Publish Date:Sep 21, 2024
జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నాణ్యత నాసిరకంగా ఉండటానికి కారణంపై ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి తెరలేపాయి. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లుగా ఆయన చేసిన ఆరోపణలు పూర్తి విస్తవాలు అనడానికి నిదర్శనంగా ల్యాబ్ రిపోర్టులను తెలుగదేశం నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి బయటపెట్టారు.
Publish Date:Sep 20, 2024
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శనివారం (సెప్టెంబర్ 21)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 16 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Sep 20, 2024
ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం పొంచి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
Publish Date:Sep 20, 2024
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన గురి చేసిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.
Publish Date:Sep 20, 2024
రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
Publish Date:Sep 20, 2024
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలన్న హైదరాబాద్ పోలీసుల విజ్ణప్తికి సీబీఐ సానుకూలంగా స్పందించింది.
Publish Date:Sep 20, 2024
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది.
Publish Date:Sep 20, 2024
లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించారు.
Publish Date:Sep 20, 2024
ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ను ఏపీ పోలీసులు ఈ రోజు (శుక్రవారం) డెహ్రాడూన్లో అరెస్టు చేశారు.
Publish Date:Sep 20, 2024
తన దగ్గర పనిచేసే డాన్సర్ మీద అత్యాచారం జరిపిన నేరం మీద పోలీసులు అరెస్టు చేసిన కొరియోగ్రాఫర్ జానీకి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.
Publish Date:Sep 20, 2024
మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె తమను భయపెట్టి, బెదిరించి, కోట్లాది రూపాయపలు వసూలు చేశారంటూ పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు హోంమంత్రి అనితకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Publish Date:Sep 20, 2024
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద వరలక్ష్మి అనే మహిళ పెట్టిన అత్యాచారం కేసును హైకోర్టు కొట్టేసింది.
Publish Date:Sep 20, 2024
అఫ్జల్ కు ఇటీవలె నిఖా( పెళ్లి) అయ్యింది. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ స్నేహితులతో అప్జల్ ప్రతీ రోజు ఇంటికి తప్ప తాగి వచ్చేవాడు. పెళ్లికూతురుకు ఇది నచ్చలేదు. వెంటనే తల్లిదండ్రులకు విషయం చేరవేసింది. కూతురు బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు అదే బస్తీలో ప్రవచనాలు (తక్రీర్ ) ఇచ్చే మౌలానాను ఆశ్రయించారు.