Publish Date:Jan 15, 2025
ఖమ్మం జిల్లాలో ఓ యువకుడి కిడ్నాప్ సంచలనం సృష్టిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో ఈ వార్త కలకలం రేపింది. సంక్రాంతి సందర్బంగా ఖమ్మం పోలేపల్లికి చెందిన సాయి హైద్రాబాద్ నుంచి ఖమ్మం బస్టాండ్ కు చేరుకున్నాడు ఈ క్రమంలో సాయి తమ్ముడు సంజయ్ ఖమ్మం బస్టాండ్ వద్ద అదృశ్యమయ్యాడు. అన్నను రిసీవ్ చేసుకోవాలని ఖమ్మం బస్టాండ్ కు వచ్చిన సంజయ్ నాటకీయ పరిణామాలతో అదృశ్యమయ్యాడు. అన్న బస్టాండ్ లో ఉండగానే తమ్ముడు సంజయ్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. అన్నయ్య నాకు ప్రాణహాని ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక అమ్మాయిని హత్య చేశారు. నన్ను కూడా హత్య చేస్తారు అని ఆ వాయిస్ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ ను అన్న సాయి కుటుంబసభ్యులకు ఫార్వర్డ్ చేశాడు. నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సంజయ్ బైక్ అక్కడే కనిపించింది కానీ సంజయ్ మాత్రం కనిపించలేదు. సంజయ్ మెసేజ్ లో చెప్పిన అమ్మాయి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. సీసీటీవీలో సంజయ్ కనిపించాడు కానీ సంజయ్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/the-disappearance-of-a-young-man-in-khamam-the-voice-message-that-created-a-sensation-39-191304.html
Publish Date:Dec 10, 2025
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
Publish Date:Dec 10, 2025
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండకు దగ్గర్లో ఒక దర్గా ఉంటే.. ఆ దర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై తమిళ కార్తీక దీపం పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.