జమ్మూ, కశ్మీర్ ఉగ్ర కాల్పుల్లో చిత్తూరు వాసి పంగల కార్తిక్ మృతి
Publish Date:Jan 21, 2025
Advertisement
జమ్మూ, కశ్మీర్ సోపార్ లో భధ్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎపికి చెందిన జవాను అమరుడయ్యాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పంగల కార్తిక్ (28) పై ముష్కరమూకలు కాల్పులు జరపగా అక్కడికక్కడే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. సోపార్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై తెగబడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pangala-karthik-25-191615.html
http://www.teluguone.com/news/content/pangala-karthik-25-191615.html
Publish Date:Sep 14, 2026
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 11, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





