Publish Date:Sep 26, 2022
పిల్లల పెంపకం అనేసరికి తల్లి పాత్రే కీలకం అంటూంటారు. తండ్రి గమనిస్తుంటాడన్నది అందరి అభి ప్రాయం. కానీ తండ్రీ ఆ పిల్లడికి తల్లితో సమానంగా అంతే ప్రేమను వ్యక్తం చేస్తాడు. కానీ అది అంతగా ప్రచారం కాదు. కావడం తండ్రికీ పెద్దగా ఇష్టం ఉండదు. ఇది దాదాపు అందరికీ అనుభవైకమే. పిల్లలు నడక నేర్చేవరకూ తల్లి లానే పిల్లడిని ఆడించడానికి తండ్రీ అంతే స్థాయిలో అన్ని సదుపా యాల ఏర్పా ట్లలో ప్రత్యేక శ్రద్ధలూ తీసుకుంటాడు.
పిల్లడు జీవితంలో పైకి ఎదగాలని తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. అందుకు తగిన సహాయ సహ కారాలు చివరంటా అందిస్తూనే ఉంటాడు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా. కానీ తల్లి సేవకే అధిక ప్రాధా న్యత, అత్యధిక ప్రచారం లభిస్తుంటాయి. అదే చిత్రం!
ఓ తండ్రి పిల్లడిని ఆడించడానికి, వాడికి బువ్వ తినిపిస్తూ ఆడిపించేందుకు కొత్త ఆటను కనుగొన్నాడు. ప్లే హౌస్ తయారుచేశాడు. పిల్లల్ని ఆడించడానికి ప్లేస్కూల్లో పడేయడం కాకుండా ఇలాంటి ఆలోచన చేయడం తల్లిదండ్రుల ప్రేమను పంచడమే అవుతుంది. ఇంట్లో ఆటబొమ్మలతో ఆడించడమే కాకుండా ఇలా కొత్తగానూ ఆటపాటల్లో వారితో ఆనందం పంచుకోవచ్చు.
అన్నట్టు పైకి కిందకీ ఆడించడానికి ఎలివేటర్ కూడా ఏర్పాటు చేశాడు. పిల్లడిని అందులో నిలబెట్టి లేదా కూర్చోబెట్టి ఎలివేటర్ తాడు పట్టుకుని మెల్లగా లాగుతూంటే ఉయ్యాల్లాంటి తొట్టి పైకి లేదా కిందకీ దిగు తూంటుంది. పిల్లడికి మహా మజా, గొప్ప సరదా! కానీ ఇది బాగా అలవాటు చేసినా ఇబ్బందే.. పిల్లలు గదా.. అక్కడే తినిపించమని, ఆడించమనీ మారాం చేసినా చేయొచ్చు. మరి మీ ఓపిక!
కాస్త పెద్దయితే ఈ ప్రయోగం ఎలా చేస్తున్నదీ తండ్రి చెప్పడంలో ఏకంగా పిల్లాడికి ఫిజిక్స్ నేర్పేస్తాడేమో అంటూ కొందరు నెటిజన్లు ఇప్పటికే ఉత్సాహంగా కామెంట్లు పెట్టేశారు! ఏమో అదీ జరగవచ్చు.. ఇలాంటి ప్రేమగల తండ్రి ఉంటే!.. అంటూ ఒక మహిళ కామెంట్ పెట్టింది!
పిల్లడు ఆడుతూ, దాని మీద చేత్తో కొడుతూ ఆనందిస్తున్నాడు.. మా డాడ్ ఈజ్ గ్రేట్ అనేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/my-dad-is-great-39-144405.html
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియ జేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. మండే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నాళ్లూ తనకు అనుకూలమైన అధికారులతో ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు చేయించిన జగన్ కు ఈసీ వరుసగా షాకిలిస్తోంది. ఎన్నికల నియమావళిలో భాగంగా అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులపై ఈసీ బదిలీ వేటు వేస్తోంది.
కంగనా రనౌత్.. సినీమాల గురించి తెలిసిన వారెవరికీ ఈ పేరును కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. నటిగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. హీరోయిన్ గానే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే ఆమె నటన విమర్శలకు ప్రశంసలు సైతం పొందింది.
మరో సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉండటంతో ఉద్యో గుల కోసం పోస్టల్ బ్యాలెట్ సౌలభ్యం ఉంది. ఈ నెల 9 వరకు గడువు విధించినట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. చిన్నవయసులోనే మహోజ్వల శక్తిగా మారి భరతమాత దాస్యశృంఖలాల విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, తన ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు.
కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు.
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.