దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్కు మెగా ఫ్యామిలీ నుంచి ప్రత్యేక మైన సమ్మర్ సర్ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసనా కామినేని కొణిదెల నిర్వహిస్తున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ నుంచి త్రిషకు ప్రత్యేక గిఫ్ట్ హ్యాంపర్ పంపించారు. ఈ హ్యాంపర్ లో సంప్రదాయ ఆంధ్ర రుచులను గుర్తు చేసే ఆవకాయ పచ్చళ్లతో పాటు వివిధ రకాల పొడులు, ఇంటి వంటలకు ఉపయోగపడే ప్రత్యేక పదార్థాలు ఉన్నాయి.
ఈ బహుమతిని అందుకున్న త్రిష తన ఆనం దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, “నిజంగా వేసవి వచ్చినట్లు అనిపిస్తోంది” అని పేర్కొంది. అంతేకాకుండా, ఈ ప్రత్యేక గిఫ్ట్ను పంపిన ఉపాసనకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన అభిమానాన్ని వ్యక్తం చేసింది. సంప్రదాయ తెలుగు రుచులను సెలబ్రిటీలకు చేరవేస్తూ ‘అత్తమ్మాస్ కిచెన్’ మరో సారి అందరి దృష్టిని ఆకర్షించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mega-familys-summer-special-gift-to-trisha-36-221713.html
బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం
దాంపత్య బంధాన్ని కాపాడేది సహనం, సంభాషణే..
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.