పెడతాయని తెలిపారు.నీళ్ళు నిల్వ ఉండే  బకిట్లు,గిన్నెలు పూల కుండీలు ఫ్లవర్ వాస్ లలో నీరు ఉంచరాదని వివరించారు.సి డిసి డెంగ్యు విభాగం పి వి ఎట్రో,రికో తదితరులు పాల్గొన్నారు.

read more
ప్రపంచానికి ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక! ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. కొన్నిరకాల వైరస్ లు మందులను సైతం తట్టుకుని నిలబడుతున్నాయని ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్నిరకాల్ వైరస్ లు తట్టుకుని నిలబడుతున్నాయని. త్వరగా వ్యాపిస్తుందని హెచ్చరించింది.యు ఎస్ సంస్థ ఒకేరకమైన వైరస్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ను పెంచుతున్నాయని అయితే వైరస్ లు చికిత్చకు కూడా లొంగకుండా తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే ఈ అంశం పై ఏ మాత్రం దృష్టి సారించకుండా అవగాహన లేకుంటే ఇలాంటి వాటిని నిశితంగా పరిసీలించకుంటే చికిత్చలునిర్ధారణ పై అవగాహన అవసరం. ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలా ఉంటుంది.. ఫంగల్ ఇన్ఫెక్షన్ ముప్పు ఎలాఉంటుంది అన్న అంశం అంచనా వేయడం కష్టమే అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఎందుకంటే వీతిగురించిన సమాచారం డాటా లేదని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.ఇందుకోసం ప్రభుత్వం పరిశోధకులు 19 రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ పై పనిచేయాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపునిచ్చింది.ప్యాండ మిక్ తరువాత బ్యాక్టీరియా యాంటి మైక్రో బయల్ రెసిస్టేన్స్ అంటే తట్టుకునే శక్తి ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నాయని చికిత్చకు సైతం లొంగడం లేదని ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రజా ఆరోగ్యానికి సంబందించిన అంశం గా డబ్ల్యు హెచ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యాంటి మైక్రోబయాల్ రేసిస్టెంట్ డాక్టర్ హన్నన్ బల్ఖి పేర్కొన్నారు.ఫంగల్ ఇన్ఫెక్షన్లు తీవ్ర అనారోగ్యం పాలైన వారిలో తరచుగా వస్తూ ఉంటాయి. క్యాన్సర్,లేదా టి .బి రోగులలో కవిడ్ 19 సమయం లో ముఖ్యంగా ప్యాండ మిక్ సమయం లో అధిక మందులు వాడకం కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. ప్రస్తుతం ఫంగల్ ఇన్ఫెక్షన్ కు నాలుగు రకాల చికిత్చాలు అందుబాటులో ఉన్నాయి.కొన్ని ప్రత్యామ్నాయాలు మాత్రమే అభివృధికి అవకాసం ఉంది. వాతావరణం లో వస్తున్న మార్పులు అంటే అక్కడ జరిగిన ఘటనలు,జియో గ్రాఫిక్ వల్ల పెతోజన్స్ లో మార్పులు యాంటి ఫంగల్ మందులు వ్యవసాయ రంగం లో యాంటి ఫంగల్ మందులు కూడా కారణం కావచ్చు అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.ఫంగల్ పెతోజన్స్ ను మూడు విభాగాలుగా విభజించారు. వాటిప్రభావం ఆధారంగా నిర్ధారించారు. దీనివల్ల ఎన్నో అవుట్ బ్రేక్స్ ఆసుపత్రి పాలైన ఘటనలు క్రిప్టో కాకస్,నియో ఫోర్మన్స్, అస్పెర్ గిల్లెస్, ఫుని గటస్, కాన్దిడాఅల్బికన్స్, వంటి ఉన్నాయాని అయితే అత్యంత ప్రభావవంతమైన కాందిడా అరిస్ ఇది అన్ని మందులను తట్టుకుంటుంది.ఇదే కుటుంబానికి చెందినా మ్యుకోరేల్స్ ఫంగీ ఇది చాలా ప్రభావవంతంగా పెరిగిందని తీవ్ర అనారోగ్యానికి దారితీసింది.మధ్యస్తంగా ఉండే వాటిలో ఇతర ఫన్గీలు ఉన్నాయని సి ఓ సి సి ఐ డి ఐ డి ఇ ఎస్ ,ఎస్ పి పి క్రీ ప్టో కో కుస్ గట్టి వంటివి ఉన్నాయని. రానున్న ఫంగల్ ఇన్ఫెక్షన్  ముప్పు నుండి ప్రజా ఆరోగ్యాన్ని కపాడుకోవాలాని సూచించింది. 

read more
ఒవేరియన్ క్యాన్సర్ ను ఎదుర్కోవడం కష్టమా -సులభమా?

  మీరూ ఒవేరియన్ క్యాన్సర్ తో ప్రమాదం లో ఉన్నారా ?57 అమెరికన్ స్త్రీలలో 1  మాత్రమే ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసారు.ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగ వచ్చు.మీకు ఒవేరియన్ క్యాన్సర్ తో బాధ పడుతున్న  తల్లి,చెల్లి లేదా కూతురు ఉన్నారా ?.బి ఆర్ సి ఎ 1 బి ఆర్ సి ఏ 2 జెనిటిక్ పరీక్షలు వక్షోజాల క్యాన్సర్ కోసం చేయించరా అందులో పోజిటివ్ వచ్చిందా. అయితే మీరు మరింత ప్రమాదం లో ఉన్నట్లే. 16 నుండి 8౦ స్త్రీల లో పోజిటివ్ వచ్చిందని కారణం వారిలో జెనిటిక్ మ్యుటేషన్ వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వృద్ది చెందు తుందని   చేసిన పరిశోదనలో వెల్లడించారు.మీకు మీ తల్లి గాని చెల్లి గాని లేదా కూతురు గాని బృస్ట్ క్యాన్సర్  ఉంటె. అయితే మీకు ఈ క్యాన్సర్ కూడా ఉన్నట్లే.ఒవేరియన్ క్యాన్సర్ కు బృస్ట్ క్యాన్సర్ కు పూర్తిగా అవగాహన కలిగి ఉండక పోవచ్చు కాని కేవలం సమస్యను హార్మోన్ సమస్య గానే భావిస్తారు. 5౦ సంవత్సరాలు పై బడ్డ వారి లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. 65 సంవత్సరాల వారిలో పూర్తిగా క్యాన్సర్ విస్తరిస్తుంది... ఒవేరియన్  క్యాన్సర్ కు  సంబందించిన వాటి పై పూర్తిగా మదింపుచేయడం పై దృష్టి సారించారు. సి ఎ 125 అంటే క్యాన్సర్ సంబందిత ప్రోటీన్  ఒక సంవత్సరం లో ఇది దాదాపు ౩6 రెట్లు ఒవేరియన్ క్యాన్సర్ వరూధి చెందే అవకాశం ఉంది.ఇది నమదగ్గ రిమాఎకర్ కాదని సాధారణంగా ఎక్కువ కన్నా కాస్త తక్కువే స్థాయి లో పరిస్థితులు వస్తాయని అదీ గర్భిణి గా ఉన్నప్పుడు లేదా ఇతర క్యాన్సర్ లు ఆసమయంలో ప్రోటీన్  ను గుర్తించే టెస్ట్ కొందరు లేదా మూడింట రెండు వంతుల మంది స్త్రీలలో ఒవేరియన్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇటీవల చేసిన నూతన పరీక్షా విధానం వల్ల స్త్రీలలో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్ ను సత్వరం  వ్యాధిని గుర్తించడం తద్వారా వ్యాధి నివారణకు సహకరిస్తుంది. క్యాన్సర్  క్రూరం అప్రజా స్వామికం.... కొన్ని కొన్ని రకాల పద్దతుల ను సులభంగా ఎదుర్కోవచ్చు. అలాగే ఇతర  ఏ షయాలలో సిగ్గు పడినా  ముఖ్యంగా స్త్రీల విషయం లో  అది మరణ శాసనమే అవుతుంది. ఒవేరియన్ క్యాన్సర్ అనేది కిల్లర్ క్యాట గిరి లోకి వస్తుంది. ఇప్పటికే నిపుణులు ఎలా ఎదుర్కోవా లి అంటే   వారు సత్వరం కనుగొంటే మంచిది. ఈ సమస్య కు చికిత్స చేయడగినదేనా -ఎదుర్కోగలిగినదేనా.  దీనిని ముందుగానే నిర్దారించడం అసాధ్యమా ? ఒక మార్పు కోసం ప్రయాత్నిస్తున్నారు. ఈ నూతన పరీక్ష చూపిన విషయంచేసిన వాగ్దానం ఏమిటి అంటే ఒవేరియన్ క్యాన్సర్ ను గుర్తించ వచ్చని. ఈ సంవత్సరం చివరి నాటికి నివారించే స్థాయి కి అందుబాటు లోకి తీసుకు రావాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నారని వివరించారు.   ఈ పరీక్ష వివరాలను  ను చూసినప్పుడు టెలిటేల్ ఫింగర్ ప్రింట్ లేదా మీ రక్తం లోని  ప్రోటీన్ పే ట్రన్ ఎఆధారామ్గా  సత్వరం కనుగొనడం ద్వారా అలా మీ ప్రా ణాలను కాపాడు తుందని.దానిని మీరు స్వీకరిస్తారా. లేదా అన్నదే మీవిచక్షణకే ఒదిలి పెడుతున్నామని అన్నారు.వారికి చాలా ప్రశాంతత తో కూడుకున్న మనశాంతి కావాలి ఒవేరియన్ క్యాన్సర్ వల్ల పెను ప్రమాదం లో ఉన్నారుఅని నిపుణులు చ్చరిస్తున్నారు.ఒవేరియన్ క్యాన్సర్ వల్ల చాలా ఎక్కువ స్థాయిలో యానక్జైటీ కి గురి అవుతారని ఏమ్మన్యుల్ పెట్రికిన్ ఎఫ్ డి ఎ లో పరిపాలనా కేంద్రం లో ఆమె పనిచేసారు.బిఒలోజిక్స్ ద్వారా మదింపు చేసి పరిశోధన  ఈ పరీక్ష శాస్త్రీ యంగా  పరీక్షను అభివ్రుది చేసామని ఆమె అన్నారు. ఈ పరీక్ష ద్వారా స్త్రీ యొక్క స్థితి సరిగానే ఉందా లేదా అన్న విషయం తెలుసుకుంటే వారికి పెద్ద ఉపసమనం కలిగించిన వారమౌతాము.ఎవరైతే పరీక్షలు చేయించు కున్నారో వారిలో ప్రమాదం బారిన పడిన వారి సంఖ్య తక్కువే అని 57 మందిలో ఒకరికి వారి కుటుంబంలో ఒవేరియన్ క్యాన్సర్ రోగులు ఉండవచ్చని వారు పరీక్షలు చేయించుకోవాలి ఎందుకంటే  ఇతర స్త్రీల కంటే వారిలో రిస్క్ శాతం మూడు రెట్లు ఉంటుంది.అని అంటునారు నిపుణులు. యాభై ఏళ్ళు పై బడ్డ వారు అత్యవసరంగా వారి కుటుంబా లలో వక్షోజాల క్యాన్సర్ విస్తరిస్తోంది. ఈ వ్యాధి  అత్యంత ప్రమాదకరమైన జబ్బులలో 5 వ వ్యాధి ప్రాణాలే హరిస్తోందని నిపుణుల పరిశీలనలో కనుగొన్నారు.దాదాపు 8౦% స్త్రీలలో వారి ప్రాణాలు హరించే క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నట్లు కనుగొన్నారు. 8౦% అంటే 25౦౦౦ మంది లో ఒవేరియన్ క్యాన్సర్  ఉన్నట్లు గుర్తించారు. ఈ సంవత్సరానికి ఒవేరియన్ క్యాన్సర్ చివరి దశకు చేరుకుంటుందని అయితే వారిలో ౩5% బతికి బట్ట కట్టగలరని నిపుణులు తేల్చారు.నూతనంగా వచ్చిన ఈ పరీక్ష వారికి సహకరిస్తుందని ఆశా భావం వ్యక్తం చేసారు.అలాగే సాధారణ మహిళ లలో ఈ వ్యాధి గుర్తింప పడలేదో అంటే గుర్తించడం లో ఆలస్యమైన  వారికి  విజయ వంతంగా చికిత్స చేయడం కష్ట సాధ్య మౌతుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఒవేరియన్ క్యాన్సర్ వల్ల వారి ఒవేరియన్ ను తొలగించాల్సి రావడాన్ని పూర్తిగా ఆపివేయాలి. అయితే వారికి ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండే విధంగా వారికి భరోసా కల్పించాలి.పెట్రికాయిన్ అని పిలిచే పద్ధతి ద్వారా మెనోపాజ్ కు ముందు స్త్రీలలో వారి ఈ సర్జరీ చేస్తారు. ఈ సర్జరీ కారణం గా చాలా మంది స్త్రీలు ఇంఫెర్టి లిటి తో బాధ పడుతున్నారు.ఈ శస్త్ర చికిత్స కారణంగా ఆస్టియో ప్రోరో సిస్,గుండె సంబందిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. కాగా తీవ్రమైన మేనోపాజల్ లక్షణాలు వస్తాయని తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు.ఈ సంవత్సరమైనా మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పరీక్షలు సత్వరం చేయించండి. ఇటీవల చేస్తున్న పరీక్షలలో ఒక కొత్త వైద్య శాస్త్రం ప్రకారం దీనిని ప్రోటేఒమిక్స్ స్టడీగా పేరు పెట్టారు. ఈ పరీక్షలో స్త్రీల ప్రోటీన్స్ పై పెట్రికాయిన్ పై నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన  లాన్స్ లిట్ట సంయుక్తంగా బయోటెక్ కంపెనీ కి చెందిన కర్రే లాజిక్ సిస్టమ్స్ దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేసాయి. ఈ పరీక్షల కోసం ఉత్తమ మైన సంకేతిక పరిజ్ఞానం తో ఆధునిక ల్యాబ్ లను  లైసెన్స్ పొందిన ల్యాబులను లాబొరేటరీ లను నివహిస్తున్నారు.ఈ ల్యాబులను ల్యబోరేట రీ  కార్పోరేషన్, అఫ్ అమెరికా, క్వెస్ట్ డయాగ్నోసిస్ జాతీయ స్థాయిలో వనరులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా క్లినికల్ ట్రైల్స్ పూర్తి చేసామని. ఇప్పటికే 216 మంది మహిళల వద్ద రక్త నమూనాల నుఒవేరియన్ ఉన్న వారిని ఒవేరియన్ క్యాన్సర్  లేనివారి రక్త నమూనాలు   సేక్జరించారు వీటిని పూర్తిగా పరిశీలించాల్సి ఉందని. ఈ కొత్త పద్ధతి వరూధి చేయడం ద్వారా వ్యాధి లో ప్రతి బిందువును పూర్తిగా పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.చిన్న పరీక్షల కోసం 1౦ 9 నమూనాలు ప్రధామిక స్థాయిలో  క్యాన్సర్ ను గుర్తించి ప్రత్యేకంగా వారిలో  తప్పుడు పోజిటివ్ ను నమూనాలలో గుర్తించలేదని పేర్కొన్నారు.ఈ పరిశోదన రానున్న మరో ఐదు ఏళ్ళు క్యాన్సర్ రహిత సమాజంగా చూడాలన్నదే మా అభిమతం.  వీటిని పరిశీలించేందుకు ఇతర పరీక్షలు ఉన్న వస్తిలో ఫోనీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా క్యాన్సర్ ముందుగా పసిగట్ట వచ్చు నని. గతంలో తక్కువ ప్రభావం తో కూడిన యంత్రాలని వినియోగించి చేసిన పరీక్షలు తప్పుడు పోజిటివ్ శాతం 5%.  

read more