జమ్మూ, కశ్మీర్ ఉగ్ర కాల్పుల్లో చిత్తూరు వాసి పంగల కార్తిక్ మృతి
Publish Date:Jan 21, 2025
Advertisement
జమ్మూ, కశ్మీర్ సోపార్ లో భధ్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎపికి చెందిన జవాను అమరుడయ్యాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పంగల కార్తిక్ (28) పై ముష్కరమూకలు తెగబడ్డారు. దీంతో కార్తిక్ చనిపోయినట్టు అధికారులు తెలిపారు. సోపార్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండా ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. .
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pangala-karthik-39-191614.html
http://www.teluguone.com/news/content/pangala-karthik-39-191614.html
Publish Date:Sep 13, 2026
Publish Date:Sep 12, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 10, 2026
Publish Date:Sep 9, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





