యూత్ మెంటల్ ఎమెర్జెన్సి  హెల్త్ ...

Publish Date:Mar 2, 2023

Advertisement

రేపటి తరానికి ప్రతినిధి యువతే వారిఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఈనేపధ్యంలో  అమెరిక దేశంలోని  యువత తీవ్ర మానసిక అనారోగ్యం బారిన పడుతున్నట్లు పలు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ప్యాండ మిక్ తరువాత  యువత తీవ్ర మానసిక సమాస్యలను ఎదుర్కుంటోంది. ఈనేపధ్యం లో ఒమైక్రాన్ ను  ఎదుర్కోవాలంటే బూస్టర్ రక్షణ కల్పిస్తుందా అన్నదే సందేహం. ప్యాండమిక్ ప్రజలకు సహాయం చేసిందా? హానిచేసిందా ? మానసిక సంబంధమైన అనారోగ్య  సమస్యను ఎదుర్కుంటున్నారు. ఇక తాగిన వారు తాము త్గాగినా బండి నడపగలం అని నమ్ముతారు. ప్యాండమిక్ వచ్చినట్లుగా భ్రమ పడుతూ ఉంటారు.ముఖ్యంగా  ఆరోగ్యకార్యకర్తలు ఎక్షగ రేషన్ ఎదుర్కుంటున్నారు. అమెరిక లోని యుక్త వయస్సులో ఉన్న యువత మానసిక అనారోగ్యం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అని సర్జన్లు హెచ్చరించారు. అత్యవససమయంలో యుక్తవయస్సులో ఉన్న ఆడపిల్లలు ఆత్మహాత్యలు చేసుకోవడం గమనించవచ్చు. 2౦19 -2౦21 మధ్యకాలం లో 51% అంటే 4% పెరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుక్త వయస్సులో ఉన్నవారిలో యాంగ్ జై  టి,డిప్రషన్ శాతం రెండింతలు  పెరిగింది. యు ఎస్ లో  ఇంకా మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని అంటున్నారు నిపుణులు. డిప్రషన్ మూలంగా ఇ ఆర్ విజిట్లు పెరిగాయని యాంగ్ జైటీ  లాంటి లక్షణాలు 2౦11 -2౦15  నాటికి 28% పెరిగాయి. 

యుక్తవయస్సులో ఉన్న యువత మనసిక అనారోగ్యం బారిన పడడానికి కారణాలు...

ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నవారు పూర్తిగా పరిణతి చెందక పోవడం.వేగంగా పెరుతున్న మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా వ్యవస్థ, కుటుంబ  వ్యవస్థలో లోపాలు చుట్టూ ఉన్న స్నేహితులు, యువత పై పడుతున్న మెసేజ్ బాంబులు,కురుస్తున్నాయి. మెసేజ్ లు,కొన్ని కొన్ని సందర్భాలలో వ్యక్తి గతంగా ఆలోచన నసించి పోతుంది. సన్నగా చూడడానికి బాగుంటే చాలు, పెద్దగా వారు ప్రాచుర్యంలో లేక పోయినా అంటే పాపులర్  కాక పోయినా పరవాలేదు. కొంత తెలివిగా స్మార్ట్ గా ఉంటె చాలు, కొంచం ఆర్ధికంగా బలం గా  ఉంటె చాలు, తన చుట్టూ ఉండే వాతావరణం సరిగా లేకపోవడం, ఆదాయంలో వ్యత్యాసాలు, సామాజిక వివక్ష, సామాజిక న్యాయం,లేకపోవడం, గన్ వైలెన్స్  వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు. బోని నాగేల్  పిడియాట్రిక్ న్యూరో సైకాలజిస్ట్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన  వైద్యులు యుక్త వయస్సులో ఉన్న వారికి చికిత్స చేసారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ లో చికిత్స సాధ్యం కాదని నూతన పరిశోదనలో వారి సాహోద్యోగులు  ఒంటరిగా ఉండాలనే భావన వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది.  కోవిడ్ నేపధ్యంలో వారు  ఇతరులతో మాట్లాడక పోవడం, సానాజికంగా ఎటైనా వెళితే వారికి కోరోనా వస్తుందేమో అని భావించడం. అందరితో కలిసి ఉండక పోవడం,బంధం,బంధుత్వం అన్న పదాలకు వీరి డిక్షనరీలో ఆపదాలకు చోటు లేదు. వారు ఇతరులతో మాట్లాడే ఉదానం, లో ఒక అసంతృప్త భావన అయినా వారితో అయినా సరే వేరెవరి తోనో మాట్లాడుతున్నా మన్న భావన వారిలో చోటుచేసుకుంటుంది. యుక్త వయస్సులో ఉండే వారి ఆరోగ్యం అంటే మనాసిక అనారోగ్యం పై దృష్టి పెట్టాలి. అమెరికన్ అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ అమెరికన్ అకాడమి ఆఫ్  చైల్డ్ అడాలసెంట్ సైక్రియాట్రి పిల్లల ఆసుపత్రి  నేషనల్ ఎమర్జన్సీ యూత్ మెంటల్  హెల్త్.ప్రకటించాలని సూచించారు. 

By
en-us Political News

  
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.