కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళి!

Publish Date:Sep 27, 2024

Advertisement

తెలంగాణ సాధన ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.  కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పురుడుపోసుకున్నది కొండాలక్ష్మణ బాపూజీ నివాసంలోనేనని ఆయన చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా  కేటీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  స్వాతంత్ర్య పోరాటం నుంచి  మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు  కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా పోరాట యోధుడిగా నిలిచారని పేర్కొన్నారు.

By
en-us Political News

  
జగన్ తిరుమల పర్యటన రద్దయింది. జగన్ శనివారం నాడు తిరుమల వెళ్ళనున్నారు.. స్వామివారి దర్శనం చేసుకోబోతున్నారు. డిక్లరేషన్ మీద సంతకం చేయరు.. అని వైసీపీ నాయకులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
జగన్ ప్రభుత్వ హయాంలో  అప్పటి ఎంపీ  రఘురామకృష్ణ రాజును సీఐడీ కస్టడీలో కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సంగతి నిజమేనని తెలిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని ఏసీబీ అధికారులు అరెైస్టు చేశారు. నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రభావం అయోధ్య రామమందిరంపైనా పడింది. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో  అయోధ్య బాల రాముడికి ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే నైవేద్యంగా పెట్టాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.
పాలేరు ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ ఈ ఉదయం నుంచీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు మొత్తం 16 బృందాలుగా విడిపోయి 15 చోట్ల ఏకకాలంటో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జగన్ తిరుమల పర్యటన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్   తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేయాలని నిర్ణయించుకుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన దైవ దర్శనానికా, లేక దేవుడిపై యుద్ధానికా అన్న అనుమానం కలుగుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
జగన్ తిరుమల పర్యటన వేళ రాష్ట్రం అంతటా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. జగన్ పర్యటన సందర్భంగా తిరుమల కొండపై ఏం జరుగుతుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అనుమానమే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను దర్శనానికి అనుమతించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అన్యమతస్థుడు కనుక ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తప్పని సరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అంటున్నది.
ఎపి గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో అతన్ని అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హాయంలో ఆయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.
టిటిడి చైర్మన్ గా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి  రమణ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత  ప్రక్షాళన చేపట్టింది. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈవో ధర్మారెడ్డిని తొలగించినప్పటికీ చైర్మన్ పదవిని ఎవరికీ ఇవ్వలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.