ఆస్టియోపోరోసిస్ ప్రత్యేకం!

Publish Date:Oct 25, 2022

Advertisement

మనుష్యులను పట్టి పీడించే సమస్యలలో కీళ్ళ నొప్పులు,కీళ్లలో వాపులు. ఆర్త్రైటిస్,రోమటైడ్ ఆర్తరైటిస్, అన్నిటికన్నా అత్యంత భయంకరమైన మరోసమస్య ఆస్టియో ప్రోరోసిస్. ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాదిఅంటే ఇందులో ఎముకలు శక్తి క్షీణి స్తుంది. దీనికారణంగా ఎముకలు బలహీన పది పోవడం లేదా ఎముకలు క్షీణించి నుజ్జునుజ్జు అయిపోవడం ఎముకలలో శక్త్జి కోల్పోయి విరిగిపోవడంఎముకల నుండి రజను లాంటిపొడి రాలిపోవడం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

ఆస్టియో ప్రోసిస్ కు కారణాలు...

ఆస్టియో ప్రోరోసిస్ ఎలాంటి వ్యాధి అంటే ముఖ్యంగా ఎముకలు క్షీణించి పోతాయి. వాటి అంతట అవే విరిగిపోతాయి. అవును ఆస్టియో ప్రోరోసిస్ వ్యాధిలో ఎముకలు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. అయితే ఈ వ్యాధి 4౦ సంవత్సరాల తరువాత మాత్రమే వస్తుంది. అని అనుకుంటారు కాని నేటి ఆధునిక సమాజంలో చిన్న వయస్సు వారిని సైతం ఆస్టియో ప్రోరోసిస్ వస్తోందని నిపుణులు గుర్తించారు. అంటే 2౦ నుండి ౩౦ సంవత్సరాల మధ్య వయసు లో ఉన్న యువతను ఈ సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నిపుణులు గుర్తించారు. 

ఆస్టియో ప్రొరోసిస్ మనలను ఈరకంగా ఇబ్బంది పెడుతుంది...

ఆస్టియో ప్రోరోసిస్ కు అసలు చికిత్చ లేదని అంటున్నారు నిపుణులు. ఈ సమస్య పట్ల ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా అక్టోబర్ మూడవ వారం లో వరల్డ్ ఆస్టియో ప్రోరోసిస్ డే ను నిర్వహిస్తున్నారు.

ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన కారణాలు...

ఈ విషయం లో అయుర్వేద నిపుణులు రమాకాంత్ శర్మ మాట్లాడుతూ ఆస్టియో ప్రోరోసిస్ సమస్య ఎక్కువగా కాల్షియం,విటమిన్ డి ప్రోటీన్, పోస్పరస్ ఇతరమినరల్స్ తగ్గినండువల్లె ఆస్టియో ప్రోరోసిస్ కు కారణమని ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ బారిన పడుతున్నవారిలో మహిళలు ఎక్కువగా ఉన్నారన్న విషయం మరువరాదని ఎముకలు మాంస కండరాలు బలహీన పడడం దీనికితోడు జీవన శైలి లో మార్పులు నియంత్రణ చేసుకోవాలి సరైన పోషక విలువలు లేని ఆహారం సమయానికి ఆహార నియమాలు అలవాట్లను  జీవన శైలిని పాటించక కుంటే ఆస్టియో ప్రోరోసిస్ తీవ్రతను తగ్గించడం అసాధ్యం.

ఎముకలు బలహీన పడడానికి ఆస్టియో ప్రోరోసిస్ కు ప్రాధాన శత్రువులు ఇవే...

ఉప్పు...

సహజంగా ప్రతిఒక్కరు సేవిస్తూ ఉంటారు. ఉప్పు అతిగా సేవిస్తే మీ ఎముకలు శరీరం బలహీన పడతాయని తెలుసా?ఉప్పు అధికంగా తినడం వల్ల ఎముకలు బలహీన మౌతాయి. ఉప్పులో సోడియం మోతాదు ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా సోదియుం కాల్షియం ను బయటికి పంపిస్తుంది.ఈ కారణంగానే శరీరంలో కాల్షియం తగ్గుతుంది ఆశియా పేసిఫిక్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యుట్రిషియన్ లో అధ్యయనం వివరాలను ప్రచురించారు.ఎవరికైనా ఉప్పుపదార్ధాలు ఎక్కువగా తినే అలవాటు ఉంటె వారికి ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చక్కర...

పంచదార ఎక్కువగా తీసుకునే వారితో అత్యంత ప్రమాదకరం అతిగా పంచదార తింటే శరీరానికి ఆహారం తోపాటు ఇతర పోషక తత్వాలు లభిచవు. దీనివల్ల ఎముకల బలహీనపడి చర్మ సౌందర్యం కోలోపోతారు. వారి వయసుకన్న ఎక్కువవయసు ఉన్నవారిల కనిపిస్తారు.

కేఫెన్...

కేఫెన్ కూడా ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. కేఫెన్ మీ ఎముకల నుండి కాల్షియం తొలగిస్తుంది. అందుకే ఎముకలు బలహీనంగా ఉండడం మెత్తబడి పోవడం ఎముకలనుడి రాపిడి జరిగి సున్నం రాలినట్టు ఎముకలలో పట్టు కోల్పోవడం సంభవిస్తుంది.అందుకే చక్కర కలిపిన టీ, కాఫీ, చాక్లెట్ వంటి వాటిలో కేఫెన్ ఉన్నట్లు వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మధ్యం...

మధ్యం నేటి యువతను మత్తులోకి కూరుకు పోతోంది దీని కారణం గానే యువతమద్యానికి బానిసలుగా మారుతూ ఇళ్ళు ఒళ్ళు గుల్లచేసుకున్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.అతిగా మధ్యం సేవెంచడం వల్ల   నిద్రమత్తులోకి జారుకుంటూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.అని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమైన విష్యం ఏమిటి అంటే రోజూ మధ్యం తాగడం వల్ల బోన్ డెన్సిటి స్కోర్ తగ్గడం వల్ల ఎముకల సాంద్రత గట్టితనం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అది ఆస్టియో ప్రోరోసిస్ కు దారితీస్తుందని దీనికితోడు మీకు మద్యం అలవాటు ఉంటె ఆర్తరైటిస్,ఆస్టియో ప్రోరోసిస్ వంటి రోగాలు పెద్దకారకాలుగా చెప్పవచ్చు.

షోడా కూల్డ్ డ్రింక్స్...

మొత్తం పరిశోదన అంత సోడా లాంటి ద్రవపదార్ధాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీన పడతాయి. సోడా ఎక్కువగా తాగడం వల్ల మీచర్మాం కాంతి ని కోల్పోతారు వ్యక్తి శరీరం వయస్సులో ఉన్నప్పటికీ వారికి ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళలా కనిపిస్తారు.

ఆహారం జీవన శైలిలో మార్పులు చేయండి...

ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రమాకాంత్ శర్మ వివరాల ప్రకారం ఉత్తమమైన ఆహారం పై శ్రద్ధ పెట్టాలని సూచించారు. జీవితం లో అంటే వయసులోని ప్రతిమలుపులో శ్రద్ధ పెట్టడం తప్పనిసరి ౩౦ సంవత్చ రాల తరువాత చాలా అప్రమత్తంగా ఉండాలి లేకుంటే ఆస్టియో ప్రోరోసిస్ ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తంగా లేకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కష్టం.

*మీఆహారం లో ఆధిక మొత్తం  తీసుకోకుండా తగ్గించండి. ప్రతిరోజూ మామూలు భోజనం ఆకుకూరలు, మజ్జిగ, పెరుగు సలాడ్ వంటివి కలిపి తీసుకోండి.

*ప్రోటీన్ కోసం సోయాబీన్,స్ప్రవుట్స్,పప్పు, మొక్కజొన్న, బీన్స్, తది తరాలు మీ ఆహారం లో చేర్చండి. కాల్షియం లోపం తగ్గించేందుకు పాలు, పచ్చి పన్నీర్, పెరుగు,వెన్న,ఇతర పదార్ధాలు తీసుకోవచ్చు.

*అరటి పండులో కాల్షియం ఉంటుంది.రోజు కనీసం రెండు అరటి పండ్లు తినవచ్చు. దీనికితోడు అయాకాలాలలో వచ్చే ఫలాలను ఆహారం లో చేర్చండి.నట్స్ లో అపారమైన పోషక తత్వాలు బాండా గారం ఉంటుంది. కాల్షియం తో పాటు ఎముకలు ఆరోగ్యంగా ఉంచడం లో సహాయపడుతుంది.

*వీటితో పాటు నియమిత పద్దతిలో వ్యాయామం చేయండి దీనికోసం నిపుణుల సలహా సూచనలు తీసుకోండి ఫిజికల్ వర్క్ అవుట్ చేయడం వల్ల ఎముకలకు సంబందించిన సమస్యలు మరింత పెరిగే అవకాసం ఉంది.

By
en-us Political News

  
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.