జలగల వైద్యం గురించి మీకు తెలుసా?

Publish Date:Sep 2, 2022

Advertisement

ఒకడు మనల్ని పట్టి పీడిస్తుంటే వీడెవడండి బాబు జలగల పట్టుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు అంటే జలగలా మనిషే పట్టి పీడిస్తే ఇక అసలైన జలగ మనశరీరం మీద ఉంటె అబ్బో ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదు.అయితే జలగ చేసే తత్వం తెలుసు కాని జలగ చేసే మేలు చేసే మరో కోణం ఉందని అంటున్నా రు నిపుణులు. ముఖ్యంగా యునాని వైద్యం లో ముఖ్యంగా బోదకాలు, వేరికోస్ వైన్స్ వంటి వాటికి జలగ చికిత్స చేయవచ్చని ఇది నాడీ వైద్యం లో కూడా దీని ప్రస్తావన ఉందని నిపుణులు డాక్టర్ యునాని వైద్యురాలుడాక్టర్ ఎస్ జి వి సత్య, నాడీ తెరఫీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు. 

హృద్రోగంలో జలగ కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ  ప్రైం హాస్పిటల్ కు చెందినా హృద్రోగ నిపుణుడుఇంటర్ వెంష్ణల్ కార్డి యలజిస్ట్  డాక్టర్ రఘు అన్నారు. ఇటీవలి కాలం లో ముఖ్యంగా కోవిడ్ తరువాత రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె రక్త నాళాల లో సమస్యలు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
గుండె నాళా లలో గడ్డ కట్టడం వల్ల తరచూ సమస్యలు వస్తూ ఉంటాయి.   రక్తాన్ని పలుచగా చేసేందుకు వాడే మందులు తక్కువే అందుకే హిరు డిస్ అనే మందును జలగల నుండి ఉత్పత్తి చేసి వాడతారని జలగ నుండి మందు తీయడం కష్టం కాబట్టి ఈ మందుకు ప్రత్యామ్నాయాలు చేసి ఉపయోగిస్తారని డాక్టర్ రఘు వివరించారు.

జలగతో వైద్యాన్ని హిరుడో తెరఫీ అంటారు. జలగా సాంకేతిక నామం హిరుడోస్ వీటి గురించి పందొమ్మిది శ తకలాలో  జలగలను వైద్యానికి ఉపయోగ పడతాయని మొట్ట మోదట సారి చెప్పింది హిప్పో క్రాట్స్ శరీరంలో మలినాలు పెరిగినప్పుడు. అనారోగ్యం సంభవిస్తుంది. ఆకాలం నాటి వైద్యులు వైద్య శాస్త్రాన్ని నమ్మేవారు ఎవరికైనా తీవ్ర అనారోగ్యం వచ్చిందో జలగాలతో వైద్యం పెట్టి రోగి రక్తం పీల్చేసే వారని ప్రాచీన వైద్యం లో జలగ అత్యంత కీలక వైద్య విధానంగా జలగ చికిత్స గురించి పందొమ్మిదో శతకం లో వివరించిన అనంతరం ప్రాచుర్యం లోకి వచ్చిందని అంటున్నారు ఇంటర్ వెంష్ణల్ కార్డి యెలజిస్ట్ డాక్టర్ రఘు అన్నారు.జలగ వ్యాపారం చేసే వాళ్ళ లో కోట్లకు పడగలెత్తిన వాళ్ళూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

అసలు జలగ చికిత్స సురక్షితమా ?

జలగ ఒక జీవిని పట్టుకున్నప్పుడు అశరీర భాగం లో స్పర్శ లేకుండా రసాయన పదార్ధాలు వసులుతుంది ఫలితంగా నొప్పి తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. రక్తం పోతున్నా ఆ వ్యక్తికి నొప్పి తెలియదు.ఈ విధానాన్ని ఉపయోగించి అతి సున్నితమైన ప్రాంతలాలో వైద్యం చేయడానికి జలగను వాడే వారు అని అంటున్నారు. హిరూడిన్ రసాయన ప్రభావం వల్ల రక్తం గడ్డ కట్టదు.

జలగకు వైద్యానికి సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు...

జలగను ఆంగ్లం లో  గ్రాంధిక పదం లెస్, లెస్ నుండే ఆంగ్లం లో లీచ్ అనే పదం వచ్చిందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ లో బ్రిటన్ లోని వైద్యులు సైతం చర్మం గడ్డ కట్టిన కత జలగాను లేఅచ్ ను వాడుతున్నట్లు తెలిపారు.ఊడి పోయిన చెవి ముక్కు  వెళ్ళాను మోకాలి చిప్పలు అరిగిపోయి నప్పుడు. జలగను  వినియోగిస్తున్న విషయం గమనించ వచ్చు. ఏది ఏమైనా జలగ చేసే మేలు వేరేది చెయ్యదు. అని అంటారు డాక్టర్ రఘు.                        
     

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.