అమెరికా సైనికుడిని చంపితే రూ.28లక్షలు.. ఇరాన్ ఫత్వా.!

Publish Date:Aug 17, 2026

Advertisement

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం, ఉద్రిక్తతలూ రోజురోజుకూ పెచ్చరిల్లి పీక్స్ కు చేరుకోవడమే కాకుండా, అనూహ్య పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇరాన్ తాజాగా  ఇరాన్ లోకి   చొరబడే అమెరికా సైనికులను మట్టుబెట్టినా లేదా సజీవంగా బంధించి అప్పగించినా భారీ నగదు బహుమతి ఇస్తామంటూ పత్వా ప్రకటించింది. ఈ ఫత్వా సాక్షాత్తూ ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ  అఫీషియల్ గా ప్రకటించడం గమనార్హం.

ఒక్కో అమెరికా సైనికుడిపైనా  30 వేల డాలర్లు.. అంటే ఇండియ్ కరెన్సీలో  28 లక్షల రూపాయల ఫత్వా ప్రకటించారు.  అంతే కాదు.. అమెరికా సైనికుడిని మట్టుపెట్టిన మహాళలకు అయితే.. 60 వేల డాలర్లు.. అంటే దాదాపు 56 లక్షల రూపాయలు ఇస్తామని ఇరాన్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు.  

ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన ఈ ఫత్వా ప్రకారం,  అమెరికా సైనికుడిపై దాడి చేయడానికి లేదా అతడిని అంతమొందించడానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఇరాన్ ప్రభుత్వం ఆయుధ యజమాని నుంచి రెట్టింపు ధరకు కొనుగోలు చేస్తుంది. అలాగే సదరు వ్యక్తికి కొత్త అధునాతన ఆయుధాన్ని బహుమతిగా అందిస్తుంది.  సైనికుడిని చంపిన పాత ఆయుధాన్ని త్వరలోనే నిర్మించబోయే ఇరాన్ జాతీయ యుద్ధ మ్యూజియంలో ప్రత్యేక జ్ఞాపికగా భద్రపరుస్తుంది.  పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక ప్రాబల్యం గురించి ప్రపంచానికి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలనిఇరాన్ ఆర్మీ చీఫ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతే కాకుండా పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ జలసంధిలోకి అమెరికా నావికాదళాల ప్రవేశానికి అనుమతి లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు.  

Iran US Soldier Reward, Fatwa, AmirHatami #Iran Army Chief,   Middle East Tensions, Iran Reward 30000 Dollars, US Soldiers Killed 

By
en-us Political News

  
ఇటీవల ఒక సందర్భంలో  అనసూయ.. సనాతన ధర్మంతో పాటు జై శ్రీరామ్ నినాదాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
1972 లో అపోలో 17 మిషన్ ద్వారా  మానవుడు తొలి సారిగా చందమామపై అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఐదు దశాబ్దాల తరువాత.. నాసా  ఇప్పుడు కేవలం చందమామపై కాలుపెట్టి వచ్చేయడమే కాకుండా.. నెల నుంచి రెండె నెలల పాటు మనిషి అక్కడే నివసించడానికి వీలుగా ఒక పర్మనెంట్ బేస్ క్యాంప్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది. 
శ్రావణ  సోమవారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు జరిపించాలని సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఆశోక్ ధామ్  క్షేత్రానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగింది. రద్దీఅధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలును మరింత వేగవంతం చేస్తూ, ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయూత పింఛన్ల పంపిణీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.
విజయవాడలో డీఎస్సీ టీచర్ల భారీ ర్యాలీ.. వైసీపీ ఆరోపణలపై ఆగ్రహం..!
సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించారు.
యూపీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఊహించని భద్రతా ప్రమాదం జరిగింది.
భారత రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే వందేమాతరం గీతం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది.
హైదరాబాద్‌లో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఆటో రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
సినీ నటుడు, ప్రముఖ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఇంట్లో కళ్యాణ శోభ సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.