కర్ణాటకలో డిసెంబర్ 5 న జరగనున్న ఉప ఎన్నికలు బిజెపికి కీలకంగా మారాయి. సర్కార్ ను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల టైం దగ్గరపడుతున్న సమయంలో ఆపరేషన్ 7 ప్లస్ ను ముమ్మరం చేసింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోను 15 సీట్లలో 7 కి పైగా సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీ. దక్షిణాదిన బీజేపీకి బలం ప్రభుత్వ ఉండేది కేవలం కర్ణాటకలో మాత్రమే అది కూడా ఇప్పుడు మైనారిటీలో ఉంది. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలపైగా సీట్లు సంపాదిస్తే కానీ సర్కారు నిలబడదు. దీంతో పూర్తిగా మిషన్ 7 ప్లస్ పై ఆధారపడింది బీజేపీ.
15 నియోజక వర్గాల్లో 8 నియోజకవర్గాలపైన పూర్తిగా దృష్టిని పెట్టింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలని చూస్తోంది. దీంతో పాటు ప్రత్యర్ధులను తమ దారిలోకి రప్పించి ఈజీగా గెలిచేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు బిజెపికి మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగలడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్కారు కొనసాగించాల్సిందేనని అందుకు దేనికి వెనకాడకూడదని రాష్ట్ర నేతలకు ఇప్పటికే జాతీయ నేతలు సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టైం దగ్గర పడుతుండటంతో యడ్యూరప్ప ప్రచారాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం కొనసాగుతోందని దీనికి ఎవరి సహకారం అక్కరలేదని హవేరిలో జరిగిన ప్రచారంలో అన్నారు. 15 నియోజకవర్గాల్లోనూ బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 14 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కొనసాగించాయి. పార్టీల మధ్య నెలకొన్న విభేదాలు, రాజీనామాలతో సర్కారు కూలిపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రస్తుతం మైనారిటీల్లో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 17 మంది రెబల్స్ ను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య పడిపోయి బీజేపీ బలపరీక్షలో నెగ్గింది. ఖాళీ అయిన స్థానాలకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నాడు పరోక్షంగా బిజెపికి సహకరించిన రెబల్స్ ఆ పార్టీలో చేరి ప్రస్తుతం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 15 స్థానాలకు డిసెంబర్ 5 న పోలింగ్ జరగనుంది. అయితే టైం దగ్గరపడుతూండటంతో గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతోంది బిజెపి. అయితే ఫలితాలపై నమ్మకం లేకపోవడం వల్లే రాష్ట్రంలో స్పెషల్ ఆపరేషన్లు బిజెపి నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/karnataka-bjp-government-in-trouble-25-91869.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు