భారత పారా కనోయింగ్ అథ్లెట్ పూజా ఓజా సరికొత్త చరిత్ర సృష్టించింది. కెనడాలో జరిగిన ఐసీఎఫ్ కనోయి స్ప్రింట్ ప్రపంచ చాంపియన్షి్పలో రజతం సాధించి.. ఈ టోర్నీలో పతకం గెలిచిన తొలి భారత పారా అథ్లెట్గా రికార్డు కెక్కింది. మహిళల వీఎల్1 200 మీటర్ల ఫైనల్లో పూజ 1:34.18 సెకన్ల టైమింగ్తో రెండో స్థానంలో నిలిచింది.
కామన్వెల్త్ హాకీ లో ఇప్పటికే మహిళలు సెమీస్ చేరగా, పురుషుల జట్టు కూడా ఫైనల్కు చేరువలో నిలి చింది. పూల్-బిలో భాగంగా గురువారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో భారత్ 4-1తో వేల్స్ జట్టును ఓడిం చింది. దీంతో తన గ్రూప్లో టాపర్గా నిలిచి భారత్ సెమీస్కు అర్హత సాధించింది. హర్మన్ప్రీత్ (19వ, 20వ, 40వ) హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగగా.. మరో గోల్ను గుర్జాంత్ సింగ్ (49వ) చేశాడు. వేల్స్ తరఫున ఏకైక గోల్ను గారెత్ ఫర్లాంగ్ (55వ) కొట్టాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్లో సింధు, శ్రీకాంత్ బోణీబ్యాడ్మింటన్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లో రజతం సాధించిన షట్లర్లు సింగిల్స్లో తమ సత్తా చాటారు. పీవీ సింధు, కిడాం బి శ్రీకాంత్ ఆరంభ రౌండ్లను అధిగమించి ప్రీ క్వార్టర్స్ చేరారు. మహిళల సింగిల్స్లో సింధు 21-4, 21-11తో ఫాతిమా (మాల్దీవులు)పై, పురుషుల సిం గిల్స్ లో శ్రీకాంత్ 21-9, 21-9తో డానియెల్ (ఉగాండ)పై గెలిచారు.
స్క్వాష్ మిక్స్డ్ క్వార్టర్స్కు పళ్లికల్ జోడీ స్క్వాష్ సింగిల్స్ పోటీలకు దూరంగా ఉన్న స్టార్ దీపికా పళ్లికల్ మిక్స్డ్ డబుల్స్లో పతకం బాటలో ఉంది. ఈ జంట క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ప్రీక్వార్టర్స్లో పళ్లికల్/సౌరవ్ ఘోషల్ జంట 11-8, 11-4తో వేల్స్ జంట ఎమిలీ, పీటర్ క్రీడ్ను చిత్తుచేసింది. మిక్స్డ్లో మరో జోడీ జోష్న చినప్ప/హరిందర్పాల్ సంధు 8-11, 9-11తో ఆస్ట్రేలియా జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్లో టీనేజర్ అనహత్ సింగ్/సునయన కురువిల్లా జోడీ 11-9, 11-4తో శ్రీలంక ద్వయం యెహెని/చనిత్మపై గెలిచి ప్రీక్వార్టర్స్ చేరింది. టేబుల్ టెన్నిస్ శరత్, శ్రీజ లు శుభారంభం టీటీ మిక్స్డ్ డబుల్స్ రౌండ్-32లో భారత జోడీ ఆచంట శరత్ కమల్/ఆకుల శ్రీజ 3-0తో ఓవెన్/సోఫీ (నార్తర్న్ ఐలాండ్)పై నెగ్గిం ది. మహిళల సింగిల్స్ రౌండ్-32లో రీత్ టెన్నిసన్ 4-1తో చార్లొటే (ఇంగ్లండ్)పై, శ్రీజ 4-1తో కారెన్ లిన్ (మలేసియా)పై గెలుపొందారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/para-athlet-pujaojha-record-39-141291.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.