పచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి

Publish Date:Jun 15, 2021

Advertisement

కోతి ఆరోగ్యంగా ఉండటానికి రహాస్యం ఏమిటి? సంవత్సారాల తరబడి  ఆరోగ్యంగా ఎలా ఉంటుంది.
ఆ రహాస్యం ఏమిటి  అన్న సందేహం ఇప్పటికీ వస్తూనే ఉంది.
ఇంకా మనం కోతి నుంచే నేర్చు కోవాలా ? అంటే అవును అని సమాధానం చెపుతున్నారు నిపుణులు. అటు మానవులపై ఇటు కోతులపై వేరువేరుగా జరిపిన పరిశోధనలో పలు అంశాలు వెలుగు చూశాయి. మానవులలో దీర్ఘకాలంగా ది జెనరేటీవ్ వ్యాధులతో బాధపడుతున్నట్లు డాక్టర్ హొవెల్ అన్నారు. దీనికి గల కారణం ఎంజయిమ్ లోపమే అని అన్నారు. అందుకు కారణం  బాగా వండిన ప్రాసెస్ చేసిన ఆహారమని దాని వల్ల డబ్ల్యు బి సి కౌంట్ పెరగడమే అన్నారు. దీనివల్ల శరీరం పై టాక్సిక్ కొన్నిరసాయనాలవల్ల రక్త హీనతతో బాధపడుతున్నారని అన్నారు. అయితే కోతి పై జరిగిన పరిశోధనలోభారత్ కు చెందిన సర్ రాబర్ట్ ఎం సి కార్రిసన్ చేసిన పరిశోధనలో కోతులు వాటి సహజ సిద్ధమైన ఆహరం తీసుకుంటాయి. వండిన ఆహారం తినడం వల్ల వాటికి పెద్ద పేగు, చిన్న పేగుల్లో పలు అనారోగ్య సమస్యలు వచ్చాయని అవి అల్సర్లుతో బాధపడ్డాయని కార్రిసన్ అన్నారు. సహాజ సిద్ధమైన ఆహారం పచ్చికూరగాయలు, పండ్లు, వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉన్నాయని, ఆహరం అరుగుదల సమస్యలు అవి అధిగామించాయని అన్నారు. నా వ్యక్తిగత అనుభవంలో వందలకొద్దీ రోగులను చూశానని వారిలో దీర్గకాలిక  degenerativ diseasesతో బాధపడుతున్నవారికి రివర్సల్ పద్దతిలో నాలుగు నుండి ఆరు నెలల పాటు  కొంతమంది రోగులులకు ఇచ్చామని వారిలో అరవై ఏళ్ళు పై బడ్డవారు  సైతం ఇపటికీ 52 కిలో మీటర్లు ఎండలో, చలిలో నడుస్తున్నారని ఆయన అన్నారు. వారు కైలాస్ గిరి మనస సరోవరా యాత్రలో వారు పూర్తిగా ఆరోగ్యవంతమైన సహజమైనా ఆహరం మాత్రమే తీసుకున్నారని ఇప్పటికీ వారు శరీరం దృడంగా ఉందని అన్నారు. వారు అలా ఉంటామని బహుశా ఊహించి ఉండకపోవచ్చు అని వారి ఆహరం లో కొత్తిమీర రసం, బీట్రూట్ రసం,పచ్చి మొలకలు ప్రతి రోజూ తీసుకున్నారని. మరిన్ని ఆహారపదార్ధాలు తీస్కోడం వల్లే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని సహాజంగా కోతులు వాటికీ ఇష్టమైన వన భోజనం పళ్ళు కూరలు తింటాయి కాబట్టే అవి వందల మైళ్ళు తిరుగుతూ, హాయిగా, ఆరోగ్యంగా  ఉండడానికి కారణమని అంటున్నారు పరిశోధకులు. మీరు పచ్చి కూరలు పళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి.

By
en-us Political News

  
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.