Publish Date:May 16, 2023
పేరు ప్రదీప్ ఈశ్వర్..
కర్ణాటకలో చిక్ మగళూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు..
అతనికి తల్లి లేదు.తండ్రి లేదు.కుటుంబం లేదు.. ఫైనాన్షియల్ గా జీరో..వృత్తి రీత్యా హెల్త్ టీచర్..
బీజేపీ ఒకానొక సమయాన అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది..దాదాపు 20 కేసులు పెట్టి జైల్లో పెట్టింది.అప్పుడు కాంగ్రెస్ నాయకులు సిద్ధరామయ్య గారు సపోర్ట్ చేసి బయటకి తీసుకురావడంలో ప్రత్యేక పాత్ర పోషించాడు..
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, తనకు సీటు కావాలని అడిగాడు..
రాహుల్ గాంధీ ఒక్క క్షణం అతని వైపు చూస్తూ, పార్టీ నాయకత్వంతో మాట్లాడాడు అతనికి సీటు వచ్చింది..
అటు సైడ్ బీజేపీ తరుపు నిలబడింది కర్ణాటక హెల్త్ మినిస్టర్.. పేరు డాక్టర్ సుధాకర్ రెడ్డి..ఇద్దరిది కూడ ఒక్కటే గ్రామం.ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి..ఎంతోమందిని సిని నటులను ప్రచారాన్ని కూడా పిలిపించుకున్నాడు.. అందులో మన బ్రహ్మానందం గారు కూడా ఒకరు..ఒక ఓటుకి 2000 రూపాయలు పంచారు అయినప్పటికీ చిక్ మగళూరు ప్రజలకు సుధాకర్ ని ఓడించి ఉపాద్యాయుడు అయిన ప్రదీప్ ఈశ్వరుని గెలిపించుకున్నారు కారణం ప్రదీప్ ను అక్రమంగా జైలుకు పంపించడమే బిజెపి చేసిన అతిపెద్ద తప్పు..
ప్రదీప్ ఈశ్వర్ ఒక రూపాయి కూడా పంచలేదు..
చిక్ మగళూరు ప్రజలు హెల్త్ మినిస్టర్ కావాలా,హెల్త్ టీచర్ కావాలా అంటే హెల్త్ టీచరే కావాలి అన్నారు చిక్ మగళూరు ప్రజలు..
కర్ణాటకలో సామాన్య వ్యక్తులను సైతం ఎమ్మెల్యే చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నిరూపించారు..
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/we-want-health-teacher-25-155392.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.