వరల్డ్ డయాబెటిస్ డే!

Publish Date:Nov 14, 2022

Advertisement

నేడు ప్రపంచాన్ని చాపకింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి డయాబెటిస్. ఆయాదేశాలలో జీవన శైలి, ఆహార విహారం వీటిపై ఆధారపడి ఉండేది డయాబెటిస్ డయాబెటిస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల అభిప్రాయం. డయాబెటిస్ తో 5౦ కోట్ల ప్రజలు డయాబెటిస్ తో జీవిస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డయాబెటిస్ వల్ల ఆరోగ్యానికి పెను ప్రమాదం పొంచి ఉందని అధికారికంగా యునైటెడ్ నేషన్స్ 2౦౦6 లో 61 /225 శాతం తో తీర్మానం ఆమోదించింది.సర్ ఫెడ్రిక్ బెంటింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఇన్సులిన్ ను చార్లెస్ తో కలిసి 1922 లోకనుగోన్నారు.ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం ముఖ్య లక్ష్యం.గా కార్యక్రమం ప్రతిఏటా నిర్వహిస్తారు. 16౦ దేశాలలో 1 బిలియన్ ప్రజలు పెరుగుతున్న డయాబెటిస్ కు దూరంగా ఉంచడం ప్రజలకు డయాబెటిస్ పై అవగాహన కల్పించడం తద్వారా దీనివల్ల వచ్చే ఇతరా అనారోగ్య సమస్యలనుండి ప్రజలను అప్రమత్తం చేయాలని పలు ప్రణాలికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు .

సంవత్సరం పొడవునా అంతార్జాతీయంగా  డయాబెటిస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం.డయాబెటిస్ రోగులు అన్త్రజాతీయంగా పెరుగుతున్నందున డయాబెటిస్  చర్యలు చేపట్టడం అవసరం అని సంస్థ భావించింది. డయాబెటిస్ డే సందర్భంగా 2౦౦7 లో బ్లూ సర్కిల్ లోగోను ఆమోదించింది.వృత్తాకారం లో నీలిరంగు తో ఉన్న గుర్తు అంతర్జాతీయంగా డయాబెటిస్ పై కలిసి పనిచేయాల్సిన అవసరం గురించి తెలుపుతుంది.డయాబెటిస్ నుండి సంరక్షిన్చుకోవడమే ప్రధాన లక్ష్యం.ఇక మనదేశం విషయానికి వస్తే మధుమేహం మూడు కోట్ల మందికి పైగా వేదిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యాధికి వయస్సుతో నిమిత్తంలేదు ఏ వయసు వారికైనా రావచ్చు.షుగర్ చక్కర వ్యాధి అతిమూత్రం గా పిలుస్తారు. ఈ వ్యాదిన్ వైద్య పరిభాషలో డయాబెటిస్ వ్యాధిగా పిలుస్తారు. మనశరీరంలో ఉన్న అతికీలక మైన ప్యాంక్రియాస్ గ్రంధి ఉత్పత్తి చేసే ఇన్సూలిన్ సరిగా ఉత్పత్తికాకపోవడం వల్ల వచ్చే మెటా బాలిక్ డిజార్దర్ గా పేర్కొన్నారు వైద్యులు.ఇన్సూలిన్ అనబడే హార్మోన్ ఉత్పత్తి తక్కువ అయినప్పుడు డయాబెటిస్ వస్తుంది.మనం తిన్న ఆహారం నుండి లభించే గ్లూకోజ్ శరీర కణ జాలానికి శక్తిగా ఉపయోగపడడానికి గ్లూకోజ్ ను భవిష్యత్తు అవసరాల్ కోసం నిల్వచేసుకోడానికి గాని మన రక్త ప్రవాహం లో ఇన్సులిన్ ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు ఎండోక్రేనాలజిస్ట్ డాక్టర్ వై కుమార్ అన్నారు .

డయాబెటిస్ ఎందుకు వస్తుంది ?

క్లోమగ్రంది పాంక్రియాస్ ఇన్సూలిన్ నుసరిపడా ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సూలిన్ ని శరీర కణాలు సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది.అందుకు మనం తినే ఆహారాన్ని శక్తికింద మలుచుకోలేక పోతుంది.ఈ రెండు సమస్యలు శరీరం పై రెండురకాల ప్రభావం చూపుతాయి.అందుకే డయాబెటిస్ ను రెండురకాలుగా విభజించారు ఒకటి టైప్ 1 డయాబెటిస్,రెండు టైప్ 2 డయాబెటిస్.టైప్ 1 డయాబెటిస్ లో ఇన్సూలిన్ ఆధారిత డయాబెటిస్ అని అంటారు. దీనిని జువనైల్ డయాబెటిస్ అనికూడా అంటారు.టైప్ 2 డయాబెటిస్ లో ఇన్సూలిన్ పై ఆధారపడని డయాబెటిస్ అని అంటారు నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మేచ్యురిటి అన సెట్ డయాబెటిస్ లేదా అడల్ట్ హుడ్ డయాబెటిస్ అనికూడా అంటారు .

డయాబెటిస్ లక్షణాలు...

అతిగా మూత్రానికి వెళ్ళడం.
అతిగా దాహం వేయడం .
మితిమీరిన ఆకలి .
బరువుతగ్గడం .
చూపు సన్నగిల్లడం.
త్వరగా అలిసిపోవడం చిరాకు .
పుల్లు గాయాలు త్వరగా మానక పోవడం .
కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండడం.
నీరసం నిస్సత్తువ.
దురదలు.
చర్మ వ్యాధులు.
మూత్రవిసర్జన చేసేటప్పుడు మంట.
స్త్రీలలో మితిమీరిన తెల్లబట్ట సమస్య రావడం.

డయాబెటిస్ కు కారణాలు...

శారీరక శ్రమ లేకపోవడం.
మానసిక ఒత్తిడి.
కొన్నిరకాల మందులవల్ల .
వయస్సువల్ల మాటి  మాటికి అంటురోగాలు రావడం.

డయాబెటిస్ నిర్లక్ష్యం వల్ల వచ్చే అనర్ధాలు ఇవే...

డయాబెటిక్ న్యురోపతి . 
డయాబెటిక్ నేఫ్రోపతి .
డయాబెటిక్ రేటినో పతి . 
వంటి సమస్యలు వేదిస్తాయి.

డయాబెటిస్ వల్ల కేటరాక్ట్ రెటీనా అనబడే భాగం లో రక్తనాళాలు బలహీనపడడం లేదా బ్లీడింగ్ కావడం ఈకారణంగా కంటి చూపు పోయే ప్రమాదం ఉంది.గ్లకోమా సమయవల్ల కల్లలోపాల్ ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అంధత్వం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ ఆతమాలజిస్ట్ డాక్టర్ చదల వాడ ఉష అన్నారు. చక్కర శాతం పెరగడం వల్ల మీ కిద్నీలిన్ రక్త నాళాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఒక్కోసారి కిడ్నీ ఫైల్యూర్ కు దారితీసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూస్గాన్ రాజు అన్నారు. డయాబెటిస్ రోగులలో 25 % రోగులు కిడ్నీ ఫైల్యూర్ మూలంగానే చనిపోతున్నారని ఱేఏఓఈఁ రాజు తెలిపారు.హై బిపి గుండెపోటు రక్తం గడ్డకట్టడంపక్షవాతం సుర్వైకల్ మైలోపతి ,డయాబెటిక్ ఫుట్ వాస్తే గ్యన్గ్రిన్ వల్ల వేళ్ళు కాలు సైతం తీసి వేయాల్సిబ్దే అని ప్రముఖ ఆర్తోసర్జన్ సాయి చరణ్ అన్నారు వేరికోస్ వైన్స్ సమస్యలు డయాబెటిస్ రోగ్య్లను వెంతాదతాయని డయాబెటిస్ రోగులు సకాలం లో మందులు వ్యాయామం చేయడం ఆహారం డయాబెటిక్ మేనేజ్ మెంట్ ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నిపుణులు సూచించారు.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.