Publish Date:Aug 26, 2022
మనిషికి మొదట పరిచయం అయిన జంతువు కుక్క అని అంటారు చరిత్రకారులు. కుక్కల పెంపకం పట్ల మోజు పెరుగుతూ వచ్చింది. బుజ్జి కుక్కపిల్లను పెంచుకోవడంలో అదో ఆనందం, సరదా. కేవలం కాపలాకే కాదు, అది చిన్నాచితకా ఇంటిపనుల్లో సాయం చేస్తూండడం గమనిస్తుంటాం. ఇటీవలి కాలం లో కుక్కల పెంపకం పెద్ద వ్యాపకంగానూ మారింది. పిల్లలతో ఆడటం, పెద్దవాళ్లకి వాకింగ్లో తోడుగా వెళ్ల డం, ఇంట్లో ఎవ్వరూ లేకపోతే గేటు దగ్గరే కాపలా కాయడం అన్నింటా వాటికి ప్రత్యేకించి శిక్షణ నిస్తు న్నారు. చాలా కుటుంబాల్లో కుటుంబ సభ్యునిగానే కుక్కను ప్రేమగా చూసుకోవడం గమని స్తుంటాం.
ఇటీవల శివాంగ్ అనే నెటిజన్ ఒక వీడియో పెట్టాడు. పిజ్జా బాయ్కి ఎంతో సహకరిస్తోందన్నది దాని కాప్ఫ న్. ఇది ఎక్కడిది అనే ప్రశ్న వదిలేస్తే ఆ కుక్క అతనికి ఏపాటి సాయం చేస్తోందన్నది తెలుసు కోవాలి. ఎందుకంటే, వాటికి ఫలానా ఇంటికి లేదా ఫ్లాట్కి వెళ్లి ఇవ్వమనగానే సెక్యూరిటి వాడి దగ్గరికి వెళ్లి నిల బడుతుందిట. అతను దాన్ని తీసుకుని కుక్కతో పాటు ఆ ఫ్లాట్కి వెళ్లి సెక్యూరిటీవాడు ఇవ్వగానే పరు గున వచ్చి తన యజమానికి ఇచ్చేసిన సంగతి తోకతో కొట్టి మరీ చెబుతోంది!
ఇలాంటి సహాయం చేసే కుక్కల్ని పెంచుకుంటే పని భారం మరీ తగ్గుతుందని పిజ్జా అమ్మే కంపెనీలూ భావిస్తున్నాయి. నిజంగానే ఇది మంచి సూచన. ఆ కుక్క పిజ్జాబాయ్తో పాటు బండి మీద తిరుగుతుంది. ఎక్కడ ఆపితే అక్కడ దిగి ఆ అడ్రస్ ఉన్న ఇంటి దగ్గర ఎవరు ఉంటే వారిని తానే ముందుగా పిలుస్తోంది. ఆ తర్వాత పిజ్జా బాక్స్ తెమ్మని తోక ఊపుతుంది. ఇతగాడు పిజ్జా పట్టుకుని వెళతాడు. అదే అపార్ట్మెంట్లకి అయితే బండి అక్కడ గేటు దగ్గర ఆగగానే పరుగున ఫ్లాట్స్ కాపలావాడి దగ్గరికి వెళ్లి బయటికి రమ్మని గోల చేస్తుంది! రాగానే అతనికి దాని సంగతి తెలుస్తుంది. ఇది రోజూవారీ ఆ కుక్క కార్యక్రమం. పిజ్జా అమ్మే వాడికి, తీసుకునేవారికి అదో సరదాగానూ మారిందట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pizza-dog-39-142663.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది