దీర్ఘ కాలం కోవిడ్ బారిన పడ్డ వాళ్ళు సంవత్సరంలో కోలుకుంటారు ?

Publish Date:Sep 27, 2022

Advertisement

యురోపియన్ రేస్పిరేట రీ జర్నల్ లో ప్రచురించారు. 1౦6 మందిపై నిర్వహించిన సర్వేలో కోవిడ్ 19 వ్యాధిసోకి ఇన్ఫెక్షన్ నుండి ౩ లేదా 6 నెలలు సంవత్సరం లోపు కోలుకుంటారని ఒక పరిశోదనలో వెల్లడించారు.సార్క్ కోవిడ్ వల్ల చాలామంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని సార్క్ కోవిడ్  2 నుండి కోలుకునేందుకు తీవ్రతను బట్టి 12 నెలల లోపు కోలుకుంటున్నారని పరిశోధకులు వెల్లడించారు.75% ప్రజలు 12 నెలల మార్క్ గా పేర్కొన్నారు. కోవిడ్ వైరస్ బారిన పడి అనారోగ్యం పాలైన 25% రోగులు ఇంకా మూడు రకాల లక్షణాలు ఎదుర్కున్నారని ఇందులో దగ్గు అలసట ఊపిరి పీల్చుకోవడం వంటి సమస్యలు వారిని వేదిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

దీర్ఘకాలం పాటు కోవిడ్ సమస్యలు ఎదుర్కొన్న వారు పలు సమస్యలుఎదుర్కుంటున్నారని  వారం లేదా నెలరోజుల పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు పాలు అవుతున్న విషయాన్ని గమనించామని నిపుణులు వెల్లడించారు.కెనడాకు చెందిన మెక్ మాస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన  పరిశోధకుల బృందం చేసిన పరిశోదనలో రోగులలో యాంటి బాడీలలో ఆటో ఇమ్యున్ లో అనారోగ్యం ఏర్పడిందని సైట్రో కిన్స్ లెవెల్ శాతం పెరిగిందని తద్వారా వాపులకు దారి తీసిందని  తెలుకున్నట్లు తెలిపారు.ఈ విషయాన్ని యురోపియన్ రేస్పిరేట రీ జర్నల్ లో ప్రచురించినట్లు తెలిపారు ఎవరైతే కోవిడ్ బారిన పడిన వారు మూడు నుండి ఆరు నెలల సంవత్సరం లోపు కోలుకున్న విషయాన్ని గమనించారు.కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వల్ల సంవత్సరం పాటు రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఉంటాయి సహజంగా వారు ఇన్ఫెక్షన్ తరువాత ఆరోగ్యంగా ఉంటె మనం కంగారు పడాల్సిన పనిలేదని వారు 12 నెలలలో కోలుకున్నారని నిపుణులు పేర్కొన్నారు.

సార్క్ కోవిడ్2 వైరస్ జీవితం ప్రమాదం లో పడేసింది. రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు సవాలు చేస్తోంది. అది దాదాపు 49 వారాలు ఉంటాయని ఒకపరిశోదనలో వెల్లడించారు.ఈ విషయం యు కే లో నిర్వహించిన పరిశోదనలో వెల్లడించారు. మొదటి వారం లో కోవిడ్ నిర్ధారణ 21 రెట్లు గుండె సంబంధిత సమస్యలు గుండెపోటుకు దారితీస్తుంది దీనికి కారణం గుండె కవాటాలు రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడ మె అని నిపుణులు పేర్కొన్నారు. నాలుగు వారాల తరువాత ౩.9 రెట్లు జీవన ప్రమాణం పడిపోయిన రోగు లను గమనించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోదన బృందం నిర్వహించిన పరిశోదన స్వాన్ సి యునివర్సిటీ యు కే లో కొన్ని కొన్ని పరిస్థితులను సమీక్షించారు. ఈపరిస్తితికి కారణం రక్తం గడ్డకట్టడమె. అందులో డీప్ వెయిన్ త్రాంబోస్ పల్మ నరీ ఎంబాలిజం చాలా బలంగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు.

మొదటి వారం డయాగ్నోసిస్ లోనే గుర్తించారని. ఆతరువాత మొదటి వారం ౩౩%రక్త నాళాలలో రక్తం గడ్డకట్టడం గమనించారు. 4 వారాల తరువాత 4 రెట్లు లేదా 8 రెట్లు పెరిగితే ప్రమాదమే కోవిడ్ 19 తరువాత పూర్తిగా పరిశోదన నిర్వహించారు.26 వారాల నుండి 49 వారాల వరకు రక్తం గడ్డకట్టడం వల్ల జీవన ప్రామాణ సరళి 1౩% తగ్గిందని కణాలలో 1.8% క్లాట్స్  పెరిగాయని వైద్యులు గుర్తించారు.

వ్యాక్సిన్ భారతీయుల ప్రజా ఆరోగ్యాన్ని నాశనం చేసింది.. 

అయితే కోవిడ్ 19 ను నివారించడానికి ప్రమాదం తీవ్రతను తగ్గించేందుకు వేసిన వ్యాక్సిన్ ప్రమాదం తగ్గించినట్లిఅని ముఖ్యంగా గుండెపోటు అయితే కోవిడ్ 19 ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. వాటిని ప్రాధమిక స్థాయిలోనే గుర్తించాలని జనతాన్ స్తర్న్ పరిశోదనకు నాయకత్వం వాహించారు. స్వల్పమైన తీవ్రమైన వ్యాధులు  వచ్చాయని ఎవరైతే ఆసుపత్రిలో చేరలేదో దీనిబారిన పడ్డారని కొందరికి తీవ్రత లేకపోవడం తో ఆసుపత్రులలో చేరలేదని నిపుణులు తెలిపారు.మొదటి వేవ్ లో ఎవరైతే ఆసుపత్రిలో పరిస్తితిని పూర్తిగా గమనించలేదో రక్తం గడ్డకట్టడం తో తీవ్రమైన సమస్యలు తలెత్తాయని అయితే కొందరు వ్యక్తిసమస్యలతో బయట పడ్డ ప్పటికీ అన్జిల వుల్ అన్నారు ముఖ్యంగా ఈ బృందం ప్రజల యొక్క క్లినుకల్ హెల్త్ రికార్డ్స్ 2౦2౦ లో ఇంగ్లాండ్ లోని వేల్స్ జనవరి నుండి డిసెంబర్ వరకూ పరిశీలించారు కోవిడ్ 19 రక్తం గడ్డకట్టడం ఇతరాసమయాలాలో 

కోవిడ్ చికిత్చలు సలహాలు ప్రభావం తక్కువే..

2౦2 ౦ కొంత సమయం సేకరించారు. వ్యాక్సినేషన్ పెద్దేత్తున నిర్వహించినప్పటికీ కోవిడ్ వేరియంట్లు డెల్టా ఓమేక్రాన్ వ్యాప్తి చెందింది. వాటి నివారణా పద్దతులు అంచనా చికిత్చ లో బిపిరోగులకు ప్రమాదకరమని రక్తం గడ్డ కట్టవచ్చు.వైరస్ ఇన్ఫెక్షన్ లు రక్తం గడ్డ కట్టడానికి సంబంధం ఉంది ఇన్ఫెక్షన్ తరువాత నివారణ చర్యలు పరిశీలించారు ప్యాండమిక్ తగ్గాలంటే ఇంఫెక్షలు తగ్గడం ఒకటే మార్గం అని నిపుణులు భావిస్తున్నారు .   

By
en-us Political News

  
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు...
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు ..
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి..
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. ..
దంతాల నొప్పితో బాధపడుతున్నారా? ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు గారు జామ ఆకుల ద్వారా పంటి నొప్పిని మరియు నోటి సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో వివరించారు. ఆ సింపుల్ హోమ్ రెమెడీస్ ఇక్కడ తెలుసుకోండి...
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం..
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది..
ఆయుర్వేదం భారతీయులకు ఋషులు అందించిన గొప్ప వైద్య విధానం. ఈ ఆయుర్వేద వైద్యంలో వ్యాధిని మూలాల నుండి నిర్మూలించడం జరుగుతుంది.  సైన్స్ కనుగొనలేని ఎన్నో రకాల జబ్బులకు ఆయుర్వేదంలో వైద్యం దొరుకుతుంది...
ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య గుండె జబ్బులు (Heart Diseases). మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం మరియు చెడు ఆహారపు అలవాట్ల వల్ల గుండె పనితీరు మందగిస్తోంది...
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.