Publish Date:Mar 26, 2013
భారత్ క్రికెట్ జట్టు టేస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లొ మూడవ స్థానానికే పరిమితం కావలసి వచ్చింది. ఏప్రిల్ 1 కట్ ఆఫ్ డే కి సౌత్ ఆఫ్రికా 128 పాయింట్లతో మొదటిస్థానాన్ని నిలుపుకుని 450,000 యు.ఎస్. డాలర్లు సొంతం చేసుకుంది. న్యూజిల్యాండ్ - ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు డ్రా చేసుకుంది. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక న్యూజిల్యాండ్ చేతిలో పరాజయం అయివుంటే భారత్ కు రెండో స్థానం దక్కించుకుని 350,000 యు.ఎస్. డాలర్లు అందుకునేది. ఇంగ్లాండ్ డ్రా చేసుకోవడంతో ఇంగ్లాండ్ కు రెండో స్థానం భారత్ మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియాకి 250,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి. అలాగే నాలుగవ ర్యాంక్ పొందిన ఆస్ట్రేలియా జట్టుకు 150,000 యు.ఎస్. డాలర్లు దక్కాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-3rd-rank-icc-test-cricket-rankings-36-21952.html
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది.
రాష్ట్రపతి భవన్లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ఉద్యాన్ ఉత్సవ్ రెండవ ప్రదర్శన జరగనుంది.
కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది.
నవ్యాంధ్రలాంటి రాష్ట్రానికి అవసరమా? ఇంతకీ జగన్ పెట్టిస్తోన్న అనవసర ఖర్చులేవి? తాజాగా వెలుగులోకి వచ్చినదేంటి?
కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా కీలక చర్యలు చేపట్టింది.
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.