రక్త హీనత అంటే ఏమిటి?

అనేమియా అన్నది వ్యాధి కాదు.ఇది కొన్ని రకాల వ్యాధులకు సంకేతం.అనేమియా అంది రక్తానికి సంబంధించిన డిసార్డర్ గా పేర్కొన్నారు.మనశరీరం లో ఉన్న రక్తం  ద్వారా మాత్రమే మెడకు ఆక్సిజన్ అందుతుంది.శరీరానికి రక్తం అందడం లో ఎర్ర  రక్త కణాలు తగ్గినప్పుడు అనిమియాను ప్రధానంగా రెండు రకాలుగా పేర్కొన్నారు.ప్రైమరీ ఎనిమియా,ప్రాధమిక దశలో ఎనిమియా, సెకండరీ అనీమియా,ప్రైమరీ అనిమియా లోఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. సెకండరీ ఎనిమియాలో ఎర్ర రక్త కణాల విద్వంసం జరుగు తుంది.అసలు అనిమియా గురించి మాట్లాడాలంటే ఎర్రరక్త కణాల నిల్వ తగ్గిపోవడం లేదా రక్త శ్రావం జరగడం శరీరంలో రక్తకణాల ఉత్పత్తి  తగ్గడం లేదా రక్త కణాల విద్వంసం,పెరగడం,లేదా శరీరంలో ఎక్కడైనా గాయం లేదా క్యాన్సర్ ఉన్నా రక్త శ్రావం జరగడం దీని కారణంగా శరీరంలో పోషకాల లోపం ఎర్రరక్త కణాల ఉత్పత్తి పెరగడం శరీరంలో ఉన్న రక్త కణాల విద్వంసానికి కారణం ప్లీహమే అని నిపుణులు నిర్దారించారు. అనేమియా లక్షణాలు... రక్తహీనత వాళ్ళ త్వరాగా అలిసి పోవడం,ఊపిరి పట్టి నట్టుగా ఉండడం.చర్మం పాలిపోవడం,రక్త పోటు పెరగడం,ఊపిరి పీల్చడం కష్టంగా ఉండడం. వంటి లక్షణాలు రక్తా హీనతను సూచిస్తాయి.   అనేమియా నిర్ధారణ పరీక్షలు... హేమగ్లోబిన్ పరీక్ష ద్వారాఎర్ర  రక్త కణాల శాతం చూస్తారు ఇతర పరీక్షల ద్వారా .ఏరకమైన ఎనిమియానో గుర్తించాల్సి ఉంది అనిమియాకు చికిత్స... అనిమియాలో చాలా రకాల అనిమియా లక్షణాలు ఉన్నాయని,ఆయా సమాస్యను బట్టి కారణాలను బట్టి  చికిత్స చేస్తారు.కొన్ని కేసులలో రక్తం ఎక్కించాల్సి వస్తుంది.ఎరిత్రో పాయిన్టిన్ ను కరెక్ట్ చేయడం అనిమియాను తగ్గించవచ్చు అంటున్నారు.రక్త హీనాతకు కారణం ఏదైనా రక్తం లో హేమగ్లోబిన్ తగ్గకుండా ఎర్ర రక్త కణాలు పెంచుకునే విధంగా ఆహారం తీసుకోవడం,డై టీషి యన్స్ ఇచ్చిన సూచన పాటించడం కీలకం. 

read more
కోవిడ్ యాంటి వైరల్ పిల్ కు యు కే అనుమతికి 

కోవిడ్19 వేరియంట్ విశ్వరూపం చూపిస్తున్న వేళ  ఇక కోవిడ్ తీవ్రతను తగ్గించేందుకు  స్డంస్త రూపొందించిన యాంటి కోవిడ్ పిల్ ఇక నోటి ద్వారా తీసుకునే వైద్యం అందుబాటులోకి వచ్చింది. యాంటి కోవిడ్ పిల్ తీసుకున్న 5 నిమిషాల కే ఉపసమనం కలిగించే పిల్ యు కే అనుమతించడం హర్ష నీయమని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచం యావత్తును వణికించిన కోవిడ్ 19 నివారణకు శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోదనలు అన్ని ఇన్ని కావు.  కోవిడ్ చికిత్సకు నిర్దేశించిన తొలి యాంటి వైరల్ పిల్ తో కేసులు తగ్గుముఖం పట్టగలవని ఆశిద్దాం. ఈ మేరకు మెర్క్ అండ్ కో ఉత్పాదక సంస్థ ఎఫ్ డి ఏ అనుమతిని కోరుతూ అర్జీ సమర్పించింది. కోవిడ్ 19 సమయం లో అమెరిక సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్ దెబ్బకు ప్రజలు పిట్టల్ల రాలిపోయిన  ఘటనను చూసాము. అత్యవసర సమయంలో  మాత్రమే వినియోగించవచ్చని తక్కువతో కూడిన  చికిత్స అందుబాటులోకి వస్తే రోగులు సమస్యల నుండి బయట పడేందుకు మోనో క్లోనల్ యాంటి  బాడీ చికిత్సను వినియోగించవచ్చు.ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో అత్యవసర సమయం లో  మోనో క్లోనల్  మోలో న్యు పిరావిర్ పై ఇచ్చిన సమాచారం ఆధారంగా 1౦ రోజులలో అనుమతించింది.   ని మెర్క్విసి ఇ ఓ అధ్యక్షుడు రాబర్ట్ డేవిస్ ఒకప్రకటనలో తెలిపారు.కాగా మా సంస్థ చేసిన అభ్యర్ధనను  పునః పరిశీలించాలని ఎఫ్ డి ఏ కు కోరినట్లు చెప్పారు.కాగా మేలిన్స్ పిరావిర్ ను ప్రపంచం లోని రోగులకు  అందరికీ త్వరలో అందిస్తామని రాబర్ట్ డేవిస్ పేర్కొన్నారు. ఇప్పటికే బిడెన్ సర్కార్ మేల్సునో పిరావిర్   మందును 17 మిలియన్ అమెరికన్లకు ఇచ్చేందుకు తమ సంస్థకు ఆర్డర్ చేసిందని స్పష్టం చేసారు. మేల్సునో పెరావిర్ మందును అసలు ధరకన్నా 1 /3 వంతు ధరకే అంటే $7౦౦ డాలర్లకే ఇవ్వన్నున్నట్లు  తెలిపారు.  యాంటి బాడి చికిత్సను ఇంత్రవైన్యుల్ గా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మెర్క్ సి ఇ ఓ అధ్యక్షుడు రోబర్ట్ డేవిస్ వెల్లడించారు.కాగా తమ సంస్థ 1౦ మిలియన్ల ప్రజలకు అవసరమైన  మోల్సునో పిరావిర్ ను సంవత్సరం చివరినాటికి అందిస్తామని రాబర్ట్ స్పష్టం చేసారు. వ్యాక్సిన్ తీసుకొని వారు ఆసుపత్రిలో చేరిన వారి పై కోవిడ్ తీవ్రంగా ఉన్నవారికి కొద్ది పాటి కోవిడ్ లక్షణాలు  ఉన్నవారికి ప్రతి ఐదు గురికి క్లినికల్ ట్రైల్స్ నిర్వహించినట్లు తెలిపారు.కాగా గతం లో మాదిరిగా కోవిడ్  అంటే భయపడాల్సిన అవసరం లేదని ఇంటి వద్దే మేల్సునో పిరావిర్ పిల్ ను రోజుకు రెండు సార్లు వేసుకోవాలని అలా ఐదు  రోజుల పాటు వేసుకోవాలని  బాగా ఉపయోగ పడుతుందనిఅన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి క్లినికల్ ట్రైల్స్ కు అర్హులు కారని అన్నారు.అయితే  ఫైజేర్ అత్లెఅ  ఫార్మా లాంటి మరికొన్ని  ఉత్పాదక సంస్థలు యాంటి వైరల్ పిల్ ను తాయారు చేస్తున్నట్లు సమాచారం.  యాంటి వైరల్ పిల్స్ ను వృద్ధి చేయడం గమనార్హం                                   

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
రోగికి పంది నుండి తీసిన కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ విజయవంతం

అవయవాల ను ట్రాన్స్ ప్లాంట్ చేయడం వై ద్యరంగానికి కొత్త కాదు. అలాగే దాతల నుండి తీసిన కిడ్నీ,లివర్,వంటివి ఇంప్లాంట్ లోను   వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కింది. అయితే ఒక జంతువు నుండి తీసిన కిడ్నీ  అమర్చడం లో విజయం సాధించారు వైద్యులు. ఏ అవయవ మైనా ట్రాన్స్ ప్లాంట్ చేస్తే  శరీరానికి ఫారన్ బోడీగా భావిస్తుంది కొన్ని సందర్భాలలో ట్రాన్స్ ప్లాంట్ చేసిన  అవయవం స్వీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ఓ రోగికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి వస్తే ఆరోగికి పందినుండి  తీసిన కిడ్నీ ని అమర్చడం లో వైద్యులు విజయం సాధించారు అయితే  కిడ్నీ అమర్చిన తరువాత  దానిని శరీరం రిజెక్ట్ చేయలేదని వైద్యులు తెలిపారు. జంతువుల నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం లో సాధించిన ప్రగతి ఒక కీలక మలుపుగా పేర్కొన్నారు  వైద్యులు. మానవ శరీరం లో మనిషిది కాని మరో అవయవాన్ని పంది నుండి తీసిన కిడ్నీ ని అమర్చడం  తొలి సారి కావాదం విశేషం. డాక్టర్ ఈఓ ట్రాన్స్ ప్లాంటేషన్ అని అంటారు. జనటిక్ గా ఇంజనీరింగ్ చేయబడ్డ కిడ్నీ ని రోగి వెంటిలెటర్ పై ఉంచి అమార్చడం మరో విశేషం.  అయితే పంది కిడ్నీ కావడం సహజంగా రీ యాక్షన్ ఉంటుందని అభిప్రాయ పడ్డారు.   ట్రాన్స్ ప్లాంట్ ఇన్స్టిట్యుట్  కు చెందిన డాక్టర్ నీ యు లొంగ్ ఆన్  సర్జన్ డిపార్టుమెంటు ఆఫ్ సర్జరీ రాబర్ట్ మోంట్ గో మేరీ ఎం డి లియాన్ వీచార్  నేతృత్వం లోని  వైద్య బృందం రెండు గంటల పాటు సాగింది. ప్లాంటేషన్ చేస్తున్నంత సేపు నిశితంగా పరిశీలించారు. పరిశోదనలో సైతం  ఏ రకమైన రీ యాక్షన్ రాక పోవడం తో వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ట్రాన్స్ ప్లాంటేష న్స్ లేక చాలామంది ప్రజలు చనిపోతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సి డి సి వివరాల ప్రకారం దాదాపు 75.౦౦౦ మంది ప్రజల కు  అవయవాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా 8,౦౦౦ మంది రోగులకు మాత్రమే అవయవ దానం చేసేవాళ్ళు అందుబాటులో ఉన్నారని నిపుణులు పేర్కొన్నారు.ప్రతి తొమ్మిది నిమిషాలకు ట్రాన్స్ ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్నారని జేనిటిక్స్ ను మార్చే అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు అభిఇప్రాయ పడుతున్నారు. ఈ శస్త్ర చికిత్స విజయవంత మైతే ఇక అవయవాల మార్పిడి తో మరింత మందికి ప్రాణం పోయవచ్చని ఆశిద్దాం.                     .

read more
 తడి ఆరిపోయే కళ్ళకి ముక్కు ద్వారా స్ప్రే...

ఎవరైతే కళ్ళలో తడి ఆరిపోతూ ఉండే సమస్య ఎదుర్కుంటారో ఒక నూతన సాధనాన్ని ఎఫ్ డి ఏ  అనుమతించింది.ఈ రకమైన  డిజార్దర్ కు చికిత్స స్ప్రే.రోజుకు రెండు సార్లు వాడాల్సి ఉంటుంది. కంటి తడి ఆరిపోయే సమస్యకు నూతన చికిత్స ఉత్తేజాన్ని ఇచ్చింది.కంటి వైద్యులకు రోగులకు ఊరట నిచ్చింది. ఓయ్ శ్చర్  పాయింట్ ఫార్మా ఈవిషయాన్ని వెల్లడించారు.ఈ మందుకు చీఫ్ మేడి కల్  ఆఫీసర్ గా  మారియన్ మచ్సాయి వ్యవహరిస్తున్నారు. స్ప్రే మందు ధర 1౦$ మాత్రమే ఉండవచ్చు.త్యర్య అనే కొత్త పేరుతో స్ప్రే అందుబాటు లోకి రానుంది. ఒఎస్తేర్ పాయింట్ ఇంకా పలు ఇన్సూరెన్స్ కంపెనీలు డిస్కౌంట్ కోసం యత్నిస్తున్నాయి. మందును వారెనిక్లినే ను ఎవరికైనా ఏరో క్సియిన్ ఇవ్వచ్చు. దీనివల్ల కృత్రిమ మైన కన్నీరు  ఎవరికీ అవసరమో వారు రోజుకు 3 లేదా 4 సార్లు వాడచ్చు. ఇప్పటికే మేము నిర్వహించిన ట్రైల్స్ లో చాలామంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో కొందరికి మామూలుగా కొందరికి తీవ్రంగా అతి తీవ్రంగా ఉన్న వారు.ఉన్నవారు ఉన్నారని. మచ్సాయి తెలిపారు.ఈ కొత్త విధానం లో బాధితులకు చాలా మందికి ఉపశమనం కలుగు తుందని  కంటిలో నీరు రాకుండా ఎండిపోవడం వంటి వాటికి చికిత్స చేయడం కష్టం.వారెనిక్లినే వాళ్ళ మెడకు ఉండే  నరాన్ని స్టి మ్యులేట్ చేయడం తో సహజంగా కన్నీరు వస్తుంది.ఇందు కోసం పరిశోదనలో బూష్టన్ కు చెందిన టఫ్ట్స్  స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వ విద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మైకల్ రేయిజ్ మాన్ పరిశోదనలో  పాల్గొన్నారు. స్ప్రే 14 రోజుల పాటు పనిచేస్తుంది.లేదా 3 నుండి 6 నెలలు పని చేస్తుంది.ఈ మందుకు డాక్టర్ ప్రిస్కిప్షన్  అవసరం దీనివల్ల కంటికి ఎలాంటి రీయాక్షన్ ఉండదు.అమెరికన్ అకాడమి ఆఫ్ అప్తమాలజి ప్రోఫెసేర్  మెయిని విశ్వ విద్యాలయం వివరించారు. కంటి లో కన్నీరు లేదని చింత వలదు. కనీరు మున్నీరుగా విలపించినా సమస్యే అసలు కన్నీరు లేక పోయినా  సమస్యే. సో దొంత వర్రీ కృత్రిమంగా ఎదవాలంటే మందు రెడీ.                                

read more
పుట్టగొడుగులతో క్యాన్సర్ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించవచ్చు. 

క్యాన్సర్ రోగులు ఒత్తిడి నిరాశ నుండి బయట పడాలంటే పుట్టగొడుగుల ఉండే  ప్సిలోసైబిన్ సైకో తెరపి తో ఒత్తిడిని తగ్గించవచ్చు.అని అంటున్నారు నిపుణులు. అసలు పుట్టగొడుగులు క్యాన్సర్ కు సంబంధం ఏమిటి అన్నదే ప్రశ్న. కొన్ని మందులు మానసికంగా ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగ పడతాయి. క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ కాగానే నిరాశకు ఒత్తిడికి  గురి ఆవు తారు.  ఇక తన జీవితం ముగిసి పోయిందని ఇక జీవించడం అసాధ్యమని  అనారోగ్యం తో పోరాడలేమని అభిప్రాయం వ్యక్తం చేస్తారు.ఈ కారణం గా తీవ్రమైన  ఒత్తిడికి గురి అవుతున్నారు.  ఆక్రమం లో నిరాశకు లోని ఆరోగ్యాన్ని కుంగ  దీసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన క్లినికల్ ట్రైల్స్ లో వెల్లడించారు. రాక్ విల్లె లోని అక్విలోనో క్యాన్సర్ సెంటర్ కు చెందిన ఎం డి,  సైకి డిలిక్ సమస్యలకు వైద్యం  చేయవచ్చని. అందునా క్యాన్సర్ రోగులకు ఒత్తిడిని నిరాశను తగ్గించే వైద్య్యం అందించవచ్చని  క్లినికల్ ట్రైల్స్ లో మంచి ఫలితాలు సాధించామని వెల్లడించారు. పి సిలో సైబిన్ తో సైకో తెరఫీ ని సమన్వయం చేస్తూ 25 మిల్లి గ్రాముల సిలోబిన్  అంటే మరేదో కాదు పుట్టగోడుగులతో డోస్ కు ముందు తరువాత తెరఫీ చేయవచ్చని.అంటున్నారు  నిపుణులు. కినికల్  ట్రైల్స్ లో  ప్రతి  పుట్టగోడుగూ  అద్భుతం సృష్టిస్తోంది.  పుట్టగొడుగుల డోస్ మిషన్   8   గంటలు  పడుతుంది.  తదనంతరం తెరపిస్ట్ నుండి బయటికి  రావచ్చు.  తెరఫి సమయం లో రోగులు  చెవులకు హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే ఒక వినోత్న మైన సంగీతం కంటిలో వివిద రకాల షేడ్స్ వస్తాయి.     వెలుతురు  పూర్తిగా పోయి ఈ అంశం పై ప్రాధాన పరిశోదన మనీష్ అగర్వాల్ చేసిన ట్రైల్స్ లో 5౦%  పాల్గొన్నారని  8 వారాల డోసుల తరువాత  ఒత్తిడి  నుంచి  వారిని బయటికి తీసుకు రాగాలి గామని మనీష్ అగర్వాల్  తెలిపారు. రేటింగ్ స్కేల్ ద్వారా పరీక్షించి నట్లు తెలిపారు. గతంలో జరిగిన పరిశోదనలో పుట్టగోడుగులతో అద్భుతనైన తెరఫీ సహరాంతో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. జీవితాంతం వేదించే ఒత్తిడి అన్క్షియిటి పై అకుఇలినొ లో చేసిన పరిశోధన భిన్న మైనదని  వైజ్ఞానికంగా ల్యాబొరేటరీ లో కొలవ గలిగామని.కొన్ని తెరఫీలు వివిధ గ్రూపులలో నిర్వహించారు. ఆంకాలజిస్ట్ సైకి డెలిక్ తెరఫి లో  అగర్వాల్ పాల్గొన్నారు.క్యాన్సర్ నిర్ధారణ తరువాత చాలామంది ఒత్తిడికి గురి కావడాన్ని అగర్వాల్ గమనించారు.ఈ పరిశోదన మంచిఫలితాలు ఇచ్చాయని తరువాత కాలం లో మంచి ఫలితాలు వస్తాయని అగర్వాల్  ఆశాభావం వ్యక్తం చేసారు. సిలోసీబిన్ పుట్ట గోడుగుల్లో ఒక ఇంగ్రీడియంట్ దీని తెరఫి కి అనుసంధానం చేయడం ద్వారా  వివిధ రకాల మానాసిక సమస్యలకు ఒత్తిడి యంక్జైటి నివారణకు పుట్టగొడుగులు ఉపకరిస్తాయి. ఒత్తిడి యంక్జైటి ని పూర్తిగా పరిశీలించారు. అబ్సెసివ్ కంపల్సివ్ దిజార్దర్ అల్కొలిజం లేదా పోగాతాగడం. పై చాలా విశ్వ విద్యాలయాలు ముఖ్యంగా జాన్ హాప్ కిన్స్ విశ్వ విద్యాలయం నాన్ డిగో ఇంపీరియల్ కళాశాల యు కే లోతైన  పరిశోదన లు నిర్వహించారు.మానసిక సంబందమైన సమస్యల నివారాణకు సిలోసీబిన్ వల్ల లాభామే అని ఎఫ్ డి ఏ  అనుమాతుల కోసం వేచి చూస్తున్నామని సిలోసీబిన్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని శాస్త్రజ్ఞులు పేర్కొనారు .                   

read more
 మరణాల రేటు పెరగడానికి కారణం మానసిక సమస్యలే-పరిశోదన వెల్లడి .

  ఒక పరిశోధనలో ప్రజల మానసిక అనారోగ్యం,మేధో పరమైన వైకల్యానికి  దారి తీసింది.దీనికారణంగా ప్యాండమిక్ సమయం లో ఇతరుల కన్నా మరణాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది కోవిడ్ సమయం లో కోవిడ్ 19 తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు మరణాలకు కారణమయ్యాయి. యు కే లో నిర్వహించిన ఒక నూతన పరిశోదనలో మానసిక సంబందమైన సమస్యలు మేధోపరమైన వైకల్యం  చోటు చేసుకుంది రెండూ ఇబ్బంది కరంగా మారడం తోకోవిడ్ కు ముందే ఈసమాస్యలు ఉన్నన్నడునే   ప్రమాదానికి కారణ మయ్యాయని ఈ సమస్యలు ప్యాండమిక్ లో మరింత ఎక్కువ గా పెరిగాయని ఒక వైపు మానసిక అనారోగ్య సమస్యలు మేధో వైకల్యం వల్లే మరణాల రేటు పెరగడానికి కారణమయ్యింది. ఇప్పుడు చేసిన పరిశోదనలు అధిక మరణాలు,సాధరణ మరణాలు అప్పటి పరిస్తితు లలో మేధో పరమైన వైకాల్యాల పై లండన్కింగ్ కళా శాల కు చెందిన డాక్టర్ జయంతి డోస్ మున్షి పరిశీలిన జరిపారు. ఉద్వేగాలు మానసికంగా ఎలా పని చేస్తాయి.కోవిడ్ 19 సమయం లో మేధో పరమైన వైకల్యం  తీవ్ర రూపం దాల్చింది  కారణంగా అధికంగా మరణించారని నిర్ధారించారు. సాధారణ జనాభా కోవిడ్ తో పాటు ఇన్ఫెక్షన్ ఇతర కారణాల వల్ల మరణించారని తేల్చారు. కోవిడ్19 హై రిస్క్ తోనే  మరణించారని డాక్టర్ మున్షి తెలిపారు.  ప్రజలు మానసిక అనారోగ్యం తో పాటు మానసిక ఒత్తిడి,చుట్టూ ఉన్న పరిస్థితులు ఇక కోవిడ్ వస్తే మరణమే అని  ఇక తాను కుతుమ్బనీ దూరమయ్య నని కోవిడ్ రోగులను తప్పనిసరిగా అందరికీ దూరంగా క్వా రన్ టైన్ లో ఉండాలాన్న  బాధ  ఎమెర్జెన్సి లో చేర్చారు అంటే ఎదో అయిపోయిందన్న భావన మానసికంగా ఇక చనిపోతా నన్న భయం వెంటాడింది. మానసికంగా కుంగి పోయారని కోవిడ్ వచ్చినా రాకున్న చిన్న పాటి లక్షనానికే ఆసుపత్రిలో చేరాలని చేరి సరైన సమయం లో  వైద్యం అందడం లేదన్న భావన మేధావులను సైతం మనో వైకాల్యానిక్ గురి అయ్యారనేది వాస్తవం.అసలు ఏమి జరుగు తోందో  అర్ధం కానిస్థితి ఎవరు ఏది చెపితే ఆవిషయాన్ని గుడ్డిగా నమ్మి చేసన పనులు అవగాహనా రాహిత్యం తోభయ పడి చనిపోయిన  వారు ఉన్నారు. తనకు కోవిడ్ వచ్చింది ఈ సమస్యనుండి బయట పడలేమని ఇక తాను బతికి ఉండి వ్యర్ధమని చనిపోవడం ఒక్కటే  మార్గమని తానాను తాను ఉరితీసుకున్న వారు ఉన్నారు.  దీనికి తోడు వేరే ఇతర కారాణాలు కూడా మరణాలకు కారాణాలు  అయ్యాయన్నది వాస్తవం. మేదో వైకాల్యం వల్ల 9 నుండి 24 మరణాలుకోవిడ్ కారణం.   ఈ టింగ్ డిజార్డర్స్ 4 నుండి 81 రెట్లు కోవిడ్. దిమ్నీషియా 3 నుండి 82 రెట్లుకోవిడ్  పర్సనాలిటి డి జార్దర్4 నుండి 5 8 రెట్లు కోవిడ్  స్నిజో ఫీరియా స్పెక్రం డిజార్దర్ 3 నుండి 26 రెట్లు కోవిడ్  పైన పేర్కొన్న వారికి గతం లో ఇలాంటి సమస్యలు ఉంది ఉండవచ్చని కోవిడ్ నాటికి తీవ్రమై నరనించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.             .          .     .  

read more
వాయు కాలుష్యం మరియు శబ్ద కాలుష్యం గుండె వైఫల్యానికి కారణం కావచ్చు.

వాయు కాలుష్యం, రోడ్డు పై వచ్చే శబ్ద కాలుష్యంకొన్ని ఏళ్లుగా వింటున్న వారికి హార్ట్ ఫైల్యూర్ వస్తుందని  పరిశోదన వెల్లడించింది. డెన్మార్క్ లో 22,౦౦౦ మహిళా నర్సులపై పరిశోదన జరిపింది.44 సంవత్సరాలు  పై బడ్డ వారు 15 నుంచి 2౦ సంవత్సరాల పాటు మదించిన నైట్రో జన్,డయాక్సైడ్ రేణువులు,రోడ్డు పై  ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్ద కాలుష్యం ప్రభావం వల్ల మూడు సంవత్సరాల  తరువాత కొత్తగా హార్ట్ ఫైల్యూర్  కు దారి తీసింది. గతం లో పోగాతాగడం అలవాటు ఉన్నవారు.హై బి పి ఉన్న వారు దీనివల్ల విరుద్ధమైన ప్రభావం  లేదా వ్యతిరేకమైన ప్రభావం ఉంటుంది. కోపాన్ హార్గాన్ విశ్వవిద్యాలయం డెన్మార్క్ కు చెందిన పర్యావరణ  శాస్త్ర వేత్తడిపార్ట్ మెంట్ అఫ్ హెల్త్ సైన్సెస్ ప్రోఫెసుర్ యు న్ -హీలిన్  వీటిపై పరిశోదనలు చేస్తున్నారు. గతం లో పొగతాగడం అలవాటు ఉన్న వారు.72%హార్ట్ ఫైల్యూర్ కు ప్రబావం ఉంటుందని. 3 కిలోమీటర్ల పరిధిలోని ట్రాఫిక్ శబ్దానికి కాలుష్యం 3% రెడియస్ లోని పరిదిలో ఇళ్ళు వాతావరణ కాలు ష్యం కన్నా శబ్ద కాలుష్యం ప్రామాదకరం హార్ట్ ఫైల్యూర్ కు కారణం అని విశ్లేషించారు.  అమెరికన్ జనరల్ హార్ట్ అసోసియేషన్ డిసీజెస్ లో ఈ  అంశాన్ని ప్రచురించారు.పరిశోదనలో కనుగొన్న కొన్ని అంశాలను  అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జనరల్ లో ప్రచురించారు.గతంలో జరిగిన పరిశోదనలో వాయు కాలుష్యం,రోడ్ ట్రాఫిక్ వల్ల   వచ్చే శబ్ద కాలుష్యం వ్యక్తి గతంగా ఆరోగ్యం పై తీవ్రప్రాభావం చూపుతాయి.కాలుష్యాన్ని ఎదుర్కోవాల్సిందే. వాతా వరణ కాలుష్యం తోనే హార్ట్ ఫైల్యూర్ రిస్క్ ఉంది. నగరాలలో ఊపిరి తిత్తుల అనారోగ్యం,ఎక్కడైతే ఎక్కువ కాల్యుష్యం ఉంటుందో దానిని హార్ట్ ఫైల్యూర్ గా పరిగణించడం. గాలిలో ఉండే కాలుష్యం వల్ల ట్రోమాకి కరాణం గా పేర్కొన్నారు. ఈ పరిశోదనలో మహిళా నర్సుల పేర్లను నమోదు చేసుకున్నారు. వారి పూర్తి వివరాలను ఒక ప్రశ్నావళి లో సేకరించారు. వారి బాడీ మోస్ ఇండెక్స్ లైఫ్ స్టైల్ వాళ్ళ  అలవాట్లు,సిగరెట్,మద్యం,వినియోగం,శరీర వ్యాయామవ్యాయామం,ఆహారపు  అలవాట్లు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య పునర్నిర్మాణం, పని చేసే తీరు తెన్ను,ఇంటి లోపలి కాలుష్యం పెద్దగా  ప్రభావం  చూపలేదు. కాలుష్య నియంత్రణ చేయగలిగితేనే హార్ట్ ఫైల్యూర్ తగ్గించవచ్చు అని నిపుణులు నిర్ధారించారు.                                                  

read more
ఫ్లూ పొంచి ఉంది జర బద్రం సి డి సి హెచ్చరిక 

వర్షాకాలం తరువాత రానున్నది ఫ్లూ కాలమే అని అంచనా వేస్తున్నారు.ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఫ్లూ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటినిబంధనలు పాటించడం వల్ల ఫ్లూ కేసులు 6౦ %తగ్గు ముఖం పట్టాయి. కోవిడ్ తరువాత పదివారాలు లాక్ డౌన్ ఉన్నందున కొలంబియ విశ్వ విద్యాలయం  పరిశోధకులు శాస్త్రజ్ఞులు అధయనం చేసారు. ముఖం పై మాస్క్,చేయి సానిటైజ్ చేసుకోడం వల్ల ఇంఫ్లూ ఎంజా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ సమయం లో నిరోధించ గాలి గా మన్నారు. ఇన్వి రాన్ మెంట్ హెల్త్  సైన్సెస్  అసిస్టెంట్ ప్రోఫెసర్ సెన్ పైన్ వెల్లడించారు. మేల్మేన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ న్యూయార్క్ కు చెందిన శాస్త్రజ్ఞులు తమ పరిశీలనలో కోవిడ్ 19  ఇంఫ్లూ ఎంజా ఒకే రకంగా వ్యాప్తి చెందుతుంది.సార్క్ కోవిడ్ ను నియంత్రించడం ద్వారా ఇంఫ్లూ ఎంజా  విస్తరణను తగ్గించ వచ్చు. దురదృష్ట వసాత్తూ చాలా ప్రదేశాలాలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కోవిడ్19 నియమ నిబందన ను  తొలగించారు.కాగా రానున్న చలికాలం ముందు ముందు ఫ్లూ విజ్రుంభించే కాలం అని పేర్కొన్నారు. అంటే దాని ఆర్ధం ఫ్లూ చాలా సులభంగా త్వరగా విస్తరిస్తుంది.అయితే రక్షణ కవచం లేకుంటే  ప్రజలలో రోగనిరోదక శక్తి తగ్గడం వల్ల ఇంఫ్లూ ఎంజా గత సంవత్సరం యు ఎస్ లో ఫ్లూఎంజా లేదు. ఇంఫ్లూ ఎంజా  వైరస్ ఎప్పటికప్పుడు పరివర్తన,రూపాంతరం  చెందుతూ ఉంటుందని పై అన్నారు. ప్రతి రెండు,లేదా 5 సంవత్సరాల కోక సారి ఇంఫ్లూ ఎంజాతో ఇన్ఫెక్షన్ కు గురియ్యారని. ఇంఫ్లూ ఎంజా మళ్ళీ వచ్చే అవకాసం ఉందని మన రోగ నిరోధక శక్తి తగ్గిందో సమస్యలు తప్పవని ఒక పరిశోదనలో పై బృందం కంప్యుటర్ మోడల్ ద్వారా ప్రయాణం ఆంక్షలు,పేస్ మాస్క్,సామాజిక దూరం  పాట శాలాల మూసివేత వల్ల 2౦2౦ లో వ్యాప్తి ప్రభావం లేదని తేల్చారు. ఫ్లూ విస్తృత వ్యాప్తి చెందితే... ఒక నాతన పరిశోదనలో విస్తృత స్థాయిలో ఇన్ఫెక్షన్ వ్యాధులు వ్యాప్తి చెందితే రానున్న కాలం ఫ్లూ ను  ఎదుర్కోక తప్పదు అని ఈ సంవత్సరాన్ని ఫ్లూ సంవత్సరంగా పేర్కొన్నారు.నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇన్ఫెక్షన్ డిసీజ్  ఎండి మెడికల్ డైరెక్టర్ బెతేన్స్ డే డాక్టర్ విలియమ్స్ స్కాఫ్నర్ పరిస్థితి మరింత తీవ్రంగా ఉండవచ్చని. అంచనా వేస్తున్నారు. యు ఎస్ లో ఇప్పటికే 2,౦౦౦ కేసులు నమోదు అయ్యాయని యుఎస్ కు చెందినా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  ప్రిమిక్షన్ 2౦2౦ -2౦ 21 ఫ్లూ సీజన్ గా పేర్కొన్నారు.ఫ్లూ సీజన్ 35 మిలియన్ల కేసులు ఉన్నాయని సమాచారం. 2౦2౦ -2౦21 లో ఒక బాలుడు మాత్రమే ఫ్లూ తో మరణించాడని.మూడు సీజన్లలో 144 -199 కన్నా  తక్కువే అని సి డి సి పేర్కొంది. సామాజిక దూరం,మాస్క్ వంటివి పిల్లలు వేసుకోవడం,పాతాశాలలు మూసి వేయడం వల్ల ఇంఫ్లూ ఎంజా లేదని. తేల్చారు. కొంత మంది నిపుణులు చర్చల సమయం లో ప్రజలలో ఇమ్యునిటి సరిగా లేక పోయినా ఇబ్బిడి ముబ్బిడి గా  జనభాపెరుగుదల వల్ల ఫ్లూ త్వరగా విస్తరిస్తుందని.ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఎక్కువే అని లేదా ఫ్లూ వల్ల తీవ్ర అనారోగ్యం.అస్వస్థత,కు గురి  కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.స్థానికంగా ఆయారాష్ట్ర్రాలు ప్రజా ఆరోగ్యానికి చెందిన అధికారులు  మాస్క్ వేసుకోవాలాని లేదంటే ఫ్లూ కు గురికాక తప్పదని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.  సిడిసి 2౦2౦ -2౦21 ని ఫ్లూ నివారణ సంవత్సరంగా ప్రకటించింది.                                            

read more
అనాఫిలాక్సిస్   వస్తే అన్ని సమస్యలే 

అనాఫిలాక్సిస్ అనుకోకుండా చాలా తీవ్రంగా మొత్తం శరీర మంతా ఎలర్జిక్ రియాక్షన్  శరీరం నుండి విడుదలయ్యే హిస్తామిన్ ఇతర రసాయనాలు విడుదల వల్ల ఒక్కో సారీ గాలి తీసుకునే మార్గాలు మూసుకు పోవడం వల్ల గాలి పీల్చడం కష్టంగా ఉంటుంది.దీనిఫలితంగా సంకోచించడం జరగదు.దీనివల్ల అసహజమైన నొప్పి క్రామ్స్,వాంతి వచ్చినట్టుగా ఉండడం.డయేరియా ,హిస్టామిన్ కు కారణం రక్తాన్ని రక్త నాళాన్ని పలుచగా చేస్తుంది.దీని కారణం గా లో బ్లడ్ ప్రెషర్ రక్త ప్రవాహం లోనే కొన్ని రకాల ఫ్లూయిడ్స్ లీక్ కావడం కూడా గమనించ వచ్చు.దీని వాళ్ళ శరీరం లో రక్తం శాతం తగ్గుతూ ఉంటుంది.లో బ్లడ్ ప్రేషేర్, లేదా లొబ్లడ్ వోల్యుం షాక్ కు గురికావడం. లేదా ఊపిరి తిత్తు లలో వాపు దీని  వల్ల ఊపిరి తీసుకోడానికి సంబంధం ఉంది.దీర్ఘ కాలంగా అనాఫ్య్లక్షిస్ కు కారణాలుగా చెప్పవచ్చు. దీనికి కరాణాం కొన్ని రకాల మందులు. ఆహారం కూడా ఎలర్జీ కి దారి తీస్తుంది. పోలిమ్య్క్షిన్,మార్ఫిన్,పోల్లెన్స్,లేదా ఇతరా ద్రవాలు పీల్చినప్పుడు  చాలా అరుదుగా  అనాఫిలాక్సిస్ వస్తుంది. అనాఫిలాక్సిస్  లక్షణాలు ..... అనాఫిలాక్సిస్ లక్షణాలలో ఊపిరి పీల్చికోవడం కష్టంగా ఉండడం మాట్లాడ లేకపోవడంవనకడం.గందర గోళం, మాదిబలహీనంగా కొట్టుకోవడం.సైనో సిస్,  దురద దద్దుర్లు.అలసట బద్ధకం,వాంతులు,విరేచనాలు. తీవ్రమైన నొప్పి,చర్మం ఎర్రగామారడం.దగ్గు,దీనికి ప్రతి చర్యగా నోటిలో ఎదో రసాయన వాసన,కొద్ది పాటి  రక్తపు చుక్కకే కళ్ళు తిరిగిపోవడం.ఈ లక్షణాలు నిమిషం లో లేదా గంటలో వస్తాయి.  అనాఫిలాక్సిస్  నిర్ధారణ .... అనాఫిలాక్సిస్ ,ఎలేర్జి   కారణ మైనప్పుడు చికిత్స తరువాతే చేస్తారు. అనాఫిలాక్సిస్ కు చికిత్స .... అనాఫిలాక్సిస్  ఒక అత్యవసర చికిత్స చేయాల్సిన స్థితి,దీనికోసం సి పి ఆర్ కార్డియో పల్మనరీ రెసురెసుస్క్తిట్టి ఎషణ్ , దీనినే ప్రజలు సీవియర్ ఎలేర్జిక్ రీయాక్షన్  అని తెలుసు. ఇది మారిత ప్రమాదం గా మారి ఎపి-పెన్ లేదా ఇతర  ఎలేర్జి కిట్ ఒక వేళ అత్యవసరంగా చికిత్స తపనిసరి కావచ్చు.ఇందుకోసం నోటి ద్వారా గాలిమార్గాన్ని పంపించాల్సి రావచ్చు  దీనిని వైద్య పరిభాషలో ఎండో ట్రాచీల్ ఇంటుబెషన్ అంటారు.దీనిని ట్రాఛి యా అత్యవసర సమయం లో  ట్రై కో స్టమి,క్రై కో త్యరోటమీ వీటికి ట్యూబ్ ను నేరుగా గొంతులోనుంచి వేస్తారు.ఎఫినేఫిన్ ఇంజక్షన్ ను ఆలస్యం చేయకుండా  దీనిలక్షనాలు తగ్గించడానికి యాంటి ఇస్తామిన్స్,కార్టి కాస్టర్ రోఇడ్స్ ను వాడతారు. గాలి పీల్చుకోడం ఇబ్బందిగా ఉంటే అది అత్యవసరం కావచ్చు.                                                                 

read more
ఇంజక్టబుల్ ప్యాచ్‌తో హార్ట్ ఎటాక్ నుండి రికవరీ

గుండె పోటు నొప్పి వచ్చిన తరువాత పాడై పోయిన ధమని ప్రాంతం పై వచ్చే చారాలు లేదా మచ్చలు ఉండడం వల్ల  సంకేతాలు సమాచారం అందదు. పైగా శరీరానికి రక్త ప్రసారం అందదుదీనివల్ల గుండె బలహీన పడుతుంది. ఈకారణంగానే గుండె అసహజంగా కొట్టుకుంటుంది. ఈసమస్యను ఒమ్హ్యత్మియా లేదా ఫైల్యూర్ అంటారు. ఇప్పుడు వైద్యుల కు రెండురకాల ప్రాత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఒకటి పాడై పోయిన కణజాలాన్ని రిపేర్ చేయడం లేదా శస్త్ర చికిత్స ద్వారా  వేరొకటి ఇంప్లాంట్ చేయడం ఎలక్ట్రికల్ బ్రిడ్జ్ ద్వారా గుండెకు సంకేతం పంపడం  లేదా చాతిని తెరచి ఓపెన్ హార్ట్ సర్జరీ దీనివల్ల కొన్ని గుండె సమస్యలు  వచ్చే అవకాసం ఉంది వైద్యులు ఓపెన్ హార్ట్ లేదా గుండెను,చాతిని తెరచి  సర్జరీ చేసే విధానాన్ని నివారించాలి.  ఈ పద్దతిలో చేసే శస్త్ర చికిత్సకు బదులు  నూతనంగా రూపొందించిన ప్యాచ్ ను ఉపయోగించవచ్చని అయితే పాడై పోయిన  డ్యామేజ్ అయిన గుండె కణజాలాన్ని గ్రాఫ్టింగ్ చేయవచ్చు.ఇప్పుడు శాస్త్రజ్ఞులు తమ మాటను నిలబెట్టుకునెందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇంజుక్ట బుల్ ప్యాచ్ ఒకరకమైన ఆకారం తో కూడిన గుండె కణం పై మజిల్ పై గ్రాఫ్టింగ్ చేస్తారు. అయితే ఇంజక్టబుల్ ప్యాచ్ ను ఇప్పటికి వరకు ప్రజలపై పరీక్షించాలేదని. ఈ రకమైన ట్రైల్స్ నిర్వహించేందుకు మరింత సమయం పడుతుంది.  జంతువుల పై జరిపిన ట్రైల్స్ విజయవంత మయ్యాయి. ప్రయోగాత్మకంగా తయారు చేసిన ప్యాచ్ ను చుట్టవచ్చు.గుండెలోని కణజాలానికి  మజిల్ కు అంటించవచ్చు. ఒక సారి ప్యాచ్ ను పెట్టిన తరువాత గుండె సహజం గా  పని చేసేటట్లు చేస్తుంది. ఎలుకలు,పందుల పై నిర్వహించిన ప్రయోగం లో సాధించిన అంశాల పై నేచర్ బయో మెడికల్ ఇంజనీరింగ్ లో ప్రచురించారు. పరిశోదనలో పాడై పోయిన గుండె పై అమర్చగానే ఎలుకలలో ఉన్న గుండె కణాలు కండరాలు  గుండె సహజంగా కొట్టుకోవడం అరంభించిందని గుర్తించామన్నారు.శరీరానికి రక్త సరఫర జరిగిందని  తెలిపారు.గుండె కణజాలానికి రక్త సరఫరా జరిగిందని.తెలిపారు. నాలుగు వారాలలో గుండె సహజంగా పని చేయడం జరిగిందని.ప్యాచ్ చేసిన గుండెకు బాగా పని  చేశాయని ఆక్సిజన్ పంప్ చేయడం శరీరానికి రక్త సరఫరా అందించమని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఇంజక్టబుల్ ప్యాచ్ తో హార్ట్ అట్టాక్ ను నివారించాగలిగే చికిత్స అందరికీ అందుబాటులో కి రావాలని  కోరుకుందాం.              

read more
అక్టోబర్ నెల వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెల

అక్టోబర్ నెలలో  అంతర్జాతీయ  క్యాన్సర్  అవగాహన నేలగ  అతర్జాతీయ క్యాన్సర్  పరిశోదన సంస్థ క్యాన్సర్ అవగాహన నెల గా ప్రకటించారు.  ప్రపంచ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్భారంగా మారుతోంది.2౦2౦ నాటికి ప్రపంచంలో బ్రస్ట్ క్యాన్సర్ ను సహజంగా గుర్తిస్తున్నారు.  ఇప్పటికే 2.26 మిలియన్ల బ్రస్ట్ క్యాన్సర్ కేసులు  గుర్తించినట్లు ఇందులో 6,85,౦౦౦ మంది మరణించారని ఐ ఏ ఆర్ సి తెలిపింది.  2౦2౦ నాటికి బ్రస్ట్ క్యాన్సర్ చాలా సహజమని స్త్రీలు క్యాన్సర్ వల్ల మరణించడం సహజమైన  ప్రక్రియగా పేర్కొంది.  ప్రపంచ వ్యాప్తంగా బ్రస్ట్ క్యాన్సర్ వల్ల మరణాల రేటు పరిశీలిస్తున్నారు. అత్యధిక ఆదాయం గల దేశాలాలో సామాజిక ఆర్ధిక అసమానతలు కూడా మరణాలకు కారణం గా పేర్కొన్నారు.  స్త్రీ ఆరోగ్యం విషయంలో వివక్ష చూపడం విచారకరం. వక్షోజాల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్సతో జీవించడం దుర్భరంగా మారింది.ఆర్ధికంగా,మధ్యంతర కుటుంబాలాలో ఆదాయం తక్కువగా ఉండడం తో చాలా మంది చికిత్స అందక మరణిస్తున్నారని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో మూడు వంతులు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వక్షోజాల క్యాన్సర్ అవగాహన తోనే మరణాలు ఆపగలం.          

read more
ప్రతి ఒక్కరికి జీవించే హక్కు

స్వచ్చ మైన వాతావరణం పొందడం మానవహక్కు ---యు ఎన్ మానవహక్కుల కాన్సిల్ తీర్మానం. ప్రపంచం లో వాతావరణ కాలుష్యం రాసాయానాలు వెలువడడం ఇతర వాతవరణాల వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని దీనికారణంగా 13.7 మిలియన్ల మరణాలు ప్రతిఏటా ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 24%గా ఉందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానవహక్కుల మండలి తీర్మానం ప్రవేసపెట్టింది.తీర్మానం లో స్వచ్చ మైన,పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన వాతావరణం మనవహక్కని ఐక్యరాజ్య సమితి హై కమీషనర్ సభ్య దేశాలు ఈనిర్ణ యాన్ని అమలు చేసేందుకు  పని చేయాల్సి ఉందని ఇది ల్యాండ్ మార్క్ గా యు ఎన్ పేర్కొంది. ప్రపంచం లో ప్రతి ఒక్కరికి స్వచ్చమైన ఆరోగ్యవంతమైన వాతావరణం పొందడం ప్రాధమిక హక్కు గా పేర్కొంది.ఈసమావేశం లో కోస్టారికా,మాల్దీవ్స్,మొరాకో,స్లోవేనియా,స్విట్జర్ ల్యాండ్,దేశాలు తీర్మానం 48 /13 మెజారిటితో ఆమోదం లభించింది అంటే తీర్మానానికి 43 దేశాలు మద్దతు తెలిపాయి. కాగాచైనా, భారాత్, జపాన్, రష్యా దేశాలు తటస్తంగా ఉండడం గమనార్హం.యు ఎన్ ఆమోదించిన తీర్మానాన్ని ధైర్యంగా అమలు చేయాలనీ,ఆరోగ్యవంతమైన వాతావరణం ద్వారా పారదర్సకత తో కూడిన ఆర్ధిక, సాంఘిక వాతావరణం విధాన నిర్ణయం ప్రజలకు రాక్షన తో పాటు.ప్రకృతిని పరిరక్షిస్తుందని ఐక్య రాజ్యసమితి జాతీయ మానహక్కుల సామాఖ్య కమీషనర్ మిచెల్లీ బచ్ల్ట్ నొక్కి చెప్పారు.           

read more
 అంతుపట్టని అల్పోర్ట్ సిండ్రోమ్ తో సమస్య తప్ప దా ?

కొన్నికొన్నిరకాల రోగాల పేర్లు చాలామంది కి తెలియనే తెలియవు పైగా వాటి పేర్లు సైతం మన నోటికి పలకదు.వాటిలో చాలానే అనారోగ్యాలు ఉన్నాయి.అల్పోర్ట్ సిండ్రోమ్ లోపల ఉన్న డిజార్దర్ దీనివల్ల మూత్రపిండాల లో డ్యామేజ్ అయ్యి ఉండవచ్చని అంటారు వైద్యులు.ఈ సమస్య ఉన్నవారిలో మీ మూత్రంలో రక్తం,వినికిడి ని కోల్పోవడం కంటిలో లోపాలు ఏర్పడే అవకాసం ఉందని నిపుణులు అంటున్నారు.ఈ వ్యాధి కిడ్ని కిందిభాగం లో సమస్యవస్తుందని,చెవి లోపలి భాగం అంతర్ చెవి,కళ్ళలోకోక్లియా వచ్చే అవకాసం ఉంది.దీనికి కారణం జీన్స్ లో చీలిక రావడం లేదా గీరుకు పోవడం అయితే అల్పోట్ సిండ్రోమ్  సమాస్య రావడం అరుదుగా వస్తుంది.దీనిని జెనిటిక్ సమస్యగా తేల్చారు కాగా అత్యంత కష్టంగా .ఎక్ష్ క్రోమోజోం లో కను గోన్నట్లు నిపుణులు స్పష్టం చేసారు. అల్పోర్ట్ సిండ్రోమ్  లక్షణాలు ---- అల్పోర్ట్ సిండ్రోమ్ సహజంగా మహిళలలో చాలా తక్కువ శాతం ఉంటుందని.అసలు లక్షణాలు లేకపోవడం లేదా మినిమల్ గా ఉండడం గమనించవచ్చు.ఒక వేళ స్త్రీలలో లక్షణాలు లేక పోయినావీరి జీన్స్ నుండి వారిపిల్లలకు సంక్రమించవచ్చు.అయితే పురుషులలో ఈ వ్యాదిలక్షణా లు చాలా తీవ్రంగా ఉంటాయని.చాలా త్వరగా వృద్ది చెందుతుందని అంటున్నారు నిపుణులు.అల్పోర్ట్ సిండ్రోమ్ కు కారణం దీర్ఘ కాలిక గ్లోమేరులోనేఫ్రిటిస్ ఇది కిడ్నిలో అంటే మూత్ర పిండాలలో కిడ్నిలలో ఇంఫ్లామేషణ్ లేదా అసలు లక్షణాలే లేకపోవడం.చివరి దశలో 4౦ -5౦ సంవత్సరాలాలో అల్పోర్ట్ సిండ్రోమ్ ను మూత్రం లో అసహజమైన రంగులో ఉండడం లేదా రక్తం పడడం.వినికిడి లోపం,కంటి చూపుకోల్పోవడం దగ్గు,కాళ్ళలో వాపులు కంటి చుట్టూ వాపువంటి లక్షణాలుగా తేల్చారు. అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణ పరీక్ష... అల్పోర్ట్ సిండ్రోమ్ నిర్ధారణకు శారీరకంగా ఎటువంటి ప్రత్యేక లక్షణాలు  లేవు.సహజంగా శారీరకంగా రక్తం తో కూడిన మూత్రం తో వచ్చే వారికి యూరిన్ఎనాలసిస్ లో రక్తం,ప్రోటీన్,లేదా ఇతర అబ్నార్మాలిటీస్ ,బ్లడ్ యూరియా నైట్రోజన్,క్రెఅటినిన్ ఎక్కువైనా రక్తం కూడిన మూత్రంలో తగ్గి ఉండవచ్చు.ఎర్రరక్త కణాలలో హేమక్రోటిక్ .ఆడియోమెట్రి గనక ఉంటె చెవి నరాలు లేకుంటే చేమిటి సమస్య వస్తుంది.అవసరమైన పక్షం లో బయాప్సీ లో దీర్ఘకాలిక గ్లోమేరులోనే ఫ్రిటిస్ ఉన్నట్లు గమనిస్తే అల్పోర్ట్ సిండ్రోమ్ గా నిర్దారిస్తామని వైద్యులు పేర్కొన్నారు. అల్పోర్ట్ సిండ్రోమ్ కు చికిత్స... అల్పోర్ట్ సిండ్రోమ్ ను నిలువరించేందుకు,పెంచడానికి  చికిత్స లేదుహై బిపి ని తప్పకుండా అదుపు చేయాలి.దీర్ఘకాలికంగా కిడ్నీ ఫైల్యూర్ కాకుండా ఉండడానికి చికిత్స చేయాలి.చివరి స్టేజ్ లో డయాల్ సిస్,లేదా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ తప్పనిసరిగా చేయాల్సి  వస్తుంది.  

read more
ఆల్బినిసం సమస్యలు

ఆల్బినిసం శరీరంలో   మెలనిన్  ఉత్పత్తి తగ్గడం వల్ల ముఖ్యం గా తల పై వెంట్రుకలు రాలిపోవడం లేదా జుట్టుపెరగక పోవడం స్కాల్ప్  సోరియాసిస్, జుట్టు తెల్లబడి పోడానికి కారణం మెలనిన్ ఉత్పత్తి లేకపోవడం కారణం గా పేర్కొన్నారు.ఈ సమస్యను జెనెటిక్ లోపం గా పేర్కొన్నారు.ఆల్బినిసం టైప్1 ను త్యరోసినస్ ఇది ఒక ఎన్జయం లేకపోవడం లేదా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల.ఎమినో యాసిడ్ లోపం వాళ్ళ మెలనిన్ టైప్ 2 ఆల్బినిసం వల్ల పెగ్మేంటేషన్ అంటేపొక్కులు,దద్దుర్లు వస్తాయి,అయితే ఈ సమస్యకు కారణం గర్భస్థ సమయం లో పుట్టిన వెంటనే సమస్య లు రావడం గమనించవచ్చు. అల్బనిసం లక్షణాలు ---- అల్బనిసం యొక్క లక్షణాలలో జుట్టునుండి దద్దుర్లు,మచ్చలు,చర్మం లేదా కళ్ళలో వస్తుంది.రోగి  చర్మం పై సోరియాసిస్ ను పోలిన మచ్చలు చర్మం రంగు మారుతుంది.జుట్టు రంగు కూడా మారుతుంది.రోగి కళ్ళు సరిగా గుర్తించలేరు చూపు మందగించడం స్పర్శను పూర్తిగా కోల్పోతారుఅవేలుతురు ను చూడలేరు. నిర్ధారణ పరీక్ష ----- ఆల్బినిసం ను నిర్ధారణకు జెనెటిక్ పరీక్ష ను వినియోగిస్తారు.ఎలక్ట్రోరేర్ ఇనోగ్రాం పరీక్ష ను  బ్రెయిన్ వేవ్ ను ఒక లైట్ ద్వారాకంటిని పరీక్స్శిస్తారు అలాగే కన్ను పనిచేస్తుందా లేదా పరేక్షిస్తారు.అల్బనిసం ప్రభావం ఏమేరకు ఉందొ తెలుసుకుంటారు. అల్బెనిసం కు చికిత్స ----- అల్బనిసం కు చికిత్స లేదు .చర్మం కళ్ళు దీనిబారిన పడకుండా రక్షించుకోడమే మార్గం.  

read more
ఆడేనో కార్సినోమాస్‌కి భయపడకండి!

ప్రపంచ ఆరోగ్య సంస్థ అడెనోకార్సినోమ ఒక మాలిగ్నెంట్ గా పేర్కొందిఅంటే దీని ఆర్ధం ఒకరకమైన గడ్డ ఇది సాధారణ మైనది కావచ్చు లేదా క్యాన్సర్ గడ్డ కావచ్చుగొట్టం లో గడ్డ,అసినార్,లేదా పాపిల్లరి,గా పెరుగుదల  కనిపిస్తుంది.  ట్యూమర్ సెల్ల్స్ లో శ్లేష్మం ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ప్రధామిక స్థాయి లో దీని నిర్వచనం ప్రకారం సూచించేది ఏమిటి అంటే అడెనో కార్సినోమాఒక కణజాలం గా గ్రంధి గా ఇందులో కొన్ని రకాల శ్లేష్మాలు ఉత్పత్తి చేస్తాయి.అడెనో కార్సినోమా  చాలా సహజంగా వచ్చే ఒకరకమైన ఊపిరి తిత్తుల క్యాన్సర్,ప్రత్యేకంగా స్త్రీలు,పొగ తాగని వారిలో ఇది కనిపిస్తుంది.అందుకే దీనిని క్యాన్సర్ కుటుంబం గా పేర్కొన్నారు.దీనిని మరోరకంగా క్యాన్సర్ కానీ చిన్న కణాలకార్సినోమాగాపిలుస్తారు.అడెనోకార్సినోమా ముఖ్యంగా ఊపిరితిత్తులు, అన్న వాహిక, పెద్దపేగు, లాలాజలగ్రంధులు,అడెనో కార్సినోమా ఫలితంగాగతంలోవచ్చినవ్యాధులు, లేదా ఊపిరితిత్తులలోగాయాలు,పెద్దపేగులో పుండు,వంటివి అడెనోకార్సినోమా అని నిర్వచించారు. అడెనో కార్సినోమా లక్షణాలు ----- అదేనోకార్సినోమా లో ఎక్కువ శాతం ఊపిరి తిత్తులలో  పెరిఫేరి లక్షణాలు ఉంటాయి అయితే తరచుగా  కొన్ని సందర్భాలలో వీటి లక్షణాలను కనబడవు అయితే బాగా ముదిరి పోయాక మాత్రమే రోగులలో  కనిపిస్తుంది.వారికి క్యాన్సర్ ఉందన్న ఆలోచన వారికి తెలియదు.వారి శరీరం అంతా పూర్తిగా పాకి  ఇక చికిత్సకు కూడా లొంగ నంతగా చేయిదాటి పోతుంది.అడే నోకార్సినోమా చాలా ఎక్కువసార్లు ఊపిరితిత్తుల కింది భాగం లో ప్లేరురాల్ మేమ్బ్రేన్స్ ను ఊపిరి తిత్తులను  అంటుకుని ఉంటుంది ఇది నల్లటి పొక్కులు లేదా మచ్చలు శ్లేష్మం ఆగడ్డ నుండి వస్తూ ఉంటుంది.మెరిసినట్టుగా పాలిపోయి న రంగులో ఉంటుంది. అడెనో కార్సినోమా నిర్ధారాణ పరీక్షలు ----- అడెనోకార్సినోమా ను గుర్తించేందుకు ఊపిరి తిత్తుల  రేడియోలాజికల్ పరీక్ష,కణాల బయాప్సి పరీక్ష తప్పనిసరిగా చేస్తారు. అసలు మన శరీరంలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గద్దకదని అయితే అది ఏగడ్డో తెలియాలంటేడాక్టర్ సూచన  మేరకు  బయాప్సి చేయించడం నుఖ్యం. అడినోకా ర్సినిమా కు చికిత్స---- అడెనో కార్సినోమాకు చీమో తెరఫీ,లేదా రేడియేషన్ తెరఫీ లేదా అవసరమైన పరిస్థితి లో శస్త్ర చికిత్స  చేస్తారు.      

read more
ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్ నెస్ వస్తే చనిపోవడం ఖాయమా?

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 21 కేసులు, తూర్పు ఆఫ్రికా ట్రైపనోసోమియాసిస్ గా పిలిచే ఈ అనారోగ్యాన్ని 1967  లో ఆఫ్రికా కు వచ్చిన ప్రయాణికుల నుండి వచ్చింది. తూర్పు,పశ్చిమ ఆఫ్రికా లలో  దాదాపు 2౦,౦౦౦ మందిలో స్లీపింగ్ డిసీజ్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం వస్తు ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి టి సెట్సే అనే ఈగ వల్ల వ్యాపిస్తోందని గుర్తించారు. ఈగ రక్తాన్ని పీల్చేస్తుంది. ఈ ఈగను కేవలం ఆఫ్రికాలో మాత్రమే కనుగొన్నారు. టి సెట్సే ఈగ వల్ల  తరచుగా నొప్పిగా ఉంటుంది. దీని కాటు వల్ల  ఎర్రగా మారి వాచిపోతుంది. ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్ నెస్ లక్షణాలు: తూర్పు ఆఫ్రికా ట్రై పనో సోమియాసిస్ కు కారణం ప్రోటోజొవ ట్రైపనో సోమ బ్రుసి రహోదేశి ఎంసె వల్ల జ్వరం తీవ్రమైన తలనొప్పి,కోపం,అలసట,కళ్ళు చేతుల  చుట్టూ వాపు, తీవ్రమైన తల నొప్పి,అలసట, కండరాల నొప్పులు,లింఫ్ నోడ్స్ వల్ల మెడ వెనుక భాగం లో నొప్పి ప్రధానంగా ఎప్పుదతే ఈగ కాటు వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల శరీర దారుడ్యం లో మార్పులు.తీవ్రమైన కోపం,ఏకాగ్రతను కోల్పోతారు,అసలు ఏమి చేస్తున్నామో, ఏమిచేయాలో అర్ధం కాక గందర గోళానికి ,మాటలో తేడా,లేదా వణుకు మూర్చ వంటి వి వేదిస్తాయి.పోద్దస్తమానాం సుదీర్ఘనిద్ర వాళ్ళ నిద్ర లేమి రాత్రి సహజంగా ఎదురయ్యే సమస్య.పశ్చిమ ఆఫ్రిక ఆఫ్రికన్ స్లీపింగ్ డిసీజ్ ఒక వేళ దీనిని సత్వరం గుర్తించక పోయినా చికిత్స చేయకున్నా కొద్ది నేల్లలలో చనిపోతారు.

read more
కాలినడక ఎంత మేలో తెలుసా...?

ఆధునిక వైద్య రంగానికి దిక్సూచి  యునానీ నే డాక్టర్ ఎస్ జి వి సత్యఅన్నారు.   నేడు వైద్యరంగం ఆధునిక పితామహుడు హకీమ్ బుఖరత్.సహాబ్ అని  అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ గా అంటారని ఆమె అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆమె తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ యునానితోనే సర్జరీ పుట్టిందని హకీమ్ బుఖారత్ సహాబ్ గుండె జబ్బుల వారికి 3౦౦ సంవత్సరాల బి సి లోనే ప్రేవెంషణ్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న నినాదం ఇచ్చింది హకీమ్ బుఖ్రాత్ సహాబ్ అని ఆమె అన్నారు. రోజూ ఒక వ్యక్తి 15 నిమిషాలు నడిస్తే గుండె  జబ్బు లు రావని అన్నారు. డాక్టర్ సత్య.ఇలా నడవడం వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయని,ముఖ్యంగా హార్ట్ డిసీజ్ తగ్గించవచ్చు.శరీరంలో పిక్కలు రెండవ గుండే లాంటిదని అంటారు. కింద నుండి రక్త ప్రసారం ఇవ్వాలి.ప్రతి తోజూ నడిచినప్పుడు కాళ్ళలో ఉండే రక్త నాళాలు స్క్వీజ్ అవుతాయి కిందనుండి పైకి పై నుండి కిందకి రక్త ప్రసారం జరుగుతుంది. గర్భంలో ఐదు వారాలలో పెరిగేది గుండె అని,వ్యక్తి మరణించిన తరువాత ఐదు నిమిషాలు కొట్టుకునేది గుండె నట కాబట్టి గుండెకి అంత విలువ మనకు ముందు వెనక వచ్చేది గుండె మాత్రమే. గుండె పని చేయాలంటే ఎంతో శక్తి కావాలి.గుండెని పని చేయించాలి అంటే హర్త్ను బలంగా ఉంచాలి.హార్ట్ గుండె పైన బరువు తగ్గించాలి.అంటే మీ గుండెకు  అనవసరమైన కొవ్వు ను పెంచకూడదు.ఒక మహా కవి ఏమన్నాడంటే తిండి కలిగితే కండ కలదోయ్ కందకలవాడెను మనిషోయి. అంతే కాని కొవ్వు కలిగితే గుండె కలదోయ్ కొవ్వు కలావాడెను మనిషోయ్ అని అనలేదు. కొవ్వు పెరిగిందో గుండె పని చేయదు అని గుర్తుంచు కోవాలి. బి పి సమస్య రాకుండా పెరగ కుండా చూసుకోవాలి.బిపి ఏదైనా ప్రమాదమే హై బిపి కి కళ్ళలో పక్షవాతం,లో బిపికి తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయి. అన్నిటి కన్నా లో బిపి ప్రమాదకరమని అన్నారు డాక్టర్ సత్య. గుండెల్లో ముఖ్యంగా గుండె రక్త నాళాలలో పూడుకు పోయి ఉంటాయని,అవే బ్లాక్స్ మనల్ని ఇబ్బంది పెడతాయని డాక్టర్ సత్య అన్నారు.అలోపతిలో ఒక రక్తనాళం పూడుకు పోతే స్టన్టింగ్ వేస్తారని రెండు రక్తనలాకు రెండు స్టంట్లు చికిత్స కాదని అన్నారు లేదా మూడు రక్తనాళాలు పూడుకుపోతే బై పాస్ సర్జరీలు చేస్తారని ఇది రోగులకు ఖర్చుతో కూడున్నాడని అన్నారు.కొన్ని కొన్ని సందర్బాలాలో స్టంట్ కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయని ఎసర్జరీ అయినా పోస్ట్ అపెరేషణ్ కీలక మని అన్నారు. పోస్ట్ ఆపరేషన్ లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న చీము పట్టి ఇన్ఫెక్షన్ వస్తుందని దానికి మళ్ళీ స్టంట్ వేయడం ఖర్చుతో కూడుకున్న పనిగా పేర్కొన్నారు. అయితే గుండెలో రక్తనాళాలు పూడుకు పోతే స్టంట్ వేసుకోక ముందే యునాని వైద్యంలో శాస్త్గ్రచికిత్స లేకుండానే యునానిలో రక్తనాళాలలో వచ్చే బ్లాక్స్ ను కరిగించావచ్చని ఆమె భారోసఇచ్చారు. గుండె లో పూడిక ఉన్నా యునానిలో జోశాందా తీసుకుంటే ఎక్కడా బ్లాక్స్ ఇన్న కరిగిపోతాయని అన్నారు. జోశండా హార్ట్ కు చెందినదని హకీమ్ బుఖ్రాత్ సహాబ్ అలిసీనా 1౦37 ఏ డి లో వైద్యులు ఆధునిక వైద్యానికి ఇచ్చిన ఒక ప్రాచీన గ్రంధం నేటికి ఎన్సైక్లో పీడియా గా 6౦ సంవత్సరాలుగా అదే పుస్తకాన్ని వాడుతున్నారు. యునానీలో 66 రకాల మూలికలు హార్ట్ కోసం ఉన్నాయి అని డాక్టర్ సత్య  స్పష్టం చేసారు. అన్నిరకాల సమస్యలకు యునానిలో సమాగ్రచికిత్సలు ఉన్నాయని సత్య యునాని హెల్త్ సెంటర్ లో ఇచ్చే జోశాందా తో బ్లాక్స్,త్రంబోసిస్ కు కూడా చికిత్స చేయవచ్చు.గుండెలో చాలా సన్నని రక్త కణాలు ఉంటాయి బ్లాక్ అన్నది రక్త నాళం కాక మనశరీరంలో ఎక్కడైనా రక్త నాళాలు పూడుకు పోవచ్చు.లేదా మెదడులో సైతం రక్త నాళాలు పూడుకు పోవచ్చు.జోషాన్ దాతో  హార్ట్ బ్లాక్స్ కరిగించవచ్చు.మీరు చేయాల్సిందల్ల కేవలం జోషాన్ దా ప్యాక్లో ఉండే మూలికలను రాత్రి నన పెట్టి ఉదయం వేలాలో రెండు గ్లాసుల నీళ్ళలో మరిగించి గ్లాసుడు కషాయం తీసుకుంటే రక్తనాళాలు పూడికలు పోయి ఆరిగ్యంగా ఉంటారు.ప్రతిరోజూ ఒక 15 నిమిషాలు నడిస్తే గుండె సమస్యలు రావని అంటారు యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ సత్య. స్టంట్ కు ముందు ఒక్కసారి యునాని వాడండి స్టంట్ కు దూరంగా ఉందండి ఆరోగ్యంగా ఉంటూ మీ గుండెను ఆరోగ్యంగా  ఉంచుకోండి.        

read more