వ్యాయామం తోనే శారీరక... మానసిక... ఆరోగ్యం!! 

Publish Date:Nov 19, 2021

Advertisement

వ్యాయామం కేవలం కండలు పెంచడానికి మాత్రమే కాదని.మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికిదోహదం చేస్తుందని అని ఇటీవలి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరిక సంయుక్త రాష్ట్రాలలోని 6 ప్రాంతాల నుండి 2౦,౦౦౦ కు పైగా సర్వేలో పాల్గొన్నారు. హవాలి, కొలరాడో. జార్జియా, మిడ్ అట్లాంటిక్, రాష్ట్రాలలో దక్షిణ, ఉత్తర కాలిఫోర్నియా ఆక్లాండ్,లో నిర్వహించిన పరిశోదనలో లోక్ డౌన్ లో వ్యాయామం చేసినవారు. కోవిడ్ 19 ప్యాండ మిక్ సమయం లో చాలా తక్కువ స్థాయిలో యంగ్జయిటీ,ఒత్తిడి కి గురియినట్లుగుర్తించారు. ఎవరైతే వ్యాయామం చేయలేదో తమ సమయాన్ని ఎక్కువ గా బయట గడిపారోవారు తక్కువ స్థాయిలో  యానగ్జయిటీ ఒత్తిడిని తగ్గించుకోగాలిగా రని.ఇక లోపలే ఉన్నవారు కొన్ని మందులు వాడినట్లు  ఒక ప్రచురణలో వెల్లడించారు. 2౦,౦౦౦ కు పైగా ప్రజలు సర్వేలో పాల్గొన్నారు.సర్వే పరిశోదన ఆరి ప్రాతాల నుండి అమెరిక సంయుక్త రాష్ట్రాలు హవాయి, కొలరాడో,జార్జియా. మధ్య అట్లాంటిక్ రాష్ట్రాలుదక్షిణ ఉత్తర కాలిఫోర్నియా ప్యాండమిక్ ఉదృతంగా ఇన్నప్పుడు లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్బప్పుడు ప్రజలు శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు  సహాయ పడుతోంది.

అది వారి శారీరక మానసిక అనారోగ్యం  కాపాడుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిశోదనకు నాయకత్వం వహించిన అబ్రొహ్ రోహం యంగ్ డివిజన్ ఆఫ్ బిహేవియరల్ రీసెర్చ్ సదరన్  కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇవాల్యుఏ షాన్ ఇతర ప్రాంతాలాలో తెరచి ఉంచడం గమనార్హం. అత్యవసరసమయంలో బయటి ప్రాంతాలాలో శారీరక వ్యాయామం పై మార్చి 2౦ 2౦ లో కోవిడ్ వృద్ధి చెందింది. అది ప్రపంచ వ్యాప్తంగా ప్యండమిక్ గా మారింది.అసలు చికిత్స ఏమి చేయాలో కూడా తెలియని పరిస్థితి  ప్రజా ఆరోగ్యవిభాగం దీనిని విస్తరించకుండా పలు కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా వ్యక్తులు ఒకరిఒకరు  దూరంగా ఉండాలని అవసరమైన పక్షం లో ఇంటివద్దే ఉండాలనే విధానాన్ని అమలు చేసారు. 

వ్యాపారాలు తాత్కాలికంగా మోసివేసారు వారు చేసే ఇతర సాధనాలు మానివేశారు. వైరస్ ఇతరు లకు సోకకుండా ఇంట్లోనే ఉండే విధానాన్ని అమలు చేసారు. అప్పటి నుంచి ప్రకృతిలో శారీరక వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రకృతితో వ్యాయామం ముడిపడి ఉంది.     

                                             

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.