Publish Date:Aug 15, 2022
రెండు స్థంభాలకు తాడు గట్టి ఓ పిల్ల కర్ర ఆదారంతో ఆ తాడు మీద నడుస్తూ ఒక వేపు నుంచి మరో వేపు నడుస్తుంది. ఈలోగా నేల మీద జనం చూస్తు ఆశ్చర్య పోతూంటారు. ఒకడు డప్పు వాయిస్తూ పాటందుకుం టాడు.. ఇది మనం చిన్నపుడు చూసిన, ఇప్పటికీ మర్చిపోలేని గొప్ప ఫీట్. దీనికే మనం ఓర్నీ ఏం నడిసిందిరా! అనుకున్నాం. మరో వ్యక్తి కాలుతున్న కర్రముక్క కిల్లీ వేసుకున్నట్టు నోట్లో వేసుకుని క్షణం తర్వాత తనకేమీ తెలీన్నట్టు బయటికి ఉమ్మేస్తా డు. ఇదో గొప్ప ఫీట్! మరి గాల్లో పుల్లప్స్ చేసేవాడిని చూస్తే ఏకంగా గుండె ఆగిపోతుందేమో!
ఇటీవలికాలంలో ఫిట్నెస్ పిచ్చి పెద్ద పెద్ద నగరాల నుంచి మారుమూల పల్లెల వరకూ పట్టుకుంది. కుర్రాళ్లకి వారి సినీ హీరోలు సల్మాన్, ప్రబాస్లా తయారైపోతే అమ్మాయిలు ఢామ్ అని పడతారని గొప్ప నమ్మకం. ఈ పిచ్చిలో అనేక వ్యాయామాలు చేస్తున్నారు. ఆరోగ్యానికి చేసే వ్యాయామాలకు పరిమితి ఉంటుంది. కానీ ఓవరాక్షన్ చేస్తే అది ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అన్నట్టు ఈ ఫిట్నెస్ పిచ్చి ప్రపంచదేశాల్లో ఏకంగా గిన్నిస్బుక్లోకి ఎక్కెంతగా పట్టింది. ఏదో ఒకటి చేసే బదులు పుషప్స్ చేసి రికార్డుల్లోకి ఎక్కాలనే కుర్రాళ్ల సంఖ్య మరీ పెరిగిపోయింది. ఆ మధ్య స్టాన్ బ్రౌనీ స్నేహితుడు అర్జెన్ ఆల్బర్స్ ఏకం గా ప్రపంచరికార్డు బద్దలు కొట్టాడట. అతను వాళ్లింటో పుషప్స్ చేస్తూ జనాన్ని, గిన్నిస్ సంస్థ అధికారులను పిలిచి టీలు, కాఫీలు ఇచ్చి వాళ్లెదుట పుషప్స్ చేయలేదు. అతగాడి పిచ్చికి ఏకంగా హెలికాప్టర్ కావాల్సి వచ్చింది. అదెలా సేసేడ్రా బావా.. అని మనూళ్లలో అనుకునేలాగానే పూర్తి చేసి రికార్డు సాధించారు.
ఈ ఏడాది జూలై 6న బెల్జియం ఆంట్వర్ప్లో స్టాన్, ఆల్బర్స్ లు ప్రపంచరికార్డు అధిగమించే పులప్స్ పోటీకి సిద్దపడ్డారు. హెలికా ప్టర్ వెళుతూంటుంది, దానికి వేలాడుతూ పులప్స్ చేయడం. ఏమాత్రం పట్టు తప్పినా, చేసే క్రమం తప్పినా మనిషి దక్కడు. కానీ వాళ్లిద్దరికీ ప్రాణాలకంటే ప్రపంచ రికార్డు మీదే ప్రేమ. అదే సాధించారు. వీళ్లు ఏకంగా 25 పులప్స్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీళ్లు సామాన్యలు కాదనుకున్నారు అందరూ. కిందకి రాగానే తాకి మరీ చూశారు.. బతికే ఉన్నారా, పోయా రా అని! ఇలా హెలికాప్టర్ పులప్స్ చేయడం ఇపుడు ప్రపంచపోటీల్లో భాగం చేస్తారట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/too-crazy-39-141945.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు