Publish Date:May 13, 2024
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ట్వీట్స్ చేశారు. అసెంబ్లీ సహా లోక్సభ ఎన్నికల్లో ఏపీ ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. మరోవైపు తెలుగు సంస్కృతిని, గౌరవాన్ని కాపాడే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.
Publish Date:May 13, 2024
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నాలుగో విడత పోలింగ్ సోమవారం (మే13) ప్రారంభం అయింది. నాల్గోవిడతలో దేశ వ్యాప్ంగా 10 రాష్ట్రాలలో 96 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది.
Publish Date:May 13, 2024
మంగళగిరిలో ఓటు హక్కును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి తన సతీమణితో కలిసి వచ్చారు.
Publish Date:May 13, 2024
మంత్రి పెద్దిరెడ్డి మంచీ చెడూ, ఉచ్ఛం, నీచం వదిలేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి పోలింగ్ రోజున కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. యర్రాతివారిపల్లి 187 నంబర్ పోలింగ్ బూత్లో పెద్దిరెడ్డి ఓటు వేశారు.
Publish Date:May 13, 2024
ఉద్యోగులకు చెల్లించాల్సిన కరవు భత్యం, ఇతర బకాయిల మొత్తాన్ని ఈ రోజు తెల్లవారు ఝామునే వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
Publish Date:May 13, 2024
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల ఉత్సాహం మీద పలు చోట్ల ఈవీఎంలు నీళ్లు చల్లుతున్నాయి. రాష్ట్రంలో ఉదయం ఏడు గంటల నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు పోలంగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్ లలో వేచి ఉన్నారు.
Publish Date:May 13, 2024
ఆంధ్రప్రదేశ్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్ లకు చేరుకుని తమ ఓటు వేసే వంతు కోసం క్యూలైన్లలో నిలుచున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వేయాలన్న పట్టుదల, సంకల్పం జనంలో కనిపిస్తోంది.
Publish Date:May 13, 2024
ఆంద్రప్రదేశ్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడులు, కిడ్నాపుల ఘటనలు జరిగాయి.
Publish Date:May 13, 2024
ఏపీలో అధికార పార్టీ వైసీపీ సరిగ్గా పోలంగ్ రోజున కాడె వదిలేసిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే ఫేక్ హామీలు, ఫేక్ వాగ్దానాలు చేసిందన్న తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న అధికార పార్టీ తాజాగా ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఫేక్ వీడియోలకు తెరలేపింది.
Publish Date:May 12, 2024
తెలుగురాష్ట్రాలలో ఓటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఏపీలో ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లలో నిలుచుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటామన్న పట్లుదల కనబరిచారు.
Publish Date:May 12, 2024
నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన నాయకులే తన్నుకున్నారు. వైసీపీకి చెందిన రెండు వర్గాల వారు పోలింగ్ బూత్లో మా వర్గం వారే ఏజంట్గా వుండాలంటే, మావర్గం వారే ఏజెంట్గా వుండాలంటూ తన్నుకున్నారు.
Publish Date:May 12, 2024
అవినాష్ రెడ్డి పైన పేర్కొన్న దుర్మార్గాలన్నీ చేయడానికి ప్రిపేర్ అయినట్టు అర్థమైపోయింది. ఎన్నికల కమిషన్, పోలీసులు అప్రమత్తంగా వుండాలి.
Publish Date:May 12, 2024
జగన్ పార్టీ ఎన్నికల హింసకు శ్రీకారం చుట్టింది. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్పై జగన్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డారు.