భారతీయ సాంప్రదాయ వైద్యం...

Publish Date:Mar 23, 2022

Advertisement

 

కొన్నిరకాల తెరఫీలు కీలక పాత్ర పోషించాయని చరిత్ర చెపుతోంది.ఈమేరకు నీటితో తెరఫీ ముద్ర తెరఫీ బీచ్ లో దొరికే ఇసుకతో తెరఫీ చేస్తారని నిపుణులు వెల్లడించారు. గతంలో దాదాపు మన పూర్వీకులు అందించిన తెరఫీలు ప్రాచుర్యం లో ఉండడం గమనార్హం.వాటిలో కొన్ని తెరఫీల గురించి వాటివివరాలు వాటి లాభాలు తెలుసు కుందాం.

వాటర్ తెరఫీ...

నీటి తో తెరఫీ కోసం వేడి నీరు /లేదా చల్లటి నీళ్ళు వాడవచ్చు.మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం పళ్ళు తోమ కుండానే 1.5౦ లీటర్ల నీటిని అంటే 5 నుండి 6 గ్లాసుల నీటిని తాగండి.దీనిని సాధన చేస్తూ  మొదట గా 4 గ్లాసుల నీటిని  తాగండి.మళ్ళీ మిగిలిన రెండు గ్లాసుల నీటిని రెండు నిమిషాల్ తరువాత నీటిని తాగండి. సహజంగానే ఘంట వ్యవధిలో మూత్ర విసర్జన కు రెండు-లేదా మూడు సార్లు  వెళ్ళాల్సి రావచ్చు. కొద్ది సేపటి తరువాత తగ్గిపోతుంది.వాటర్ తెరఫీ వల్ల తల నొప్పి.శరీరం లో నొప్పులు.హ్రుదయం లో వచ్చే సమస్యలు.అర్తరైటిస్ .ఫాస్ట్ హార్ట్ బీట్,అతివేగంగా గుండె కొట్టుకోవడం.మూర్చ, కొవ్వు పేరుకుపోవడం.బ్రాన్ కైటిస్, ఆస్తమా, టిబి .కిడ్నీ, మూత్ర నాళాలలో సమస్యలు.గ్యాస్ వల్ల వాంతులు.విరేచనాలు, పైల్స్,డయాబెటిస్, మల బద్ధకం.అన్నిరకాల కంటి వ్యాధులు. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు.ముక్కు, చెవుల సమస్యలు.

గొంతు సమస్యలు.నాడీ పతి చికిత్సలో వేడి నీటితో చన్నీటితో తెరఫీ.చేస్తారు. ముఖ్యంగా మీ అరికాళ్ళ ను కొంచం గోరు వెచ్చటి నీటిలో పెట్టటం వల్ల ఆకాలికి అంటుకున్న వివిదరకాల మలినాలు పోయి పదాలు అరికాళ్ళు శుభ్రంగా ఉంటాయి.మీరు వేడి నీటిని తీసుకోవడం వల్ల మీశరీరం లో పేరుకు పోయిన మలినాలు పోయి శుభ్రంగా ఉంటాయి.కొద్ది గా గోరు వెచ్చటి నీటిలో కొంచం క ళ్ళు ప్పు వేయడం వల్ల శరీరం పై ఉన్న మలినాలు మురికి పోయి శరీరాన్ని సమాన స్థితిలో ఉంచుతుంది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే చన్నీళ్ళు వాపులు ఉన్న ప్రదేశాలాలో భాగాలలో నొప్పిని తగ్గించి ఉపశమనం ఇస్తుంది.

ముద్ర తెరఫీ....

సంస్కృతంలో ముద్ర అంటే భంగిమ ఇది భారత దేశం లో అత్యంత పురాతన మైన చికిత్స విధానం.చేతి వెళ్ళను అంటే బోటని వేళ్ళు, ఇతర వేళ్ళ తో ముద్రలు ప్రదర్సిస్తారు. దీనిని ఒక సూక్ష్మ శక్తి పై దృష్టి పెడతారు. ఈ శక్తి ద్వారా మాత్రమే శరీరం రక్షింప బడుతుంది.మరో రకంగా  నిర్వ చించారంటే ముద్ర అన్నది దేవదూతలు ఆవిష్కరించారని అంటారు. దేవదూతలువారి స్పుసిస్తారని అందుకే అవి నయం కా బడ తాయని ముద్ర శరీరానికి శక్తి నిస్తుందని అంటారు.ఒక్కో ముద్ర యే యే శక్తులు కలిగి ఉంటాయో తెలుసుకుందాం.

బోటన వేలు......అగ్నికి చిహ్నం.

నాల్గవ వేలు....గాలికి చిహ్నం

మధ్య వేలు ....ఈథర్

రింగ్ తొడిగే వేలు....భూమి.

చిటికెన వేలు....నీటికి చిహ్నం.

ముద్ర ల వల్ల లాభాలు....

ఉదాహరణకు వాయు ముద్ర వల్ల శరీరంలో పొట్టలో  పేరుకు పోయిన గాలులను తొలగిస్తుంది దాదాపు 8౦ % శరీరంలో వచ్చే నొప్పులు ముఖ్యంగా గలివల్లె అని తెలుస్తోంది.ఇటువంటి సమస్యలకు ముద్ర సాధనాలు చాలా ఉపయోగ పడతాయి.ఇతర చికిత్సలు తీసుకున్నవారు పర్కిన్ సన్స్ వాటికి ముద్ర ఉపయోగ పడుతుంది.ముద్ర చికిత్స ను నాడీ పతి కేంద్రాలలో సాధన చేస్తూ ఉంటారు.ముద్రలలో 24 రకాల ముద్రలు దీర్గ కాలిక వ్యాధులకు చికిత్స చేయవచ్చు.

బీచ్ సాండ్ తెరఫీ....

నాడీ పతి చికిత్సలో బీచ్ సాండ్ తెరఫీ మరెన్నో వ్యాధులకు వాడవచ్చు.ఈ చికిత్స లో ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు గారు దీని పై పూర్తి అనుభవాన్ని కలిగి ఉండడమే కాక దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్సలు చేసి విజయం సాధించారు. దీర్ఘకాలిక వ్యాదులలో వచ్చే డీ టోక్షి కేషన్ పద్దతిలో చికిత్స చేస్తారు.డీ టో క్సి  కేషన్ ఉప్పు భూమిలో అత్యంత  సహజమైన రసాయనం.శరీరానికి డీ టోక్షి కేషన్ చాలా ముఖ్యమైన ప్రక్రియ. శరీరానికి అత్యంత అవసరం అని చెప్పాలి.టోక్సిన్స్ ను తొలగించడం లో ఈ తెరఫీ కీలక పాత్ర పోషిస్తుంది.శరీరంలో టో క్సిన్స్ పెరగడానికి కారణం వాతావరణ కాలుష్యం.,అందులో మందుల వల్ల కాలుష్యం సాంకేతికత,మందులు మింగడం.వ్యక్తి జీవితం లో మందుల వాడకం వల్లే శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.దీనివల్ల భవిష్యత్తులో శరీరంలోని ఇతర అవయవాలుపాడయ్యే ప్రమాదం ఉంది.   శరీరం లో ఒక్కో సారి గ్యాస్ విపరీతంగా పెరగడం వల్ల వెన్నునొప్పి, మోకాళ్ళు జాయింట్స్ గట్టిగా ఉండడం.అర్తరైటిస్, తలనొప్పి, మైగ్రైన్, ఒత్తిడి, అరుగు దల సమస్యలు.ఇన్సోమ్నియా  వాటిని నివారిస్తారని ఉపసమనం కలిగిస్తారని ప్రతి తెరఫీ లో వినూత్న పద్దతులు ఉన్నాయని వాటిని భావితరాలాకు అందించే బృహత్తర కార్యకరామాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం.   
                
 

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.