'ఐఏఎస్ లు గరం గరం... నిమ్మగడ్డకు బాసట' అంటూ తప్పులో కాలేసిన తెలుగుదేశం

Publish Date:Apr 12, 2020

Advertisement

* "ఐ ఏ ఎస్ ఫ్రాటెర్నిటీ" పేరిట ట్విట్టర్ లో పోస్ట్ అయిన సందేశం 
* తెలుగు దేశం క్లెయిమ్ చేసినట్టు దీన్ని ఐ ఏ ఎస్ లు నడపడం లేదు..
* ప్రద్యుమ్న సింగ్ అనే వ్యక్తి "ఐ ఏ ఎస్ ఫ్రాటెర్నిటీ" ట్విట్టర్, ఫేస్ బుక్ లకు హ్యాండ్లర్ గా ఉన్నాడు 
* FB పేజీ about లో ఉన్న విషయం మీరే చదవండి: IAS Fraternity shapes India's public administration, policy formulation & implementation. Our RTs & tweets DON'T represent official stand of IAS Association.
* జాతీయ స్థాయిలో విజ్ఞులు ఛీ కొడుతున్నారంటూ-భారత ఐ ఏ ఎస్ అధికారుల సంఘం పేరిట తెలుగుదేశం ట్వీట్, ఆ లింక్ ఇదే -https://twitter.com/JaiTDP/status/1248903689948938240/photo/1


కరోనాను కట్టడి చేయడంలో తలమునకలై ఉండాల్సిన ప్రభుత్వం... కక్ష రాజకీయాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించడం పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ గారు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ట్వీట్ చేసిన తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన ట్విట్టర్ లింక్ లను కూడా షేర్ చేసింది. 

1. https://twitter.com/IASfraternity/status/1248942073748656130
2. https://twitter.com/IASfraternity/status/1248681035790835712
3. https://twitter.com/JaiTDP/status/1248903689948938240/photo/1

అలాగే- IAS fraternity మరొక ట్వీట్ కూడాచేసింది--" When IAS officers are busy in crisis management. Shameless Andhra Pradesh Govt brings notification to remove its State Election Commissioner Dr. N. Ramesh Kumar, retd. IAS due to ‘caste bias’ and another notification first of its own kind in which SEC will be a retd. HC judge." తొలిసారిగా ఇంత హార్ష్ ట్వీట్ ఆ గ్రూప్ నుంచి వెలువడటంతో రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం తో ఐ ఏ ఎస్ లు ఎంత గరం గరం గా ఉన్నారో అర్ధం అవుతోందంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. కానీ, వాస్తవానికి చూస్తే, ఐ ఏ ఎస్ అధికారుల జాతీయ సంఘానికీ, తెలుగుదేశం పార్టీ ట్వీట్ కూ ఎలాంటి సంబంధమూ లేదనేది, FB హ్యాండ్లర్ ప్రద్యుమ్న సింగ్ about ఇన్ఫర్మేషన్ లో స్పష్టంగా తెలిసిపోయింది. ఐ ఏ ఎస్ అధికారులు ఏదైనా ఒక సమాచారం మీడియాకు ఇవ్వదలిస్తే, ప్రాపర్ గా ఆ సమాచారాన్ని అసోసియేషన్ లెటర్ హెడ్ మీద, బాధ్యుల సంతకంతో రిలీజ్ చేస్తారు. ఇక్కడ అది జరగలేదు. నిమ్మగడ్డ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి, ఆయనకు కులం ఆపాదించి ఎంత అప్రదిష్ట పాలైందో, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, ట్విట్టర్ వేదికగా అదే స్థాయి లో నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మైలేజ్ పొందాలని అభాసు పాలయ్యారు. ఈ విషయం లో పాలక వై ఎస్ ఆర్ సి పి, అలాగే విపక్ష టీ డీ పీ కూడా దొందూ దొందే పద్దతి లో వ్యవహరించి, జనం దృష్టిలో పలుచనయ్యాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం లో నుంచి, తెలుగుదేశం పార్టీ ఇలా అవకాశం సృష్టించుకుందన్న మాట! భేష్!!!

https://twitter.com/IASfraternity/status/1248681035790835712

 

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.