గుడ్ మార్నింగ్ సీఎం సార్.. జనసేన హ్యాగ్ టాగ్ డిజిటల్ క్యాంపెయిన్

Publish Date:Jul 15, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తోంది  #GoodMorningCMSir హాష్ ట్యాగ్‌తో.. ఏపీలోని రోడ్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమంలో షేర్‌ చేస్తున్నారు జనసేన  శ్రేణులు. శుక్రవారం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన శ్రీణులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఆందళనలు సైతం నిర్వహించారు.  

కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద జనసేన శ్రేణులు ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆయన  ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు

జనసేన పార్టీ శ్రేణులు. జనసేన నేతలను పోలీసులు అడ్డుకుకోవడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్యా తోపులాట జరిగింది. గోతులమయంగా ఉన్న కొడాలి నాని ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిలోనే ధర్నా నిర్వహించారు జనసేన కార్యకర్తలు. మొద్దు నిద్రపోతున్న సీఎం మేలుకోవాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేశారు.. 

By
en-us Political News

  
తెలంగాణ సాధన ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి.
జగన్ ప్రభుత్వ హయాంలో  అప్పటి ఎంపీ  రఘురామకృష్ణ రాజును సీఐడీ కస్టడీలో కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సంగతి నిజమేనని తెలిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డిని ఏసీబీ అధికారులు అరెైస్టు చేశారు. నేడు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రభావం అయోధ్య రామమందిరంపైనా పడింది. లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో  అయోధ్య బాల రాముడికి ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే నైవేద్యంగా పెట్టాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.
పాలేరు ఎమ్మెల్యే, మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ ఈ ఉదయం నుంచీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు మొత్తం 16 బృందాలుగా విడిపోయి 15 చోట్ల ఏకకాలంటో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
జగన్ తిరుమల పర్యటన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్   తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేయాలని నిర్ణయించుకుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన దైవ దర్శనానికా, లేక దేవుడిపై యుద్ధానికా అన్న అనుమానం కలుగుతోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు.
జగన్ తిరుమల పర్యటన వేళ రాష్ట్రం అంతటా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. జగన్ పర్యటన సందర్భంగా తిరుమల కొండపై ఏం జరుగుతుందా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అనుమానమే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను దర్శనానికి అనుమతించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అన్యమతస్థుడు కనుక ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తప్పని సరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అంటున్నది.
ఎపి గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో అతన్ని అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హాయంలో ఆయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.
టిటిడి చైర్మన్ గా సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి  రమణ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.  కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత  ప్రక్షాళన చేపట్టింది. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈవో ధర్మారెడ్డిని తొలగించినప్పటికీ చైర్మన్ పదవిని ఎవరికీ ఇవ్వలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.