చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే!

Publish Date:Oct 31, 2022

Advertisement

చలికాలంలో మీరోగ నిరోధక శక్తి ని పెంచుకోండి ఇలా...

5 రకాల జాగ్రత్తలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.అసలే చలికాలం వాతా వరణం లో శీతల గాలులు చల్లటి మంచు కొద్ది రోజుల్లో తాకుతున్నాయి.ఈ సమయం లో మనశరీరంలో రోగనిరోధక శక్తి ని పెంచుకోవడం అత్యవసరం ఎందుకంటే జలుబు దగ్గుతో పాటు అనారోగ్యం నుండి మనల్ని రక్షించుకోవచ్చు.చల్లటి వాతావరణం లో ఇమ్యునిటిని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి.?మన శరీరానికి బలమైన ఇమ్యునిటి పెంచుకోవడం ఎందుకు అవసరం. 5 రకాల పద్దతులు ఏమిటో తెలుసుకుందాం. వీటి సహాయం తో మీ రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉండవచ్చు.చలి జలుబును తెచ్చే వాతావరణం రావడానికి కొద్దిరోజులు మాత్రమే ఉంది. ఈ నేపధ్యం లో అందరి ఇమ్యునిటీ పెంచుకోవడం అవసరం.సాధరనజలుబు,దగ్గుతో పాటు తీవ్రమైన అనారోగ్యం నుండి రక్షించుకోవచ్చు. చల్లటి వాతావరణం లో ఇమ్యునితి పెంచుకోడానికి ఏం చేయాలి? ఇమ్యునిటి ఎలాపెంచుకోవాలి?

1) శరీర వ్యాయామం తప్పనిసరిగా చేయాలి..

మీశరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి రోజూ వ్యాయామం చేయడం. నియమిత పద్దతిలో వర్క్ అవుట్ లు చేస్తే ఇందులో బ్లడ్ ప్రేషేర్ అదుపులో ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.ఎలాంటి ఇన్ఫెక్షన్ మీ శరీరాన్ని చేరితే మీ సిస్టం దీనితో పోరాడేందుకు సిద్ధమౌతుంది రోజూ వ్యాయామం చేస్తే గుండె వ్యాధుల నుండి రక్షణ పొందినట్లే.

2)పోషక ఆహారం...

మీరోగ నిరోధక శక్తిని పెంచేందుకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అదే డైట్ ప్లాన్ అత్యవసరం. అందులో కొన్ని పోషక తత్వాలు ఉండడంఅవసరం. ప్రోటీన్లు సంపూర్ణంగా ఉండాలి. కార్బో హైడ్రేడ్స్ భోజనం లో తక్కువగా తీసుకోవాలి. ఆరోగ్గ్య వంతమైన ఫ్యాట్స్,ఫలాలు కూరగాయాలు జొన్న,మొక్కజొన్న    అత్యవసరం. నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇమ్యునిటి పెంచుకుంటే విటమిన్ బి 6, విటమిన్ సి విటమిన్ ఇ, జింక్, అవసరం రావచ్చు. జింక్,జలుబు దగ్గు, లక్షణాల నుండి ఉపసమనం కలిస్తుంది.

౩) సంపూర్ణ నిద్ర...

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే మంచినిద్ర అవసరం. మంచి నిద్ర పోవడం ద్వారా ఇమ్యునిటి రోగనిరోదక శక్తి పెరిగి మీశరీరానికి సిస్టంకు విశ్రాంతి నిస్తుంది .ఈ కారణంగా మీ శరీరానికి రీఫ్ర్సేష్ అయ్యేందుకు నిద్ర సహకరిస్తుంది. మీరు నిద్రకు ఉపక్రమించే ముందు దలేక్టిక్ డివైజ్ లు అంటే మొబైల్,టేప్ లు టి వి లకు దూరంగా 
ఉండాలి.

4) నీరు ఎక్కువగా తీసుకోవాలి...

మనశరీరానికి నీరు లేకుండా జీవించి ఉండాలేము. మనశరీరం లో నీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తి పనితీరు గురించి వచ్చినప్పుడు హైడ్రేషన్ మీశారీరాన్ని తాక కుండా నీరు కాపాడుతుంది. మీశారీరంలో ఇతర అవయవాలు సరిగా పనిచేసేందుకు అనుమతిస్తుంది.

5)ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయండి...

ఒత్తిడితో మగ్గిపోతున్నారా. దీనిని తగ్గించడం చాలా కష్టమైన పని లో ఒకటి. మీశరీరం ఎప్పుడైతే ఒత్తిడికి గురి అవుతూ ఉంటుందో ఎలాగైనా జీవించి ఉండాలని పద్దతికి చేరుకుంది.ఒత్త్జిది కారణంగా మీశారీరంలో రక్షణ ప్రణాళిక మరింత ఒత్తిడికి గురి అవుతుంది అప్పుడే ఏదైనా సోకినప్పుడు పోరాడడం కష్టమౌతుంది.      

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.