స్ట్రొక్ సిండ్రోం తో జాగ్రత్త సుమా!

Publish Date:Nov 5, 2022

Advertisement

సెలూన్ లో హెయిర్ వాష్ తరువాత మహిళకు స్ట్రోక్ వచ్చిన ఘటన దిగ్బ్రాంతికి గురిచేసింది.

హైదరాబాద్ లో జరిగిన ఈఘటన మనకు ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఆమె 5౦ సంవత్చరాల మహిళ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటి అంటే స్థానికంగా ఉన్న బ్యూటీ పార్లర్ లో జుట్టు ను వాష్ చేసుకునేందుకు వెళ్ళింది. అమహిలకు బ్యూటి పార్లర్ లోనే స్ట్రోక్ సిండ్రోం కు గురి కావడం తీవ్ర కలకలం రేపింది 

అసలు ఎం జరిగింది అని తెలుసుకుంటే వివరాల లోకి వెళ్తే..

సెలూన్ లో ఘుమఘుమ లాడే షాంపూ తో జుట్టు వాష్ చేయించుకుంటే సుఖంగా ఉండగలమా అయితే జుట్టును వాష్ చేయడం లేదా శుభ్రం చేయడం ద్వారా కాస్త ఉపసమనం లభిస్తుంది.కాని చాలా మందికి మెడనొప్పి కూడా వస్తుంది. బేసిన్ పైన మెడను కొద్ది సేపు అలా గే ఉంచడం ద్వారా సమస్యలు ఎదుర్కుంటు న్నట్లు  తెలుస్తోంది చాలామంది వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధంగా మెడను వేలాడదీయడం లేదా జుట్టును లాగిపెట్టి ఉంచడం వల్ల లేదా మెడను బేసిన్ లో ఎక్కువసేపు పెట్టి ఉంచడం వల్ల మెడనరాలు ఒత్తిడి గురికావడం అక్కడ రక్త ప్రసారం నిలిచిపోవడం లేదా అక్కడ  మెదడు కు ఆక్సిజన్ అందించే రక్త నాళాల ద్వారా ఆక్సిజన్ రక్త ప్రసారం అందకపోవడం వల్లే స్ట్రోక్ వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.దీనిని పార్లర్స్ట్రోక్ సిండ్రోం అని అంటారు ఇది అత్యంత తీవ్రంగా ఉంటె ప్రమాదమే అని అంటున్నారు.ప్రస్తుతం హైద్రాబాద్ లో జరిగిన ఘటన వివరాలు అపోలో ఆసుపత్రికి చెందినా సీనియర్ న్యురాలజిస్ట్ డాక్టర్ సుదీర్ కుమార్ ఈ  ఘటన పై ట్వీట్ చేసారు. యాభై సంవత్చారాల మహిళ పార్లర్ లో ఆమెజుట్టును వాష్ చేయించుకునేందుకు వచ్చిన సమయం లో స్ట్రోక్ వచ్చింది.లక్షణాలలో భాగంగా కళ్ళు తిరగడం, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయి.ఇలాంటి ఘటనల పై కేలిఫోర్నియా ప్రోతిడెన్ సెంట్ జోన్స్ హెల్త్ సెంటర్ లోని న్యూరోలజిస్ట్ క్లిఫోర్ట్ సేగిల్ సి ఓ సెల్ఫ్ పత్రికతో మాట్లాడుతూ బ్యూటీ పార్లర్ సిండ్రోం ప్రారంభం లోనే అప్రమత్తంగా 
ఉండాలని సాధారణ స్ట్రోక్ కంటే భిన్నంగా వేరుగా ఉంటుందని దీనిలక్షణాలలో భాగం గా సంకేతంగా మీచేతులు అస్థిరంగా ఉంటాయని మైగ్రేయిన్ మస్దిరిగా తలనొప్పి రెండుగా కనపడడం.మేడపై వాపులు రుచిలో మార్పులు ఉంటాయి. సాధారణ స్ట్రోక్ లక్షణాలను పోలి ఉంటుంది.అందులో తిమ్మిరిగా ఉండడం నియంత్రణ కోల్పోవడం . మాటల తడబాటు మాట మాట్లాడడం కష్టం గా ఉండడం నీరసం కుప్పకూలి కూలిపోవడం అనుకోకుండా వ్యహరాలలో మార్పు రావడం గమనించవచ్చు.

పార్లర్ తో పాటు ఏ ఏ ప్రాంతాలలో స్ట్రోక్ వస్తుంది?

సెల్ఫ్ మ్యాగ్ జైన్ తో మాట్లాడుతూ హార్వార్డ్ మెడికల్ స్కూల్ లో న్యురాలజి అసోసియేషన్ ప్రొఫెసర్ అనీష్ సింఘాల్ మాట్లాడుతూ డెంటిస్ట్ దగ్గర చికిత్చకు వెళ్ళినప్పుడు స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని టెన్నిస్ ఆడే వారికి కైరో సాధన చేసే వారికి,యోగాసాధన చేసేవారికి స్ట్రోక్ సిండ్రోం రావచ్చు అని నిర్ధారించారు. అయితే సిండ్రోం సాధారణం కాదని కనేక్టివ్ టిష్యుల అనారోగ్యం తో పాటు బాధపడే వారికి బలహీనతలు తెలియని వారికి స్ట్రోక్ రావచ్చు.అయితే పార్లర్ లో హెడ్ వాష్ చేయించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ రకమైన స్ట్రొక్ సాధారణ ఘటన కాదని దీనిని నుండి రక్షింప బడాలంటే మీరు పార్లర్ కు దూరంగా ఉండాలి. మీ మెడను 1౦ నుండి 15 నిమిషాలు కన్నా ఎక్కువసేపు సరైన భంగిమలో లేకుండా చూసుకోండి. పార్లర్ లో హెయిర్ వాష్ చేసే సమయం లో మేడపైన సపోర్ట్ ఉంచండి.మెడను గట్టిగా ఒత్త్జి పట్టి ఉంచడం జుట్టుగాట్టిగా పట్టి లాగడం వంటి వి చేయవద్దని. సెలూన్ లో మేడపైన మెత్తటి కుషాన్ లేదా తలగడ ను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలి.         

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.