తిరుమల లడ్డూ వివాదం.. బండి ఆందోళన!
Publish Date:Sep 20, 2024
Advertisement
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన గురి చేసిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను ఇది తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆ లేఖలో చంద్రబాబును కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/laddu-issue-chandrababu-25-185238.html
http://www.teluguone.com/news/content/laddu-issue-chandrababu-25-185238.html
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024
Publish Date:Sep 20, 2024