Publish Date:Aug 21, 2022
చిన్నపుడు మన ఇళ్ల దగ్గరికి వచ్చి జోస్యం చెబుతాం రండి.. చిలక జోస్యం చెబుతాం రండి.. అంటూ రంగుల దుస్తుల్లో వచ్చే వాడంట వాడి మాటలకు, పాటకు అంత క్రేజ్ ఉండేది. పంజరంలోంచి చిలకను బయటికి తీసి దాని ముందు పది కాయితాలు పడేస్తే ఏదో ఒక కాయితం పట్టి వాడికి ఇస్తే, ఏదో చదివి చెబుతూంటాడు. చిత్రంగా అందరికీ మేలే జరిగే మాటలే చెబుతాడు. వాడికి నాలుగు డబ్బులు కావాలిగనుక!
నిజంగా భవిష్య వాణి చెప్పేవారు చాలా అరుదు. మనిషిలో ఏదో అతీతశక్తి ఒక్కోసారి అలా మాట్లాడిస్తుందనే వాదనా ఉంది. కానీ అదో నిమిషాల సమయమే మాట్లాడనిస్తుంది. కొందరు గుర్తుంచుకుని రాసి పెడతా రు. వాటిలో ఒక్కటి రెండు తప్ప అన్నీ జరుగు తాయి. ఇపుడు లేటెస్ట్గా అలాంటివారి జాబితాలోకి చేరింది హానా కారొల్. ఈ 19 ఏళ్ల అమెరికా అమ్మాయి 2022లో జరిగే పది అద్భుతాలను ఏకంగా నోట్బుక్లో రాసిందట. ఎలిజిబత్ రాణి మరణం, హేలీ బీబర్ గర్భందాల్చడం కూడా అందులో ఉన్నాయి. ఆధునిక భావాలున్న ఈ అమ్మాయి ఎక్కువగా పాప్ కల్చర్ అంటే ఇష్టపడుతుంది, సెలబ్రటీస్ని కలుస్తూంటుందిట.
అయితే క్రమేపీ కేవలం ఫోటోలు చూసి మరీ చెప్పగలిగే స్థాయికి ఎది గింది. నెలకు లక్షన్నర సంపాదిస్తోంది. ఎవరయినా ఫోటో పంపితే దాన్ని పట్టుకుని ఒక్క పది పదిహేను నిమిషాలు ఏకాంతంలో ఆ ఫోటోనే చూస్తూంటే తనకు తెలియకుండానే ఆ వ్యక్తి గురించి తెలిసిపోతోందని చెబుతోంది హానా. ఫోటోలు పంపేవారి ప్రేమ జీవితం, పెళ్లి, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం గురించి అనేక అంశాలు చెబుతుంది.
చాలామంది తనకు వీరాభిమానులుగా మారారని అంటోంది. అయితే ఇంత పేరు ప్రతిష్టలు గడించినా హానా మాత్రం చాలా మామూలు అమ్మాయిలానే జీవించాలనుకుంటోంది. ఎవరో వచ్చి తనను పొగడ్తలతో ముంచెత్తడం, సన్మా నాలు చేసి చెక్ ఇవ్వడాలు ఇలాంటివి తనకు నచ్చవని చెబుతోంది. భవిష్యత్ చెప్పడం అనేది తనకు కొంత తెలియకుం డానే జరిగిపోతోంది గనుక తాను ప్రత్యేకించి అందుకు శిక్షణ తీసుకోలేదంటుంది హానా. భోజనం చేసినంత సులువుగా జరిగి పోతోంది.. మానసిక ఒత్తిడికి కూడా గురి కావడం లేదని ఆమె అన్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hana-39-142367.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.