Publish Date:Jan 12, 2026
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్ను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
Publish Date:Jan 12, 2026
హైదరాబాద్ నగరంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
Publish Date:Jan 12, 2026
తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని దేవదేవుని పట్ల తనకున్న భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
Publish Date:Jan 12, 2026
ప్రజా భవన్లో బాల భరోసా పథకం, ప్రణామ్ డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు
Publish Date:Jan 12, 2026
సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని పేర్కొంటూ, పోలవరం, నల్లమల ప్రాజెక్టు విషయంలో కర్నాటక, మహారాష్ట్రలు కూడా ముడిపడి ఉన్నాయనీ, అందుకే ఈ వ్యవహారాన్ని మీడియేషన్ లేదా సివిల్ సూట్ ద్వారా పరిష్కారం కోరవచ్చని సూచించింది.
Publish Date:Jan 12, 2026
ఏపీలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
Publish Date:Jan 12, 2026
పతంగులు ఎగరేయడానికి ఎవరైనా చైనా మాంజా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే చైనా మాంజా విక్రయించేవారిపైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చైనా మాంజా వినియోగం, విక్రయాలను సమూలంగా నిలిపివేయాలన్న లక్ష్యంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Publish Date:Jan 12, 2026
హర్యానా ఫరీదాబాద్లోని ఈ యూనివర్సిటీ భవనాలు అక్రమ మార్గాల్లో వచ్చిన నిధులతోనే నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ నిధులు మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా వచ్చినవని ఈడీ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని చెబుతున్నారు.
Publish Date:Jan 12, 2026
సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే విశిష్ట కాకడ హారతి కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు, ఉన్నతాధికారులు సాదరంగా ఆహ్వానం పలికి, బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు.
Publish Date:Jan 12, 2026
మసూద్ అజహర్ గొంతుకగా చెబుతున్న ఈ ఆడియో క్లిప్పింగ్ లో భారత్పై దాడులకు వేలమంది ఆత్మాహుతి దళ సభ్యులు సిద్ధంగా ఉన్నాన్న హెచ్చరికలు కలకలం రేపాయి. ఈ ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. ఆ ఆడియో మేరకు వెయ్యి మందికి పైగా ఆత్మాహుతి సభ్యులు భారత్ పై ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశం ఉంది.
Publish Date:Jan 11, 2026
తొలుత రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లోని గనియా-కల్సియన్ గ్రామం వద్ద పాకిస్థాన్ డ్రోన్లు నింగిలో చక్కర్లు కొట్టడం గమనించినన భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. కాగా దాదాపు అదే సమయంలో ఖబ్బర్ గ్రామం వద్ద కూడా డ్రోన్ కదలికలను గుర్తించారు. అలాగే సాంబా జిల్లా రామ్గఢ్ సెక్టార్, పూంచ్ జిల్లా మాన్కోట్ సెక్టార్లలో కూడా పాకిస్థాన్ డ్రోన్లు కనిపించాయి.
Publish Date:Jan 11, 2026
మృతురాలు గతంలో బంజారా హిల్స్లోని ఓ పబ్లో పనిచేస్తున్న సమయంలో నిందితుడి తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ఆమె అక్కడి ఉద్యోగాన్ని వదిలి ఊర్వశీ బార్కు షిఫ్ట్ కావడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
Publish Date:Jan 11, 2026
సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్రలో శౌర్యం, త్యాగానికి ప్రతీకగా 108 గుర్రాలతో ఊరేగింపు జరిగింది. శౌర్య యాత్రలో భాగంగా ఓపెన్ టాప్ వాహనంపై నిల్చుని ప్రధాని మోదీ దారికి ఇరువైపులా ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.