వెస్ట్ నైల్ వైరస్ ఇన్ఫెక్షన్ ప్రమాదకరం...

Publish Date:Dec 1, 2021

Advertisement

వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ అయిన దోమల నుండి వస్తుంది. వెస్ట్ నైలె వైరస్ కు గల కారణాలు లక్షణాలు చికిత్స గురించి తెలుసు కుందాము. వెస్ట్ నైలె వైరస్ అంటే ఏమిటి? వెస్ట్ నైలె వైరస్  మైక్రో అర్గానిజం దోమల వల్ల వస్తుంది.చాలా అరుదుగా వస్తుంది . వెస్ట్ నైలె వైరస్ ను ఆఫ్రికాలో కనుగోనారు.ముఖ్యంగా పశ్చిమ ఆసియా,మిడిల్ ఈస్ట్, కరేబియా లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికైతే వైరస్ సోకిందో ఇన్ఫెక్ట్ అయిన దోమ కాటుకు క్యు లేక్స్ దోమలు అమెరిక రాష్ట్రం లో wnv ని విక్టర్ గా పిలుస్తారు.వెక్టర్ అనేది ఒక జంతువు ఇంఫెక్ష్సన్ తో కూడిన వ్యాధికి కారణం గా తేల్చారు.వ్యాధి సోకిన మనుషులను పక్షులు,దోమలు,దోమలు, గుర్రాల ద్వారా ఇతర జంతువులు వెస్ట్ నైలే వైరస్ వల్ల జ్వరం,దీనిని న్యూరో ఇన్ వేజివ్  వ్యాధిగా పేర్కొన్నారు. 

అమెరిక సంయుక్త రాష్ట్రాలలో వెస్ట్ నైలె వైరస్ చరిత్ర ...

1999 లో నే వెస్ట్ నైలె వైరస్ చాలా తీవ్రంగా ఉంది.1937  లో నే వెస్ట్ నైలే వైరస్ ను గుర్తించారు. మొదట యుగాండా లోని వెస్ట్ నైలె జిల్లలో వ్యాపించింది.అనంతరం వెస్ట్ నైలె అమెరికాలో న్యూయార్క్ నగరం లో కలిసి పోయింది ఆగష్టు 1999 లో అక్కడ 62 మందితో వెస్ట్ నైలె  తో బాధ పడుతూ ఉండగా 7 గురు మరణించారు.వెస్ట్ నైలే లో తీవ్రంగా వ్యాపించింది. 2౦12 లో సి డి సి వివరాల ప్రకారం 111 8 మంది వెస్ట్ నైలె వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. వైరస్ ను గుర్తించి నప్పటికీ నుంచి ఎక్కువ కేసులు పెరిగాయి.అమెరికాలో 47 రాష్ట్ర్రాలలో56 %  న్యురో ఇన్వేజివ్ వ్యాధులు దాదాపు 75%కేసులు ఐదు రాష్ట్ర్రాల నుంచే వచ్చాయి. మిసిసిపి,టెక్సాస్,లూసియాన,సౌత్ డకోటా,ఒక్ల మొహాల్,దాదాపు సగానికి సగం కేసులు  టెక్సాస్ నుంచే వచ్చాయని డ ల్లాలో కూడా ఎక్కువ కేసులు ఉన్నట్లు గుర్తించారు. సి డి సి వివరాల ప్రకారం 1999 లో 5౦, ౦౦౦ ప్రజలు వెస్ట్ నైలె వైరస్ వల్లే అని ఇందులో ఇందులో  23,౦౦౦ మంది మరణించారు.వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు 2౦18 లో   అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 25% కేసులు కాగా 2౦19 లో ఆగస్ట్ నాటికి ప్రతి రాష్ట్రం హవాయి లోను వెస్ట్ నైలె కేసులు వచ్చాయి. ఆప్రాంతం లో 26౦౦కేసులు రిపోర్ట్ అయ్యాయి.

167 మరణాలు చోటు చేసుకున్నాయి.16,౦౦ కేసులలో శరీరంలోని నాడీ  వ్యవస్థ  తీవ్రంగా దెబ్బతింది.దీనిని తీవ్రంగా పేర్కొన్నారు.ఇందులో 1౦% రోగులు తమ న్యూరో ఇన్వేజివ్  వ్యవస్థ చనిపోయిందని సి డి సి కి రిపోర్ట్ చేసారు. వెస్ట్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ కు కారణం దోమలే అనిగుర్తించారు.పక్షులలో వైరస్ జీవించి ఉండడం వాటి తో పాటే వైరస్ మరింత పెరిగి ఆడ దోమలకు వేస్టన్ నైలె వైరస్ పక్షులకు విభిన్న మైన రక్త ఆహారం లభిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన  పక్షులు వాటికీ ఇన్ఫెక్షన్ సోకిన చలించవు తెలియదు  అయితే ఇన్ఫెక్షన్ సోకిన పక్షులు చనిపోతాయి.కొన్ని బతికి  పోతాయి. 

వేస్టన్ నైలె ఇన్ఫెక్షన్ సోకిన ప్రజలు ఎలా ఇబ్బంది  పడతారు...

ఇన్ఫెక్షన్ సోకిన దోమ కుట్టడం వల్ల ప్రజలు ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారు.అయితే పక్షుల ద్వారా మనుషులకు  వైరస్ సోకిన దాఖలాలు ఎక్కడా లేవు.అయితే ఇన్ఫెక్షన్ అయిన పక్షులు ఆహారం  పై దోమలు వాలడం వల్ల దోమలు ఇన్ఫెక్ట్ అవు తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.  రక్తం లో వైరస్ సోకడం వల్ల 3౦౦ రకాల పక్షులకు వైరస్ సంక్రమించింది.యు ఎస్ లో అయితే పక్షి నుంచి మనిషికి 
వ్యాపించిన దాఖలాలు లేవు. వైరస్ ను దోమ సలైవా లో గ్రంధులలో ఉంటుంది.వైరస్ ను ఇంజెక్ట్ చెయాడం ద్వారా మనుషులకు,విస్తరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. 

వెస్ట్ నైలె వైరస్ అంటువ్యాదా ?

వేస్టేన్ నైలె వైరస్  అంటు వ్యాదా అని అనుమానం వస్తుంది,ఇతర వైరస్ లాగా విస్త్రిస్తుందా? అన్నది మరో ప్రస్న? వెస్ట్ నైలె వైరస్ కన్టేజియాస్ కాదు అంటే అంటువ్యాధి కాదని ఒకరి నుండి ఒకరికి వ్యపించదని.ముట్టుజున్నా,ముద్దు  పెట్టుకున్న,హెల్త్ వర్కర్ రోగికి చికిత్స చేసిన అంటు కోదనిఇన్ఫెక్షన్ వేరొకరికి సోకదుఅని వైరస్ బారిన పడ్డవారు  చివరికి చేరినట్లు కాదని అంటే డని ఆర్ధం మనశరీరం ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఇమ్యూన్ సిస్టం వైరస్ ను నివారిస్తుంది. దోమలు,ఇతర అతిధులు,గుర్రాలు,వెస్ట్ నైలె వైరస్ వస్తే చనిపోతాయి. 

వెస్ట్ నైలె వైరస్ విస్తరించడం అరుదు...

రక్తం ఎక్కించడం వల్ల.ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్,బృస్ట్ ఫీడింగ్,తల్లి గర్భం నుండి బిడ్డకు,ల్యాబొరేటరీ ద్వారా,సంక్రమిస్తుంది. 

గర్భిణిగా ఉన్నప్పుడు నైలె వైరస్ వస్తే ప్రమాదమా?...

గర్భం తో ఉన్న స్త్రీ కి వెస్ట్ నైలె వైరస్ సోకడం వల్ల పుట్టిన బిడ్డకు ప్రమాదం తక్కువగానే ఉంటుందని  నిపుణులు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా తక్కువ శాతం కేసులు పరిసీలించినట్లు తెలుస్తోంది. 

గర్భస్థ వేస్టేన్ నైలె వైరస్ ఇన్ఫెక్షన్ ప్రభావం ఎలాఉంటుంది?

పిండం పై ఎలా ఉంటుంది.అప్పుడే పుట్టిన  పిల్లలు ఇతర చికిత్స సమయం లో వచ్చిన సమస్యల పై పూర్తి పరిశోదనలు చేసారు. ఒక తల్లి ఇన్ఫెక్షన్ బారిన పడ్డప్పటికీ 17 మంది పిల్లలు ఆరోగ్యగా పుట్టారని నిపుణులు కనుగొన్నారు.అయితే వాస్తవానికి డాక్యుమెంట్ లో గర్భస్థ సమయం లో కొత్తగా పుట్టిన వారు,గర్భస్థ సమయంలో ఇన్ఫెక్ట్ అయిన  వారు ఒక్కరు మాత్రమే దీనిని బట్టి వెస్ట్ నైలె వైరస్ తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుంది.ఆరోగ్యం పై  తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించారు. అందులో గర్భిణిగా ఉన్నప్పుడు ప్రమాదం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వేస్టేన్ నైలె వైరస్ ఇతర దోమలు వల్ల ఇన్ఫెక్షన్ తో వచ్చిన దోమాలు కుట్టకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా దోమలకు దూరంగా ఉండాలి.దోమలను పెంచే ప్రదేశానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా దోమల నుండి రక్షించుకునే బట్టలు వేసుకోండి.మీశరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచండి. ఇతర రిపలేన్ట్స్ ఎఫ్ డి ఏ అనుమతి పొందిన వాటినే వాడాలి.ఆరకంగా గర్భిణీ స్త్రీలను రక్షించుకోవాలి.

                                

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.