శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని కరోనా!

Publish Date:May 20, 2021

Advertisement

నోవాల్ కరోనా వైరస్ కేవలం ఊపిరి తిత్తు పైనే ఎందుకు దాడి చేస్తుంది. లేదా ఇతర  అవయవాల పై 
ప్రభావం చూపిస్తుంది. ప్రాణాంతకంగా మారుతున్న కోరోనా ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని ప్రశ్నలు ఒక మిస్టరీ గా మారింది. చాప కింద నీరులా నెమ్మదిగా హై పోక్సియా గా మారడానికి కారణం ఏమిటి?శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు తగ్గి పోతాయి? ఆక్సిజన్ స్థాయి ఎందుకుతగ్గి పోతుంది ?వెంటనే శరీరం లోని అవయవాలు పాడై పోదనికి గల కారణం ఏమిటి ? ఏమి గుర్తించ కుండా దీర్ఘ కాలం పాటు అనారోగ్యం తో ఇబ్బంది పడ్డ రోగులని చూడచ్చు.నేడు సాంకేతికత శకం అద్భుతాలు సృస్టిస్తున్నారు.రోగుల సమాచారాన్ని  బద్రపరచడం కీలకంగా మారింది బోస్టన్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీర్ యూనివర్సిటీ వర్మోనెంట్ సమన్వయంతో నిర్వహించిన పరిశోదన అసలు కోరోనా కేవలం ఊపిరి తిత్తులపైనే ఎందుకు దాడి చేస్తుంది అన్న అంశంపైన కారణాలను శోధించింది. ఈ మధ్య ముఖ్యంగా కోరోనా మొదటి రెండవ వేవ్ లో కోరోనా వచ్చిన రోగులలో ఆక్సిజన్ శాతం తగ్గడం వంటి సమస్యను ఎదుర్కున్న ఘటనలు చూశాం అలాగే  సమాయానికి ఆక్సిజన్ అందక పోయిన ప్రాణాల గురించి విన్నాం. కొన్ని సందర్భాలలో ఊపిరి పీల్ల్చు కోవడం కష్టంగా మారింది. ఇలా ఇబ్బంది పడే సమస్యను వైద్య భాషలో హై ప్రోక్సియా అసలు హై ప్రోక్సియా బలం ఏమిటి? ఎందుకు ఊపిరి తిత్తులను ఎందుకు నాశనం చేస్తుంది.అంటే ఇన్ఫెక్షన్ వల్ల నసనమయ్యేది మొదట ఓపిరి తిత్తులే. అందుకే మనిషి ఊపిరి ఉన్నంత వరకే అయు ష్యూ. ఊపిరి ఆగిందా పరలోక ప్రాప్తి తధ్యం అని అంటున్నారంటే అసలు ఊపిరి ఊపిరి తిత్తులు మనల్ని బతికిస్తాయి ఊపిరి తిత్తుల్లో ఉండే టి ష్యూ లకు ఆక్సిజన్ అందక పోవడం వల్ల అవయవాలకు రక్త ప్రసారం అందడు.ఆక్సిజన్ చాలా నెమ్మదిగా చాపకింద నీరులా హై పోక్సియా కు తీసుకు పోతుంది. ఇంకా వీటీకి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.ఇప్పటికీ ఫిజియోలాజికల్ గా ఇది ఎలా సాధ్యం అన్నది ప్రశ్న? దీనిగురించి వచ్చిన దాతాలో కూడా లేదు.బి యు కాలేజ్  ఇంజనీరింగ్ ప్రొఫెసర్ బయో మెడికల్ ఇంజనీరింగ్  మెటీరీయల్ సన్సెస్ అండ్ ఇంజనీరింగ్ లో పరిశోదన చేసిన రచయిత కోరోనా రోగుల అనుభవాలు నిపుణులు వర్ణించిన విధంగా బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మనిషికి సమానంగా ఉండాలి ఇది ఎపుడైతే బాలన్స్ తప్పుతుందో సమస్యలు వస్తున్నాయి. ఇది రోగిని ప్రశాంతంగా ఉండనివ్వదు. దీని బారిన పడ్డ రోగులలో అబ్నార్మలటీస్ లక్షణాలు లేవని అందుకే లంగ్ స్కాన్ కు వెళుతున్నారని పరిశోదకులు బావించారు. 

సైలెంట్ హై పో క్సియా...

హైపోక్సియా కు కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొలి దశ నుంచి ఎలాంటి పరిణామాలు ఉన్నా యో. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద పెద్ద ఇంజనీర్లు సైతం పెద్ద పెద్ద కంప్యూ టర్లు సహకారం తో జరుగుతున్న ఘటనలను తెలుసుకునే ప్రయత్నం  చేస్తున్నారు. ఆక్రమంలో రక్త ప్రసారనికి ఊపిరి తిత్తులకు ఆక్సిజన్ ఎందుకు అందడం లేదు. అన్న విషయం  తెలుసుకునే ప్రయత్నం చేషారు. పరిశోదనల అనంతరం నేచర్ కమ్యూనీకెషన్స్  ప్రచురణలో బయో లాజికల్ మెకానిజం గా పేర్కొన్నారు. బయోలాజికల్ గా వస్తున్న మార్పుల వల్ల కోవిడ్ 19 ఊపిరి తిత్తులలోకి చేరుతుంది.   బాయో మెడికల్ కు చెందిన ఇంజనీర్ జాకొబ్ హేమన్ ,సుర్కీస్ ల్యాబ్ లో అశోసి యెట్ సహజంగా ఊపిరి తిత్తులు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి ఆక్సిజన్ ను ప్రతి సెల్ కు అందిస్తుంది మనం ఊపిరి తీసుకునే నాన్ ఆక్సిజన్ అందిస్తుంది. మనం ఊపిరి తీసుకున్న ప్రతిసారీ మన ఊపిరి తిత్తులకు రక్త ప్రసారం ఆక్సిజన్ ను 9 5 % నుండి 100 వరకు ఉంచుతుంది. 92 కు తగ్గినప్పుడు డాక్టర్ సహాయంతో కోరోనా సమయంలో ఆక్సిజన్ శూలిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్స చేసే వైద్యులు ఆరోగ్య పరిస్తిని అంచన్న వేయడం లేదా సాంకేతిక శబ్దామ్ వచ్చినప్పుడు హెచ్చరించే వారు .సైలెంట్ హై ప్రోక్సియా ఆక్సీ మీతెర్స్ కొన్ని ఇంట్లో ఉంచుకోడం ఇప్పుడు అవసరంగా మారింది.కోరోనా వైరస్ ద్వారా ఇంట్లో ఎవరికైనా ఉందని గమనిస్తే త్వరగా కోలుకునేందుకు ఇది ఉపయోగ పడుతుంది.కేవలం వారి వారి ఆక్సిజన్ బ్లడ్ లెవెల్స్ గమనించేందుకూ కొనుగోలు చేశారు. పరిశోదనలు కేవలం మొదట కోవిడ్ 19 ప్రభావం ఊపిరి తిత్తులపై ఎందుకు పడుతుంది ? సహజంగా రక్తం ఎక్కడికి వెళుతోంది ఎక్కడికి చేరుతోంది. ఇన్ఫెక్షన్ వల్ల పాడు కావడం వల్ల ఏ లంగ్ లో ఆక్సిజన్ అందం లేదు ఇక్కడ రక్త నాళాలు ఎలా పనిచేస్తున్నాయి? మన ఊపిరి తిత్తుల ద్వారా మాత్రమే లంగ్ లో ఉన్న ట్యూబ్ ద్వారా మాత్రమే ఆక్సిజన్ రక్తం శరీరానికి అందిస్తుంది.
 పరిశోదకుడు హార్మన్ ప్రకారం ప్రాధమిక స్థాయిలో క్లినికల్ డాటా సూచనల మేరకు రోగులకు చెందిన 
ఓపిరి తిత్తులు ఊపిరి తిత్తుల ద్వారా రక్త ప్రసారాన్ని నియంత్రించడం లో విఫలమై నందుకే టి ష్యూ లు పాడై పోయాయని వాటిని చూసినప్పుడు అవి గట్టి పడిపోయాయని , వాటిని సి టి స్కాన్ లో అంచనా వేశారు.ఇక్కడ గమనించాల్సిన కీలక అంశం ఏమిటి అంటే సహజంగా ఉండే రక్త ప్రసారం కంటే ఎక్కువగా ఉండడం వల్లే ఆక్సిజన్ అందక చనిపోయారా అన్న విషయాని నిశితంగా పరిశీలించాలని అభిప్రాయ పడ్డారు.

రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా రక్త ప్రసారం తగ్గిందా? అన్నకోణం లో పరిశీలించారు.రక్త ప్రవాహం లంగ్స్ లో ఉన్న ఇతర ప్రాంతాలలో రక్త ప్రసారం జరిగే ఇతర నాళాలో గోడలు కొంచం వాచీ ఉండడం గమనించామని అన్నారు. కోవిడ్ 1 9 ఇన్ఫెక్షన్ వల్ల స్కాన్ లో చిన్న చిన్న రక్త నాళాలు ఉన్నట్లు గమనించారు.ఆక్సిజన్ లెవెల్స్ తగ్గెందుకు ఇది ఒక కారణం అని చెప్పలేం. ఈ అంశం డాటా లో పేర్కొనలేదని తెలుస్తోంది.చివరగా ఒక వేళ సహజంగా గాలి ద్వారా రక్తం లోకి ప్రవేశిస్తే ఊపిరి తిత్తులు సహజంగా పని చేయాలి ఎక్కడ పొంతన లేని ఆంసలు ఒకదానికి ఒకటి సరిపోలని స్థితి ఓపిరి తిత్తుల్లో ఊచ్వాస్ నిశ్వాస లోనే ఏవో సమస్యలు ఉండవచ్చు . ఊపిరి తిత్తుల్లో ఇంజూరీ,గాయం లంగ్ అబ్నార్మల్ గా ఉందనేది అసంబద్దం అని తేల్చారు.పైన పేర్కొన్న ఆంశాలన్నీ క్రోడీకరించిన తరువాత కోవిడ్ రొగులు ఆక్సిజన్ శాతం తగ్గి పోదనికి కారణం చెప్పవచ్చు.ఇవేవీ గుర్తించ కుండ ఏవేవో ప్రక్రియలు చేసేస్తున్నారు.ఈ సమస్య నుండి బయట పడేందుకు చికిత్సలు ఎన్నో ఉన్నాయి.బోర్లా పడుకోడం వల్ల ఆక్సిజన్ పెరగడం వైరస్ ఒక్కొక్కరినీ ఒక్కోలా స్పందిస్తుంది.అవి ఆర్ధం చేసు కోడం అని డాక్టర్లు అంటారు రోగిలో రక్తం ఆక్సిజన్ శాతం తగ్గిందన్న విషయం  కారణం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనంతరం సరైన చికిత్స నిర్ధారించగలరు.వైద్యం చేయడం వల్ల రక్త నాళాల పని తీరును మెరుగు పరుస్తాయా లేదా ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసారం అన్నది అంతుచిక్కని మిస్టరీ  వ్యవహారం గా సుస్పెన్స్ గా మిగిలిపోయింది ఇంకా ఇందులో నిజా నిజాలు తేలాల్సి ఉంది.  

By
en-us Political News

  
మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది....
ఆహారం శరీరానికి ఎంతో అవసరం. తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట. సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.