వెస్ట్ నైల్ వైరస్ ఇన్ఫెక్షన్ ప్రమాదకరం...

వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ అయిన దోమల నుండి వస్తుంది. వెస్ట్ నైలె వైరస్ కు గల కారణాలు లక్షణాలు చికిత్స గురించి తెలుసు కుందాము. వెస్ట్ నైలె వైరస్ అంటే ఏమిటి? వెస్ట్ నైలె వైరస్  మైక్రో అర్గానిజం దోమల వల్ల వస్తుంది.చాలా అరుదుగా వస్తుంది . వెస్ట్ నైలె వైరస్ ను ఆఫ్రికాలో కనుగోనారు.ముఖ్యంగా పశ్చిమ ఆసియా,మిడిల్ ఈస్ట్, కరేబియా లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైతే వైరస్ సోకిందో ఇన్ఫెక్ట్ అయిన దోమ కాటుకు క్యు లేక్స్ దోమలు అమెరిక రాష్ట్రం లో wnv ని విక్టర్ గా పిలుస్తారు.వెక్టర్ అనేది ఒక జంతువు ఇంఫెక్ష్సన్ తో కూడిన వ్యాధికి కారణం గా తేల్చారు.వ్యాధి సోకిన మనుషులను పక్షులు,దోమలు,దోమలు, గుర్రాల ద్వారా ఇతర జంతువులు వెస్ట్ నైలే వైరస్ వల్ల జ్వరం,దీనిని న్యూరో ఇన్ వేజివ్  వ్యాధిగా పేర్కొన్నారు.  అమెరిక సంయుక్త రాష్ట్రాలలో వెస్ట్ నైలె వైరస్ చరిత్ర ... 1999 లో నే వెస్ట్ నైలె వైరస్ చాలా తీవ్రంగా ఉంది.1937  లో నే వెస్ట్ నైలే వైరస్ ను గుర్తించారు. మొదట యుగాండా లోని వెస్ట్ నైలె జిల్లలో వ్యాపించింది.అనంతరం వెస్ట్ నైలె అమెరికాలో న్యూయార్క్ నగరం లో కలిసి పోయింది ఆగష్టు 1999 లో అక్కడ 62 మందితో వెస్ట్ నైలె  తో బాధ పడుతూ ఉండగా 7 గురు మరణించారు.వెస్ట్ నైలే లో తీవ్రంగా వ్యాపించింది. 2౦12 లో సి డి సి వివరాల ప్రకారం 111 8 మంది వెస్ట్ నైలె వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. వైరస్ ను గుర్తించి నప్పటికీ నుంచి ఎక్కువ కేసులు పెరిగాయి.అమెరికాలో 47 రాష్ట్ర్రాలలో56 %  న్యురో ఇన్వేజివ్ వ్యాధులు దాదాపు 75%కేసులు ఐదు రాష్ట్ర్రాల నుంచే వచ్చాయి. మిసిసిపి,టెక్సాస్,లూసియాన,సౌత్ డకోటా,ఒక్ల మొహాల్,దాదాపు సగానికి సగం కేసులు  టెక్సాస్ నుంచే వచ్చాయని డ ల్లాలో కూడా ఎక్కువ కేసులు ఉన్నట్లు గుర్తించారు. సి డి సి వివరాల ప్రకారం 1999 లో 5౦, ౦౦౦ ప్రజలు వెస్ట్ నైలె వైరస్ వల్లే అని ఇందులో ఇందులో  23,౦౦౦ మంది మరణించారు.వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు 2౦18 లో   అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 25% కేసులు కాగా 2౦19 లో ఆగస్ట్ నాటికి ప్రతి రాష్ట్రం హవాయి లోను వెస్ట్ నైలె కేసులు వచ్చాయి. ఆప్రాంతం లో 26౦౦కేసులు రిపోర్ట్ అయ్యాయి. 167 మరణాలు చోటు చేసుకున్నాయి.16,౦౦ కేసులలో శరీరంలోని నాడీ  వ్యవస్థ  తీవ్రంగా దెబ్బతింది.దీనిని తీవ్రంగా పేర్కొన్నారు.ఇందులో 1౦% రోగులు తమ న్యూరో ఇన్వేజివ్  వ్యవస్థ చనిపోయిందని సి డి సి కి రిపోర్ట్ చేసారు. వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కు కారణం దోమలే అనిగుర్తించారు.పక్షులలో వైరస్ జీవించి ఉండడం వాటి తో పాటే వైరస్ మరింత పెరిగి ఆడ దోమలకు వేస్టన్ నైలె వైరస్ పక్షులకు విభిన్న మైన రక్త ఆహారం లభిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన  పక్షులు వాటికీ ఇన్ఫెక్షన్ సోకిన చలించవు తెలియదు  అయితే ఇన్ఫెక్షన్ సోకిన పక్షులు చనిపోతాయి.కొన్ని బతికి  పోతాయి.  వేస్టన్ నైలె ఇన్ఫెక్షన్ సోకిన ప్రజలు ఎలా ఇబ్బంది  పడతారు... ఇన్ఫెక్షన్ సోకిన దోమ కుట్టడం వల్ల ప్రజలు ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారు.అయితే పక్షుల ద్వారా మనుషులకు  వైరస్ సోకిన దాఖలాలు ఎక్కడా లేవు.అయితే ఇన్ఫెక్షన్ అయిన పక్షులు ఆహారం  పై దోమలు వాలడం వల్ల దోమలు ఇన్ఫెక్ట్ అవు తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.  రక్తం లో వైరస్ సోకడం వల్ల 3౦౦ రకాల పక్షులకు వైరస్ సంక్రమించింది.యు ఎస్ లో అయితే పక్షి నుంచి మనిషికి  వ్యాపించిన దాఖలాలు లేవు. వైరస్ ను దోమ సలైవా లో గ్రంధులలో ఉంటుంది.వైరస్ ను ఇంజెక్ట్ చెయాడం ద్వారా మనుషులకు,విస్తరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.  వెస్ట్ నైలె వైరస్ అంటువ్యాదా ? వేస్టేన్ నైలె వైరస్  అంటు వ్యాదా అని అనుమానం వస్తుంది,ఇతర వైరస్ లాగా విస్త్రిస్తుందా? అన్నది మరో ప్రస్న? వెస్ట్ నైలె వైరస్ కన్టేజియాస్ కాదు అంటే అంటువ్యాధి కాదని ఒకరి నుండి ఒకరికి వ్యపించదని.ముట్టుజున్నా,ముద్దు  పెట్టుకున్న,హెల్త్ వర్కర్ రోగికి చికిత్స చేసిన అంటు కోదనిఇన్ఫెక్షన్ వేరొకరికి సోకదుఅని వైరస్ బారిన పడ్డవారు  చివరికి చేరినట్లు కాదని అంటే డని ఆర్ధం మనశరీరం ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఇమ్యూన్ సిస్టం వైరస్ ను నివారిస్తుంది. దోమలు,ఇతర అతిధులు,గుర్రాలు,వెస్ట్ నైలె వైరస్ వస్తే చనిపోతాయి.  వెస్ట్ నైలె వైరస్ విస్తరించడం అరుదు... రక్తం ఎక్కించడం వల్ల.ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్,బృస్ట్ ఫీడింగ్,తల్లి గర్భం నుండి బిడ్డకు,ల్యాబొరేటరీ ద్వారా,సంక్రమిస్తుంది.  గర్భిణిగా ఉన్నప్పుడు నైలె వైరస్ వస్తే ప్రమాదమా?... గర్భం తో ఉన్న స్త్రీ కి వెస్ట్ నైలె వైరస్ సోకడం వల్ల పుట్టిన బిడ్డకు ప్రమాదం తక్కువగానే ఉంటుందని  నిపుణులు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా తక్కువ శాతం కేసులు పరిసీలించినట్లు తెలుస్తోంది.  గర్భస్థ వేస్టేన్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఎలాఉంటుంది? పిండం పై ఎలా ఉంటుంది.అప్పుడే పుట్టిన  పిల్లలు ఇతర చికిత్స సమయం లో వచ్చిన సమస్యల పై పూర్తి పరిశోదనలు చేసారు. ఒక తల్లి ఇన్ఫెక్షన్ బారిన పడ్డప్పటికీ 17 మంది పిల్లలు ఆరోగ్యగా పుట్టారని నిపుణులు కనుగొన్నారు.అయితే వాస్తవానికి డాక్యుమెంట్ లో గర్భస్థ సమయం లో కొత్తగా పుట్టిన వారు,గర్భస్థ సమయంలో ఇన్ఫెక్ట్ అయిన  వారు ఒక్కరు మాత్రమే దీనిని బట్టి వెస్ట్ నైలె వైరస్ తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుంది.ఆరోగ్యం పై  తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించారు. అందులో గర్భిణిగా ఉన్నప్పుడు ప్రమాదం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వేస్టేన్ నైలె వైరస్ ఇతర దోమలు వల్ల ఇన్ఫెక్షన్ తో వచ్చిన దోమాలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దోమలకు దూరంగా ఉండాలి.దోమలను పెంచే ప్రదేశానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా దోమల నుండి రక్షించుకునే బట్టలు వేసుకోండి.మీశరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచండి. ఇతర రిపలేన్ట్స్ ఎఫ్ డి ఏ అనుమతి పొందిన వాటినే వాడాలి.ఆరకంగా గర్భిణీ స్త్రీలను రక్షించుకోవాలి.                                 

read more
వ్యాక్సిన్ కరోనాను  కట్టడి చేయడంలో విఫలమైందా ?

వ్యాక్సిన్ వచ్చింది కోరోనా చచ్చింది అంటూ జబ్బలు చరుచుకున్న మనం ప్రస్తుతం కొత్తగా వస్తున్న వేరియంట్ ఒమి క్రాన్  పై ప్రభావం చూపడం లేదాని ఈ వేరియంట్ దేనికీ లోన్గాదని నిపుణులు తేల్చారు. వ్యాక్సిన్ వచ్చినరోజుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల  యాంటి బాడీలు 9౦ % పెరుగుతాయని ప్రచారం కల్పించారు.ఆడే మాదిరిగా వ్యాక్సిన్ వల్ల కోరోనా ను ఎదుర్కునే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేసారు. అయితే  ఈ విషయాన్ని గమనించిన  శాస్త్రజ్ఞులు శరీరంలో యాంటీ బోడీలు పెరిగినా 6 నెలలు మాత్రమే ఉంటాయని తేల్చిచెప్పారు. ఆతరువాత వ్యాక్సిన్ వేసుకొని వారికి కోరోనానుండి రక్షణ అసాధ్యమని కనీసం వ్యాక్సిన్ రెండుడోసులు తీసుకుంటే 3౦ % ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ కల్పించవచ్చని ఉత్పత్తిదారులు నమ్మబలికారు.      అయితే రెండవ వేరియంట్ డెల్టా వేరియంట్  ప్రభావం తో  అసలు కోరోనా నుండి వివిదరకాల వేరియంట్ల నుండి రక్షణ అసాధ్యమని తేలిపోయింది.దీని కారణం గా వ్యాక్సిన్ పనితీరుపట్ల,దీనిప్రభావం పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వ్యాక్సిన్  వైరస్ లను తట్టుకును రక్షణ కల్పించాలేనప్పుడు  వ్యాక్సిన్లు నిరర్ధకమని నిపుణులు  విమర్శలు గుప్పిస్తున్నారు. పనిచేయని వ్యాక్సిన్లు కోట్ల లో ఉత్పత్తిచేసిన వ్యాక్సిన్ ల పనితీరు అంతేనా బూదిడలో పోసిన పన్నీరేనా అన్నది ప్రశ్న ? ఇందుకు నిదర్సనంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యాంటీ బోడీ లెవెల్స్ 5౦ % కి పడిపోయాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. యాంటీ బాడీ లెవెల్స్  మాధ్య వ్యత్యాసంగుర్తించారు. 65 సంవత్సరాల లోపు ఉన్న  వారిలో రెండింతలు కాగా,65 సంవత్సరాలు పై బడిన వారిలో రెండవ వ్యాక్సిన్ తరువాత గణనీయంగా పురుషుల కంటే స్త్రీలలో యాంటీ బాడీల శాతం ఎక్కువ టేక్రాస్ బయోమెడికల్ రీసెర్చ్ల్ఇన్స్టిట్యుట్ డాక్టర్ బ్రెండన్ మైకల్ హెన్రీ  భయ పెడుతున్న కోరోనా ఆసుపత్రిలో ఉన్న వారికి ఎలా సహకరించింది.? యాంటీ బాడీలు గణనీయంగా తగ్గినట్లు పరిశోదనలో కనుగొన్నారు.దీనికి అదనంగా బూస్టర్ వ్యాక్సిన్ అవసరమా కాదా అన్న అంశం కూడా పరిశోదన చేస్తున్నట్లు బ్రెండన్ తెలిపారు.రోగనిరోదక శక్తి పెంపు ,సార్క్ కోవిడ్ ను ఎదుర్కునేందుకు ఇన్ఫెక్షన్ ,కోవిడ్ పెరుగుదల,పై పరిశోదనలు చేస్తున్నామని డాక్టర్ హెన్రీ వెల్లడించారు.స్త్రీ,పురుషులలో యాంటీ బాడీల లో వ్యత్యాసానికి కారణం హార్మోన్లు అని పేర్కొన్నారు.స్త్రీల కంటే పురుషులలో టేస్టా స్టేరాన్ లు ఎక్కువగా ఉండడం.గమనించారు. హార్మోన్ తగ్గడం వల్ల వ్యక్తులలో ఇమ్యునిటీ వ్యవస్థ తేడాగామనిన్చావచ్చని.స్త్రీల కంటే పురుషులలో పెరగడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం క్రోమోజోములుగా గుర్తించారు.క్రోమోజోములలో ప్రత్యేక జీన్స్ కి ఇమ్యునిటీ కి సంబంధం ఉంది.స్త్రీలలో రండు రకాల క్రోమోజోమ్స్ ఉంటాయనిక్ష్ క్రోమోజోమ్స్ చాలా ఆక్టివ్ గా ఉంటాయని. కొన్ని డీ ఆక్టివ్ గా ఉన్నాయి. క్రోమోజోమ్స్ వల్ల ఇమ్యూన్ పెంచేందుకు సహకరిస్తాయి.అని డాక్టర్ హెన్రీ తమ పరిశోదనలో పేర్కొన్నారు. అయితే కొత్తగా పుట్టుకొచ్చిన ఒమి క్రాన్ సైతం ఏ వ్యక్సింకు లోన్గాదని నిపుణులు గుర్తించారు. అయితేinsa cog వేరియంట్ ను గమనిస్తున్నారు.దేశంలో ఒమి క్రాన్  వైరస్ దాఖలాలు ఎక్కడా కనపడలేదు.అయితే అంతర్జాతీయ ప్రయాణీకుల పై నిఘా  కేసులు పెరిగే పక్షం లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.అయితే రెండు డోసులు తీసుకున్న వారిలో కోరోనా సోకడం ఆందోళన వ్యక్తం అవుతోంది. అసలు వ్యాక్సిన్ తీసుకొని వారి పరిస్థితి ఏమిటి అన్నది మరోప్రస్న. త్వరిత గతిన విస్తరించే ఒమి క్రాన్  ను నవంబర్ 24న  సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నట్లు గుర్తించారు. బోత్స్ వానా,బెల్జియం,హాంగ్ కాంగ్,ఇజ్రాయిల్,దేశాలలో వ్యాపించిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. కోవిడ్19 తో  ఇప్పటికే ప్రపంచం వణికి పోతుంది.ఈ నేపధ్యం లో ఒమేక్రోన్  రొం లోని బంబినో గేసు ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం ఒమి క్రాన్ న్ ఇమేజ్ ను విడుదల చేయడంలో విజయం సాధించింది.  ఒమేక్రోన్ మూడు రకాల డైమెన్షన్ లలో ఇచ్చిన ఇమేజ్ లలో చాలా రకాల పరివర్తనలు రెండింతలు మ్యుతేట్ కావడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.డెల్టా వేరియంట్ కన్నా  ఎక్కువ గా ఒమిక్రాన్   పరివర్తనలు మ్యుటేషన్స్ ను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.ఈ రకమైన పరివర్తన అత్యంత ప్రమాదకరమని మూలకణాలను ప్రభావితం   చేస్తుఉండడాన్ని నిపుణులు గుర్తించారు.    

read more
ads
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
ఓమి కార్నో కొత్తవేరియంట్ కలకలంతో కేంద్రం అప్రమత్తం .

కోరోనా మూడవ వేవ్ వస్తుందా రాదా అన్న సందేహాలు అనుమానాలు వ్యక్జ్తం చేస్తూ నిపుణులు చేసిన విశ్లేషణలు పటాపంచలు చేస్తూ సౌత్ ఆఫ్రికాలో కోరోనా కొత్తవరియట్ ను గుర్తించినట్లు ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ హెల్త్ ఒక ప్రకటనలో తెలిపింది. డబ్ల్యు హెచ్ ఓ కోరోనా కొత్తవేరియంట్ ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించినట్లు తెలిపారు. కొత్తవేరియంట్ కు బి.1 .1 52 9 ను సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు.  దీనికి ఒమిక్రాన్  గా  నామ కారణం చేసారు. ఇది చాలా వేగంగా పరివర్తన చెందుతోందని. ఈ వేరియంట్ అత్యంత  ప్రమాదకరమని వేరియంట్ అనూహ్యంగా పరివర్తన చెందడం ఆ, త్వరిత గతిన విస్తరిస్తోందని   ఆందోళన కలిగించే అంశంగాప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.ఈమేరకు అత్యవసర సమావేశం నిర్వహించిన డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. డెల్టా వరియంట్ ప్రపంచం మొత్తం విస్తరించిందని కొత్తవేరియంట్ బి.1.1 .529 గా శాస్త్రజ్ఞులు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మార్ తెలిపారు. కాగా చర్చల అనంతరం వేరియంట్ పై మరిన్ని పరిశోదనలు చేయాలనీ అన్నారు. ప్రపంచ దేశాలలో ఇప్పుడిప్పుడే విదేశి ప్రయాణీకులకు సడలింపులు ఇస్తున్న వేళ కొత్తవేరియంట్ తో సోతాఫ్రికా లేదా ఇతరా దేశాల నుండి వస్తున్న ప్రయాణీకుల పట్ల అప్రమత్తం గా ఉండాలని ముఖ్యంగా బ్రెజిల్,బంగ్లాదేశ్,బోత్స్ వానా,చైనా,మారిషస్,న్యూజీలాండ్,జింబాబ్వే,సింగపూర్,ఇజ్రాయిల్, హాంగ్ కాంగ్,యూరప్ దేశాలు ముఖ్యంగా యు కే దేశాల నుండి వచ్చే ప్రయానీకులకు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయాలని కేంద్రం సన్నద్ధం అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్ తో కొత్త కరోనా కేసులు పెరిగాయి..భద్రం భారత్ లో కొత్తవేరియంట్ ప్రభావం ఉందా? భారాత్లో రోజురోజుకి కోరోనా కేసులు పెరుగుతున్నాయి.ఈ క్రమం లో బెంగళూరు కు చెందిన స్పూర్తి వైద్య కళా శాలలో 182 మంది విద్యార్ధులు,ఉద్యోగులకు కోరోనా పోజిటివ్ గా గుర్తించడం తో తీవ్రకలకలం కొనసాగుతోంది. వివరాల లోకి వెళితే బెంగళూరు లోని నర్సింగ్ విద్యార్ధులు పూర్తిగా వ్యజ్సిన్ వేసుకున్నప్పటికీ కోరోనా సోకడం తీవ్రా ఆందోళన కలిగిస్తోంది.నర్సింగ్ వుద్యార్ధులు బీస్ సి చదువుతున్నారని.అందులో ఒక్క విద్యార్ధి మాత్రం వ్యాక్సిన్ వేయిన్చుకోలేదని.ఆమెకు  జూన్ లో పోజిటివ్ వచ్చిందని. ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏమిటి  అంటే  ప్రతి 15 రోజులకు ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు కళా శాల యాజామాన్యం చెపుతున్నది  నిజమేనా అన్నది సందేహం కలిగిస్తుంది.కాగా కళాశాలలో అందరికీ వ్యాక్సిన్లువేయించిందని చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటె బెంగళూరు విద్యార్ధులకు   దాదాపు 182 మంది విద్యార్ధులకి పోజిటివ్  కావడం పై దీనికి గల  కారణాలు అసలు వారికి సోకిన వేరియంట్డెల్టా వేరియంట్,లేదా కొత్తవేరియంట్ లక్షణాలు ఉన్నాయా, కొత్త వేరియంట్ ప్రభావం ఎలాఉంది ఎలా సోకింది. చికిత్స విధానం పై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని  కళా శాల యాజ మాన్యం పేర్కొంది. ఇదిలా ఉంటె హైదరాబాద్ లో కూడా కోవిడ్ మొదలు మొదలు అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టెక్‌ మహీంద్ర యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు అధ్యాపకులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే హైదరాబాదులోని ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్త్రోఎంట్రోలోజీలో చికిస్థ పొదుతున్నప్రముఖ నృత్యదర్శకుడు కూడా కోవిడ్ బారిన పడినట్లు ఆసుపత్రి వర్గాలు ద్రువికరించాయి. అలాగే ఖమ్మం జిల్లాలో కొందరు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తో౦ది. మొత్తం మీద తెలంగాణలోను కోవిడ్ కలకలం మొదలై౦ది అని అనుమానం వ్యక్తం అవుతుంది. ఈ మేరకు ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని ఫై వైద్య అధికారులు సూచించారు.      

read more
కోవిడ్ వల్ల మెదడుకు తీవ్ర నష్టమేనా?

 కోవిడ్ వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూందని అది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని  దీనివల్ల డి మ్నీషియా  కు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ వల్ల నరాల సంబందిత నష్టం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా జ్ఞాన శక్తి తగ్గడం.అసలు కోవిడ్19 మెదడు కు నష్టం డి మ్నీషియా వల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు గమనించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ మెదడు పై చూపే ప్రభావం ప్రమాద కరంగా ఉంటుందా?ఇక  తరచుగా సాంకేతిక పరిజ్ఞానం వరూధి సాధించాక యాపులు,స్మార్ట్ ఫోన్ల వాడకం  మరింత పెరిగింది. దీనివల్ల రేడియేషన్ ప్రభావం కూడా తోడై తే డి మ్నీషియా, డయాబెటిస్ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అల్జీమర్స్ కు వాడవచ్చు. తల నొప్పి,మెదడులో బ్రెయిన్ ఫాగ్,లేదా వాసన గ్రహించ లేకపోవడము.రుచిని  కోల్పోవడం వంటివి కోవిడ్ లక్షణాలు.అని తెలుసు.పరిశోధకుల వివరాల ప్రకారం  పైన పేర్కొన్న లక్షణాలను బట్టి మెదడు పని తీరుపై వైరస్ ప్రభావం ఉందని  విశ్లేషిస్తున్నారు.దీనిప్రభావం ఎలాఉంటుంది.సమస్య వస్తే పరిష్కారం ఉంతుందా  అన్న అంశాన్ని వివరించారు.ప్రాధమిక స్థాయిలో చేసిన పరిశోదనలో కోవిడ్19  అల్జీమర్స్ కు సంబంధం ఉందని.అనుమానం వ్యక్తం చేసారు.కోవిడ్19 వల్ల న్యురోలాజికల్  గా నరాల పై తీవ్రప్రభావంవల్ల తీవ్రమైన డ్యామేజి నష్టం ఉంటుందని.దీర్ఘకాలం పాటు  జీవించాల్సిన వారి జీవితం తక్కువ కాలం ఉంటుందని తెలిపారు.  ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో జ్ఞాన శక్తి లేదా జ్ఞాపక శక్తి తగ్గడం గమనించవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఏజింగ్ న్యూరో సైన్సెస్ విభాగం డైరెక్టర్ ఎలిజేర్ మస్లిహా మాట్లాడుతూ మరిన్ని  శోధనలు జరగాల్సి ఉందని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హెల్త్ 47౦ మిలియన్ల ప్రజల పై కోవిడ్ దీర్ఘ కాల ప్రభావం పై పూర్తిగా పరిశోదన చేయడం ద్వారా కోవిడ్19 పరిణామాలు మెదడు పై ప్రభావం  అంశం పై మరిన్ని సంస్థలు పరిశోదనలు చేస్తున్నాయి. పరిశోధకులు జాతీయ స్థాయిలో సమగ్ర సమాచారం.సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.  న్యూరో లక్షణాలలో భాగంగా .... దీనివల్ల వచ్చే సమస్యలు ప్రజల పై ప్రజలు వారి అనుభవం బయోలాజికల్ శామ్పుల్స్ డాక్టర్ వద్ద సమాచారం సమీకరించడం మొదలు పెట్టారు. కోవిడ్19 మెదడు మధ్య సంబంధం కోవిడ్ తీవ్ర ఇన్ఫెక్షన్ సమయం లో ఏమి జరిగింది. ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలంగా ఎదురయ్యే సమస్యల పై పరిశోదనలు చేస్తున్నారు . ప్యాండమిక్ ప్రారంభం అయినప్పటి నుంచి 9౦%మంది వైరస్ బారిన పడి ఇన్ఫెక్ట్ అయిన వారిలో  న్యురోలజి సమస్యల లో  జ్ఞాన శక్తి, జ్ఞాపక శక్తి కోల్పోవడం శ్రద్ధ లేకపోవడం , ప్రజలు ఇతరులతో  వ్యవహరిస్తున్నారో,వారి వాతావరణం న్యూయార్క్ కు చెందినా న్యూరో సైకోలజిస్ట్ డాక్టర్  జక్విలిన్ బెకేర్ పరిశోదనకు నాయ కాత్వం వహిస్తున్నారు.  జ్ఞాన శక్తి సమస్యలు కోవిడ్ లో దీర్ఘ కాలిక అనారోగ్యం తీవ్రత సహజంగా నిర్వహణ సా మర్ధ్యం  తగ్గిపోవడం. ఇతరుల సూచనలు అనుసరించడం గమనించవచ్చు. అసలు విషయాన్ని తెలుసుకోవాలనే ఆశక్తి లేకపోవడం లేదా పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోవడం  మర్చిపోవడం వంటి సంఘటనలు గమనించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైన పేర్కొన్న సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారిని ఓ పి లో చికిత్స చేసి పంపారు. నిర్వహణ సామర్ధ్యం,జ్ఞాపక శక్తి తగ్గిపోవడం దీనిపై డి మ్నీషియా, రావచ్చు.దీనివల్ల న్యూరో డీజనరేషన్  కోవిడ్ ప్రజలలో ఉంటుందని అన్నారు. కాగా సమస్యల నుండి బయట పడ్డవారు.మధ్య వయస్కుల పై మరో పరిశోదన చేస్తున్నారు. కాగా న్యూరో డీ జనరేటివ్ డిజార్దర్స్  యువతీ యువకులలో వచ్చిన పరిష్కరించవచ్చు. ఇంకా వాటిపై మరిన్ని పరిశోదనలు సాగాల్సి ఉంది.శాస్త్ర వేత్తలు మౌంట్ సినాం అభిప్రాయ పడ్డారు. వ్యాక్సినేషన్ కోవిడ్19 వచ్చిన దిమ్నీషియా ప్రభావాన్ని తగ్గించవచ్చు.                                                       

read more
డయాబెటిస్ లో హెచ్చుతగ్గులు ఆన్లైన్ ట్రీట్మెంట్...సురక్షితమా?

కోవిడ్ తరువాత ఆరోగ్య సంరక్షణ విషయం లో కోవిడ్ కు ముందు ఎలా ఉందొ ఇప్పుడు అలాగే ఉంది.కొన్ని రకాల నియంత్రణల మధ్య ఆసుపత్రులు కోవిడ్19 ను సమీక్షిస్తున్నాయి. ఇతర అనారోగ్య సమస్యలు వెనక్కి నెట్ట బడ్డాయి.ఇక వైద్య సేవలు ఆన్ లైన్ కావడం తో  పట్టించుకునే వారే కరువయ్యారు. వారు చేస్తున్న చికిత్సలు సురక్షితమ? కాదా? అన్నది ప్రశ్న. ఇంటర్ నెట్ విస్తరించడం తో హెల్త్ పై రకరకాల యాప్ లు వస్తున్నాయి. ఇక వీటిని చూస్తున్న వారికి ఎన్నో సందేహాలు ప్రశ్నలు వేదిస్తున్నాయి.ఇవి సురక్షితమ కాదా? అన్నదే సందేహం. మరో వైపు ఆన్ లైన్ లో సమాచారం అందుతూ ఉండడం తో నిపుణులను సంప్రదించకుండానే చికిత్స చేసుకోవడం, మామూలు చికిత్స లేదా దీర్గకాలిక వ్యాధులకు కామినేషణ్ అఫ్ మెడిసిన్  వ్యక్తిని పరిశీలించకుండా ఎలా వైద్యం చేస్తారు. ఇక ఆన్ లైన్ ఆరోగ్యం పై ఎవరి పర్యవేక్షణ లేదు. నియంత్రణ లేదు. ముఖ్యంగా ఇలాంటి ఆన్ లైన్  ట్రీట్ మెంట్ పై ఆడిట్ లేకపోవడం తో సలహాను తీసుకోవాలంటే నిశితంగా పరిశీలించండి అన్ లైన్ మ్యాప్స్ సరైనవా కాదో తెలుసుకోవాలి. వారి ప్రచార ఆర్భాటం ఎత్తుగడలు,చిత్ర విచిత్రంగా ఉంటాయి. వారు వైద్యరంగం లో ఏ మేరకు నైపుణ్యం ఉందొ తెలియదు కాని ప్రచార ఆర్భాటం అధికంగా ఉంటుయంది. ఉదాహరణకు డయాబెటిస్ జీవితాంతం ఉంటుంది.ప్రజలు సైతం పలు ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియలు వైపు చూస్తున్నారు.కొంత మంది అయితే మేము నయం చేస్తామంటూ వాగ్దానం చ్గేస్తున్నారు. అలాంటి వైద్యుల పై శ్రద్ధ చూపాల్సిన అవసరం వారి పై పూర్తినిగా అవసరం. డయాబెటిస్ ఉన్న వారు వారి  బరువు పెరగకుండా నియంత్రించుకోవాలి.ఇక డయాబిటీస్ ఉన్నవారిలో కొలస్ట్రాల్ లెవెల్స్,బిపి నియంత్రించుకోవాలి. దీర్ఘ కాలం గా తలెత్తే అనారోగ్య సమస్యలు తలెత్తకుండా నియంత్రించాలి.ఈ సమయంలో ఒక్కోసారి చక్కెర శాతం షుగర్ లెవెల్స్,బిపి వంటివి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి.వైద్యులు ప్రతికేసునూ నిశితంగా పరిశీలించాలి. అసలు ఏ సమస్య కైనా నిర్దిష్టమైన వైద్య విధానం లేనందువల్ల నియంత్రణ లేనందువల్ల ఎవరికీ తోచిన పద్దతిలో వైద్యాన్ని అందిస్తున్నారు. అంతార్జాతీయ డయాబెటీస్ ఫెడరేషన్ డయాబెటీస్ ను నిర్లక్ష్యం చేయవద్దని మరో రెండేళ్లలో 2 మిలియన్ల ప్రజలు డయాబెటీస్ బారిన పడవచ్చు నని హెచ్చరించింది.మరో రెండేళ్ళు ఇలాంగే డయాబెటిస్ నియంత్రణకు క్రుశిఅవసరమని ఫెడరేషన్ పేర్కొంది.ముఖ్యంగా అల్పాదయ,మధ్య తరాగతి వర్గాలు డయాబెటిస్ నుండి రక్షణ సాధ్యం కాకపోవడం గమనార్హం.  ఆయా వర్గాలు ఆసుపత్రికి వెళ్ళడం ప్రయాణ ఖర్చులు,అలాగే జనసమూహం లో క్యు లో నిలబడి డయాబెటిస్ రక్త పరీక్ష చేయించు కోవడం.కోవిడ్ సమయం లో అవసరమా?అని ప్రజలు ఆలోచిస్తున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని టేలిమేడిసిన్ సౌకర్యాన్ని పెంచాల్క్సిన అవసరం ఉంది.కేంద్ర కుటుంబ సంక్షేమ బ్శాజ్హ మంత్రి ఆన్ లైన్ ఆసుపత్రుల పై నియమ నిబందనలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.నేరుగా ఇంటివద్దే రక్త పరీక్జ్ష లు ఆన్ లిన్ కాకుండా నేరుగా వైద్యుని కలిసేవీలు ఉన్నప్పుడే రోగి తమ సమస్యను చెప్పుకుంటాడని తద్వారా మేలైన వైద్యం అందుబాటులోకి వస్తే దీర్ఘ కాలిక రోగులకు మేలైన వైద్యం అందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.                          

read more
ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ అపోహలు... అనుమానాలు!!

అనుమానం పెనుభూతం లాంటిది ఒక్కసారి వచ్చిందా అది పోమ్మన్నపోదు. ఇక వైద్య రంగం లో అయితే ఎన్నో అపోహలు అనుమానాలు. సందేహాలు రావడం సహజం. ఒక్కొకరికి అర్ధం కాదు. ఆర్ధం చేసుకుని నిర్ణయం తీసుకునే లోపే సమస్య చేయిదాటి పోతుంది. అలా అర్ధం కాని అనారోగ్యమే ఐ బి డి అంటే వైద్య పరిభాషలో ఇంఫ్లా మేటరీ బౌల్ డిసీజ్ ఇతర అంశాలకు  సంబంధించి  ఒత్తిడి,వ్యక్తిత్వం లేదా చికిత్స వంటి అంశాలను తెలుసుకుందాం.   ఐ బి డి అంటే... ఇరిటబుల్ బౌల్ డిసీజ్ ఇది గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి సంబందించిన సమస్య. దీనిలక్షణా లలో భాగంగా పొట్టలో నొప్పి,లేదా క్రామ్ప్స్,బ్లాటింగ్, డయేరియా, మలబద్దకం, వంటి లక్షణాలు గమనించవచ్చు. ఈ సమస్య  కొన్ని రోజులు,లేదా వారాలు,లేదా నెలల పాటు కొనసాగవచ్చు. 2౦15 నాటికి 3 మిలియన్ల ప్రజలు యు ఎస్ లో ఇరిటబుల్ బౌల్ డిసీజ్ తో బాధపడుతున్నారనిఅన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2౦17 నాటికి 6.8 మిలియన్లు పెరగవచ్చు. అని నిపుణుల అంచన. సహజంగా ఇరిబుల్ బౌల్ డిసీజ్ ను క్రోన్స్ వ్యాధిగా పేర్కొన వచ్చు. లేదా అల్సరైటివ్ కోలైటిస్ అని అంటారు. అయితే ఇందులో దీర్ఘకాలిక  ఇంఫ్లామేషణ్ డైజేస్టివ్ సిస్టం పై దీనిప్రభావం ఉంటుంది.  ఐ బి డి పై సమాచారం అవగాహన అవసరం... ఇంఫ్లా మేట రీ   బౌల్ డిసీజ్ వల్ల సరైన అవగాహన లేనందువల్లే రెండు అన్నవాహిక పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇంఫ్లా మ్రేటరీ బౌల్ డిసీజ్,ఇరిటబుల్ బౌల్ సిండ్రోం మధ్య కొంత వ్యతాసాన్ని గమనించడం లో తిక మక పడుతూ ఉంటారు. అయితే ఈ రెండు రక్తస్రావం,నొప్పి,ఒత్తిడి,యాగ్జైటీ తో మరింత ఎక్కువ అవుతుంది. ఐ డి బి పై డాక్టర్ బట్టచార్య మాట్లాడుతూ ఐ బి ఎస్ అనేది ఒక డిజార్దర్ గా పేర్కొన్నారు. గట్ కు బ్రెయిన్ కు మధ్య సంబంధం లేనందు వల్ల డయేరియా కు దారి తీస్తుంది. లేదా మల బద్ధకం లేదా రెండూ ఉండవచ్చు. దీనికి తోడు బ్లాటింగ్,నొప్పి,ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.ఒత్తిడి,యాంగ్ జైటి కి దారి తీస్తుంది.  ఐ డి బి... ఇరిటబుల్ బౌల్ డిసీజ్ రోగనిరోదక శక్తి గ్యాస్ట్రో ఇంటర్ స్టెయిన్ ను నాశనం  చేస్తుంది. ఈవ్యాధి ని ఒత్తిడి ని పెంచుతుంది. యాంగ్ జైటి, ఒత్తిడి,నిద్రలేమి,రోజు వారి పనితీరు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని లక్షణా లలో భాగం గా మలం లో రక్త శ్రావం జరగ వచ్చు.కడుపులో నొప్పి విరేచనాలు,బరువు తగ్గడం,జ్వరం. చలి,రెక్టం లో నొప్పి,అలిసిపోవడం.మరిని సమస్యలకు దారి తీస్తుంది.  ఇర్రిట బుల్ బౌల్ డిసీజ్ వల్ల ఒత్తిడి... ఐ డి బి కి కారణం రోగనిరోదక శక్తి ఒత్తిడి నేరుగా దీనికి కారణం కాదు. డాక్టర్ బట్టా చార్య వివరించారు. ఏది ఏమైనా జీవితం తీవ్ర ఒత్తిడికి లోనవు తుంది. ఒత్తిడి వల్ల ఐ డి బి పెరిగి కొన్ని రకాల లక్షణాలను వివరించి చెప్పడం లో తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇడిబి కి పర్సనాలిటి కి సంబంధం... గతం లో చేసిన పాత పరిశోదనలో పర్సనాలిటి కి ఐ డి బి కి సంబంధం ఉందని తేలింది.వ్యక్తి గతం గా లక్షణాలు -- కొందరిలో క్రోన్స్ అల్సరేటివ్ కోలైటిస్.... క్రోన్స్ అల్సరేటివ్ రెండూ ఉండవచ్చు. రెండూ ఒకే రకంగా ఉంటాయి.అని డాక్టర్ బట్టా చార్య అన్నారు.  చాలా తక్కువ మందిలో అసలు వారికి క్రోన్స్ ఉందా?అల్సరేటివ్ కోలైటిస్ ఉందా అన్నది ఆర్ధం కాదు. ఐ డి బి కి చికిత్స లేదు... ఇది నిజం కాదు. దీనికా చాలా రకాల చికిత్సలు అత్యంత ప్రభావంతమైన చికిత్సలు. ఉనాయని బట్టా చార్య వివరించారు. బయోలాజిక్ గా రేమికేడ్,హోమర్,సిమ్పోని,ఎంటి వో.జేపోసియోవంటివి ఇమ్యునో సప్రాస్ మందులు మరిన్ని మందులు ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో ఉనాయి.                     

read more
లెమన్ గ్రాస్ టీ తో ఎంతో ఆరోగ్యం...

లెమన్ గ్రాస్ టీ  లో నిమ్మరసం కలిపితే లైమ్ టీ కాదు. అసలు లెమన్ టీ కంటే ఏమిటి? అని అడిగితే ఏముంది నిమ్మరసం లో టీ కలిపితే లైమ్ టీ అని అనుకుంటే పొరపాటే.ఇటీవల నిర్వహించిన సర్వే లో 1౦ మంది కి పైగా రోగులలో చేసిన సర్వే లో లెమన్ టీ అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు తప్పు సమాధానాలు వచ్చాయి. 75% మంది ప్రజలు లెమన్ టీ అంటే టీ లో నిమ్మరసం కలిపి తే అసుకోడమే  అని చెప్పారు. లెమన్ టీ అంటే లెమన్ గ్రాస్ ను టీ లో మరిగించి తీసుకుంటే లెమన్ టీ  గా చెప్పచ్చు.  లెమన్ టీ వల్ల లాభాలు.... లెమన్ టీ తే అసుకోవడం వల్ల ఆరోగ్యలభాలు ఉన్నాయని ముఖ్యంగా  ఫ్యాటీ లివర్ నియంత్రణకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది.ముఖ్యంగా ఊబకాయం, కొలస్ట్రాల్, వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. మీ కిచెన్ గార్డెన్ లో లెమన్ గ్రాస్ ను పెంచుకోండి.కిచెన్ ప్లాంట్స్ లో మోకాళ్ళ నొప్పులు,ఆహారం అరగక పోవడం వంటి సమస్యకు లెమన్ గ్రాస్ టీ ఉపయోగ పడుతుంది. ఎండలో వెళ్ళిన వాళ్ళు నల్ల బడడం జరుగుతుంది అలంటి వారికి లెమన్ గ్రాస్ ట్రీ ఉపయోగ పడుతుంది. కాఫీ తగేవాల్లకు లెమన్ గ్రాస్ ట్రీ తాగడం చాలా మంచిది.లెమన్ గ్రాస్ ఉండడం వల్ల ఇంట్లోకి దోమలు కూడా రావు. లెమన్ లీఫ్ కలిపిన టీ తాగితే మంచి ఆరోగ్యం గా ఉంటారు. లెమన్ గ్రాస్ పెంచుకుంటే  ఆరోగ్యంగా ఉండవచ్చు.లెమన్ గ్రాస్ టీ నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.హెర్బల్ టూత్ పేస్ట్  కన్న హెర్బల్ టూత్ పౌడర్ క్యాన్సర్ వంటి దీర్ఘ కాలిక వ్యాదులనుండి బయటికి రావచ్చు. బాగా టమ్మీటక్, లెమన్ గ్రాస్ టీ తీసుకుంటే పొట్ట తగ్గుతుంది.సహజంగా ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళు. లేదా సంస్థల లో ఉన్న వాళ్ళు ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు ఒక పది మంది అతిధులు వచ్చి నప్పుడు  పది కప్పులు కాఫీ తాగుతారు. అలా కాకా పది కప్పుల కాఫీ కి బదులు ఐదు కప్పుల లెమన్ గ్రాస్ టీ  తీసుకుంటే అతిధి కి మర్యాద అలాగే మీకు ఆరోగ్యం వస్తుంది. మీకు ఊబాకాయం వంటి సమస్య వస్తే లెమన్ గ్రాస్ టీ చాలా ఉపయోగపడుతుంది.  

read more
కప్పింగ్ పద్ధతిలో వ్యాక్సిన్ పంపిణీ...

కప్పింగ్ పద్దతిలో వ్యాక్సిన్ పంపిణీ చేయవచ్చ అన్నది ప్రశ్న? కొంతమంది వైద్య నిపుణులు ఇటీవల న్యుక్లినిక్ యాసిడ్ తో కూడిన మందును నూతన కప్పింగ్  పద్దతిని వృద్ది చేసారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో వినియోగించిన టెక్నిక్ వ్యాక్సిన్ విధానం లో  చాలా ప్రాభావ వంతంగా పనిచేసినట్లు తెలిపారు. కప్పింగ్ పద్ధతి ప్రస్తుతం క్లినికల్ ట్రైల్స్ లో  ఉన్నదని కోవిడ్19   వ్యాక్సిన్  ను ప్రయోగిస్తున్నట్లు సమాచారం. 2౦ సంవత్సరాలుగా శాస్త్రజ్ఞులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందును అన్ని చికిత్సలకు వాడుతున్నారు. న్యుక్లిక్ యాసిడ్స్ ప్రస్తుతం లివింగ్ సెల్ల్స్ అందరికీ తెలిసిన డిఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ  చికిత్సలో వ్యాక్సిన్లు న్యుక్లిక్ యాసిడ్స్ ఇన్విజిటింగ్ లేదా చేర్చడం,లేదా మార్చడం ఎడిటింగ్  డి ఎన్ ఏ, ఆర్ ఎన్ ఏ, ఇతర చికిత్సలు వ్యాక్సిన్ పమితీరు వాటిని వినియోగించి నప్పుడు తెలుస్తుంది.వ్యాక్సిన్ నానో పార్టికల్స్ రూపంలో సంరక్షించబడతాయి. హోస్ట్ సెల్ మెంబ్రేన్  ఈ పద్దతిలో మందులు న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ఎలక్ట్రో పోరేషణ్ కలిగి ఉండడం వల్ల న్యుక్లిక్ యాసిడ్స్ అందులో ఉన్న కణాలు ఫెర్మబుల్ గా పల్స్ తెలుస్తాయి. కొద్ది సేపు ప్రభావ వంతంగా ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంప ల్స్ వల్ల కండారాలు కాంట్రాక్షన్ కణజాలం  దెబ్బతినకుండా నొప్పిఉంటుంది. అయితే ఎవరైతే ఇంప్లాంట్ చేసుకుంటారో వారికి ఈ కప్పింగ్  పద్ధతి సరిపడదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్ ఎలక్ట్రికల్ డివైజెస్ డి ఫెర్బ్రిలేటర్స్ లేదా పేస్ మేకర్స్ ఉన్న వారిలో కప్పింగ్ పనికిరాదని నిపుణులు పేర్కొన్నారు. ఈ పద్ధతి లో చికిత్స చేయాలంటే సరైన శిక్షణ అవసరం.ఈ చికిత్సకు అవసరమైన యంత్ర సామాగ్రి లేదా పరికరాలు అందరికీ అందించాలి. న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫ్ఫ్రేక్ట్స్ నుండి బయట పడవచ్చు. దీనిధర పరిమితం అయినా ప్రభావ వంతం బ్వ్యక్సిన్ ను దీని ద్వారా పెంచవచ్చు. ఒతీవల చేసిన పరిశోదనలు న్యుజేర్సి రాష్ట్ర విశ్వవిద్యాలయం లో జిన్వైన్ లైఫ్ సైన్సెస్ సియోల్ సౌత్  కొరియా కప్పింగ్ విధనాన్ని వృద్ఫ్హి చేసారు. అతిపురాతన మైన కప్పింగ్ విధానాన్ని ఉపయోగించి  న్యుక్లిక్ యాసిడ్ ఆధారిత మందు ను వృద్ధి చేసారు.ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఒక  ఉదాహరణ మాత్రమే దీని డి వైజ్ ధారా ప్రభావం తయారీ చాలా సాధారణ పరికరాలు మాత్రమే. డి ఎన్ ఏ విధానం ఎక్కువశాతం కోల్డ్ లో ఉంచాల్సిన అవసరం లేదు.సాంకేతికతద్వారా వ్యాక్సిన్ కార్యక్రామాలు  గ్రామీణ ప్రాంతాలలో ప్రపంచం మొత్తం పంపేందుకు వనరులు తక్కువే అని తెలిపారు. సక్షన్ కప్లింగ్ .... కప్పింగ్ తెరఫి చైనా తూర్పు మధ్య ప్రాంతాలలో చైనా,వేడి చేసిన కప్పింగ్ లను చర్మం పై నెగెటివ్ ప్రెషర్ ను రక్త ప్రసారం చేయడం ద్వారా హీల్ చస్తారు. 195౦ సంవత్సరం నుండి ఈ పద్దతిని చైనాలో వైద్యులు ఆసుపత్రులలో వినియోగించారు.కేవలం మొటిమలు  ముఖం పై పక్షవాతం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు కప్పింగ్ పద్దతిని వినియోగించరు. ఈ పద్దతిలో వైద్య ప్రయోజనాలు అలస్యం కావడం గమనించారు.  ఈ పరిశోదనా వైద్య పద్ధతులపై వీటి సాంకేతికత  న్యుక్లిక్ యాసిడ్ అవి ఈ పద్దతిలో ప్రభావ వంతంగా పనిచేయపనిచేయగాలదా లేదా ? ఈ పరిశోదన కోసం ఎలుకలను రెండు వర్గాలుగా విభజించారు. వీటి చర్మం పై డి ఎన్ ఏ లే ఉన్నందున తిరస్కరించాయి.  మరోవర్గం సక్షన్ చికిత్సను ఇంజక్షన్ తీసుకోగా మరోవర్గం తీసుకోలేదు. పరిసోదకులు డి ఎన్ ఏ ఫ్లూ ఎరిసన్ పనితీరును మైక్రో స్కీద్ ద్వారా పరిశీలించారు. వ్యాక్సిన్ ద్వారా జీన్ లో వచ్చే ఎక్స్ప్రెషన్  నాలుగుగంటలలో పసిగట్ట వచ్చు వ్యాక్సినేషన్ తరువాత కప్పింగ్ పద్దతిలో కి వెళ్ళిన ఎలుకలు ఒక గంట తరువాత  తెలుసుకోగలిగారు. ఇంజక్షన్ తరువాత 24 గంటల తరువాత జీన్స్ గుర్తించలేదు.చర్మం కింది భాగం లో డి ఎన్ ఏ ను పరిశీలించారు.  

read more
 వ్యాయామం తోనే శారీరక... మానసిక... ఆరోగ్యం!! 

వ్యాయామం కేవలం కండలు పెంచడానికి మాత్రమే కాదని.మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికిదోహదం చేస్తుందని అని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరిక సంయుక్త రాష్ట్రాలలోని 6 ప్రాంతాల నుండి 2౦,౦౦౦ కు పైగా సర్వేలో పాల్గొన్నారు. హవాలి, కొలరాడో. జార్జియా, మిడ్ అట్లాంటిక్, రాష్ట్రాలలో దక్షిణ, ఉత్తర కాలిఫోర్నియా ఆక్లాండ్,లో నిర్వహించిన పరిశోదనలో లోక్ డౌన్ లో వ్యాయామం చేసినవారు. కోవిడ్ 19 ప్యాండ మిక్ సమయం లో చాలా తక్కువ స్థాయిలో యంగ్జయిటీ,ఒత్తిడి కి గురియినట్లుగుర్తించారు. ఎవరైతే వ్యాయామం చేయలేదో తమ సమయాన్ని ఎక్కువ గా బయట గడిపారోవారు తక్కువ స్థాయిలో  యానగ్జయిటీ ఒత్తిడిని తగ్గించుకోగాలిగా రని.ఇక లోపలే ఉన్నవారు కొన్ని మందులు వాడినట్లు  ఒక ప్రచురణలో వెల్లడించారు. 2౦,౦౦౦ కు పైగా ప్రజలు సర్వేలో పాల్గొన్నారు.సర్వే పరిశోదన ఆరి ప్రాతాల నుండి అమెరిక సంయుక్త రాష్ట్రాలు హవాయి, కొలరాడో,జార్జియా. మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలుదక్షిణ ఉత్తర కాలిఫోర్నియా ప్యాండమిక్ ఉదృతంగా ఇన్నప్పుడు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్బప్పుడు ప్రజలు శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు  సహాయ పడుతోంది. అది వారి శారీరక మానసిక అనారోగ్యం  కాపాడుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిశోదనకు నాయకత్వం వహించిన అబ్రొహ్ రోహం యంగ్ డివిజన్ ఆఫ్ బిహేవియరల్ రీసెర్చ్ సదరన్  కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇవాల్యుఏ షాన్ ఇతర ప్రాంతాలాలో తెరచి ఉంచడం గమనార్హం. అత్యవసరసమయంలో బయటి ప్రాంతాలాలో శారీరక వ్యాయామం పై మార్చి 2౦ 2౦ లో కోవిడ్ వృద్ధి చెందింది. అది ప్రపంచ వ్యాప్తంగా ప్యండమిక్ గా మారింది.అసలు చికిత్స ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి  ప్రజా ఆరోగ్యవిభాగం దీనిని విస్తరించకుండా పలు కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా వ్యక్తులు ఒకరిఒకరు  దూరంగా ఉండాలని అవసరమైన పక్షం లో ఇంటివద్దే ఉండాలనే విధానాన్ని అమలు చేసారు.  వ్యాపారాలు తాత్కాలికంగా మోసివేసారు వారు చేసే ఇతర సాధనాలు మానివేశారు. వైరస్ ఇతరు లకు సోకకుండా ఇంట్లోనే ఉండే విధానాన్ని అమలు చేసారు. అప్పటి నుంచి ప్రకృతిలో శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రకృతితో వ్యాయామం ముడిపడి ఉంది.                                                   

read more
 ఇన్ఫెక్షన్లు అన్నీ అంటువ్యాధులు కావు

  మనకు చాలా రకాల ఇన్ఫెక్షన్ లు విస్తరిస్తాయి.లేదా ఒకరి నుంచి ఒకరికి  సోకుతాయి.కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు మాత్రం ఒలరినుంచి వేరొకరికి సోకదు. కొన్ని భూమిపై ఉన్నప్పుడు వాటిని ముట్టుకున్నప్పుడు లేదా ఆహార  పదార్ధాల్ ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొన్నిరకాల క్రిమి కీటకాల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.వాటి వల్ల ఇన్ఫెక్షన్  వ్యక్తి నుంచి వ్యక్తికి చేరుతుంది.అయితే కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకవు.జంతువులు కొన్ని రకాల క్రిమికీటకాల వల్ల లేదా మైక్రన్ల వల్ల అంటే మనశరీరంలో ఉండే విస్తరించ వచ్చు. అది ఒక్కోసారి నియంత్రించ లేనంతగా విస్తరించి ఉండవచ్చు.అందులో కొన్ని పన్నెండు రకాల ఇన్ఫెక్షన్ల ను గురించి తెలుసుకుందాం.  లెగిఆన్ నారీస్ డిసీస్.... ఇది ఒకరకమైన న్యుమోనియా కొన్ని రకాల రేణువుల ను పీల్చినప్పుడు. ఇన్ఫెక్షన్ వస్తుంది. అనుకోకుండా నీటి ద్వారా విడుదల అయ్యే తుంపరలు నీటిబిందువులు.లేగినోనెల్ల బ్యాక్టీరియా చెరువులు,సరస్సులు,ఇన్ఫెక్షన్ కు గురి అవుతారు. ఈ రకమైన బ్యాక్టీరియా షవర్లు,సిన్క్ లు,టబ్బులు,వాటర్ హీటర్లు,పైపులలో బ్యాక్టీరియా విస్తరిస్తుంది.  చెవిలో ఇన్ఫెక్షన్....  ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే అందుకు కారణం.ఎలర్జీ కవచ్చు.ముక్కుద్వారా అంటుకుని ఉండవచ్చు.దీనిద్వారా చెవికి,గొంతు వెనుకభాగం,ఒకరకమైన ఫ్లూయిడ్  రసాయనం మధ్య చెవిలో వచ్చి చేరవచ్చ్చు .నధ్య చెవిలో క్రిమికీట కాలు చేరి పెరగ వచ్చు. ముఖ్యంగా చల్లదనం వల్ల ఫ్లూ చెవి ఇన్ఫెక్షన్ కు దారి తీయవచ్చు.ఈ రకాలైన ఇన్ఫెక్షన్ లను  మనం పట్టుకోలేము.  అక్క్యుట్ యురినరిట్రాక్ ఇన్ఫెక్షన్.... దీనిని ఏ యుటి ఐ లేదా యుఉరినరీట్రాక్ ఇన్ఫెక్షన్ కు కారణం మల ద్వారం వద్ద ప్రారంభమైన ఇన్ఫెక్షన్ లేదాచార్మం లో ఎక్కడో ప్రారంభమైన ఇన్ఫెక్షన్ యురేత్రా,యురినరీ ట్రాక్ ద్వారా స్త్రీలకు ఇన్ఫెక్షన్ చేరుతుంది.కొందరికి ఇన్ఫెక్షన్ లు సిక్స్ తరువాత రావచ్చు.సెక్స్ పార్టనర్ ద్వారా ఇన్ఫెక్షన్ యురేత్రా ద్వారా రావచ్చు.ఒక్కోసారి సిక్స్ తరువాత దానిని తీసివేయవచ్చు. సెక్స్ తరువాత ఇలాంటి ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుందా అన్నది ప్రశ్న.  వేజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్.... దీనికి కారణం మీశరీరంలో ఈస్ట్ అనే పదార్ధం బయటికి నెట్టి వేయబడి నప్పుడు.సాధారణ మైక్రోబ్స్ బ్యాక్టీరియ మీ వేజైన్ నుండి బయటికి పంపుతుంది.దీనివల్ల మంట,దురద,ఒకరకమైన ఇరిటేషన్. మీరు గర్భం దాల్చినప్పుడు యాంటి బాయిటిక్స్ డయాబెటిస్ నియంత్రించ లేనప్పుడు. మీ శరీరంలో రోగనిరోదక శక్తిదెబ్బతిన్నప్పుడు.లేదా గర్భానిరోడక మాత్రలు వాడినప్పుడు కారణం  కావచ్చు అయితే ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరొకరిది కాదు. సైనస్ ఇన్ఫెక్షన్.... చెవిలో ఇన్ఫెక్షన్ రాగానే సైనస్ ఇన్ఫెక్షన్ కు కారణం సైనస్ గదులలో వ్యాక్సిన్ చేరడం.అక్కడ పెరిగి సాధారణ జలుబుగా మారి వైరల్ ఇన్ఫెక్షన్ గా మారి తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్ కొన్ని సార్లు వస్తాయి. సైనస్ గదులలో వెనుక భాగం లో అంటే ముక్కు వెనుక భాగం లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.అయితే ఇది అన్తువ్యాదే జలుబు ద్వారా సైనస్ మరింత పెరుగుతుంది. సాల్మనేల్లా.... ఇది ఒకరకమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్.మీ పేగులలో మీరు ఒకవేళ ఉడికి ఉడకని ఆహారం తీసుకుంటే అందులో సాల్మనెల్లబ్యాక్టీరియా ఉండవచ్చు.తరచుగా మాంసము,గుడ్ల ద్వారా సాల్మనెల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. సల్మనేల్ల వైరస్ వంట శాలల ద్వారా ఆహారంలో చేరుతుంది.అసలు వండుతున్నప్పుడే బ్యాక్టీరియా చనిపోతుంది. సల్మనేల్ల వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు అలసట,వాంతులు,విరేచనాలు,క్రామ్ప్స్, జ్వరం,చలిగా ఉండడం. తల నొప్పి ఉంటుంది.  ఇకోలి ....  ఈ రకమైన బ్యాక్టీరియా మీ పేగులలో ఉంటుంది.కొన్ని రకాల స్త్రైన్స్ లలో ఇకోలి స్ట్రైన్ తీవ్ర అనారోగ్యానికి కారణం అవుతుంది. ఇది సహజంగా పచ్చికూరాగాయలు,ఉడుకుతున్న మాంసం తినడం వల్ల ఇన్ఫెక్షన్ సోకే ప్రామాదం ఉంది. దీనికారణంగా ఒక్కోసారి రక్త విరోచనాలు,వాంతులు,పోట్ట నోప్పి రావచ్చు. ఎన్ ఎగల్ఏరియా ఎఫోలేరి .... దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటారు.ఈ ఇన్ఫెక్షన్ కు కారణం మెదడులో అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్ అమీబియా మీ ముక్కునుండి మెదడు లోకి చేరుతుంది.ఇది సహజంగా వేడి నీరుఉండే సరస్సులు నదులలో ఉంటుంది.సహజంగా వేడి నీరు ఉండే ప్రాంతాలు ఈత కొలనులు క్లోరిన్ లేని నీరు మరీ ర్క్కువ ఉంటుంది.  ఇన్ఫెక్షన్ల వల్ల మూర్చ లేదా ఫిట్స్ వచ్చే అవకాసం ఉంది.ఒకరకమైన హాలుజనేషణ్ ప్రజలను 5 రోజిలలో చంపేస్తుంది.  రాబిస్ వ్యాధి.... ఏదైనా జంతువులకు రేబిస్ వైరస్ ఉంటె అది మిమ్మల్ని కరిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం ఉంది.అందులో కుక్కలు, పిల్లుల లో రాబిస్ వ్యాధి ఒచ్చి ఉంటుంది.రేబిస్ వ్యాధి సోకి ఇన్ఫెక్షన్ కావడం చాలా అరుదైన ఘటనగా చెప్పవచ్చు. రేబిస్ సోకిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా వైరస్ సోకకుండా నిలువరించవచ్చు. ఒటిచ్క్ .... పేల వల్ల కూడా చాలా రకాల బ్యాక్తీరియను వైరస్ ను ప్రజలకు అంటుకునే ప్రామాదం ఉంది.కొన్ని రకాల బ్యాక్టీరియా ల వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి.అందులో లైం వ్యాధి ఒకటి.జ్వరం వల్ల కొన్నిరకాల వైరస్ లు వచ్చే అవకాసం ఉంది.ఫ్రీజర్స్ ద్వారా ఇన్ఫెక్షన్ పేలు ఒకోసారి కంటైనర్ లో ఫ్రీజ్ లలో అలాగే కొన్ని రోజులు కరుచుకొని ఉంటె డాక్టర్ ను సంప్రదించవచ్చు. దోమల ద్వారా ఇన్ఫెక్షన్ .... దోమలు వైరస్ ను వ్యాపింప చేస్తాయి.మలేరియా,జికా,వెస్ట్ నైలె,ఎల్లో ఫీవర్,డెంగు,చుకున్ గునియా,కేవలం దోమ కాతువల్లె ఇన్ఫెక్షన్లు రావడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. ఎలుకల వల్ల ఇన్ఫెక్షన్లు.... ఎక్కదైతే చెత్త చెదారం,పనికి రాణి వస్తువులు,గోడౌన్లు,స్టోర్ రూమ్లు,ఎక్కడైతే ఉంటాయో.అక్కడ ఎలుకలు ఉంటాయి. ఆ ప్రదేశం లో ఉన్న దుమ్ము,ధూళి,వదిలి పెడతాయి.లేదా కొన్నిరకాల రాసాయానాలు విడుదల చేస్తాయి.లేదా అక్కడే ఎలుకలు మల విసర్జన,లేదా మూత్ర విసర్జన చేస్తాయివాటిని చీపిరితో శుభ్రం చేయాలి.లేదా వ్యాక్యూం క్లీనర్ తో చేయాకూడదు.చేతికి గ్లౌస్, ధరించి స్ప్రే చేసిన తరువాత,లేదా డి సిన్ఫెక్ట్ అవి విడుదల చేసిన వ్యర్ధాల విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దుమ్ము,ధూళి ఉన్న ప్రదేశాలలో ఉన్న వాళ్ళకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని గ్రహించి వాయికి దూరంగా  ఉండడం మంచిది.                           

read more
ముంచుకొస్తున్న మరో ప్యాండమిక్...

ప్రపంచం నేడు మరో ప్యాండమిక్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సి డి సి పిలుపు నిచ్చింది. ప్రపంచంలో నేడు కోవిడ్ ప్యాండ మిక్ తరువాత తట్టు మీజిల్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రపంచం లోని 22 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాశం ఉందని సి డి సి హెచ్చరించింది. ఎవరైనా శిశువులు ముఖ్యంగా ప్యాండ మిక్ తరువాత వ్యాక్సిన్ వేసుకొని మీజిల్స్ తట్టు బాకి తీసుకునే  ప్రామాదం  ఉందని తెలుస్తోంది.పోలియో ప్రమాదాన్ని ఎదుర్కునేందుకు ఎలా సన్నద మయ్యమో అలాగే  సన్నద్ధం కావాలని.పెద్ద ఇన్ఫెక్షన్ తో కూడుకున్న సమస్య ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యు ఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్,కంట్రోల్ సంస్థ ప్రకటించింది.  2౦19 -2౦2౦ సంవత్సరం లో తట్టును ఎదుర్కునెందుకు కేవలం 3 మిలియన్ల శిశువులు మాత్రమే  వ్యాక్సిన్లు తీసుకున్నారని అంటే దాదాపు 7౦%మాత్రమే  రెండు డోసులు తీసుకున్నారని.ఇంకా 95% మిగిలే ఉందని శిశువులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనపై ఉందని.నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే మీజిల్స్ తట్టు వ్యాధిని ఎదుర్కోడానికి ప్రణాలికలను సిద్ధం చేసామని.పిల్లల బాల్యాన్ని చిదిమేసే  తట్టు ను సమర్ధవంతంగా ఎదుకునేందుకు 23 దేశాల లో అమలు కు ప్రానాలిక సిద్ధం చేసినట్లు అలాగే సరైన సమయంలో శిశువులకు చికిత్స చేయకుంటే మరణానికి దారి తీస్తుందని హెచ్చరించారు. తట్టు నివారణ నిర్మూలనకు కార్యాచరణ అమలు చేయాల్సి ఉండగా ప్యాండమిక్ వల్ల వ్యాక్సినేషన్ వాయిదా  వేయాల్సి వచ్చిందని.93 మిలియన్ల శిశువులు తట్టు భారిన పడే అవకాసం ఉందని  డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది.  ఆరోగ్య సంస్థల సమాచారం ప్రకారం.... పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకొని శిశువులు తట్టు తీవ్రంగా మారే అవకాశం ఉందని.తట్టు వ్యాధిని గుర్తించడం.నిర్ధారణ, విషయం లో స్పందించలేక పోవడానికి కారణం కోవిడ్ 19 గా పేర్కొన్నారు.  తట్టు లేదా మీజిల్స్ వల్ల మరణాలు.... శిశువుల లో తట్టు తీవ్రంగా మారి మరణించే అవకాసం ఉందని సి డి సి గ్లోబల్ ఇమ్యునైజేషన్ డైరెక్టర్ కెవిన్ కైన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.మనం తట్టు పై దృష్టి సారించాలని నిశితంగా పరిసీలించాలని వివిధ వర్గాలలో ప్రయాణానికి ముందు ప్యాండమిక్ ముందు తట్టు మీజిల్స్ పెరిగే అవకాసం ఉండని హెచ్చరించారు. మనం తట్టు పై పట్టు సాధించాలంటే వ్యాక్సిన్ తోనే నియంత్రించగలమని పేర్కొన్నారు కాగా 2౦2౦ నాటికి కాస్త తట్టు  తగ్గిందని తూఫానుకు ముందు నిశ్శబ్దం లాగా ప్రామాడం పొంచి ఉందని అది ప్రపంచంలో విస్తరించే అవకాసం ఉందని. డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ కాటే ఓబ్రేయిన్ ఇమ్మ్యునైజేషణ్ విభాగం పేర్కొంది.  ప్రపంచం మొత్తం తట్టు వైరస్ విస్తరించక ముందే వ్యాక్సినేషన్ కు సిద్ధం కావాలని సరైన సమయంలో వ్యాక్సిన్ అందక  పోవడం వల్ల గత 2౦ సంవత్సరాలుగా 3౦ మిలియన్ల శిశువులు మరణిచారు.2౦ 2౦ సంవత్సరం లో 6౦75 మిలియన్ల శిశువులు మిలియన్ల ప్రజలు వ్యాధిబారిన పడే అవకాసం ఉందని కాగా ఇప్పటికే మరణాలు చోటు చేసుకోవడం  విచారకరమని ఆరోగ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేసారు.   

read more
అతిగా మందులు తీసుకుంటే అంతే...

మన పెద్దలు ఒక నానుడి చెప్పారు అతిసర్వత్రా వర్జ యెత్ అని దీని అర్ధం. ఏదైనా అతిగా చేస్తే దానివల్ల ఫలితాలు భిన్నంగా ఉంటాయి అని. ప్రతి చిన్న సమస్యకి మందులు వేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అధిక మోతాదులో మందులు వాడితే అత్యంత ప్రమాదకరమని అంటున్నారు వైద్యులు. మందులు మిలియన్ ప్రజల ప్రాణాలు కాపాడుతుంది.అలాగే అతిగా వాడితే దానినుండి  తీవ్ర పరి ణామాలు ముఖ్యంగా గర్భస్థ సమయం లో మందుల వాడకం పిండం పై  తీవ్రప్రభావం చూపుతుంది. అలాగే గర్భిణికి సమస్యలు తప్పవుఅంటున్నారు వైద్యులు మందులు ఓవర్ డోస్ తీసుకోవడం యాద్రుచికం కావచ్చు. అయితే వాళ్ళు తీసుకునే  మందు మోతాదు ఒక్కొకరిలో ఒక్కో రీయక్షన్ చూపిస్తుంది. కొందరికి అనారోగ్యం రాగానే వైద్యుడి సలహా లేకుండా మండులువేసుకుంటారు. కొందరికి ఎంత మోతాదులో మందు వాడాలో  తెలియదు.ఆడే పనిగా మందులు  వాడుతూ ఉంటారు. అసలు ఆమందు వడ చ్చలేదా అన్న విషయాన్ని సైతం  చూసుకోరు. అయితే అనారోగ్యానికి ఆవ్యక్తి శరీర తత్వాన్ని బట్టి వైద్యులు మోతాదులు నిర్ధారిస్తారు. ఒక్కోసారి మందు మోతాదు అవసరమైన దానికన్నా ఎక్కువగా వాడారో అది శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. కొంతమడిలో ఆ మందు తక్కువ మందు ప్రభావం చూపిస్తే కొందరిలో మత్తు ప్రభావం ఎక్కువగా  ఉండచ్చు. అవి ఆశరేరక తత్వాన్ని సరిపోతాయా లేదా అన్నది ముఖ్యం. అయితే కొన్ని అంతార్జాతీయ  మందులు శరీరానికి సహకరించవు. ఆమందుల వాడకం వల్ల వచ్చే రీయాక్షన్ కొన్ని మందులు మేతాబాలిజం పై ప్రభావం చూపుతాయి.కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.  అసలు అధిక మోతాదులో మందులు వాడితే... డాక్టర్స్ సూచించిన దానికన్నా అధిక మోతాదులో మందులు వాడారో కొన్ని శరీరం పై పోజిటివ్, రియాక్షన్ ఉంటె కొన్ని నెగిటివ్ రీ యాక్షన్ ఉంటుంది.ఒక వేళ ఎక్కువ మోతాదులో మందులు  ప్రతిరోజూ తీసుకుంటే,మాములుగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు.కొన్ని మందులు సాధారణ రియాక్ష,న్, కొన్ని మందులు స్వల్పంగా వికటిస్తాయి. కొన్ని తీవ్రంగా వికటిస్తే కొన్ని మందుల వల్ల మరణం కూడా సంభవించవచ్చు. కొన్ని సందర్భాలలో స్వల్ప మోతాదు సయితం పిలలపై ప్రభావం చూపిస్తాయి.అది ఒక్కోసారి అస్తమా,గుండెపోటు, కు దారితీయవచ్చు లేదా ఇతర అవయవాల పై ప్రభావం చూ పిస్తాయి.  అధిక మోతాదులో మందులు వాడడం వల్ల కొన్ని రకాల కారణాల వల్ల అందులో ఉండే రసాయనాలు మందుల నాణ్యత ఎలాతీసుకున్నారు,తీసుకున్న వారి వయస్సు,ఇతర అంశాలు ఉంటాయి. అధిక మోతాదువల్ల వాంతులు,కాళ్లు నొప్పులు,విరేచనాలు,గుండేనొప్పి,చాతి నొప్పి,తల తిరగడం,ఒక్కోసారి తూలడం, మత్తుగా ఉండడం,ఎదో భయం,రక్త పోటు తగ్గడం,రక్త పోటు పెరగడం,శ్వాస తీసుకోవడం ఇబ్బందికరం గా మారడం. కంటి చూపు,ఇబ్బంది పడడం,పిల్లి కూతలు,కొంతమందికి గురక,చేతి వెళ్ళు నీలిరంగులోకి మారడం, ముఖం పాలిపోయి ఉండడం,స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.  డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి.... మీరు తీసుకున్న మందు అధిక మోతాదులో ఉంటె వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి.సరైన సమాచారం ఇవ్వాలి. ఆమందు పేరు,మీరు తీసుకున్నమోతాదు వివరాలు.ఏ సమయం లో ఎన్ని గంటలకు తీసుకున్నారు.ఆ బోటిల్ వివరాలు, అందుబాటులో ఉంచాలి.ఎందు కంటే మందు మోతాదు గురించి మాట్లాడు తున్నారు కాబట్టి కొంతమంది ఎమెర్జెన్సి  కి వెళ్ళిపోతారు.అయితే శారీరకంగా ఎలాంటి మార్పు లేకపోయినా విషపూరితం కాక పోయినా తీవ్ర అనారోగ్యానికి గురి  అవుతారు.కొందరు అత్యధిక మోతాదులో తీసుకున్న వారు ఆసుపత్రికి వెళ్లేందుకు ఇష్టపడరు. ఇలాంటి విషయాలు  పైకి చెప్పేందుకు ఇష్టపడరు. ఈ సమయంలో కొందరు కుటుంబ సభ్యుల సేవలు తీసుకోవాలి ఈసమయంలో నిపుణులైన డాక్టర్ల సేవలు సూచనలు అవసరం.ఆ వ్యక్తితో ఎవరైనా ఒకరు వెంట ఉండాలి.ఓవర్ దోసేమందులు ఏవో తెలిసిపోతాయి. ఆ మందులో ఉండే రాసాయానాలు వాటి ఫలితాలు తెలుసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితి కి కారణాలు తెలుస్తాయి. దీనికి విరుగుడుమందు ఇవ్వడం ఏమందు ద్వారా రీయక్షన్ వచ్చిందో తెలుస్తుంది. ఈ మందుల ప్రభావం ఎలాఉంటుంది  దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశం పై పరిశోదన చేయవచ్చు.   

read more
చల్లటి వాతావరణం ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది....

చల్లటి వాతావరణం లో ఉండడం వల్ల మానవ శరీరం ఎలాంటి అనారోగ్యానికి గురి అవుతుంది. అంటే వాతావరణం లో అత్యల్ప  ఉష్ణోగ్రతలు శీతాకాలం లో నమోదు అవుతాయి.అది మంచిది కావచ్చు మంచిది కాక పోవచ్చు.లేదా అనారోగ్యం కావచ్చు. చల్లటి వాతావరణం లో శారీరం పై ఒత్తిడి పెరుగు తుందా? మీ రు శరీరకంగా దృడంగా ఉంటారో అప్పుడే ఒత్తిడి ని తట్టు కోవచ్చు.చల్లటి వాతావరణం లో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏలని దుస్తులు వేసుకోవాలో కూడా మీరు నిర్ణయించుకోవాలి. చల్లటి వాతా వరణం మనకు తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది.వాతావరణానికి అనుగుణం గా శరీరాన్ని  చేయకుండా మార్చుకోకుంటే ఇబ్బందులు తప్పవు.  బయటి వాతావరణం చల్లగా ఉంటె .... ఇంట్లో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటె ఆహారం బాగా తీసుకోవాలి.బరువు తగ్గించుకోండి. చల్లటి వాతావరణం లో వెచ్చగా ఉండడం అలవాటు చేసుకోండి.  ఇంట్లోనే ఇన్నర్ ఫెర్నేస్ వేసుకోండి.చల్లటి వాతావరణం లో మీ శరీరానికి  వేడి కావాలని సూచిస్తోంది.వేడి పుట్టించే ఆహారాన్ని శరీరానికి ఇవ్వండి.  మీ శరీరం వెచ్చగా ఉండేందుకు మూలేయర్ల దుస్తులు వేయండి....  సీతాకాలంలో ముఖ్యంగా చలికాలం లో ఒకటికాదు,రెండు లేదా,మూడు రకాల లేయర్ల దుస్తులు  ధరించడం ద్వారా అధికంగా వచ్చే చల్లటి గాలుల ను ఎదుర్కొ వచ్చు. దీనికోసం ముఖ్యంగా ఉన్ని దుస్తులు  ధరించడం మంచిది. కొన్ని ఒంటికి అతుక్కుపోయే దుస్తులు కాక.శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే విధంగా  అంటే శరీర వ్యాయామానికి అనుగుణంగా దుస్తులు ఉండాలి కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోండి. చాలా పలుచని దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు మంచిది. అలాకాక టెర్లిన్ సింథటిక్ దుస్తులు  వంటికి అత్తుక్కుపోయి ఇబ్బంది పెడతాయి. దీనివల్ల చర్మ సమస్యలు కూడా వాస్తాయి. ఇక మీ దుస్తుల విషయం లో గాలి,నీటిని నిలువరించే వీలున్న అంటే ఒక్క మాటలో చెప్పాలంటేమల్టిపుల్  యూజ్ ఉండే జర్కిన్ను వాడండి. అత్యవరసమయంలో బట్టలు మార్చుకోవాల్సి వస్తే సులభంగా మార్చుకునే  వీలుండే బట్టలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  మీశరీరం చల్లగా ఉందా మీకు చలివేస్తోండా .... అసలు మీశారీరం అంత చల్లగా ఎందుకు ఉంది.ఒక్కోసారి మనం ఎలా ఉంటామో మనకే తెలియదు. చలి కారణం గా భరించలేనంత వణుకు పుడుతుంది.ఒక్కోసారి స్పృహ కోల్పోతాము.శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ ఉంటాయి.అది మీశారీ రానికి ఎంత చలిగా ఉందొ అర్ధం అవుతుంది.కొంతమంది లో చలిని భరించే శక్తి ఉంటుంది.ముఖ్యంగా వృద్ధులు చలిని తట్టుకోలేరు.హైపో ధార్మిక్ గా ఉంటారు.కాబట్టి వారి శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిన విషయాన్ని గుర్తించారు.  చలిపులి పంజావిసిరితే .... రక్త ప్రవాహం పై ప్రభావం చూపుతుందా ?... మీ శరీరం చల్ల బడి పోయినప్పుడు చర్మం పై లేదా శరీరంలో రక్త ప్రసారం తగ్గుముఖం పడుతుంది. మీ రక్త నాళాలలో రక్త ప్రసారం పూ ర్తిగా తగ్గుముఖం పడుతుంది.చాలా రక్తం శరీరంలో ఉంటుంది. బిపి సైతం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కిడ్నీల ద్వారాకూడా రక్త ప్రసారం తగ్గుతుంది.ఇదే సమయం లో మూత్ర విసర్జన తగ్గుముఖం పడుతుంది. దీనిని వైద్య పరిభాషలో కోల్డ్ డయురసేస్ మీ శరీరం నుంచి విడుదలయ్యే మూత్రం పల్చగా నీళ్ళ మాదిరిగా ఉంటుంది.కాస్త వెచ్చటి వాతావరణం లో కి రాగానే కాస్త దాహం వేస్తుంది.మళ్ళీ బయటికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఎల్ల వేళలా చలిగా ఉండడం సహజం అయితే కొన్ని రకాల వైద్య సమస్యల కు దారి తీయవచ్చు.  అనీమియా .... రక్త హీనత మనం తీసుకునే ఆహారం లో ఐరన్ లేక పోవడం వల్ల ఎర్రరక్తకణాలు పెరుగుతాయి. ఒక వేళ మీరు స్త్రీలు అయితే పునరుత్పత్తి చేయగలిగితే ఒక వేళ శాఖా హారులు అయితే రక్త హీనత ఉంటుంది.  హైపర్ తైరాయిడిజం.... అటో ఇమ్మ్యున్ డిజార్దర్ వల్ల ఏర్పడే హైపర్ థైరాయిడిజం స్త్రీలలో ముఖ్యంగా మధ్య వయస్కులలో ఎక్కువగా ఉంటుంది.  డయాబెటిస్.... డయాబెటిస్ నేఫ్రోపతి డయాబెటిస్ వల్ల కిడ్నీ ప్రమాదానికి దారి తీస్తుంది. శరీరానికి సహజంగా రావాల్సిన ఇంసూలిన్ అందకుంటే చల్లగా ఉన్నా ఉన్సూలిన్ ఇవాల్సిందే.  అనోరేక్సియా ....  దీనిని ఈటింగ్ దిజార్దర్ గా పేర్కొంటారు. ఎల్లప్పుడూ చల్లగా ఉన్నట్లు భావిస్తారు.ఏదైనా పౌష్టికాహారం లేదా తక్కువ వేడిమి కలిగించే  ప్రయత్నం చేస్తారు.దీనివల్ల మృదువైన చర్మం జుట్టు పెరగడం వల్ల శరీరానికి కొవ్వు అందుతుంది. జలుబు కు చికిత్స చేయాల్సిన సమస్యగా భావిస్తారు.మీరు వేడి ప్రదేశం లో కొంత సేపైనా ఉండాలి. ఒక వేళ చల్లటి ప్రదేశం నుండి వస్తే మీరు డాక్టర్ ను మాత్రం తప్పనిసరిగా సంప్రదించాలి. చలిని నేరుగా ఎదుర్కుంటే శారీరక సమస్యలు తప్పవు.చలి వల్ల కాళ్లు.చేతుల పై చర్మం పగలడం.వెన్నెముక,కళ్ళు.వాయడం  చేయి,కాలి ఎముకలు ఒక్కోసారి విరగడం కింద పది పోవడం.వాటి వల్ల వచ్చేగాయాలు తగ్గుముఖం పట్టవు. సాధారణ చెప్పులు సరిపోవు సరైన బూట్లు అయితే మంచు ప్రదేశాలలో స్కిప్పింగ్ సరికాదు. కాని చలిని మంచును లెక్క చేయకుండా సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు దీనిని ఎలా  ఎదుర్కుంటారో  ఆర్ధం చేసుకోవచ్చు.ప్రాణాలను సైతం లెఖ చేయాని సైన్యాన్ని ఎక్కువ చలికి ఎండకు తట్టుకుంటారో వారి  సేవలను గుర్తుంచుకోవాలి.అలాగే చలికాలం లో అరికాళ్ళు పదాలు పగలడం వంటి సమస్యలు వేదిస్తాయి ముఖ్యంగా మంచుప్రదేశాలలో స్కీయింగ్ చేయడం వల్ల మంచు రాళ్లు గుచ్చుకుని గాయాలు కావడం  చూస్తున్నాము. చలికాలం లో వచ్చిన గాయాలు,లేదా సర్జరీ చేసిన ప్రాంతాలలో వచ్చే గాయాల నొప్పులు  మరింత తీవ్రతరంయ్యే అవకాసం ఉంది.  గుండెపోటు .... చలికాలం లో ఎదుర్కునే మరో పెద్ద సమస్య గుండెపోటు సమస్య.దీనికి తోడు అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.అందుకు ఎవరైనా బయటికి వచ్చే ముందు చెవులను స్కార్ఫ్ తో చుట్టాలి.చేతులకు గ్లౌస్లు వేసుకోవాలి. తలకు టోపీ ర్రైలు లేదా బస్సు ప్రయాణం చేస్తూ ఎదురు చూసే వారు శరీరం చలిబారిన పడకుండా రక్షణ తీసుకోవాలి అలా కాక రక్షణాత్మక చర్యలు తీసుకోకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. సంవత్సరానికి 1౦౦ మందికి పైగా గుండెపోటు తో మరణిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కేవలం 1౦,౦౦౦ మంది  గుండె పోటు తో ఆసుపత్రులలో చేరుతున్నారు. చలి వల్ల రక్తం చిక్కబడడం,రక్త ప్రసారం అందక పోవడం వల్ల  గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఫ్లూ,ఇన్ఫ్లూయెంజా ఆస్తమా వంటివి వచ్చె ప్రమాదం .... చలికాలం లో వ్యక్తిలో ఉండే ఇతర అనారోగ్య సమస్యలు బయటికి వస్తాయి.ముందుగా ముక్కుచెవులు,చెక్కిళ్ళు, వెళ్ళు మడమలు చలిబారిన పడతాయి.వీటిని నిశితంగా గమనిస్తే తప్ప మనం గుర్తించలేము.స్వయంగా గుర్తించడం  అవసరం. చేతి వెళ్ళు,కాలివేళ్లు,స్పర్సలేకపోవడం తిమ్మిరి పట్టినట్టుగా ఉండడం.ఏదైనా వేడిగా ఉండే ప్రదేశానికి వెళ్ళడం అత్యవసరం.అయితే ఆసమయంలో వాటిని రుద్దవద్దు. ఫ్లూ,ఇంఫ్లూ ఎంజా కు చికిత్స చేయవచ్చు ఒకసారి ఆస్తమా వస్తే చలికం లో మళ్ళీ తిరగ బెట్టె అవకాసం ఉంది. కాబట్టి ఆస్తమా,టిబి ఉన్న వాళ్ళు చలిబారిన పడకుండా ఉండడం  ఉత్తమం. హైపోధర్మియా.... ఇది చాలా ప్రామాదకరమైన సంఘటన శరీరంలో ఉష్ణోగ్రతలు 37డిగ్రీల నుండి35 డిగ్రీల తగ్గితే వణుకు మొదలు అవుతుంది. ఇంట్లోనే ఉంటూ వేడిని పెంచే విధంగా దుస్తులు వేసుకోవాలి. మీ కాళ్ళు ఎక్కువసేపు నీటిలో ఉన్నా చర్మం ఒరుసుకు పోవడం లేదా కోసుకు పోవడం జరుగుతుంది. సైనికులు చలి ప్రదేశాలలో నెలలు సంవత్సరాలు కాపలా కాస్తూనే ఉంటారు.  చల్లటి వాతావరణం వల్ల లాభం.... మలేరియా,స్లీపింగ్ సిక్నెస్,ట్రై పనో మయిసిస్, బిలార్జియా,స్చిస్తో మయిసిస్ అంటే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. చలికాలం లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వ్యాదులబారిన పాడడం దీర్ఘకాలిక వ్యాధులు తిరగ బెట్టడం చూడవచ్చు.  

read more
మనిషి ఎందుకు భయపడతాడు?

మనిషి భయ పడడానికి కారణం ఏమిటి? మనిషి తనను భయ పెట్టె ఆ అంశాలు ఏమిటి? దేనికి మనిషి ఎక్కువగా భయపడతాడు? భయం కేవలం ఒక ఘటనే  ప్రభావితం చేస్తుందా? అన్న అంశాలు కేవలం బాయోలాజికల్ ఫియర్  దీనిని ఎలా మదింపు చేయాలి. అసలు మన శరీరంలో ఏమౌతోంది? అసలు మనం కొన్ని సందర్భాలలో ఎందుకు నియంత్రించు కోలేము. ఎందుకు కుంగి పోతాము. ధైర్యం చేస్తే భయాన్ని జయించ వచ్చా? అందరు భయపడతారు... భయాన్ని మనం తోసి పారేయలేము అన్నది మనుషులలో ఉండే భావాన. ప్రజలు సహజంగా భయం అనేది అసంతృప్తి తో కూడిన భావోద్వేగమా ? ఒక్కో సరి ఆద్వేగాలు బయటికి వస్థాయి.ఎదో ఒక్కోసారి  మనం విమానం లోనుండి  బయట పడిపోయి నట్టు.నిద్రలో మనం లోయలోకి జారి పడిపోయి నట్లు. పడుకున్న ప్రదేశం లో కిటికీకి అవతలిపక్క చెట్టు గాలికి ఊగిన ఎదో తిరుగుతోందని  అది దేయ్యమేనని అలాగే చూస్తూఉంది పోతారు.నీడను చూసి భయ పడతారు.ఉదాహరణకు మరో ఘటన పొద్దున్న ఒక వ్యక్తితో గొడవ అయ్యింది.రాత్రి నిద్రలో కూడా అదే గుర్తుకు వస్తూ ఆకుల అలికిడి శబ్దమైనా చీకట్లో ఎవరో ఉన్నారని ఒక్కసారి ఎలర్ట్ అయ్యి మెల్లగా నడుస్తూ ఆ నీడ ఎవరో పట్టుకోవాలి,వాడి అంతు చూడాలనే  సంకల్పం తో బయటికి వస్తారు అంతే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆవచ్చిన వ్యక్తి తనను చంపడానికి వచ్చాడని నిర్ణయించుకుని ఏదైనా ఆయుధం తీసుకుని ఆవ్యక్తి ఎవరో చూడకుండా తెలుసుకోకుండా ఒక్క సారి దాడి చేసాడు కొద్ది సేపటి తరువాత చూస్తే ఆవ్యక్తి రక్తపు మడుగులో కొట్టుకోవడం చూసాడు అంటే ఒక్క భయం బ్రమగా మారింది మనసులో ఊహించుకున్న ఆవ్యక్తి తానే చంపేందుకు వచ్చాడన్న భావన  మనసులో నాటుకు పోయింది.ఫలితం తనకు తెలియకుండానే హాత్య జరిగిపోయింది.  మన బలం బలహీనత భయం.... భయం రావడం సహజం,ఏదైనా ఎవరైనా మీ ఇంట్లో శబ్దం వచ్చినప్పుడు.నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నప్పుడు.అలా జరిగిందంటే కొంతవరకూ విలువైనదిగా చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో సరైన దే కావచ్చు.అసమంజసంగా ఉండవచ్చు. ఏదైనా చిత్రం లో కనపడ్డ మేక్ అప్.కస్త్యుం లో చూసి భయపడడం సహజం.ఆవ్యక్తిని లేదా  ఆపాత్రని అదే  పనిగా చూసినప్పుడు.భయపడతారు. తాడును చూసి పాముఅనుకుని భయం.కొందరికి నీళ్ళను చూసి భయం.గోడపైన నీడకదిలినా, చిన్న పేపరుముక్కను చూసినా భయామే.ఇంట్లో బల్లులు.ఇతర జంతువులు చూసినా భయమే. కొన్ని కొన్ని వస్తువులు జంతువులు మనిషి మనస్సులో భయాన్ని ప్రేరేపిస్తాయి.తీవ్రప్రభావం  చూపిస్తాయి. భయం వల్ల శరీరం లో ఏమౌతుంది.... ప్రజలలో తరచుగా మానసికంగా వచ్చే మార్పులు వల్ల భయపడతారు. చిన్న పాటి గొడవకే భయానికి  లోనౌతారు.దీనివల్ల ఉచ్వాస,  నిశ్వాసలు, పెరుగు తాయి.గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త నాళాలలో  రక్త ప్రసారం వేగం పెరుగు తుంది.చర్మం పై జుట్టు నిక్క బోడుచుకుంటుంది.శరీరం లోని ఇతర అవయవాలు  తీవ్రంగా స్పందిస్తాయి.శరీరానికి ఆక్సిజన్ న్యూట్రియాంట్స్ కండారాలు రక్త ప్రసారాలు సాగిస్తాయి. ఘటన జరిగిన వెంటనే స్పందిస్తాయి. భయం వల్ల కండరాలు ఎలా స్పందిస్తుంది .... శరీరం లోని ప్రతి వెంట్రుక నిక్క బోడుచుకుంటుంది.దీనికి కారణం పైలో రీయక్షన్ దీనినే గూస్ బంప్స్ అంటారు. అందుకే మనవ శరీరం లోని వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.అది విచిత్రంగా ఉంటుంది. మేతాబలిక్ గా శరీరం లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగు తాయి.అవసరమైన పక్షం లో అది శక్తిని నిల్వ చేస్తుంది. ప్రతి చర్యకు దిగుతుంది.అలాగే కాల్షియం,తెల్ల రక్తకణాలు పెరుగు తాయి. భయపద్దప్పుడు మనం ఎందుకు నిలబడి పోతాము.... అనుకోని సంఘటన చూసినప్పుడు మనం అలాగే ఆస్చాయానికి లోను అవుతాంఅలాగే భయ పడి పోతాము. ఒక్కో సారి అలాగే అసలు ఏమైందో అర్ధం కాక విగ్రహంలా నిలబడి పోతారు.కొద్ది సేపటి తరువాత గాని సంఘటన నుంచి తెరుకోము.ఇక కారు చీకటి అడవి పైగా ఒక పెద్ద పులి కనపడిందా మనం ఏమాత్రం జరిగినా కదిలినా దాడి చేస్తుంది.ఇకా పాము కంట పడితే ఏమాత్రం కదిలినా కాటు తప్పదు అప్పుడు మనం జంతువుకు ఆహారం కాక తప్పదు. అని భావిస్తారు. ఆసమయం లో ఆవ్యక్తి మానసిక శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం  ఆసాధ్యం.ఆ సంఘటన తో గుండె జబ్బు ఉన్న వాళ్ళు గుండెపోటుకు గురికావడం ఆఘటన మానసికంగా మనసులో  ఉండి పోయి మానసికంగా కుంగి పోతారు నిద్రలో కలవరిస్తూ ఉంటారు. ఏది చూసిన అలాగే భయానికి గురి అవుతారు. కొన్ని సందర్భాలలో కదల కుండా అలా ఉండి పోవడమే ఉతమ మైన ఆలోచన ఎందుకంటే ప్రాణాలు కాపాడు కోవచ్చు.  2౦14 లో నిర్వహించిన పరిశోదనలో న్యురోలాజికల్ వచ్చే స్పందన వల్ల అలాగే ఉండి పోతారని మానసిక శాస్త్ర వేత్తలు  ఉండిపోతారు.అప్పుడు మెదడులోని రెండు భాగాల మధ్య తర్జన భర్జన జరుగుతుంది.రకరకాల సంకేతాల ద్వారా జంతువులు  కూడా అలాగే ఉండిపోతాయి.దీనికి కారణం యాంగ్జయిటీ డిజైర్ అది కేవలం భయం తో నిలిచిపోతారని అంటున్నారు  మానసిక వైద్యులు. భయం నీడలో ఉన్నంతకాలం బిక్కుబిక్కు మంటు భయం తో ఉంటాము. ఒక్కసారి భయం పోయిందా అన్నిటా విజయం సాధిస్తాం.మానసిక అనారోగ్యమే భయం,ఫోబియా.భయం ఫోబియా అంటుకుందో పోదు.అవసరమైన పక్షం లో మానసిక  వైద్యుడిని సంప్రదించండి భయం నుండి బయటకు రండి  

read more
హెపటైటీస్-బి యమడేంజర్‌..

6౦ సంవత్సరాల లోపు వారందరికీ హెపటైటీస్ వ్యాక్సిన్ ఇవ్వాలి-యుఎస్ ప్రభుత్వ సలహాసంగం సూచన. హేప తైటిస్ బి సమస్యను ఎదుర్కునేందుకు 6౦ సంవత్సరాల లోపు ఉండే వారందరికి హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలని ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ సంస్థ సూచించింది.అయితే వ్యాక్సిన్ ను కొన్ని వయస్సుల వారికే సూచించడం గమనార్హం,ఇందులో జైలు ఖైదీలు,హెల్త్ వర్కర్స్,అంతార్జాతీయ ప్రయాణీకులు.డయాబెటీస్ ఉన్న వారికి ఇతర పరిస్థితులు ఈడుర్కుంటున్నవారు,ముఖ్యం గా డ్రగ్స్,లేదా మాదక ద్రవ్యాలు తీసుకునే వారు,సెక్సువల్ పార్టనర్స్ ఎక్కువగా ఉంటారో,వారికి హెపటైటిస్ వ్యాక్సిన్ వేయడం అత్యవసరం గా ప్రభుత్వ సలహా సంఘం సూచించింది. హేపటై టిస్ బి వ్యాక్సిన్ 1991 నుంచే నాణ్యత కూడిన వ్యాక్సిన్ యు ఎస్ లో అమలు లో ఉంది.ఈ ప్రక్రియ ద్వారా 3౦ సంవత్సరాల లోపు వారిని సంరక్షించ వచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వ సలహా సంఘం ఏక గ్రీవంగా తీసుకున్న నిర్ణయం అయితే హెపటై టేస్ బి వ్యాక్సిన్ పంపిణీ సి సి డి అనుమతి తీసుకోవాల్సి ఉంది.ముఖ్యంగా హెపటైటిస్ బి వల్ల లివర్ డ్యామేజ్ కాకుండా తక్షణం ఆవశ్యకతను సూచిస్తోంది. ప్రభుత్వ సలహా సంఘం ఇచ్చిన సూచనను సి డి సి డైరెక్టర్ డాక్టర్ రోచేల్లె వాలెన్స్కి నిర్ణయం తీసుకుంటారని.తెలిపారు. ఒక నెలలో రెండు నుంచి మూడుడోసులు ఇవ్వాలా 1/3 వంతు మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక లివర్ సమస్యను వ్యాక్సిన్ నియంత్రిస్తుందా  2/3 వంతు మంది ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తారా 3౦% మంది అందరి కీ వ్యాక్సినేషన్ ఇస్తారా? ఒక అంచనా ప్రకారం 19 మిలియన్ల అమెరికన్ ప్రజలు హెపటైటిస్ బి తో లివర్  ఇన్ఫెక్షన్లు,లివర్ పాడై పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఏటా 2౦,౦౦౦  కొత్త హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని.ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం సహజం గానే  నిలకడగా ఉందని 4౦-5౦ పై బడిన వారిలో వైరస్ విస్తరిస్తోందని శరీరంలో ఫ్లూయిడ్ లేదా రక్తం ద్వారా వైరస్ విస్తరిస్తోందని పేర్కొన్నారు. నూతనం గా వస్తున్న కేసులలో ఒపిడ్ ఎపిడెమిక్ హెపటైటిస్ బి ని పూర్తిగా పార ద్రోలడం సాధ్యం కాదు.వ్యాక్సినేషన్  ద్వారా లివర్ డ్యామేజ్ ను నివారించవచ్చు.                                                

read more
మూర్చ వ్యాధిపై కొన్ని అనుమానాలు.. అపోహలు

మూర్చ లేదా ఫిట్స్ పై ప్రజలలో  రక రకాల అపోహలు,అపార్ధాలు,అవగాహన లేమి,రక రకాల  కధలు ప్రచారం లో ఉన్నాయి. అలాగే ఈ అంశం పై సందేహాలు ప్రశ్నలు ఉన్నాయి. మూర్చ అంటూ వ్యాదా? ఒకరి నుండి ఒకరికి సోకుతుందా?అన్నది ప్రశ్న. సి డి సి వివరాల ప్రకారం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 12% మంది అంటే దాదాపు  3.4 మిలియన్ల ప్రజలు మూర్చ బారిన పడుతున్నారని నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రాకారం యాభై మిలియన్ల ప్రజలు  ఇందులో 8౦% ప్రజలు మధ్య తరగతి, దిగువ తరగతి ఆదాయం ఆర్జిస్తున్న వారే అని పేర్కొన్నారు.  ప్రాధమిక స్థాయిలో సేజేర్స్ లేదా మూర్చ ఫిట్స్ ను ఎలా నిర్ధారిస్తారు.... మెదడులో వచ్చే ఎలక్ట్రికల్ ఎక్టివిటీ, వల్ల శరీరంలోఏ ఇతరా భాగాలు ప్రభావానికి గురిఅవుతాయి.  మూర్చ లేదా, ఫైట్స్ ను నియంత్రించడం అంటే ప్రజలు మూర్చను ఒక కళంకం గా భావిస్తారు. మూర్చ లేదా ఫిట్స్  తో బాధ పడే వారు మానసిక ఒత్తిడికి వారి జీవన ప్రామాణం పై ఆధార పది ఉంటుంది. మూర్చ లేదా ఫిట్స్ కళంకం కాదని వాస్తవాలు తెలుసు కోవడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. ఫిట్స్,లేదా మూర్చ పై 13 రకాల కదలు అపోహలు,దురభి ప్రాయాలు  ప్రచారం లో ఉన్నాయి. ఈ అంశం పై సాంటా మేనియా కు చెందిన న్యురాలజిస్ట్ సెంట్ జాన్ హెల్త్ సెంటర్ కు చెందిన డాక్టర్ క్లిఫార్డ్  సేగిల్  వరికైనా మూర్చ ఉంటె .... మూర్చ లేదా అందరికి దాదాపుగా తెలిసిన సమస్యమెదడులో అబ్నార్మల్ ఎలక్ట్రికల్  యాక్టివిటీ కారణం గా వచ్చే ఇతర పరిస్థితులు కూడా వేరే పద్దతిలో చికిత్స చేయ వచ్చు.అయితే శరీరం లో చక్కెర శాతం  తగ్గినప్పుడు గుండె పనిచేయక పోవడం మూర్చ లేదా ఫిట్స్   కు కారణం కావచ్చు. మూర్చ లేకుండానే వచ్చే మారో సమస్య ను దిస్సొసిఎటివ్ సీజేర్స్ -లేదా సైకొజనిక్ నాన్ ఎపిలేప్టిక్ సీజేర్స్ గా పేర్కొన్నారు.దీనినే వైద్య పరిభాషలో పి ఎన్ ఇ ఎస్ అంటారు.పి ఎన్ ఇ ఎస్ కు మానసిక సమస్యలు  కూడా మరోకారణం.ఇది 1౦%గా చెప్పవచ్చు.  మూర్చతో బాధ పడే వారు పని చేయలేరు.... ఇది కేవలం ఒక అపోహ భ్రమ కధ కావచ్చు.ఎప్పుదైతే ఫిట్స్ తో బాధ పడే వారికి ఫిట్స్ మందుల ద్వారా  తగ్గు ముఖం పట్టాయో వారు పని చేయగలరు.ఫిట్స్ వల్ల లేదా ఉద్యోగం చేయలేదు.అన్నది కొన్ని సంఘటనలు  మాత్రమే వారిలో కొందరు పైలెట్లు డ్రైవర్లు ఉన్నారు.  కింద పేర్కొన్న కొన్ని అంశాలు ఎపిలెప్సి కి మూర్చకు కొన్ని కారణాలు.... పుట్టిన తరువాత,లేదా పుట్టిన వెంటనే ప్రమాదం సంభవించి నప్పుడు.మెదడు సరిగా నిర్మాణం జరగ నప్పుడు.తలకు తీవ్రమైన గాయం.తలలో కొన్ని రకాల స్ట్రోక్స్, మెదడులో ఇన్ఫెక్షన్,మేనేన్ జేటిస్,ఎంసఫ్లేటిస్,కొన్ని రకాల జెనిటిక్ లోపాలు,సిండ్రోం తో ఇబ్బందులు,మెదడులో కొన్ని రకాల కణితలు కారణంగా కూడా మూర్చ రావచ్చు. మూర్చ ఉన్న వారిలో భావోద్వేగాలలో తీవ్రమార్పులు.... మూర్చ ఉన్న వారిలో ఒక రకమైన కళంకం వారి పరిస్థితిని బట్టి భావోద్వేగాలు స్థిరంగా ఉండవు.అన్నది నిజం కాదుఅని డాక్టర్ సెగిల్ అన్నారు. మూర్చ అన్నది ఒక మానసిక అనారోగ్యం ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే నిజం కాదు.మూర్చ అన్నది మానసిక అనారోగ్యం కాదని.ఎపిలెప్సి ఫెడరేషన్ తెలిపింది.చాలా మంది ప్రజలు పెద్ద సంఖ్యలో జీవిస్తున్న మూర్చ వ్యాధి గ్రస్తులు జీవిస్తున్నారని. మూర్చ రోగులు ఒక రకమైన జ్ఞాన శక్తి,మానసిక సమస్యలు ఎక్కువభాగం ఉంటుందని.కొందరిలో మాత్రమే  దీర్ఘకాలం పాటుఎపిలెప్సి ఉంటుందని నియంత్రించలేని విధంగా ఉంటుందని అన్నారు. మూర్చతో ఇబ్బంది పడే వారు మెలకువగా ఉండరని స్పృహ లో ఉండరని ఎపి లేప్సి సంస్థ తెలిపింది. ఫిట్స్ వచ్చినప్పుడు శరీరంలో వణుకు లేదా కదలికలు ఇందులో 4౦ రకాల మూర్చలు ఉన్నాయని కొందరిలో కొన్ని సెకండ్ల పాటు కన్ఫ్యూజన్ ఉండిపోవడం లేదా అసలు ఏమి జరుగుతోందో వారికే తెలియక పోవడం. మూర్చ సమయం లో,ఫిట్స్ సమయం లో నోటిని గట్టిగా బిగ పట్ట డం వల్ల నోరు ప్రమాదానికి గురికావడం లేదా  రక్త స్రవం జరగడం, మూర్చ సందర్భంగా ఉన్నట్టు ఉంది కుప్ప కూలిపోవడం వల్ల తలకు దెబ్బ తగలడం  తేవ్రగాయాలతో ఇబ్బంది పడడాన్ని గమనించవచ్చు.మూర్చ వచ్చిన వారికి శరీరం తీవ్రంగా నొప్పులకు గురిఅవుతుంది.  5,133 మంది మూర్చరోగులు జేఫ్రాసన్ ఫిలదాల్ఫియా ను సందర్శించారు.ఫిట్స్ వచ్చిన తరువాత శరీరం చాలా నొప్పులకు  గురియ్యిందని. కొన్ని సార్లు పడిపోవడం ప్రమాదాలు జరగడం.కూడా జరినట్లు తెలిపారు.దీనికి కారణం దీర్ఘకాలం పాటు  శరీరం లోని కండరాలు బిగపట్టి ఉండడం మరోకారణం కొంత మంది మూర్చ ఫిట్స్ రోగులలో ఫిట్స్ తరువాత ముందు తీవ్రమైన తల నొప్పి ని ఎదుర్కుంటారు.మూర్చ వచ్చిన స్త్రీలు గర్భం దాల్చ కూడదు. స్ట్రోబ్ లైట్స్ వల్ల ఫిట్స్ వస్థాయి.ఫిట్స్ సమయం లో రోగులు తమ నాలుకను వారే మింగేయడంచేస్తారు. తీవ్రమైన కోపం,వెలిబుచ్చడం. లేదా తమని ఎవరో ఎదో చేస్తున్నా రన్న భావన వారిలో ఉండడం భయం తో  జీవిస్తూ ఉంటారు. మూర్చకు  శాశ్వత చికిత్స సాధ్యమేనా కొంతమేరా నిద్ర మాత్రలు మాత్రమే ఇస్తారా సోడియం వేలపరేట్, గాదినాల్ వంటి మందులు ఎన్నిసంవత్సరాలు వాడాలి అన్న సందేహాలు ఉన్నాయి            

read more
డెల్టా వేరియంట్ కు వ్యాక్సిన్ ఒక్కటే చాలదు

ఇటీవల నిర్వహించిన పరిశోదనలో సార్క్ కోవిడ్ 2  డెల్టా వేరియంట్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో గుర్తించారు.వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులలో ఇన్ఫెక్షన్ వైరస్ సోకే అవకాసం తో పాటు వారితో కలిసి తిరిగినా ప్రామాదమే అంటున్నారు. నిపుణులు. వ్యాక్సిన్ వేసుకుంటే రక్షణ కేవలం 2- 3 నెలలు మాత్రమే అని లేదా 6 నెలలు గా పేర్కొన్నారు. ఇష్టా రీతిన మారుతున్న వేరియంట్లను తట్టుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని, ప్రజాలు వైద్యరంగం లో తీసుకుంటున్న మాదిరిగా వాటికి సంబంధం లేకుండా జాగ్రత్తలు  పాటించడం అవసరం సూచించారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో కోరోనా వేరియంట్ ఉదృతి కాస్త తక్కువే అనివిశ్లేషించారు.  కాగా ఆల్ఫా వేరియంట్ ఇళ్ళలో ఉన్నవారిలో 4౦ నుండి 5౦% మాత్రమే అని పేర్కొన్నారు. ఇదే పరిశోదనలో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ సోకిన వారికి,వ్యాక్సిన్ తీసుకొని వారిలో ఊపిరి తిత్తుల  పై భాగం లో వైరల్ లోడ్ పెరిగినట్లు గుర్తించారు. ఏది ఏమైనా డెల్టా వేరియంట్ బి.1.617.2 ఆల్ఫా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు చాలా ప్రాభావ వంతం గా పని చేస్తున్నాయి. అయితే డెల్టా వేరియంట్ వాళ్ళ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ఆసుపత్రులలో చేరడం మరణాల రేటు తక్కువాగానే ఉన్నట్లు నిపుణులు విశ్లేషించారు. డెల్టా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. డెల్టా,ఆల్ఫా వేరియంట్ పై వ్యాక్సిన్ ప్రభావం ఉండదని. డెల్టా వేరియంట్ వల్ల చాలా దేశాలలో ఎక్కువ సంఖ్యలో కేసులు లేవని.దీనికి కారణం ఎక్కువ స్థాయిలో తక్కువ స్థాయిలో అయినా  వ్యాక్సినేషన్ జరగడమే కారణం గానిర్దారించారు.  అయితే డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు త్వరిత గతిన విస్తరించే అవకాసం ఉందని. పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న వారిలో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్ 19 నివారణలో విధి విదానాలు రూపొందించే సమయంలో పైన పేర్కొన్న అంశాలు  దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కాగా డెల్టా వేరియంట్ ఉన్న వారి కి ఆఆఈణ్ట్ళో ఉన్న వారికి సోకే ప్రమాదం ఉందని.ఇంపీరియల్ కాలేజీ ఆఫ్  లండన్ ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయం లండన్ సమన్వయంతో పరిశోదన నిర్వహించారు.  వ్యాక్సినేషన్ వేసుకున్న వారు డెల్టా వేరియంట్ సమూహం లో ఉన్నప్పుడు సైతం కోవిడ్19  వచ్చే అవకాశం కోవిడ్ మరల వచ్చే అవకాసం ఉందని వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ సమూహం లో తిరుగు తున్నప్పుడు  ప్రజా ఆరోగ్యందృశ్యా మాస్క్,తో పాటు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి.అని మనం తీసుకునే జాగ్రత్తల వల్ల  కొంతమేర విస్తరణ నివారించవచ్చని మళ్ళీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.అని నిపుణులు సూచించారు. సెప్టెంబర్ 2౦2౦-2౦ -2౦ 21 సంవత్సరం నాటికి పరిశోదకులు 621 రోగులకు నేషనల్ హెల్త్ సర్వీసెస్  టేస్ట్ అండ్ ట్రేస్ పద్దతిని యు కే లో అమలు చేసారు.ఈ సందర్భంగా 6౦2 మంది వ్యక్తులలో ఇన్ఫెక్షన్ ను గుర్తించి నట్లు  తెలిపారు.  కొంతం మందిలో కోవిడ్ లక్షణాలు ఉన్నాయని కొందరికి కోవిడ్19 ఉన్నట్లు గుర్తించారు.కాగా 5 సంవత్సరాల లోపు  పిల్లలు తల్లి తండ్రుల సహకారం తో పరిశోదనలో పాల్గొన్నారు. 36 సంవత్సరాల లోపు వారి లో 14- 2౦ రోజులలో పి సి ఆర్ పరీక్షల లో ఇన్ఫెక్షన్ ఉమ్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిలో పలు మార్పులు గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. వైరస్ లోడును గుర్తించారు.వైరస్ ముక్కులో గొంతులో ఉండగా గమనించారు.ఈ వ్యత్యాసాన్ని వ్యాక్సిన్ వేసుకున్న వారిలో, వేసుకొని వారిలో స్పష్టంగా గమనించినట్లు పరిశోధకులు గమనించారు.  ఇంట్లో ఉన్న వారిలో ముఖ్యంగా 2౦5 వ్యక్తులలో సోకిందని పరీక్షలు నిర్వహించగా 53 మంది లో పోజిటివ్ ఉన్నట్లు  గుర్తించారు. ఇంట్లో ఉన్నవారు రెండుడోసులు వేసుకున్న వారిలో 38%వ్యాక్సిన్ వేసుకున్నవారిలో సోకడం గమనించారు. వ్యాక్సిన్ 34% ప్రాభావ వంతంగా పనిచేసిందని డెల్టా వేరియంట్ సైతం ఏ వ్యాక్సిన్ కు లొంగ బోదని  పెద్దగ ప్రభావం చూపలేదని ఇంలో ఉన్న వారిలో 1.౦ % గా ఉంది. దానా దీనా వ్యాక్సిన్ వల్ల తీవ్రత తగ్గి మరణాల రేటు  తగ్గిందని. వ్యక్సింతో పాటు ఇతరా రక్షణ బ్సధనాలు వాడడం తప్పని సరి అని ఆ పరిశోదనలో పేర్కొనడం గమనార్హం.  వ్యాక్సినేషన్ జరగడమే కారణం గా నిర్దారించారు.                                                                                

read more