ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి!
Publish Date:Oct 1, 2024
Advertisement
ఆదిలాబాద్ జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. గుడిహత్నుర్ మండలం మేకలగండి జాతీయ రహదారిపై వస్తున్న కారు అదుపు తప్పి సైడ్ పిల్లర్ల ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా అయిదు గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఆదిలాబాద్ కు చెందిన మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40), అలీ (8), ఉస్మానొద్దీన్ (10), ఉస్మాన్ (12)గా గుర్తించారు. భైంసాలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/road-accident-five-death-25-185987.html
http://www.teluguone.com/news/content/road-accident-five-death-25-185987.html
Publish Date:Sep 15, 2026
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026





